LOADING...

14 Jun 2023


నిజామాబాద్ ఉగ్రవాద కుట్ర కేసు: పీఎఫ్‌ఐ వెపన్ ట్రైనర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ 

కర్ణాటకలో తప్పుడు గుర్తింపు పత్రాలో నివసిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) మాస్టర్ వెపన్ ట్రైనర్‌ మొహమ్మద్ యూనస్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం అరెస్టు చేసింది.

ప్రేరణ: ఏమీ రాదనుకోవడం కన్నా పిచ్చితనం, అన్నీ తెలుసనుకోవడం కన్నా మూర్ఖత్వం మరోటి లేదు 

తాను చేస్తున్న పనిలో ఓటమి ఎదురైనపుడు తనకేమీ రాదనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తనవల్ల ఏదీ చేతకాదనీ, తనొక శుద్ధ వేస్టనీ తనను తాను నిందించుకుంటారు. అవసరమైతే దండించుకుంటారు.

మే నెలలో మైనస్ 3.48శాతానికి క్షీణించిన టోకు ద్రవ్యోల్బణం

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో (-) 3.48శాతం క్షీణించింది. ఇది మూడేళ్ల కనిష్టస్థాయిని తాకినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన అధికారిక డేటా వెల్లడించింది.

బిపర్‌జోయ్ తుపాను; గుజరాత్ లోని 9 నగరాలకు రాకపోకలు బంద్ 

బిపర్‌జాయ్ తుపాను కల్లోలంగా మారుతుండగా తీర ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు ముమ్మురంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

గిన్నిస్ బుక్ రికార్డు: ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ రాయిని తొలగించిన శ్రీలంక వైద్యులు 

ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ రాయిని తొలగించి శ్రీలంక ఆర్మీ వైద్యుల బృందం గిన్నిస్ రికార్డు సృష్టించింది.

యూట్యూబ్ క్రియేటర్లకు అదిరిపోయే వార్త.. ఇక డబ్బులు సంపాదించడం ఈజీ!

ఈ రోజుల్లో చాలామంది సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి డబ్బులను సంపాదించుకుంటున్నారు. తాజాగా కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ శుభవార్తను అందించింది.

వర్షాకాలంలో ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారా? ఈ దేశాలు ట్రై చేయండి 

ట్రావెల్ చేయడానికి చలికాలం, ఎండాకాలం మాత్రమే అనుకూలంగా ఉంటాయని అందరూ ఆయా కాలాల్లోనే పర్యటిస్తుంటారు. వర్షాకాలంలో పర్యటన అనే ఆలోచన కుడా ఎవ్వరికీ రాదు.

అమిత్ షా రేపటి తెలంగాణ టూర్ రద్దు 

ఖమ్మంలో రేపు జరగాల్సిన బీజేపీ సభ వాయిదా పడింది.గుజరాత్ లో బిపోర్‌జాయ్‌ తుపాను కారణంగా మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన వాయిదా పడింది.

ఈ ఏడాది 6,500 మంది మిలియనీర్లు భారత్ విడిచి వెళ్లిపోతారట 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల కదలికలను పసిగట్టే హెన్లీ అండ్ పార్ట్రర్స్ తన తాజా నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది.

ఐసీసీ ర్యాంకుల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ముందంజ.. దూసుకొచ్చిన అంజిక్య రహానే

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియాపై గెలుపొందిన ఆస్ట్రేలియా టెస్టు ర్యాంకుల్లోనూ సత్తా చాటింది. ఆసీస్ కు చెందిన బ్యాటర్లు టాప్ 3 లో ఉండటం విశేషం. లబుషన్, స్టీవ్ స్మిత్, హెడ్ తొలి మూడు ర్యాంకులను సొంతం చేసుకున్నారు.

తెలంగాణను వరించిన 5 యాపిల్ అవార్డులు.. యాదాద్రి ఆలయానికి గ్రీన్‌ యాపిల్‌ గుర్తింపు

తెలంగాణ 5 అంతర్జాతీయ అవార్డులను సాధించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 5 ప్రముఖ నిర్మాణాలను లండన్‌లోని గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ గుర్తించింది. ఈ క్రమంలో గ్రీన్‌ యాపిల్‌ అవార్డులను ప్రకటించింది.

