10 Jun 2023
WTC Final : రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా.. టీమిండియా గెలిస్తే చరిత్రే
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా, టీమిండియా ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. 84.3 ఓవర్లలలో 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియా ముందు 444 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది.
అంతా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మహిమ.. ముద్దుగా కనిపిస్తున్న ప్రపంచ దేశాధినేతలు
ఏఐ టెక్నిక్స్ అంటే ఇప్పుడు తెలియని వారుండరేమో. అంతలా నెట్టింట చొచ్చుకెళ్లిందిది. ప్రపంచ దేశాధినేతలు, అంతర్జాతీయంగా అత్యంత ప్రభావం చూపిన నాయకులు, అగ్రశ్రేణి క్రీడాకారులు, ఇతర రంగాల ప్రముఖులు చిన్నతనంలో ఎలా ఉండేవారో ఎవరికీ తెలియదు. అందుకే కాబోలు. వీళ్లకు సంబంధించిన చిత్రాలను ఏఐ ఆర్టిస్ట్ జాన్ ముల్లర్ కళ్లకు కట్టినట్టు ప్రపంచానికి పరిచయం చేశారు.
టిక్కెట్ కోసం సీఎం జగన్ను 5 సార్లు కలిశా, అయినా ఫలితంలేదు : ఎమ్మెల్యే మేకపాటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఈ మేరకు వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను కలిశారు.
హోండా డియో హెచ్ స్మార్ట్ వేరియంట్ లాంచ్.. ఫీచర్స్ సూపర్బ్
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన కొత్త వేరియంంట్ డియో స్మార్ట్ స్కూటర్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 'డియో' మోడల్కు కూడా హెచ్ స్మార్ట్ టచ్ ఇచ్చింది. దీని ఎక్స్ షో రూం ధర 77,712గా ఉంది.
వైకాపా ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు.. ఆస్పత్రిలో పలువురి పరామర్శ
హార్ట్ ఎటాక్.. ఈ మాట వింటే చాలు జనాల్లో గుండె ఆగినంత పనవుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా గుండెపోటు సంబంధిత కేసులు, వాటి వల్ల వచ్చే మరణాలు మరీ హెచ్చు మీరుతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికి ఎప్పుడు ఎలా గుండెపోటు వస్తుందో ఎవరికీ అంతుపట్టట్లేదు. 15 ఏళ్ల లోపున్న చిన్నారులు మొదలు ఏ వయసువారినైనా ఈ గుండె రోగం బారినపడుతుండటం కలవరానికి గురిచేస్తోంది.
ఎన్సీపీకి కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లు; అజిత్ చూస్తుండగానే నియమించిన శరద్ పవార్
నేషనలిస్ట్ కాంగ్రెస్ లో కొత్త తరహా పాలిటిక్స్ మొదలయ్యాయి. పార్టీ అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీలో కొత్తగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని సృష్టించారు.
నెల్లూరులో యువగళం పూర్తయ్యాక తెదేపా సభ్యత్వం తీసుకుంటా : ఆనం రాంనారాయణ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. తెదేపా అధినేత చంద్రబాబును వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కలవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. రానున్న ఎన్నికల్లో ఆత్మకూరులో సైకిల్ గుర్తుపై పోటీ చేసే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.
మామిడిలోనే రారాజు మియాజాకి రకం.. కేజీ అక్షరాల 2,75,000 రూపాయలు
మియాజాకి మామిడి పండు అంటే ఊదారంగులో కనిపిస్తుంది. కానీ ఈ మామిడికి ఉన్న డిమాండ్ వేరే ఏ మామిడికి లేదంటే నమ్ముతారా. కిలో మియాజాకి మామిడి పండ్లు వంద రూపాయలు కాదు వెయ్యి రూపాయలు అంతకంటే కాదు.
అమెజాన్ అడవుల్లో కూలిన విమానం.. 40 రోజులైనా సజీవంగా చిన్నారులు
అమెజాన్ అడవుల్లో 40 రోజుల క్రితం జరిగిన ఓ విమాన దుర్ఘటనలో తప్పిపోయిన నలుగురు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు.
Spotify new feature : ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా.. ఆఫ్లైన్లో పాటలు వినొచ్చు!
