యాక్షన్ సీన్లే హైలైట్ గా ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ వచ్చేసింది
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్, తిరుపతిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదిపురుష్ రిలీజ్ ట్రైలర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో పూర్తిగా యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి.
ఏపీ పోలవరానికి నిధుల ప్రవాహం... అదనంగా రూ.12,911 కోట్లు శాంక్షన్
పోలవరం నేషనల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధుల వరద పారిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కు అదనంగా రూ.12,911.15 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుకు భారీ మొత్తంలో నిధులు మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
తెలంగాణ: చేప ప్రసాదం పంపిణీ ఎప్పుడో చెప్పిన మంత్రి తలసాని
హైదరాబాద్ మహానగరంలో చేప ప్రసాదం ఫేమస్. అయితే ఇందుకు తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
రాజస్థాన్ లో రాక్షస వివాహం.. బహిరంగంగానే యువతి కిడ్నాప్
రాజస్థాన్లోని జైసల్మేర్ లో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది. ఒక దశలో రాజకీయ వర్గాలను, ప్రభుత్వాలనే షేక్ చేస్తోంది.
ప్రేరణ: నువ్వు గొప్ప స్నేహితుడైతేనే నీకు గొప్ప స్నేహితులు దొరుకుతారు
ప్రస్తుత జెనరేషన్ లో బంధాలకు అర్థాలు మారిపోతున్నాయి. అన్నింట్లోనూ స్వార్థం తొంగిచూస్తోంది. మనుషులు అందరూ మనం అనే భావన నుండి నేను అంటూ దూరం జరుగుతున్నారు.
భారీ టార్పెడోను విజయవంతంగా పరీక్షించిన భారత నేవీ
నీటి అడుగున లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత నౌకాదళం, డీఆర్డీఓ సంయుక్తంగా మంగళవారం దేశీయంగా అభివృద్ధి చేసిన భారీ బరువు గల టార్పెడోను విజయవంతంగా పరీక్షించాయి.
తెలంగాణకి మోదీ రాక, ఈసారి అక్కడ ఓపెన్ రోడ్ షో
తెలంగాణకు కమలళదళాపతులు, అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టూర్లు ఖరారయ్యాయి.
రేపటి నుంచి డబ్య్లూటీసీ ఫైనల్.. గాయపడ్డ కెప్టెన్ రోహిత్ శర్మ
రేపటి నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా భారీ షాక్ తగిలింది.
శాంసంగ్ లవర్స్కు గుడ్ న్యూస్.. 108 ఎంపీ కెమెరాతో కొత్త శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54, 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత్ మార్కెట్లోకి ఇవాళ విడుదల చేశారు.
కర్ణాటకలో 'గో హత్య' దుమారం; స్పందించిన సీఎం సిద్ధరామయ్య
గో హత్య నిరోధక చట్టాన్ని సమీక్షించాలంటూ కర్ణాటక మంత్రి చేసిన ప్రకటనపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య స్పందించారు.
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా 50అడుగుల ప్రభాస్ హోలోగ్రాఫిక్ ఇమేజ్
రామాయణ కథను వెండితెర మీద దృశ్యకావ్యంగా ప్రేక్షకులకు చూపించడానికి ఆదిపురుష్ సినిమాతో దర్శకుడు ఓం రౌత్ వస్తున్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా తుది జట్టు ఇదేనన్న కమిన్స్.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా తరుపున ఎవరెవరు బరిలోకి దిగనున్నారో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చెప్పేశాడు.
కూలిపోయిన ఉక్రెయిన్లోని భారీ డ్యామ్; ఇక నీటి ప్రళయమేనా?
దక్షిణ ఉక్రెయిన్లోని ఒక ప్రధాన ఆనకట్ట మంగళవారం ధ్వంసమైంది.
తాలిబన్ల సర్కారుకు ఎదురు దెబ్బ.. డిప్యూటీ గవర్నర్ దుర్మరణం
అఫ్గానిస్థాన్ దేశంలో తాలిబన్లకు కోలుకోలేని ఎదురు దెబ్బ తాకింది. బదాక్షన్ ప్రావిన్స్ ఉప గవర్నర్ నాసిర్ అహ్మద్ అహ్మది కారుబాంబు పేలుడులో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగిందని ప్రావిన్షియల్ అధికారిక ప్రతినిధి తెలిపారు.
మీకు ఆరోగ్య సమస్యలున్నాయని మీ చర్మంపై కలిగే మార్పుల ద్వారా ఎలా తెలుసుకోవచ్చో చూడండి
చర్మం అనేది బయటకు కనిపించే పొర మాత్రమే కాదు. శరీరాన్ని కప్పి ఉంచే చర్మం, శరీరంలో జరుగుతున్న సమస్యలను బయటకు చూపిస్తుంది.