పర్యావరణాన్ని రక్షించాలన్న ఆలోచన మీకుంటే మీ బీరువాలో ఎలాంటి బట్టలు ఉండాలో తెలుసుకోండి 

పర్యావరణ పరిరక్షణ అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన విషయం. మనుషులు చేస్తున్న అనేక పనుల వల్ల పర్యావరణం పాడైపోతుంది. ముఖ్యంగా పెరిగిపోతున్న వృధా కారణంగా వాతావరణం కలుషితమవుతోంది.

బిపోర్‌జాయ్‌ సైక్లోన్: సౌరాష్ట్రలో 100 ఆసియాటిక్ సింహాలను కాపాడేందుకు అటవీశాఖ తంటాలు 

బిపోర్‌జాయ్‌ తుపాను ఎఫెక్ట్‌తో అరేబియా తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఈ క్రమంలో గురువారం తుపాను తీరం దాటే సమయంలో గణనీయమైన నష్టం వాటిల్లుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.

లండన్ ఫ్లాట్ లో హైదరాబాద్ విద్యార్థిని దారుణ హత్య.. శోకసంద్రంలో కుటుంబం

హైదరాబాద్ యువతి ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో దారుణ హత్యకు గురైంది. ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన తేజస్విని ఇంగ్లీష్ దేశంలో ప్రాణాలు వదిలింది.

చెత్త రికార్డు.. ఒక్క బాల్‌కు 18 పరుగులు

తమిళనాడు ప్రీమియర్ లీగ్ అభిమానులను అకట్టుకుంటోంది. ఈ టోర్నీలో విజయ శంకర్, నటరాజన్, సాయి సుదర్శన్, షారుఖ్ లాంటి ప్లేయర్లు ఆడుతుండటంతో తమిళనాడు లీగ్ కు ఆదరణ పెరుగుతోంది.

శ్రీలీల పోస్టర్ల పర్వం: ఏడు సినిమాల నుండి రిలీజైన ఏడు పోస్టర్లు 

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరని ఎవ్వరినడిగినా శ్రీలీల పేరే చెబుతారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజనుకు పైగా సినిమాల్లో శ్రీలీల నటిస్తోంది.

స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారిన ఇంజనీర్‌కు లింక్డ్‌ఇన్‌లో పోటెత్తిన ఉద్యోగాలు 

ప్రముఖ ఉపాధి-కేంద్రీకృత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది విద్యావంతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలను పొందుతున్నారు.

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఒంటిపూట బడులు 

జూన్ 15 సమీపిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా వేసవికాలమే తాండవిస్తోంది. ఓ వైపు తీవ్రత ఉష్ణోగ్రతలు, వడగాలుల దృష్ట్యా పిల్లలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సౌత్ జోన్ జట్టు కెప్టెన్‌గా హనుమ విహారి, వైస్ కెప్టెన్‌గా మయాంక్

తెలుగు క్రికెటర్ హనుమ విహారిని కెప్టెన్‌గా నియమిస్తూ సౌత్‌జోన్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.

కాలుష్య కోరల్లో చిక్కుకున్న భారత్.. టాప్‌-20 గ్లోబల్ పొల్యూటెడ్ సిటీల్లో 14 నగరాలు మనవే 

ప్రపంచ వ్యాప్తంగా 99 శాతం జనం పీలుస్తోంది స్వచ్ఛమైన గాలి కాదు. భయంకరమైన విషయం ఏంటంటే ఏటా 67 లక్షల మందికిపైగా వాయు కాలష్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై..? సీఎస్కే ఎమోషనల్ పోస్టుతో ఫ్యాన్స్ ఆందోళన

మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి రోజూ ఏదోక చర్చ కొనసాగుతూనే ఉంది. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి మహి తప్పుకున్నాడు. 2021లో చైన్నై సూపర్ కింగ్స్ కి నాలుగో టైటిల్ ను అందించాడు.

మోమోస్ తింటూ దొరికిపోయిన 4 నెలల క్రితం చనిపోయిన వ్యక్తి: అసలేం జరిగిందంటే? 

చనిపోయిన మనుషులు మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చారనే వార్తలు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి సంఘటన బీహార్ లో జరిగింది.

ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ డెత్ కేసు: అనుమానితులపై నార్కో పరీక్షకు కోర్టు అనుమతి 

ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి ఫైజాన్ అహ్మద్ మృతిపై విచారణకు కోల్‌కతా హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.