వినియోగదారుల కోసం స్పాటిఫై కొత్త పీఛర్ ను తీసుకొచ్చింది. ఇకపై ఆఫ్ లైన్లో డైరక్టుగా పాటలు వినొచ్చు. ఇంటర్నెట్ లేనప్పటికీ మ్యూజిక్ వినే విధంగా 'యువర్ ఆఫ్లైన్ మిక్స్' అనే కొత్త ఫీచర్ ను స్పాటిఫై తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులు ఆఫ్ లైన్ లో పాటలు వింటూ ఎంజాయ్ చేయవచ్చు.
ఎస్సీల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలపై సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ పరిధిలోని ఎస్సీ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని సీఎంక దృష్టికి తీసుకెళ్లారు.
ఒకే రన్వే పైకి వచ్చిన 2 విమానాలు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
జపాన్ లో ఒకే రన్వే పైకి ప్రయాణికులతో కూడిన రెండు విమానాలు పొరపాటున వచ్చాయి. ప్రమాదవశాత్తు ఒకదాన్ని మరోకటి తాకాయి. ఈ ఘటన జపాన్ రాజధాని టోక్యోలో జరిగింది.
కశ్మీర్ సరిహద్దులో బెలూన్ కలకలం.. పాకిస్థాన్ పైనే అనుమానం
భారత్ పాక్ సరిహద్దుల్లో పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ విమానం ఆకారపు బెలూన్ కలకలం సృష్టించింది. జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెలూన్ పై పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ( పీఐఏ ) పేరిట ఓ లోగో కనిపించడం గమనార్హం.
పసిడి ధరలు మళ్లీ పైపైకి.. ఒక్కరోజే రూ.2000 పెరిగిన వెండి
బులియన్ మార్కెట్లో పసిడి ధరలు హెచ్చుతగ్గులకు గురవుతోంది. నిన్న ఉన్న ధరలు నేడు ఉండట్లేదు. ధరలు రోజుకో తీరులో ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కిందటి సెషన్లో భారీగా తగ్గిన బంగారం రేట్లు శనివారం కాస్త పెరిగాయి.
రెండో రోజూ దిల్లీలోనే ఈటల.. ఏ క్షణంలోనా కీలక ప్రకటన వచ్చే అవకాశం
భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శుక్రవారం హుటాహుటిన దిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పార్టీ అగ్రనేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. అయితే రెండో రోజైన శనివారం సైతం ఈటల దిల్లీలోనే మకాం వేశారు.
కిచెన్లో ఉండే వస్తువులతోనే నోటి దుర్వాసనను ఇలా తగ్గించుకోండి
భోజనం చేసిన తర్వాత కొన్ని ఆహారాల కారణంగా నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. దీన్ని పోగొట్టడానికి మౌత్ ఫ్రెష్నర్స్ అందుబాటులో ఉన్నాయి.
భగవంత్ కేసరి టీజర్: పవర్ఫుల్ డైలాగ్స్తో అదరగొట్టిన బాలయ్య
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న భగవంత్ కేసరి సినిమా నుంచి టీజర్ విడుదలైంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ఈ టీజర్, అభిమానులకు ఆకట్టుకునేలా ఉంది.
అతితీవ్ర తుపానుగా బిపర్జాయ్.. తీతల్ బీచ్ మూసివేత
'బిపర్జాయ్' అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందిన నేపేథ్యంలో గుజరాత్ వల్సాద్లోని తీతల్ బీచ్లో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు బీచ్ను వెంటనే మూసివేశారు.
రేపే గ్రూప్ 1 పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్పీఎస్సీ
నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 1 పరీక్ష ఆదివారం జరగనుంది. పేపర్ లీకేజీతో రద్దు అయిన పరీక్షను కమిషన్ ఆదివారం ( జూన్ 12న ) మరోసారి నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గ్రూప్-1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
'జల్ జీవన్ మిషన్' పూర్తయితే భారత్లో 4లక్షల మరణాలను నివారించవచ్చు: డబ్ల్యూహెచ్ఓ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జల్ జీవన్ మిషన్'పై ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) కీలక అధ్యయనం చేసింది. ఈ మేరకు ఆ నివేదికను వెల్లడించింది.
జూన్ 10న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు.
హ్యాపీ బర్త్ డే బాలకృష్ణ: ఆయన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు
బాలకృష్ణ అన్న పేరు చెప్పగానే అభిమానుల మదిలో ఒక సౌండ్ వినిపిస్తుంది. అదే జై బాలయ్య. వయసు పెరుగుతుంటే క్రేజ్ పెరగడం కొద్దిమందిలోనే జరుగుతుంటుంది. అది బాలకృష్ణ విషయంలో వందశాతం నిజమయ్యింది.
09 Jun 2023
యూపీని వదిలి జాతీయ రాజకీయాలపై ప్రియాంక ఫోకస్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ రాజకీయాలపై మరింత సీరియస్గా దృష్టి పెట్టాలని భావిస్తోంది.
టీఎస్పీఎస్సీ లీకేజీలో నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిట్.. రూ.1.63 కోట్ల లావాదేవీలు సీజ్
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలైంది. ఈ మేరకు సిట్ అధికారులు దాఖలు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు ఈ కేసులో రూ.1.63 కోట్ల మేర లావాదేవీలు జరిగాయని విచారణలో తేలిందన్నారు.
పరిణీతి చోప్రా, రాఘవ చద్దా వివాహ వేడుకకు ముస్తాబవుతున్న ఉదయ్ పూర్ రాజభవనం
ఇటీవల సినిమా తారలు ఒక్కొక్కళ్ళుగా పెళ్ళి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఆ జాబితాలోకి బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా చేరబోతున్న సంగతి తెలిసిందే.
మైనింగ్ స్కామ్ కేసులో బిహార్, జార్ఖండ్, బెంగాల్లోని 27చోట్ల ఈడీ సోదాలు
బిహార్లో రెండు ప్రైవేట్ సంస్థల ప్రమేయం ఉన్న రూ.250 కోట్ల అక్రమ మైనింగ్ స్కామ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెలికి తీసిందని అధికారులు తెలిపారు.
అక్రమ మైనింగ్ తో కుప్పకూలిన బొగ్గుగని.. అక్కడిక్కడే ముగ్గురి దుర్మరణం
ఓ బొగ్గు గని కుప్పకూలిన ఘోర ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్లో చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందడం కోల్ మైన్స్ లో కలకలం రేపుతోంది.
అంతరిక్ష ప్రయాణంతో వ్యోమగాముల మెదడుపై ప్రభావం
అంతరిక్షయానం మానవులపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు.
పంచ్ ప్రసాద్ కిడ్నీ మార్పు ఖర్చును భరించడానికి ముందుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం: ట్వీట్ చేసిన ఏపీ సీఎంవో
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న పంచ్ ప్రసాద్, గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. డయాలసిస్ చేయించుకుంటూ జబర్దస్త్ స్కిట్లలో కనిపిస్తూ వస్తున్నాడు.
రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు: 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
జూన్ 8న కేరళను తాకిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం తెలిపింది.
ఈటలకు అధిష్ఠానం పిలుపు.. కీలక పదవి అప్పగించే అవకాశం
తెలంగాణ గడ్డపై ఎలాగైనా కాషాయ జెండా రెపరెపలాడించాలన్నది భారతీయ జనతా పార్టీ జాతీయ నేతల లక్ష్యం. ఇందుకోసం అగ్రనేతలు తెలంగాణలో వరుస పర్యటనలు చేయనున్నారు.
క్రికెట్ లవర్స్కు సూపర్న్యూస్.. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ ఫ్రీగా చూసే అవకాశం
ఐపీఎల్ టోర్నమెంట్ డిజిటల్ స్ట్రీమింగ్ ను ప్రసారం చేసిన జియో సినిమా వ్యూస్ లో సరికొత్త రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే. 3 కోట్ల మందికి పైగా ఫైనల్ మ్యాచును జియో సినిమాలో వీక్షించారు.
రెజ్లర్లు అనుచిత వ్యాఖ్యలు చేయలేదు; కోర్టుకు తెలిపిన దిల్లీ పోలీసులు
రెజ్లర్లు ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడలేదని శుక్రవారం దిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.
రాముడిలా కాదు కర్ణుడిలా ఉన్నాడు: ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ లుక్ పై సీరియల్ నటి కామెంట్స్
ఆదిపురుష్ టీజర్ రిలీజైనప్పుడు ప్రభాస్ లుక్ పై అనేక విమర్శలు వచ్చాయి. రాముడికి మీసాలు ఉండటమేమిటని ఎంతోమంది అన్నారు.