నిఫ్టీ బ్యాంక్ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టు ఎక్స్పైరీ డేగా శుక్రవారం
నిఫ్టీ బ్యాంక్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టు కాలపరిమితిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గురువారానికి బదులుగా శుక్రవారానికి మారింది.
WTC FINAL 2023: హేజిల్వుడ్ దూరంతో టీమిండియాకు బలం పెరిగిందా..?
డబ్ల్యూటీసీ ఫైనల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కీలక ఆటగాడు హేజిల్వుడ్ మ్యాచ్ కు దూరమయ్యాడు.
ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ ఎందకంటే?
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తును సీబీఐ మంగళవారం అధికారికంగా చేపట్టింది.
అద్భుతమైన ఫీచర్లతో వచ్చేసిన హోండా ఎలివేట్ ఎస్యూవీ.. ధర ఎంతంటే?
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా సరికొత్త ఎలివేట్ ఎస్యూవీని ఆవిష్కరించింది. హోండా ఎలివేట్ ఎస్యూవీ కారు ముందుగా భారత మార్కెట్లోకి లాంచ్ కానుంది. ఎలివేట్ హోండా సిటీ, హోండా అమేజ్ తర్వాత ఈ వెహికల్ రానుంది. దీని లుక్స్ డాషింగ్గా ఉన్నాయి.
మావారు మాస్టారు సీరియల్ ని ప్రేక్షకులను ముందుకు తీసుకువస్తున్న జీ తెలుగు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు 24 గంటలు వినోదం పంచే జీ తెలుగు, సరికొత్త సీరియల్తో మీ ముందుకు రానుంది.
బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ పనులు మొదలు: 2024లో షూటింగ్?
బాలకృష్ణ తన డ్రీమ్ ప్రాజెక్టు ఛెంఘిజ్ ఖాన్ జీవిత కథలో నటించాలనుందని చాలాసార్లు చెప్పుకొచ్చారు. మంగోలియా యోధుడు ఛెంఘిజ్ ఖాన్ పాత్రలో బాలకృష్ణను చూడాలని అభిమానులు కూడా అనుకుంటున్నారు.
హస్తం గూటికే జూపల్లి, పొంగులేటి - నెలాఖరులోగా చేరికలకు ముహూర్తం
చానాళ్లుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ కీలక పొలిటికల్ డెసిషన్ కు వచ్చారని తెలుస్తోంది.
ఇండియన్ 2: ఎస్ జే సూర్యను ఢీ కొట్టనున్న కమల్ హాసన్?
విక్రమ్ సినిమాతో అదిరిపోయే విజయాన్ని ఖాతాలో వేసుకున్న కమల్ హాసన్, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నాడు.
ఒడిశాలో మరో రైలు ప్రమాదం; సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్ప్రెస్లో చెలరేగిన మంటలు
ఒడిశాలో మూడు రైళ్ల ఢీకొన్న పెను విషాదాన్ని మరువక ముందే మరో రైలు ప్రమాదం జరిగింది.
వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్ష; రెపో రెటు పెరిగేనా? తగ్గేనా?
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) ద్వైమాసిక చర్చలను మంగళవారం ప్రారంభించింది.
ధోతి కట్టుకొని సిక్సర్ బాదిన వెంకటేష్ అయ్యర్.. వీడియో వైరల్
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ధోతీ కట్టుతో క్రికెట్ ఆడాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్లో తన బ్యాటింగ్ తో క్రీడా అభిమానులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
తమిళనాడు: విద్యాలయాలకు మళ్లీ వేసవి సెలవుల పొడిగింపు
స్కూల్ పిల్లలకు సంబంధించిన అంశంపై తమిళ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్ఆర్ఆర్ ను మించిన పుష్ప 2: రికార్డు ధరకు అమ్ముడైన ఆడియో హక్కులు
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప 2 మూవీ, విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, పుష్ప 2 ఆడియో హక్కులు అత్యధిక ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
చిట్టి ఎలాన్ మస్క్ లుక్ అదుర్స్.. నెట్టింట సందడి చేస్తున్న ఏఐ ఫోటో
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కొత్త కొత్త లుక్కులతో అదరగొడుతున్నారు.
కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా 200యూనిట్లు విద్యుత్ను అందిస్తామని హామీ ఇచ్చింది.
టీమిండియాను చూసి ఆసీస్ వణుకుతోంది: విరాట్ కోహ్లీ
ఒకప్పుడు ఆస్ట్రేలియా జట్టుతో తలపడాలంటే ప్రత్యర్థి జట్టులకు భయం ఉండేది. ఫీల్డ్ లో అవతలి వాళ్లను మాటలతో, ఆటతో ముప్పు తిప్పులు పెట్టేవారు.
ఆ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబితాలో చేర్చండి: ఎన్నికల సంఘం
తెలంగాణతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహించనుంది.
యూరోపియన్ శాస్త్రవేత్తల ఘనత: అంగారకుడి పై నుండి లైవ్ స్ట్రీమింగ్
అరుణ గ్రహం మీద అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ గ్రహం మీద జీవం ఉందా అని వెతకడం దగ్గరి నుండి జీవించడానికి పనికి వస్తుందా అని వెతకడం వరకూ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.
అమెరికా,వెస్టిండీస్లకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ! టీ20 వరల్డ్కప్ వేదికలో మార్పు..!
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 వేదిక మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికగా వచ్చే ఏడాది జూన్ లో టీ20 ప్రపంచ కప్ జరగాల్సి వచ్చింది.
రాష్ట్రపతి ముర్ముకు అరుదైన గౌరవం.. సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రోజుల పర్యటన నిమిత్తం సురినామ్ దేశంలో అడుపెట్టారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రెసిడెంట్ సంతోఖి, ముర్మును ఘనంగా స్వాగతించారు.
కర్నూలులో పొలం దున్నుతున్న రైతుకు దొరికిన రూ.2కోట్ల వజ్రం
వర్షాలు పడితే పంటలు పండుతాయని అందరికీ తెలుసు. అయితే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో మాత్రం పంటల సంగతి అటుంచితే, వజ్రాలు పండుతాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు.
భోళాశంకర్ కు భారీగా డిమాండ్: థియేట్రికల్ బిజినెస్ డీల్స్ అదిరిపోతున్నాయ్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమా నుండి ఇటీవల భోళా మానియా అనే పాట రిలీజ్ అయ్యింది.
సింధు టాలెంట్కు అసలు పరీక్ష.. నేటి నుంచి సింగపూర్ ఓపెన్ టోర్నీ
సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ -750 టోర్నీ సాధించాలంటే భారత స్టార్ షట్లర్ పీవీ. సింధు శ్రమించాల్సి ఉంటుంది. నేటి నుంచి ఈ మెగా టోర్నీ మొదలు కానుంది. తొలి రౌండ్ లోనే సింధుకు కఠిన ప్రత్యర్థి ఎదురుకానుంది.
ఫుడ్ బిల్లు విషయంలో పుట్టినరోజు వేడుకల్లో గొడవ; యువకుడిని హత్య చేసిన నలుగురు స్నేహితులు
పుట్టినరోజు పార్టీలో ఫుడ్ బిల్లును పంచుకోవడంలో వివాదం తలెత్తడంతో 20ఏళ్ల యువకుడిని అతని నలుగురు స్నేహితులు హత్య చేశారు. హత్య చేసిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు.
విండీస్తో టీ20 సిరీస్.. యువ ప్లేయర్స్కు ఛాన్స్! బరిలో రింకూసింగ్
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపటి నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది.
ఫ్రూట్ మిల్క్ షేక్స్ తాగితే గ్యాస్ వస్తుందా? అసలు పండ్లు తినేటపుడు చేయకూడని పొరపాట్లు ఏమిటో తెలుసుకుందాం
పండ్లను ఆహారంలో భాగంగా చేర్చుకుంటే శరీరానికి కావలసిన పోషణ సరిగ్గా అందుతుంది. పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఇంకా ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి.
నిండు వేసవిలో గేట్లు తెరుచుకున్న మూసీ.. 25 ఏళ్లలో ఇదే తొలిసారి
సాగు తాగు నీటికి తెలంగాణకే మణిహారమైన నాగార్జున సాగర్ నల్గొండ జిల్లాలో ఉంది. అయితే ఈ ప్రాజెక్టు తర్వాత జిల్లాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా మూసీ రిజర్వాయర్ క గుర్తింపు పొందింది.
టెస్టు క్రికెట్కు పూర్వ వైభవం వస్తుందని అశిస్తున్నా: స్టీవెన్ స్మిత్
టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవెన్ స్మిత్ స్పందించాడు. ఫ్రాంచైసీ క్రికెట్ బాగా పెరిగిపోవడంతో అంతర్జాతీయ షెడ్యుల్ పై తీవ్ర ప్రభావం పడుతోందని స్మిత్ ఆందోళన వ్యక్తం చేశాడు.