హాంకాంగ్‌ను ఓడించిన భారత మహిళల జట్టు

ఉమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ లో భారత మహిళల ఏ జట్టుకు శుభాంరభం లభించింది. తొలి మ్యాచులలో పసికూన హాంకాంగ్ పై భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

పాడేరు-లంబసింగి రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ 

ఆంధ్రప్రదేశ్‌లో నూతన రోడ్ల నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) పచ్చజెండా ఉంది. అందులో భాగంగా పర్యాటక ప్రాంతమైన పాడేరు-లంబసింగి రోడ్డు నిర్మాణానికి అంగీకారం తెలిపింది.

టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25.. టీమిండియా షెడ్యూల్ ఖరారు!

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా రెండోసారి పరాజయం పాలైంది. మొదట న్యూజిలాండ్ చేతిలో ఖంగుతున్న భారత్, తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.

పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం బాగుండాలని ఉపాసన కీలక నిర్ణయం 

రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం తమ ఇంటికి రాబోతున్న కొత్త మెంబర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

లండన్ లో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నారు. ఈ మేరకు 2023 ఏడాదికి గానూ లండన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ బిరుదును స్వీకరించారు.

అల్లు అర్జున్ చంకనెక్కిన శ్రీలీల: కొత్త పోస్టర్ చెప్పే కథేంటి? 

పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్, చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్న శ్రీలీల కలిసి సినిమా చేస్తున్నారా అన్న సందేహాలను సృష్టిస్తూ కొత్త పోస్టర్ ను ఆహా టీమ్ రిలీజ్ చేసింది.

ఫోర్బ్స్ 'గ్లోబల్-2000' జాబితాలో సత్తా చాటిన రిలయన్స్ ఇండస్ట్రీస్

ఫోర్బ్స్ ప్రకటించిన 'గ్లోబల్ 2000' తాజా ర్యాంకింగ్స్‌లో భారత బిలియనీర్ ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సత్తా చాటింది. ఈ ఏడాది ఏకంగా 8స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్‌కు చేరుకుంది.

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం... ఏకకాలంలో 56,829 మంది టీచర్ల బదిలీ  

ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడెప్పుడా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్న బదిలీ ప్రక్రియకు ముహుర్తం ఆసన్నమైంది.

మినీ ఐపీఎల్ వచ్చేసింది.. టైటిల్ వేటలో సీఎస్కే, కేకేఆర్, ముంబై, ఢిల్లీ

ఫ్రాంచైజీ లీగ్ లు లేవని బాధపడే అభిమానులకు శుభవార్త అందింది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా జులై 13 నుంచి మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఆరు జట్లు పోటీపడనున్నాయి.

అజిత్ దోవల్‌పై అమెరికా ప్రశంసలు; ఆయన 'అంతర్జాతీయ నిధి' అంటూ పొగడ్తలు 

జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌పై భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు.

నిమ్స్ ఆస్పత్రికి మహర్ధశ.. విస్తరణకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిమ్స్ ఆస్పత్రిని విస్తరించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుబంధ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

దిల్ రాజు బ్యానర్ లో కీర్తి సురేష్: పాత రూట్లోకి మారుతున్న మహానటి హీరోయిన్?

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన అలనాటి హీరోయిన్ సావిత్రిని మహానటి సినిమాలో తనదైన నటనతో మన కళ్ళముందు కనిపించేలా చేసింది కీర్తి సురేష్.

జాతీయ క్రికెట్‌ అకాడమీకి చేరుకున్న కేఎల్ రాహుల్

టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎట్టకేలకు జాతీయ క్రికెట్ అకాడమీ కి చేరుకున్నాడు. కేఎల్ రాహుల్ గాయం నుంచి ఐపీఎల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

AP EAMCET 2023: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చూసుకోండి 

ఏపీ ఎంసెట్-2023 పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ అనంతపురం (జేఎన్‍టీయూఏ) విడుదల చేసింది.

గ్రేహౌండ్స్‌ గురువు బాటీ కన్నుమూత.. సీఎం కేసీఆర్, డీజీపీ అంజనీకుమార్‌ సంతాపం

రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌కు చెందిన మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి భాటీ మంగళవారం మరణించారు. ఉమ్మడి ఏపీలోని పోలీసులకు నారాయణ్‌ సింగ్‌ బాటీ అంటే దాదాపుగా తెలియనివారు ఉండకపోవచ్చు.

డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కిన కబాలి నిర్మాత కేపీ చౌదరి 

కొన్నిరోజుల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామందిపై ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా డ్రగ్స్ కేసులో ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత అరెస్ట్ అయ్యారు.

చిన్ననాటి స్నేహితురాలిని భార్యగా ప్రమోట్ చేసిన తుషార్ దేశ్‌పాండే

చైన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ మధ్యే చైన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తన ప్రేయసిని ఉత్కర్షను ఈనెల 3న పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మరో చైన్నై పేసర్ పెళ్లికి సిద్ధమయ్యాడు.

రహస్య పత్రాల కేసులో మియామీలోని ఫెడరల్ కోర్టులో లొంగిపోయిన డొనాల్డ్ ట్రంప్ 

రహస్య పత్రాల కేసులో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మియామీలోని ఫెడరల్ కోర్టు హౌస్‌లో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు.

ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2023: రక్తదానం చేస్తే గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయా? 

ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ప్రతీ సంవత్సరం జూన్ 14వ తేదిన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుతారు.

గాలి జనార్దన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ..82 ఆస్తుల జప్తునకు సీబీఐ కోర్టు ఆదేశం

ఇనుప ఖనిజ తవ్వకాల రారాజు, కర్ణాటక పొలిటికల్ లీడర్, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.

జులై 6న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు.. ఆరోజే ఫలితాలు

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జులై 6న జరగనున్నాయి. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి మహేష్ మిత్తల్ ధ్రువీకరించారు.

మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస; 9మంది మృతి 

ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకున్న మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది.

బిపర్‌జాయ్‌ తుఫాను ధాటికి 95 రైళ్లు రద్దు, 30 వేల మందికిపైగా పునరావాసం

బిపర్‌జాయ్‌ తుఫాను కారణంగా గుజరాత్ లోని తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా మొత్తం 95 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

Indonesia Open: ప్రి క్వార్టర్స్ కి దూసుకెళ్లిన సింధు, ప్రణయ్

ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ గాడిలో పడింది. ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది.

తెలంగాణలో ఐటీ దాడుల కలకలం: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు 

తెలంగాణలో బుధవారం ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఐటీ దాడులు జరుతున్నాయి.

ఆదిపురుష్ ఓటీటీ డీల్స్ ఫిక్స్: స్ట్రీమింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందంటే? 

ప్రభాస్ రాముడిగా, క్రితిసనన్ సీతగా కనిపిస్తున్న ఆదిపురుష్ చిత్రం, మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుమీదున్నాయి.

ముంచుకొస్తున్న బిపర్‌జాయ్ తుపాను ముప్పు.. గుజరాత్ లో హై అలెర్ట్

బిపర్‌జాయ్ తుపాను గురువారం తీరం దాటనుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి.

ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న వోల్వో C40 రీఛార్జ్ వచ్చేసింది.. నేడే లాంచ్!

వోల్వో ఇండియా C40 రిచార్జ్ ఈవీ గ్రాండ్‌గా భారత మార్కెట్లోకి రిలీజ్ అయింది. రెండోవ ఎలక్ట్రిక్ మోడల్ గా ఈ వెహికల్ ఇండియాలోకి అడుగుపెట్టింది.

గుంటూరు కారం: కారం రంగు చీరలో ఘాటు పుట్టిస్తున్న శ్రీలీల 

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా నుండి శ్రీలీల లుక్ ని రిలీజ్ చేసారు. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ఈ లుక్, ఆకట్టుకునే విధంగా ఉంది.

ఏపీ శ్రీకాకుళం కుర్రాడే నీట్‌ చక్రవర్తి.. దేశంలోనే ప్రథమ ర్యాంక్‌

నీట్‌ అండర్ గ్రాడ్యూయేట్ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళానికి చెందిన బోర వరుణ్‌ చక్రవర్తి ఫస్ట్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.ఈ మేరకు తమిళ విద్యార్థి ప్రభంజన్‌తో కలిసి తొలి ర్యాంకును పంచుకోవడం గమనార్హం.

డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసిన ఈడీ; ఛాతిలో నొప్పితో ఆస్పత్రిలో చేరిక 

మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.

డెక్కన్ క్రానికల్ కు ఈడీ ఝలక్.. మనీలాండరింగ్ కేసుల్లో డీసీ ప్రమోటర్లు అరెస్ట్

డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) మాజీ ప్రమోటర్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉదయం వెంకట్రామిరెడ్డి సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది.

అవతార్ సీక్వెల్స్ పై లేటెస్ట్ అప్డేట్: అవతార్ 3 ఎప్పుడు వస్తుందంటే? 

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన వెండితెర అద్భుతం అవతార్ సినిమాతో ప్రపంచ సినిమా నివ్వెరపోయింది. అప్పటివరకూ సిల్వర్ స్క్రీన్ పై అలాంటి ప్రపంచం చూడని ప్రేక్షకులు నోళ్ళు తెరిచి చూస్తూ ఉండిపోయారు.

నైజీరియా: నదిలో పడవ బోల్తా పడి 103 మంది మృతి 

ఉత్తర నైజీరియాలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పడవ బోల్తా పడడంతో చిన్నారులు సహా 103 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

రోహిత్ శర్మను వెంటాడుతున్న బ్యాడ్‌ లక్.. కెప్టెన్సీ ఉండేనా.. ఊడేనా..?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు దురదృష్టం వెంటాడుతోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమి ప్రభావం రోహిత్ పై గట్టిగానే పడింది.

జూన్ 14న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

13 Jun 2023


అమర్‌నాథ్‌ భక్తులకు కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసిన బోర్డు

అమర్‌నాథ్‌ యాత్రికులను దృష్టిలో ఉంచుకుని అమర్‌నాథ్‌ పుణ్య క్షేత్రం బోర్డు నూతన మార్గ దర్శకాలను జారీ చేసింది. తినే ఆహారం, తాగే నీరు విషయంలోనూ ఆంక్షలు విధించింది.

అన్నామలై వ్యాఖ్యలతో ఏఐఏడీఎంకే-బీజేపీ పొత్తు విచ్ఛిన్నం అవుతుందా?

తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అన్నామలై చేసిన వ్యాఖ్యలపై ఏఐఏడీఎంకే నేతలు నిప్పులు చెరుగుతున్నారు.

ఏపీలో ఇకపై పుట్టే పసిపాప దగ్గర నుంచి అందరికీ ఆరోగ్యశ్రీ.. విల్లేజ్ క్లినిక్ లో కంటి పరీక్షలు

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఇకపై 4 వారాలకు మించి ఎక్కడా పోస్టులు ఖాళీలు ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ మేరకు ఐఏఎస్ ఆఫీసర్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు ఖాళీలు పూరించాలన్నారు.

ప్రేరణ: అవమానాలను గుర్తుంచుకుంటే కసి పెరుగుతుంది, వదిలేస్తే నువ్వు పెరుగుతావు 

జీవితం అనేది ప్రకృతి లాంటిది. ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు. అప్పుడప్పుడూ విపరీతమైన గాలులు, భూకంపాలు, సునామీలు వస్తూనే ఉంటాయి. జీవితం కూడా అంతే.

భారత ఆటగాడు సునీల్ ఛెత్రి అరుదైన ఘనత

హీరో ఇంటర్ కాంటినెంటర్ కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచులో భారత్ 1-0 గోల్ తేడాతో వనుతూను ఓడించింది.

హైదరాబాద్ కు అమిత్ షా.. డైరెక్టర్ రాజమౌళితో భేటీ

తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం అమిత్ షాతో అగ్రదర్శకుడు రాజమౌళి తో మర్యాదపూర్వకమైన భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది.

ట్రావెల్: వాటికన్ సిటీ నుండి గుర్తుగా ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు 

వాటికన్ సిటీ... ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న దేశం ఇది. ఈ దేశం చుట్టూ ఇటలీ ఉంటుంది. అంటే ఇటలీ దేశం భూభాగం మధ్యలో ఈ దేశం ఉంటుందన్నమాట. ఇక్కడ క్రైస్తవులు ఎక్కువమంది ఉంటారు.

కేటీఎం నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంచ్ ఎప్పుడంటే?

దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కేటీఎం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎయిర్ ఇండియా ఫ్లైట్ కాక్‌ పిట్‌లోకి పైలట్ గర్ల్‌ ఫ్రెండ్‌‌.. 30 లక్షల ఫైన్

ఆ విమానం ఎక్కిన ప్రయాణికుల్లో ఆ ఫ్లైట్ పైలట్ లవర్ కూడా ఉంది. అయితే తాను నడిపే విమానంలో తన ప్రేయసి ఉండటంతో పైలట్ ఆనందం అంతా ఇంతా కాదు. ఈ మేరకు అత్యుత్సాహం ప్రదర్శించి, ఏకంగా గర్ల్ ఫ్రెండ్ ను విమానంలోని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించాడు.

కుప్వారా: ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం 

సరిహద్దు ప్రాంతమైన కుప్వారా జిల్లాలో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా మంగళవారం చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

గీత గోవిందం కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ముహూర్తం ఫిక్స్: హీరోయిన్  ఎవరంటే

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గీత గోవిందం ఘన విజయాన్ని అందుకుని ఇద్దరికీ స్టార్ స్టేటస్ ని తీసుకొచ్చింది.

అశ్విన్‌ను చాలా అవమానించారు.. టీమిండియా మాజీ లెజెండ్ ఫైర్!

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి తప్పించడంపై టీమిండియా మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ మరోసారి ఫైర్ అయ్యాడు.

ప్రజల్ని మోసగించలేకే బీఆర్ఎస్ ను వదిలేస్తున్నా: కేసీఆర్ సన్నిహితుడు కుచాడి శ్రీహరిరావు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత, సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కూచాడి శ్రీహరిరావు అధికార పార్టీకి బైబై చెప్పారు.

కొత్తగా పెళ్లయిన జంట ఆత్మహత్య; కారణం ఇదే 

హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న మేడ్చల్ జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఇద్దరు కొత్త పెళ్లైన జంట కావడం గమనార్హం.

Infinix కంపెనీ నుంచి Note 30 VIP రిలీజ్.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! 

Infinix కంపెనీ నుంచి 5జీ స్టార్ట్ ఫోన్ నోట్ 30 విఐపి మొబైల్‌ని మంగళవారం ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 8Gb, 12GB RAM, 256 స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఇకపై 30శాతం వేతన పెంపుతో ఉద్యోగులను నియమించుకోం: విప్రో కీలక ప్రకటన 

ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నఉద్యోగుల తొలగింపు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో విప్రో సీహెచ్ఆర్ఓ సౌరభ్ గోవిల్ కీలక ప్రకటన చేశారు.

విజయ్ ఆంటోనీ కొత్త సినిమాకు విక్రమార్కుడు సింటిమెంట్ 

బిచ్చగాడు 2 సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆంటోనీ, తెలుగులో మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇండిగో ఫ్లైట్ కి తప్పిన ముప్పు.. దిల్లీలో ల్యాండ్ అవుతుండగా రన్ వేను తాకిన తోక భాగం

దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఓ విమానం త్రుటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకుంది.

హోండా CR-V హైబ్రిడ్ స్పోర్ట్-L వేరియంట్ విడుదల.. ఫీచర్లు ఇవే!

హోండా CR-V హైబ్రిడ్ స్పోర్ట్-L ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్లో లాంచ్ చేయనున్నారు.

భారత స్టాక్ మార్కెట్‌లో చరిత్ర సృష్టించిన ఎంఆర్ఎఫ్; రూ.1 లక్షకు చేరిన షేరు ధర 

ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ దలాల్ స్ట్రీట్‌లో చరిత్ర సృష్టించింది.

బాలకృష్ణ అభిమానులను నిరాశపరుస్తున్న నరసింహనాయుడు రీ రిలీజ్ కలెక్షన్లు 

బాలకృష్ణ కెరీర్లో నరసింహనాయుడు సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. బీ గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా, ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.

భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అదుపులోకి వచ్చిన మంటలు 

మధ్యప్రదేశ్ భోపాల్‌లోని వివిధ శాఖల కార్యాలయాలు ఉండే ప్రభుత్వ భవనాల సముదాయం సాత్పురా భవన్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి.

PM Modi: అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యం.. 70వేల మందికి ఆఫర్ లెటర్స్ అందజేత 

నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ ఫెయిర్ కింద 70వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ అందించారు.

బిపోర్‌జాయ్‌ తుపాను ఎఫెక్ట్: 50 మంది సిబ్బందిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్

బిపోర్‌జాయ్‌ తుపానుతో అరేబియా సముద్రం కల్లోలంగా మారిన నేపథ్యంలో ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది సాహాసం చేశారు. ఈ మేరకు స్పెషల్ ఆపరేషన్‌ ప్రక్రియతో దాదాపు 50 మందిని రక్షించారు.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు పర్యాటక ప్రదేశాలు సందర్శించాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనసులో కొత్త ఉత్తేజం కలుగుతుంది. అందుకే పర్యాటక ప్రదేశాలకు వెళ్లడానికి చాలామంది ఇష్టపడుతుంటారు.

మూడు పిల్లలకు జన్మనిచ్చిన తెల్లపులి 'రక్ష'; వీడియో వైరల్

ఛత్తీస్‌గఢ్‌ భిలాయ్‌లోని మైత్రి బాగ్ జూలో రక్ష అనే వైట్ టైగర్ మూడు పిల్లలకు జన్మనిచ్చినట్లు అధికారులు తెలిపారు.

కైలియన్ ఎంబాపే కీలక నిర్ణయం.. 2024 తర్వాత పీఎస్‌జీని వదిలే అవకాశం!

ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన నిర్ణయంతో పీఎస్‌జీకి గట్టి షాక్ ఇచ్చాడు.

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్: తనకేమీ సంబంధం లేదంటున్న హరికృష్ణ 

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హరిబాబు, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో సోమవారం అరెస్టు అయ్యారని వార్తలు వచ్చాయి. జబర్దస్త్ లో లేడీ గెటప్పులు వేసే హరి ఫోటోను చూపిస్తూ వార్తలు వచ్చాయి.

దిల్లీ సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం 

దిల్లీతో పాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత భూమి కంపించింది.

వివేక హత్య విషయం వైఎస్ జగన్ కు ముందే తెలుసు: వైఎస్ సునీత

కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టిన ఇన్వెస్టిగేషన్ కు ఎంపీ అవినాష్‌రెడ్డి ఏమాత్రం సహకరించడం లేదని వైఎస్ సునీత స్వయంగా సుప్రీంలో వాదనలు వినిపించారు. ఏప్రిల్‌ 24 తర్వాత 3 సార్లు ఈ మేరకు నోటీసులిచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదన్నారు.

బెంగళూరులో భారీ వర్షాలు; తోతట్టు ప్రాంతాలు జలమయం 

కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

కోహ్లీ అలా చేయడంతో షాక్ అయ్యా.. ఇక రోహిత్ శర్మనే బెస్ట్ అనిపించాడు : గంగూలీ

లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే.

2023-24 ఆర్థిక సంవత్సరానికి గోధుమలపై స్టాక్ పరిమితిని విధించిన కేంద్రం 

2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ గోధుమలపై స్టాక్ పరిమితిని కేంద్రం విధించింది.

విండీస్ టూర్‌కు టీమిండియా సీనియర్లపై వేటు.. యువ ఆటగాళ్లకు చోటు..?

ఇటీవలే ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిఫ్ పైనల్లో టీమిండియా రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోవడంతో సీనియర్ ఆటగాళ్లపై వేటు పడే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సినీ పరిశ్రమలో విషాదం: భద్రాచలం సినిమాలో విలన్ గా నటించిన కజాన్ ఖాన్ కన్నుమూత 

చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మళయాలీ నటుడు, తెలుగులో బద్రి, భద్రాచలం సినిమాల్లో కనిపించిన కజాన్ ఖాన్, 46ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు.

ఓజీ నుండి సాలిడ్ అప్డేట్: కీలక పాత్రలో శ్రియా రెడ్డి 

పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఓజీ సినిమా షూటింగ్ పనులు చకచకా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది.

ట్విట్టర్ పై భారత సర్కార్ బెదిరించిందన్న డోర్సే.. అవన్నీ అబద్దాలేనని కేంద్రం కౌంటర్

భారత ప్రజాస్వామ్యంపై ట్విట్టర్​ సహ వ్యవస్థాపకుడు జాక్​ డోర్సే సంచలన వ్యాఖ్యలు చేశారు.

లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్న సురేష్ రైనా.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టీమిండియా మాజీ క్రికెటర్, చైన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం సురేష్ రైనా 2023 ఎడిషన్ లంక ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

నైరుతి మరింత ఆలస్యం.. వచ్చే 4 వారాల పాటు రుతుపవనాలు లేవు, వర్షాల్లేవ్

ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పై రుతుప‌వ‌నాలు మందగమనం ప్రతికూల ప్ర‌భావమే ఉండ‌బోతుందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రైవేట్ వాతావ‌ర‌ణ సంస్థ స్కైమెట్ అంచ‌నా వేసింది. దీనికి కారణం, రానున్న మరో నాలుగు వారాల పాటు రుతుపవనాల కదిలకలు నెమ్మదిగా సాగుతుండటమేనని వివరించింది.

భార్యను భర్త కొట్టడాన్ని సమర్థించిన 80దేశాల్లో 25శాతం మంది ప్రజలు 

గత దశాబ్దంలో మహిళా హక్కుల సంఘాలు, సామాజిక ఉద్యమాలు పెరిగినప్పటికీ, ప్రపంచంలో లింగ సమానత్వంలో పురోగతి నిలిచిపోయిందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది.

ట్విట్టర్ లో మార్పు తీసుకురావడమే మన లక్ష్యం: కొత్త సీఈవో లిండా 

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసినప్పటి ట్విట్టర్ పై ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఎలాన్ మస్క్ వచ్చిన తర్వాత ట్విట్టర్ లో చాలా మార్పులు రావడమే దానికి కారణం.

ఆల్ ఫార్మాట్ సూపర్ స్టార్స్ అంటూ ఆస్ట్రేలియాకు కితాబిచ్చిన ఐసీసీ

లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే.

బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్; ముగ్గురు మృతి; 67 రైళ్లు రద్దు

బిపోర్‌జాయ్ సైక్లోన్ 'అత్యంత తీవ్రమైన తుపాను'గా తీవ్రరూపం దాల్చడంతో గుజరాత్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.

నింగికి దూసుకెళ్లనున్న చంద్రయాన్‌-3.. శ్రీహరికోట నుంచి జులై 12 -19 మధ్య ప్రయోగం

జులై 12 నుంచి 19 మధ్య చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ వెల్లడించారు. నిర్దేశించిన పరీక్షలన్నీ సాఫీగా సాగితే నిర్ణయించిన గడువు మేరకు చంద్రయాన్ ను ప్రయోగిస్తామని తెలిపారు.

అతనితో నేను సంతోషంగా ఉంటాను: విజయ్ వర్మతో బంధంపై తమన్నా మాటలు 

గతకొన్ని రోజులుగా హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మలపై అనేక వార్తలు వచ్చాయి. వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు వైరల్ అయ్యాయి.

మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకిన జొకోవిచ్

23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించడం ద్వారా సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ మళ్లీ అగ్రపీఠాన్ని సొంతం చేసుకున్నాడు.

విండీస్ టూర్ షెడ్యూల్‌ను ఖరారు చేసిన బీసీసీఐ.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా.. వచ్చే డబ్ల్యూటీసీ(2023-25) కోసం తమ పోరును కొత్తగా ప్రారంభించనుంది. భారత జట్టు జూలై-ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది.

ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే: ఆల్బినోలపై జనాలు నమ్మే అనేక మూఢనమ్మకాలు 

ప్రతీ సంవత్సరం జూన్ 13వ తేదీన అంతర్జాతీయ ఆల్బినిజం అవేర్నెస్ రోజును జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం నిర్ణయించింది.

తల్లిని చంపి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన మహిళ 

బెంగళూరులోని ఓ రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌లో 39 ఏళ్ల మహిళ తన తల్లిని హత్య చేసింది. అంతేకాదు ఆ మృతదేహాన్ని ఓ ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.

కేంద్రం పన్నుల్లో వాటా : ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్లు, తెలంగాణకు రూ.2,486 కోట్లు రిలీజ్ చేసిన కేంద్రం

భారతీయ జనతా పార్టీ అగ్రనేతల వరుస పర్యటనల నేపథ్యంలో కేంద్రం తెలుగు రాష్ట్రాలకు నిధుల ప్రవాహం పారిస్తోంది. ఈ మేరకు 3వ విడత కేంద్ర జీఎస్టీ పన్నుల నిధులను విడుదల చేసింది.

Ashes 2023 : ఇంగ్లండ్ గడ్డపై స్మిత్, వార్నర్ సాధించిన రికార్డులివే!

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు యాషెస్ సిరీస్ కోసం సిద్ధమవుతున్నాయి. ఈ మెగా టోర్నీలో జూన్ 16 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ ను దక్కించుకోవాలని తహతహలాడుతోంది.

మహేష్, రాజమౌళి సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే? 

అభిమానులు అందరూ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న తరుణం మరికొన్ని రోజుల్లో రాబోతుంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా మొదలవడానికి ఎన్నో రోజుల సమయం లేదు.

టిబెట్‌లోని జిజాంగ్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో నమోదు 

టిబెట్‌లోని జిజాంగ్ ప్రాంతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపనలు వచ్చాయి. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) ఒక ట్వీట్‌లో తెలిపింది.

మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఇకలేరు

తెలంగాణలో మరో ప్రజాప్రతినిధి కన్నుమూశారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కీలక నేత మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు.

భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అగ్నిప్రమాదం; వైమానిక దళం సాయం కోరిన సీఎం 

భోపాల్‌లోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం 'సత్పురా భవన్‌'లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరగ్గా, మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు శ్రమిస్తున్నాయి.

జూన్ 13న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.