పెళ్లి చేసుకోమ్మన్నందుకు యువతిని చంపి మ్యాన్హోల్లోకి తోసేసిన ప్రియుడు
ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు పూజారి. అంతటితో ఆగకుండా ఆమెను కిరాతకంగా చంపాడు.
టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్ ట్రోఫీ వేదికను మార్చే ఆలోచనలో ఐసీసీ.. ఎందుకంటే?
2024-2025 మధ్య టీ20 ప్రపంచ కప్, 2025లో ఛాంపియన్ ట్రోఫీ జరగనుంది. అయితే ఈ మేజర్ టోర్నీల వేదికల్లో మార్పులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
మణిపూర్ నిర్వాసితుల సహాయార్థం రూ.101 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం
మణిపూర్లో చెలరేగిన హింస నేపథ్యంలో 13 జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన 37,450 మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు బెదిరింపు సందేశం
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ను చంపేస్తామంటూ బెదిరింపు సందేశం వచ్చింది.
పులిపిర్లు తొలగించడానికి, తేలు విషాన్ని తగ్గించడానికి, దంతాలకు బలం చేకూర్చడానికి పనికొచ్చే పులిచింత మొక్క ప్రయోజనాలు
వర్షాకాలంలో విరివిగా పెరిగే పులిచింత మొక్క గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. చిన్న చిన్న ఆకులను కలిగి ఉండే ఈ మొక్కవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
WTC Final: 200 ధాటిన భారత్ స్కోరు.. గాయమైనా పోరాడుతున్న రహానే!
టీమిండియా సీనియర్ బ్యాటర్ అంజిక్య రహానే ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాడు.
వైసీపీ కాపు నేతలతో ముద్రగడ కీలక భేటీ.. ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ
ఒక అల్పహార విందు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలపై జరిగిన ఆ చర్చపైనే అందరి దృష్టి నెలకొంది.
విరాట్ కోహ్లీ Vs రోహిత్ శర్మ.. ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరూ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు.
నా జీవితానికి ఆధారం నువ్వే అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నయనతార భర్త విఘ్నేష్ శివన్
దర్శకడు విఘ్నేష్ శివన్, హీరోయిన్ నయనతార 2022 జూన్ 9వ తేదీన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఏడేళ్ళుగా ప్రేమించుకున్న వీరిద్దరూ, పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.
మాగుంట రాఘవ్కు సుప్రీం షాక్.. బెయిల్ 15 నుంచి 5 రోజులకు కుదింపు
దిల్లీ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. అక్రమ మద్యం కేసులో మాగుంట రాఘవ్కు మంజూరైన బెయిల్ ను కుదిస్తూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
Big Discounts: కార్లపై భారీ డిస్కౌంట్.. త్వరపడండి
కొత్త కారు కొనుగోలు చేసే వారికి శుభవార్త అందనుంది. కైగర్, క్విడ్, ట్రైబర్ తదితర కార్లపై ఈ జూన్ నెలలో భారీ డిస్కౌంట్ ప్రకటిస్తున్నట్లు ఆ సంస్థలు ప్రకటించాయి.
ఓజీ సెట్లోకి పవన్ కళ్యాణ్ ఆగమనం: యాక్షన్ సీన్లపై ఫోకస్
పవన్ కళ్యాణ్ హీరోగా సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఓజీ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ మొదలైంది.
పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ఒక్కరోజు ముందే మంగళగిరిలో హోమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాలనే లక్ష్యంతో పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మరో 4 రోజుల్లో ఈ యాత్రను ప్రారంభించనున్నారు.
సింగపూర్ ఓపెన్లో భారత షట్లర్లకు చుక్కెదురు
సింగపూర్ ఓపెన్లో భారత షట్లర్లకు నిరాశ ఎదురైంది. స్టార్ ప్లేయర్ పీవీ సింధు, శ్రీకాంత, హెచ్ఎస్ ప్రణయ్ సహా మిగతా సభ్యులు టోర్నీ నుంచి నిష్క్రమించారు.
మీకు నిద్ర సరిగా పట్టడం లేదా? 10-3-2-1-0 పద్ధతి గురించి తెలుసుకోండి
పొద్దున్నుండి సాయంత్రం వరకు పనిచేయడం ఎంత ముఖ్యమో రాత్రి నుండి పొద్దున్న వరకు నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం.
ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన మంత్రి గంగులను రక్షించిన భద్రతా సిబ్బంది
కరీంనగర్ గ్రామీణ మండలం, ఆసిఫ్ నగర్ లో నిర్వహించిన చెరువుల పండుగ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కి పెను ప్రమాదం తప్పింది.
వన్డే వరల్డ్ 2023లో మరో కొత్త ట్విస్ట్.. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడలేమన్న పాకిస్థాన్
ఆక్టోబర్-నవంబర్ లో భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ లో మరో కొత్త ట్విస్ట్ ఎదురైంది.
మణిపూర్లో ఇంటర్నెట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
మే 3 నుంచి హింసాత్మక వాతావరణం నెలకొన్న మణిపూర్ రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా జాబితా చేయడాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.
ప్రపంచ స్థాయి డేటా సెంటర్లకు నిలయంగా హైదరాబాద్
డేటా సెంటర్లకు హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారుతోంది. ఐటీ దిగ్గజ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్ సంస్థలు అమెరికా వెలుపల చేపట్టే భారీ కార్యకలాపాలకు ఇప్పటికే హైదరాబాద్ నగరం ప్రధాన కేంద్రంగా గుర్తింపు సాధించింది.
ఆమెను చూడగానే కన్నీళ్ళు పెట్టుకుని కాళ్ళమీద పడిపోయిన సిద్ధార్థ్
సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. నిలదొక్కుకోవడం అటుంచితే ముందుగా అవకాశం రావడమే గగనం. అలాంటి అవకాశాన్ని పిలిచి మరీ ఇవ్వడమంటే నిజంగా అదృష్టమే. ఆ అదృష్టం హీరో సిద్ధార్థ్ కి దక్కింది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో హైదరాబాద్ కుర్రాడు రికార్డు.. అభినందించిన బీసీసీఐ
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023 తొలి ఇన్నింగ్స్లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఖవాజ్ ను ఔట్ చేసిన సిరాజ్.. రెండో హేడ్ ను ఔట్ చేసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు.
దిల్లీ: విస్తారా విమానంలో 'బాంబు' సంభాషణ, ప్రయాణికుడి అరెస్టు
దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విస్తారా విమానంలో ఫోన్లో బాంబు గురించి మాట్లాడిన ఒక ప్రయాణికుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన జూన్ 7 (బుధవారం) జరిగిందని విస్తారా ఎయిర్ లైన్ చెప్పింది.
రహస్య పత్రాల కేసులో డొనాల్డ్ ట్రంప్పై అభియోగాలు; నేరం రుజువైతే 100ఏళ్ల జైలుశిక్ష
హష్ మనీ చెల్లింపులు, రచయిత జీన్ కారోల్, జెస్సికా లీడ్స్పై లైంగిక ఆరోపణలతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ షాకిచ్చింది.
బాలయ్య అభిమానులకు పండగలాంటి వార్త: భగవంత్ కేసరి టీజర్ విడుదలకు టైమ్ ఫిక్స్
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాను భగవంత్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే భగవంత్ కేసరి టీజర్ ను బాలయ్య బర్త్ డే సందర్భంగా జూన్ 10వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
టెస్టుల్లో అంజిక్య రహానే గొప్ప రికార్డు.. ఏడో బ్యాటర్గా ఘనత
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో తడబడుతున్న టీమిండియాకు ఓ రికార్డు దక్కింది. ఈ మ్యాచులో సీనియర్ క్రికెటర్ అంజిక్య రహానే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
కెనడాలో చెలరేగిన కార్చిచ్చుతో తూర్పు అమెరికా బేజార్; న్యూయార్క్ను కమ్మేసిన పొగ
న్యూయార్క్ సహా తూర్పు అమెరికాలోని మిలియన్ల మంది ప్రజలు దట్టమైన పొగ కమ్మేడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్: గుండెపోటుకు దారి తీసే ఈ వ్యాధి గురించి తెలుసుకోండి
పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (PAD).. ఈ వ్యాధి గుండెపోటుకు దారితీస్తుంది. సాధారణంగా ఆఫ్రికన్ అమెరికన్లలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది.
న్యూజిలాండ్ స్టార్ పేసర్ సంచలనం.. మెయిన్ అలీ బాటలోనే!
న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 కోసం న్యూజిలాండ్ జట్టులో చేరేందుకు ఓకే చెప్పాడు.
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థులకు నోట్ .. ఈ ఏడాది సెలవుల జాబితా ఇదిగో !
ఏపీలో వచ్చే సోమనారం నుంచి బడులు తెరుచుకోనున్నాయి. సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ లెక్కన జూన్ 12న స్కూళ్లు రీ ఓపెన్ అవనున్నాయి.
ఆర్ఆర్ఆర్ హీరోలతో నటించాలనుందని చెప్పిన హాలీవుడ్ యాక్టర్
ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు, ప్రశంసలు దక్కాయి. అందని ద్రాక్షలా ఊరించిన ఆస్కార్ సైతం ఆర్ఆర్ఆర్ ఖాతాలో చేరిపోయింది.
చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడిన టీమిండియా క్రికెటర్
టీమిండియా ఆటగాడు, కర్ణాటక పేసర్ ప్రసిద్ధ కృష్ణ తన చిన్ననాటి స్నేహితురాలు రచనా కృష్ణతో కలిసి ఏడడుగులు వేశాడు.
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ కానుక.. జూన్ 20 నుంచి ప్రతిరోజూ రాగిజావా
తెలంగాణ ప్రభుత్వం బడి పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కార్ పాఠశాలల్లో విద్యార్థులకు ఉధయం అల్పాహారంగా రాగిజావను అందించనున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
కొత్త తరం లాంచ్ వెహికల్ కోసం మా బృందం పని చేస్తోంది: ఇస్రో చీఫ్ సోమనాథ్
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్జిఎల్వీ) కోసం నమూనా ఖరారైందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు.
అత్యంత ఖరీదైన కారును లాంచ్ చేయనున్న మారుతీ.. 'ఎంగేజ్'తో ముందుకు!
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇటీవలే జిమ్మీని విడుదల చేసింది. తాజాగా మరో కొత్తకారును వచ్చే నెల 5న లాంచ్ చేయనుంది. దాని పేరు ఎంగేజ్.
విమానం రివ్యూ: కొడుకు కోరికను తీర్చాలనుకునే తండ్రి కథ ఎలా ఉందంటే?
తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన విమానం, ఈరోజు థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో మాస్టర్ ధృవన్, రాహుల్ రామకృష్ణ, అనసూయ, ధన్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.
71వ ప్రపంచ సుందరి పోటీలు భారత్ లోనే.. 3 దశాబ్దాల్లో ఇదే తొలిసారి
చూపు తిప్పుకోనివ్వకుండా చేసే అందాల తారలు, అందగత్తెలు, అంతర్జాతీయ స్థాయి మోడల్స్ లాంటి వాళ్లంతా 2023లో భారత్ కు క్యూ కట్టనున్నారు. అదేంటి అనుకుంటున్నారా. ఈసారి ప్రపంచ సుందరాంగిని నిర్ణయించే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించేది మనదేశంలోనే మరి.
టక్కర్ ట్విట్టర్ రివ్యూ: ఈసారైనా సిద్ధార్థ్ హిట్టు కొట్టాడా?
సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా నటించిన టక్కర్ సినిమా ఈరోజు విడుదలైంది. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలైన ఈ మూవీపై ట్విట్టర్ లో రివ్యూలు రాస్తున్నారు.
ఒడిశా: దుర్గ్-పూరీ ఎక్స్ప్రెస్లో మంటలు; ప్రయాణికుల హడల్
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు పెను విషాద పీడకలను మరిచిపోక ముందే వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది.
WTC Final 2023 : కుప్పకూలిన టీమిండియా టాప్ అర్డర్.. ఇక అతడిపైనే ఆశలన్నీ!
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ లో సత్తా చాటిన ఆసీస్ అనంతరం బౌలింగ్లో కూడా చెలరేగింది.
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం
ఐఎండీ తీపి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళ,తమిళనాడు రాష్ట్రాలను తాకాయి. 48 గంటల్లో కేరళ, తమిళనాడులో విస్తరించి కర్ణాటకలోని కొన్ని భాగాలలో సైతం అవి ప్రవేశించనున్నాయి.
దిల్లీ: పిల్లల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం; 20 మంది చిన్నారులు సేఫ్
దిల్లీలోని వైశాలి కాలనీలోని పిల్లల ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. న్యూ బోర్న్ చైల్డ్ హాస్పిటల్ భవనంలో గురువారం రాత్రి 11.35 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
జూన్ 9న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు.