భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

17 Jun 2024

లోక్‌సభ

Lok Sabha: లోక్‌సభ స్పీకర్‌ను ఎలా ఎన్నుకుంటారు? ప్రధాని మోదీ 3.0కి ఈ పోస్ట్ ఎందుకు కీలకం?

జూన్ 26న లోక్‌సభ తన కొత్త స్పీకర్‌ను ఎన్నుకోనుంది. కొత్తగా ఎన్నికైన 18వ లోక్‌సభ జూన్ 24 నుండి జూలై 3 వరకు ప్రారంభ సమావేశానికి సమావేశమవుతుంది.

17 Jun 2024

కేరళ

IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లోబయోటెక్నాలజీ విద్యార్థిని ఆత్మహత్య 

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఇన్‌స్టిట్యూట్ సోమవారం తెలిపింది.

Agnipath Scheme: అగ్నిపథ్ స్కీమ్‌పై నకిలీ వాట్సాప్ సందేశం.. 'సైనిక్ సమాన్ పథకం' పునఃప్రారంభం కాలేదు.. స్పష్టం చేసిన PIB 

మార్పులతో అగ్నిపథ్ పథకాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు వచ్చిన వార్తలను ప్రభుత్వం ఆదివారం తోసిపుచ్చింది.

Visakhapatnam: కంటికి అరుదైన శస్త్రచికిత్స.. మనిషి కన్ను,మెదడు నుండి 12 అంగుళాల పుల్లను తొలగించిన వైద్యులు

విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం సమీపంలోని గురందొరపాలెంలో ఇంటి మొదటి అంతస్థు నుంచి కింద పడిన మీసాల నాగేశ్వరరావు (39) అనే వ్యక్తికి కింగ్ జార్జ్ హాస్పిటల్ (కెజిహెచ్) వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

Amit Shah: అమిత్ షా అధ్యక్షతన మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై నేడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం 

మణిపూర్‌లో పరిస్థితిపై సోమవారం సాయంత్రం అత్యున్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు.

Jharkhand : జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు మృతి 

జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలు మరియు నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు.

CV Ananda Bose: రాజ్‌భవన్‌ను ఖాళీ చేయమని డ్యూటీ పోలీసులను కోరిన బెంగాల్ గవర్నర్ 

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ సోమవారం (జూన్ 17, 2024) ఉదయం రాజ్‌భవన్‌లో మోహరించిన కోల్‌కతా పోలీసు సిబ్బందిని వెంటనే ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు.

Explained: వివాదానికి దారితీసిన ముంబయిలో ఈవీఎం 'హ్యాకింగ్' రిపోర్ట్ 

ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) హ్యాకింగ్ ఆరోపణలపై రాజకీయ దుమారం చెలరేగింది.

WestBengal: పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.. సిలిగురిలో గూడ్స్ రైలును కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ఢీ 

పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో అగర్తల-సీల్దా కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ (13174)ను గూడ్స్ రైలు ఢీకొనడంతో ఐదుగురు మరణించగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు, సీనియర్ నార్త్ ఫ్రాంటియర్ రైల్వే (NFR) అధికారి ధృవీకరించారు.

PM Modi's meet with Pope: పోప్ కు మీరిచ్చే గౌరవం ఇదేనా ? కాంగ్రెస్ ను నిలదీసిన బీజేపీ

ఇటలీలో జరుగుతున్న జీ7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, పోప్ ఫ్రాన్సిస్‌ల మధ్య జరిగిన సమావేశాన్ని అవహేళన చేస్తూ కాంగ్రెస్ పార్టీ కేరళ యూనిట్ సోషల్ మీడియాలో చేసిన వ్యంగ్య పోస్ట్ పై బీజేపీ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది.

Air India Horror story: మురికి సీటు, ఉడకని ఆహారం.. ఎయిర్ ఇండియాపై ప్రయాణికుడి ఆరోపణ 

ఎయిర్ ఇండియాపై ఓ ప్రయాణికుడు పెద్ద ఆరోపణ చేశాడు.న్యూఢిల్లీ నుండి నెవార్క్ (AI 105)కి వెళ్లే ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ విమానంలో తనకు వండని ఆహారాన్ని అందించినట్లు అతను చెప్పాడు.

CM Chandrababu :నేడు పోలవరం పర్యటనకు చంద్రబాబు.. ప్రాజెక్టు పరిశీలన, సమీక్ష 

ఆంధ్రప్రదేశ్‌కి రెండోసారి సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలి సారి పోలవరం పర్యటనకు వెళ్తున్నారు.

YS Jagan : వైఎస్ జగన్‌ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చిన అధికారి సస్పెండ్ 

హైదరాబాద్ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావును సస్పెండ్ చేస్తూ జీహెచ్‌ఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ అమ్రపాలి కాటా ఉత్తర్వులు జారీ చేశారు.

Nara Lokesh: జనానికి అందుబాటులో లోకేష్.. గతానికి భిన్నంగా పని తీరు

గతానికి భిన్నంగా పని చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ దూసుకు వెళుతున్నారు.

Rahul Gandhi: EVM లపై ఎలాన్ మస్క్ తో ఏకీభవించిన రాహుల్ గాంధీ

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని వాటిని రద్దు చేయాలని ఎలాన్ మస్క్ పిలుపుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు.

16 Jun 2024

మణిపూర్

Manipur: మణిపూర్‌ తొలి IAS కిప్‌జెన్ నివాసానికి నిప్పు

మణిపూర్‌లోని మొదటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి దివంగత టి కిప్‌జెన్ నివాసానికి శనివారం మధ్యాహ్నం దుండగులు నిప్పు పెట్టారు.

Maharastra: మహారాష్ట్ర కోటలో బక్రీద్ సందర్భంగా జంతు వధను నిషేధించడం అసంబద్ధం: హైకోర్టు

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని విశాల్‌గడ్ కోటలోని దర్గాలో బక్రీద్, ఉర్స్ కోసం సాంప్రదాయ జంతు వధ కొనసాగింపునకు అనుకూలంగా బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.

16 Jun 2024

అయోధ్య

NCERT: 12వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో బాబ్రీ మసీదు ప్రస్తావన కనుమరుగు 

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో భారీ మార్పులు చేసింది.

Jammu and Kashmir: అమర్‌నాథ్ యాత్రకు సన్నాహాలపై హోం మంత్రి సమీక్ష 

జమ్ముకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో అక్కడ శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం సమీక్షించనున్నారు.

RSS chief :ఇవాళ మోహన్ భగవత్‌తో సమావేశం కానున్న యోగి ఆదిత్యనాథ్ 

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం సాయంత్రం గోరఖ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధినేత మోహన్ భగవత్‌తో సమావేశం కానున్నారు.

Sunitha Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ కోర్టు వీడియోను తొలగించాలని సునీతను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి వీడియోను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

Chattisgarh: చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంట‌ర్.. 8మంది న‌క్స‌లైట్లు, ఒక భ‌ద్ర‌తా సిబ్బంది మృతి

ఛత్తీస్గఢ్ లోని నారాయ‌ణ‌పుర్‌లో ఇవాళ ఎన్‌కౌంట‌ర్(Encounter) జ‌రిగింది. ఆ ఎదురుకాల్పుల్లో 8 మంది న‌క్స‌లైట్లు, ఒక భ‌ద్ర‌తా సిబ్బంది మృతిచెందారు. మ‌రో ఇద్ద‌రు జ‌వాన్లు గాయ‌ప‌డ్డారు.

KCR: విచారణ కమిషన్‌ ముందు హాజరు కాలేనన్న కేసిఆర్

విద్యుత్‌ కొనుగోలు, పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అన్నారు.

15 Jun 2024

దిల్లీ

Arundathi Roy: అరుంధతీ రాయ్‌పై UAPA కింద కేసు.. అసలు వివాదమేంటి?

ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్,కశ్మీర్ సెంట్రల్ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ లా మాజీ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ షౌకత్ హుస్సేన్‌లపై చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద విచారణ జరుగుతుంది.

Indresh Kumar: ఇంద్రేశ్‌ కుమార్‌ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ దిద్దు బాటు చర్యలు

ఎన్నికల్లో బీజేపీ పరాజయంపై ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ విమర్శలు చేసిన మూడు రోజుల వ్యవధిలోనే మరో ఆరెస్సెస్‌ నేత సైతం విమర్శలు చేశారు.

G7 Summit: సదస్సులో పలు దేశాల అధినేతలతో మోదీ చర్చ

ఇటలీలో జీ7 సదస్సు ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెల్లవారుజామున న్యూఢిల్లీకి బయలుదేరారు.

Andhrapradesh: మంత్రులకు శాఖలు కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో 24 మంది మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలను కేటాయించారు.

Yusuf Pathan: గుజరాత్‌లోని వడోదరలో 'భూ ఆక్రమణ' ఆరోపణలపై TMC ఎంపీకి నోటీసు 

పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన భారత మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి కొత్తగా ఎన్నికైన లోక్‌సభ ఎంపీ యూసఫ్ పఠాన్ వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు జూన్ 19న విచారణ 

ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు శుక్రవారం విచారణను జూన్ 19కి షెడ్యూల్ చేసింది.

Revanth Reddy : ఉచిత బస్ ట్రావెల్ స్కీమ్‌పై రేవంత్‌ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్‌ 

పాఠశాల విద్యార్థినులకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రయోజనాలను తెలియజేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

NEET EXAM :'పేపర్ లీక్'పై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రం, ఎన్టీఏకు సుప్రీంకోర్టు నోటీసు 

నీట్ పరీక్షపై విద్యార్థుల్లో రోజురోజుకూ ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈరోజు కూడా విచారణ జరిగింది.

NTR Bharosa: పెన్షన్ స్కీమ్ పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెన్షన్ స్కీమ్ పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చింది.

14 Jun 2024

కేరళ

Veena George: 'సహాయక చర్య కోసం కువైట్‌కు వెళ్లేందుకు అనుమతించలేదు...': కేరళ మంత్రి

తనను కువైట్ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు.

14 Jun 2024

సిక్కిం

Sikkim Landslides: సిక్కింలో కొండచరియలు విరిగిపడి..ఆరుగురు మృతి.. చిక్కుకుపోయిన 1500 మంది పర్యాటకులు

ఉత్తర సిక్కింలోని మంగన్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన కొండచరియలు విరిగిపడటంతో కనీసం 6 మంది మరణించగా.. 1500 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు.

Indresh Kumar : అహంకారులను రాముడు 241 వద్ద ఆపాడు.. బీజేపీపై ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ విమర్శలు

2024 లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీని కోల్పోయిన బీజేపీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) నేతల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది.

PM in Italy: జి7 శిఖరాగ్ర సదస్సు కోసం ఇటలీ చేరుకున్న ప్రధాని .. అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం :మోదీ 

జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్థరాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) ఇటలీలోని అపులియా చేరుకున్నారు.

Hyderabad: హైదరాబాద్ లో దారుణ ఘటన.. నడిరోడ్డుపై కత్తులతో దాడి

హైదరాబాద్ నగరంలోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది.

Road Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి 

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.జాతీయ రహదారి 216లో కృతివెన్ను వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Budget 2024: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీ దాదాపు ఖరారైంది. మోదీ ప్రభుత్వం 3.0 వర్షాకాల సమావేశాలు జూలై 22 నుండి ఆగస్టు 9 వరకు జరుగుతాయని వర్గాలు చెబుతున్నాయి.

Priyanka Gandhi: ప్రియాంక గాంధీని వాయనాడ్ స్థానం నుంచి లాంచ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయా?   

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఉత్తర్‌ప్రదేశ్'లోని రాయ్‌బరేలీతో పాటు కేరళలోని వాయనాడ్‌లోనూ విజయం సాధించారు.