గుజరాత్ లో దారుణం: మేనల్లుడు క్రికెట్ బాల్ ఎత్తుకెళ్లాడని మామ చేతివేలు నరికివేత
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ బాలుడు తమ క్రికెట్ బాల్ ఎత్తుకెళ్లాడనే ఆరోపణలతో అతని మేనమామ చేతి వేలిని నరికిన అమానవీయమైన ఘటన పటాన్ జిల్లాలోని కకోషి గ్రామంలో చోటు చేసుకుంది.
యూపీలోని బ్రిజ్ భూషణ్ నివాసానికి దిల్లీ పోలీసులు; 12మంది వాంగ్మూలాల నమోదు
ఉత్తర్ప్రదేశ్ గోండాలోని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి దిల్లీ పోలీసులు మంగళవారం వెళ్లారు.
హిట్టు కోసం రీమేక్ వైపు నాగ చైతన్య చూపు? క్లారిటీ ఇచ్చిన టీమ్
గత కొన్ని రోజులుగా హిట్టు కోసం ఎంతగానో వేచి చూస్తున్నాడు నాగ చైతన్య. లవ్ స్టోరీ తర్వాత వచిన బంగార్రాజు ఫర్వాలేదనిపించినా, ఆ తర్వాత వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద పూర్తిగా నిరాశ పర్చాయి.
ప్రతి రిలే గది వద్ద 'డబుల్ లాకింగ్' ఏర్పాటు; రైల్వే శాఖ కీలక ఆదేశాలు
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా రైల్వేశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది.
యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ లాంచ్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
యాపిల్ లాంచ్ చేసిన విజన్ ప్రో పై టెక్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 తొలి రోజులో భాగంగా యాపిల్ లాంచ్ చేసిన విజన్ ప్రో హైలెట్ గా నిలవడం విశేషం.
పోలవరం జలాశయంలో కుంగిన స్పిల్ వే గైడ్ బండ్... హుటాహుటిన సీడబ్ల్యూసీ సమీక్ష
గోదావరి నీటిని స్పిల్ వేలోకి మళ్లించేందుకు ఉపయోగించే గైడ్ బండ్ కు పగుళ్లు ఏర్పడి నెర్రలు బాసింది. గ్రావిటీ మీదుగా నీటి విడుదలకు సమాయత్తమవుతున్న క్రమంలో గైడ్ బండ్ కుంగిపోవడంపై అధికారుల్లో టెన్షన్ రేపుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఐస్ వాటర్ ఫేషియల్ వల్ల కలిగే లాభాలు
ఇంటర్నెట్ లో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పలేం. బాలీవుడ్ సెలెబ్రిటీలు ఆలియా భట్, తమన్నా భాటియా, కత్రినా కైఫ్ మొదలైన వారి కారణంగా ప్రస్తుతం ఐస్ వాటర్ ఫేషియల్ బాగా వైరల్ అయ్యింది.
మరోసారి సరికొత్త రికార్డు సాధించిన కియా సెల్టోస్
కియా సెల్టోస్ విక్రయాల్లో ప్రధాన లాండ్ మార్క్ ను చేరుకొని రికార్డు సృష్టించింది.
కోల్ ఇండియాలో వాటాను విక్రయించి రూ.4,185.31 కోట్లు సమీకరించిన ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా తాజాగా 3శాతం వాటాను విక్రయించినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ తాజాగా వెల్లడించింది.
నగ్నత్వం,అశ్లీలం ఒకటి కాదు.. కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
కేరళలోని ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ రెహానా ఫాతిమాకు ఆ రాష్ట్ర హైకోర్టు ఉపశమనం కలిగించింది. కొడకు, కూతురుతో తన నగ్నదేహంపై పెయింటింగ్ వేయించుకున్నారు.
ఒడిశా రైలు విషాదం: ఇంకా గుర్తించని 101 మృతదేహాలు
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 275 మంది ప్రాణాలు కోల్పోగా, 1100 మందికి పైగా గాయపడ్డారు.
French Open: క్వార్టర్-ఫైనల్లోకి దూసుకెళ్లిన ఇగా స్వియాటెక్
ఉక్రెయిన్ క్రీడాకారిణి లెసియా ట్సురెంకో అనారోగ్యం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ లో మ్యాచ్ నుండి తప్పుకుంది. దీంతో మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్లో మంగళవారం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
థియేటర్లలో ఒక సీటును ఖాళీ ఉంచాలని ఆదిపురుష్ నిర్ణయం: ఆనందంలో హనుమాన్ భక్తులు
ఆదిపురుష్ సినిమా మరికొద్ది రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ప్రభాస్ రాముడిగా, క్రితిసనన్ సీతగా కనిపిస్తున్న ఈ వెండితెర దృశ్యకావ్యాన్ని చూడాలని అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం: వైట్ హౌస్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలాఖరన అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది.
ఊరిస్తున్న నైరుతిరుతుపవనాలు..ఇంకా కేరళను తాకని తొలకరిజల్లులు
నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. జూన్ 15 వస్తే గానీ తెలంగాణలో వానలు కురవకపోవచ్చని వాతావరణ శాఖ భావిస్తోంది.
జూన్ 6న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు.
గ్లోబల్ బిలియనీర్స్ : టాప్ 20 మహిళా కుబేరులు వీరే !
ప్రపంచ మహిళా కుబేరుల జాబితాను ఫోర్బ్స్ సంస్థ రిలీజ్ చేసింది. రియల్ ఎస్టేట్ రంగం నుంచి రిటైల్, క్యాసినో, కాస్మోటిక్స్, బ్యాంకింగ్ సహా ఇందులో పలు రంగాలకు చెందిన మహిళలున్నారు. టాప్ టెన్ లో 8 మంది అమెరికన్స్ ఉన్నారు.
రక్షణ రంగంలో సహకారంపై అమెరికా, భారత్ కీలక చర్చలు
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్, అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ సోమవారం దిల్లీలో సమావేశమయ్యారు.
ప్రేరణ: నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటో తెలుసా?
ఈ భూమ్మీద ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొందరు బాగా డబ్బుతో పుడతారు. కొందరు కటిక పేదరికంలో పుడతారు. ఎవరి జీవితం వారిది.
ఎంప్లాయీస్ బయటికెళ్లకుండా డోరుకు తాళం.. ఎడ్టెక్ కంపెనీ రచ్చ
ఓ కంపెనీ తన ఉద్యోగుల పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించింది. పర్మిషన్ లేకుండా బయటకెళ్లేందుకు కుదరదంటూ ఆఫీసు డోరుకు తాళాలు పెట్టించింది. హరియాణాలోని గురుగ్రామ్ పరిధిలోని కోడింగ్ నింజాస్ అనే ఎడ్టెక్ సంస్థ నిర్వాకం విమర్శలకు తావిచ్చింది.
9 ఏళ్ల తర్వాత నీలకంఠ సినిమా 'సర్కిల్'.. టీజర్ రిలీజ్ !
తొమ్మిదేళ్ల తర్వాత టాలీవుడ్లోకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ సర్కిల్ రూపంలో రీఎంట్రీ ఇస్తుండటం సినీ వర్గాల్లో అంచనాలను పెంచుతోంది.
అరుదైన రికార్డు చేరువలో నాథన్ లియాన్.. డబ్య్లూటీసీ ఫైనల్లో సాధించగలడా..?
మరో రెండు రోజుల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథల్ లియాన్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు.
గుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మృతి చెందారు. 20మందికి గాయాలయ్యాయి.
నేనేక్కడికి వెళ్లను.. బీజేపీలోనే ఉంటా : విజయశాంతి
భాజపా నేత విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని, సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దీనిపై విజయశాంతి స్పందిస్తూ పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించారు.
నాటుకోడి పులుసును బహుమతిగా పంపిన ఎన్టీఆర్: సోషల్ మీడియాలో వైరల్
బాహుబలి సినిమా స్ఫూర్తితో చాలా సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో వచ్చాయి. అందులో ఒక్కగానొక్క సినిమా మాత్రమే బాహుబలిని దాటేస్తుందా అన్న అనుమానాలను కలిగించింది. అదే కేజీఎఫ్.
తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31% వృద్ధి; 1.27లక్షల కొత్త ఉద్యోగాలు: కేటీఆర్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఎగుమతుల్లో తెలంగాణ 31.44 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లిన ఒన్స్ జబీర్
ట్యునీషియా స్టార్ ఒన్స్ జబీర్ ఫ్రెంచ్ ఓపెన్లో సత్తా చాటింది. సోమవారం బెర్నార్డ్ పెరాను ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది.
AI ఆవిష్కరణ; మోనాలిసాతో భారతీయ వంటకాలను రుచిచూపించిన వికాస్ ఖన్నా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తుతం ప్రపంచాన్ని ఉపేస్తుంది. ఏఐ అందుబాటులోకి వచ్చాక, వినూత్న ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి.
ఆకాశంలో స్ట్రాబెర్రీ మూన్ ప్రత్యక్షం : గులాబీ రంగుకు స్ట్రాబెరీ మూన్ కి సంబంధం ఏంటి?
ఆదివారం సాయంత్రం ఆకాశంలో చంద్రుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సాధారణంగా కనిపించే పరిమాణం కంటే మరింత పెద్దగా చంద్రుడు కనిపించాడు. అది కూడా పింక్ కలర్ లో కనిపించడం మరో విశేషం.
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్.. మాకే ముందస్తు ఎన్నికలు అక్కర్లేదు: మంత్రి పెద్దిరెడ్డి
శాసనసభకు, లోక్ సభకు ఎన్నికలకు ఒకేసారి జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఒంటరి గానే ఎన్నికల బరిలో నిలుస్తుందన్నారు.
ఆస్ట్రేలియా పేపర్ పైనే ఫెవరేట్ జట్టు : రవిశాస్త్రి
వరుసగా రెండో సీజన్లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ మ్యాచును టీమిండియా ఆడబోతోంది. అప్పట్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో డబ్య్లూటీసీ ఫైనల్ ఆడిన భారత జట్టు, ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది.
హైదరాబాద్లో బీఆర్ఎస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న 'భారత్ భవన్' సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం శంకుస్థాపన చేశారు.
మార్స్ పై ఆలు ఫ్రైస్.. అంగారకుడిపై కోరుకున్న వంటకాలు
అంగారక గ్రహంపై ఆహారాన్ని వేయించడం ఇకపై సాధ్యమే. అవును మీరు విన్నది నిజమే. రెడ్ ప్లానెట్ అయిన మార్స్ పై కావాల్సిన వంటకాలు చేసుకోవడం సాధ్యమేనంటోంది యూరప్ స్పేస్ ఏజెన్సీ(ESA).
సీనియర్ హీరోయిన్ సుమలత కొడుకు వివాహం: హాజరైన మోహన్ బాబు, రజనీ కాంత్, కేజీఎఫ్ స్టార్ యశ్
కన్నడ యాక్టర్ అంబరీష్, సీనియర్ తెలుగు హీరోయిన్ సుమలత దంపతుల కొడుకు అభిషేక్ వివాహం, అవివా బిడప్పా అనే మోడల్ తో ఈరోజు జరిగింది.
Xiaomi ప్యాడ్ 6 v/s OnePlus ప్యాడ్.. ఏది కొంటే బెటర్..?
షాయోమీ ఇండియాలో తన అండ్రాయిడ్ టాబ్లెట్ ను విస్తరించడానికి సిద్ధంగా ఉంది. జూన్ 13న ఇండియన్ మార్కెట్లోకి షాయోమీ ప్యాడ్ 6 ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు సంస్థ ధ్రువీకరించింది.
NIRF Ranking 2023: దేశంలోని విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల చేసిన కేంద్రం; టాప్-10 ఇవే
నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్స్ 2023ని విద్య, విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్కుమార్ సింగ్ సోమవారం విడుదల చేశారు.
వాతావరణంలో మార్పులు రాకుండా ఉండాలంటే మీ డైలీ రొటీన్ లో చేసుకోవాల్సిన మార్పులు
ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మనిషి చేసే పనుల వల్ల పర్యావరణం కలుషితమవుతోంది. దీనివల్ల వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి.
మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ కి దిల్లీ హైకోర్టు నో
దిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు దిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.
ఐదోసారి గోల్డెన్ బూట్ను కైవసం చేసుకున్న ఎంబాపే
పారిస్ సెయింట్ జర్మన్ జట్టు స్ట్రైకర్ కిలియన్ ఎంబాపే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి ఫ్రెంచ్ గోల్డెన్ బూట్ ను దక్కించుకున్న ఆటగాడిగా రికార్డుకెక్కాడు.
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు; అవధేష్ రాయ్ హత్య కేసులో శిక్ష ఖరారు
అవధేష్ రాయ్ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్-రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది.
రెజర్ల ఆందోళన నుంచి తప్పుకున్న సాక్షి మాలిక్.. రైల్వే విధులకు హాజరు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, అధికార భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్పై రెజర్లు గత కొంత కాలంగా నిప్పులు చెరిగే నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
రామ్ చరణ్ ని ఫాలో ఐపోతున్న ఎన్టీఆర్: చిన్న సినిమాల కోసం ప్రొడక్షన్ హౌజ్?
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోలు, ఇప్పుడు తమ తమ సినిమాల్లో బిజీగా ఉన్నారు.
క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లిన అరీనా సబలెంకా
2023 ఫ్రెంచ్ ఓపెన్లో ప్రపంచ 2వ ర్యాంకర్ అరీనా సబలెంక శుభారంభం చేశారు.
వందలాది మంది ఉక్రెయిన్ దళాలను హతమార్చాం: రష్యా బలగాల ప్రకటన
భారీ స్థాయిలో ఉక్రెయిన్ దాడిని తిప్పికొట్టడంతో పాటు వందలాది మంది ఆ దేశ సైనికులను హతమార్చినట్లు సోమవారం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
మహాభారత్ సీరియల్ లో శకుని మామ పాత్రలో కనిపించిన నటుడు కన్నుమూత
బీఆర్ చోప్రా తీసిన మహాభారత్ సీరియల్ నటుడు గుఫీ పెంటల్, ఈరోజు తుదిశ్వాస విడిచారు. 79ఏళ్ళ వయసులో వయసురీత్యా వచ్చిన అనారోగ్యం కారణంగా కన్నుమూశారు.
వాషింగ్టన్ను హడలెత్తించిన చిన్న విమానం; వెంబడించిన యూఎస్ ఎఫ్-16 ఫైటర్ జెట్
అమెరికా వాషింగ్టన్ డీసీలోని గగనతలంలో ఓ చిన్న విమానం రచ్చరచ్చ చేసింది.
బైజూస్ కు టైమ్ లేదు.. 40 మిలియన్ డాలర్ల భారీ వడ్డీ భారం
టెకీ మహానగరం బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ కి గడ్డు కాలం నెలకొంది.
ఇండియాలోకి మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు వచ్చేసింది..!
అమెరికాతో పాటు ఇతర దేశాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఇండియాలో ఇప్పటివరకూ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులో రాలేదు.
బ్యాక్ సైడ్ మిర్రర్ చూస్తూ ఇండియా కారును నడుపుతున్న మోదీ.. రాహుల్ గాంధీ ఫైర్
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బ్యాక్ సైడ్ మిర్రర్ చూస్తూ ఇండియా కారును నడుపిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.
కొత్త జెర్సీలో టీమిండియా ప్లేయర్లు.. లుక్ అదిరిపోయింది
రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా ఈనెల 7 నుంచి ఆస్ట్రేలియా జట్టుతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో తలపడనుంది.
బిహార్: కుప్పకూలిన రూ.1,700కోట్ల బ్రిడ్జి; గార్డ్ గల్లంతు
బిహార్లోని భాగల్పూర్లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఈ వారం సినిమా: థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు
ప్రతీవారం కొత్త కొత్త చిత్రాలు బాక్సాఫీసు వద్ద సందడి చేస్తుంటాయి. ఈ వారం కూడా నాలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఆ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.
WTC Final IND VS AUS : ఐసీసీ ఫైనల్స్లో ఎవరెన్ని విజయాలు సాధించారంటే!
వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ 2023 ఇంకో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది.
ట్విట్టర్ కొత్త పరిపాలన అధికారిగా ఛార్జ్ తీసుకున్న లిండా యాకరినో
లేడీ బాస్ లిండా యాకారినో, ట్విట్టర్ కొత్త సీఈఓగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
తమిళనాడు: విధ్వంసం సృష్టించిన అరికొంబన్ ఏనుగు ఎట్టకేలకు పట్టివేత
తమిళనాడులో విధ్వంస సృష్టించిన అరికొంబన్ అనే అడవి ఏనుగును ఎట్టకేలకు పట్టుకున్నారు.
ట్రావెల్: వర్షాకాలంలో అందమైన అనుభూతిని పంచే భారతదేశంలోని పర్యాటక ప్రదేశాలు
ఒక పక్క వర్షపు చినుకులు నెమ్మదిగా కురుస్తూ ఉంటే, మరోపక్క చేతిలో కాఫీ కప్పు పట్టుకుని పడవలో కూర్చుని, నదిలో పడుతున్న వర్షపు చినుకులను చూస్తే ఎంత బాగుంటుందో కదా!
రాఫెల్ నాదల్ రికార్డును అధిగమించిన నొవాక్ జాకోవిచ్
కెరీర్ లో 23వ గ్లాండ్ స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఓపెన్ లో బరిలోకి దిగిన సెర్బియా ఆటగాడు నొవాక్ జాకోవిచ్ ఆ దిశగా మరో ముందు అడుగు వేశాడు.
ఒడిశా: బార్గఢ్లో మరో రైలు ప్రమాదం
ఒడిశాలోని డుంగురి నుంచి బార్గఢ్కు వెళ్తున్న మరో గూడ్స్ రైలు సోమవారం మెంధపలి సమీపంలో పట్టాలు తప్పింది.
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారంటే?
ప్రభాస్, క్రితి సనన్ జంటగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం, జూన్ 16వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది చిత్ర బృందం.
తెలంగాణ: రానున్న 3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా వర్షాలు
రాబోయే మూడు రోజులు ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీ, తెలంగాణలో ఘనంగా ఏరువాక పౌర్ణమి; వ్యవసాయ పనులు షూరూ
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జ్యేష్ట సుధా పౌర్ణమి నాడు రైతులు 'ఏరువాక' జరుపుకోవడం సంప్రదాయం. ఇది నైరుతి రుతుపవనాల ఆగమనాన్ని సూచిస్తుంది.
యాషెస్ సిరీస్కు ముందు ఇంగ్లండ్కు కోలుకోలేని దెబ్బ
జూన్ 16 నుంచి ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు సిద్ధమవుతోంది.
15 నిమిషాల ముందే గేట్ క్లోజ్.. గ్రూప్1 అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక సూచనలు
ఈ నెల 11న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు కీలక సూచనలను ప్రకటించింది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం: మారుతున్న పర్యావరణం వల్ల ముంచుకొస్తున్న ముప్పు ఏంటో తెలుసా?
ప్రతీ ఏడాది జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుతారు. పర్యావరణంపై అవగాహన కలిగించడానికి, పర్యావరణం పాడైపోతే కలిగే ఇబ్బందులను తెలియజేయడానికి, పర్యావరణాన్ని రక్షించేందుకు ఎలాంటి కృషి చేయాలో వెల్లడించేందుకు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుతారు.
చిరునవ్వుతో పీఎస్జీకి వీడ్కోలు పలికిన లియోనల్ మెస్సీ
స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ పీఎస్జీ తో ఉన్న బంధానికి ముగింపు పలికాడు.
కేరళను ఇంకా తాకని నైరుతి రుతుపవనాలు.. మరో 4 రోజులు పట్టే అవకాశం: ఐఎండీ
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవుతోంది. జూన్ 4 వరకు వర్షాలు కురుస్తాయని తొలుత భారత వాతవరణ శాఖ అంచనా వేసింది. అయితే నిర్దేశిత గడువు దాటినా వానలు కురవకపోవడంతో ఐఎండీ స్పందించింది.
ఒడిశా విషాదం జరిగిన ట్రాక్పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం
ఒడిశాలోని బాలాసోర్ ప్రమాద స్థలంలో అప్, డౌన్ రైల్వే ట్రాక్లకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రైలు ప్రమాదం జరిగిన దాదాపు 51 గంటల తర్వాత ఆ ట్రాక్పై తొలి ట్రైన్ ప్రయాణించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
బ్రో మూవీలో స్పెషల్ సాంగ్: పవన్ కళ్యాణ్ తో స్టెప్పులు వేయనున్న బాలీవుడ్ భామ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో నుండి తాజాగా ఖతర్నాక్ అప్డేట్ బయటకు వచ్చింది.
Volvo C40 రీఛార్జ్ v/s హ్యుందాయ్ IONIQ రెండిట్లో ఏదీ బెస్ట్ కారు.. ధర, ఫీచర్స్ ఇవే!
మార్కెట్లోకి కొత్త కొత్త కార్లు వస్తున్నాయి. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఇదే క్రమంలో కార్ల తయారీ కంపెనీలు పోటీపడి కార్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి.
హ్యాపీ బర్త్ డే రంభ: తన కెరీర్లో గుర్తుండిపోయే ప్రత్యేక పాటలు
1990వ దశకంలో కుర్రకారును కిర్రెక్కించిన హీరోయిన్ రంభ. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ
ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై రాజకీయ దుమారం రేగడంతో రైల్వే మంత్రిత్వ శాఖ సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
పోలవరంలో నీరు నిల్వ చేయొద్దంటున్న తెలంగాణ.. ఏపీ సర్కార్ మౌనం
పోలవరం వెనుక జలాలతో తెలంగాణలో ముంపు సమస్య ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి సర్వే పూర్తయ్యే వరకు నీరు నిల్వ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
కార్లోస్ అల్కారాజ్పై ప్రశంసలు కురిపించిన స్టెఫానోస్ సిట్సిపాస్
ఫ్రెంచ్ ఓపెన్ 2023 క్వార్టర్-ఫైనల్ షోడౌన్ కు ముందు కార్లోస్ అల్కారాజ్ పై స్టెఫానోస్ సిట్సిపాస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ నిలకడను స్టెఫానోస్ సిట్సిపాస్ ప్రశంసించాడు.
జూన్ 5న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు.