నష్టం: వార్తలు

06 Sep 2023

బ్రిటన్

Birmingham Bankrupt: దివాలా తీసిన బ్రిటన్‌లోని రెండో అతిపెద్ద నగరం 

ప్రపంచంలోని బలమైన ఆర్థివ్యవస్థల్లో బ్రిటన్ ఒకటి. అయితే ఇప్పుడు ఆ దేశం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది.

ప్రమాదవశాత్తూ కోటి విలువైన NFTని కాల్చివేసి, సంపదలో మూడో వంతును పోగొట్టుకున్న వ్యక్తి

బ్రాండన్ రిలే అనే వ్యక్తి మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు. ప్రాక్సీ వాలెట్‌ని సృష్టించే ప్రయత్నంలో ఏదో తప్పు జరిగిందంటూ ట్వీట్ చేశారు.

షట్‌డౌన్‌కు దారితీసిన వర్జిన్ ఆర్బిట్ గందరగోళం

రిచర్డ్ బ్రాన్సన్ కు చెందిన ఉపగ్రహ సంస్థ వర్జిన్ ఆర్బిట్, ఇది పశ్చిమ ఐరోపాలో మొట్టమొదటి కక్ష్య ఉపగ్రహాన్ని దాదాపుగా ప్రారంభించింది.

స్మాల్ క్యాప్ స్టాక్స్ పతనమవుతుండడానికి కారణం

గత వారాల్లో బిఎస్‌ఇ సెన్సెక్స్ తీవ్రంగా దెబ్బతింది, గత నెలలోనే 4% పడిపోయింది. సూచీలు కూడా పతనమయ్యాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3% పైగా పతనం కాగా, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 5% పడిపోయింది.

12% ఉద్యోగుల తొలగింపుతో 1,400 మందిని తొలగించిన Unacademy

ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫారమ్ Unacademy మరొక రౌండ్ తొలగింపులను చేపట్టింది, దాని సిబ్బందిలో 12% అంటే 380 మంది ఉద్యోగులను తగ్గించింది. ఇలాంటి సందేశం పంపాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, కానీ పంపాల్సి వచ్చిందని Unacademy సహ వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్ ముంజాల్ అంతర్గత మెమోలో తెలిపారు.

పడిపోతున్నషేర్ల వలన రుణ చెల్లింపు ఆందోళనలపై వచ్చిన నివేదికలను ఖండించిన అదానీ

అదానీ గ్రూప్ కు మళ్ళీ సమస్యలు మొదలయ్యాయి, మీడియా నివేదికలు ఆ సంస్థ రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ప్రశ్నించాయి.

తక్కువ వాల్యుయేషన్‌తో $250 మిలియన్లను సేకరిస్తోన్న BYJU'S

BYJU'S ప్రపంచంలోనే అత్యంత విలువైన edtech కంపెనీ, ప్రస్తుతం $250 మిలియన్లను సేకరించే పనిలో ఉంది. ఇంతకుముందు కంపెనీ ఇదే మొత్తాన్ని సేకరించినప్పుడు, దాని విలువ 22 బిలియన్ డాలర్లు. అయితే ఈసారి తక్కువ వాల్యుయేషన్‌తో $250 మిలియన్లను సేకరించాలని కంపెనీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

తాజా హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత $500మిలియన్లు కోల్పోయిన జాక్ డోర్సీ

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రస్తుత తాజా లక్ష్యం జాక్ డోర్సేస్ బ్లాక్. తాజా నివేదికలో, షార్ట్-సెల్లర్ బ్లాక్ మోసం గురించి, తన పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించిన విధానం గురించి ఆరోపించింది.

క్రిప్టోలో పెట్టుబడి పెట్టి ఇబ్బందుల్లో పడిన ప్రముఖులు

2022 నుండి సంవత్సరం నుండి క్రిప్టో పతనం ప్రారంభమైంది. టోకెన్‌లు, NFTల మద్దతుదారులు, అనేక మంది ప్రముఖులు పెట్టుబడిదారులను మోసగించారని ఆరోపించారు.

మరో 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్

మరో రౌండ్ ఉద్యోగ కోతలు ప్రారంభించిన టెక్ దిగ్గజం అమెజాన్ తమ AWS క్లౌడ్ యూనిట్, ట్విచ్ గేమింగ్ డివిజన్, అడ్వర్టైజింగ్, PXT (అనుభవం, సాంకేతిక పరిష్కారాలు) ఆర్మ్ వంటి వివిధ వ్యాపార విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 9,000 ఉద్యోగులను తొలగిస్తోంది.

సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 16,900 దిగువకు పతనం

గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభాల గురించిన ఆందోళనలతో సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం క్షీణించాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా క్షీణించి 57,177 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 50 17,000 మార్కు దిగువన ఉంది.

19 Mar 2023

భూకంపం

ఈక్వెడార్‌లో 6.8 తీవ్రతతో భూకంపం, 14 మంది మరణం

శనివారం ఈక్వెడార్, ఉత్తర పెరూ తీరప్రాంతాన్ని కుదిపేసిన భారీ భూకంపంలో కనీసం 14 మంది చనిపోయారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం (USGS) 6.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం గుయాస్ ప్రావిన్స్‌లోని బాలావో నగరానికి 10 కిమీ (6.2 మైళ్లు) దూరంలో 66.4 కిమీ (41.3 మైళ్లు) దగ్గర సంభవించింది.

ఆగమ్యగోచరంగా టిక్ టాక్ యాప్ భవిష్యత్తు

ప్రపంచంలో అత్యంత జనాదరణ టిక్‌టాక్ పొందిన యాప్ ప్రస్తుతం రాజకీయ ఒత్తిడిలో ఉంది. అమెరికాలో జో బిడెన్ ప్రభుత్వం యాప్‌ను దేశవ్యాప్త నిషేధంతో బెదిరించింది, యాప్ చైనీస్ మూలాలు ఆ సంస్థ భవిష్యత్తును ప్రమాదంలో పడేసింది. టిక్ టాక్ లో బిలియన్‌కు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 140 మిలియన్లు యునైటెడ్ స్టేట్స్ కు చెందినవారే.

17 Mar 2023

బ్యాంక్

భారతీయ స్టార్టప్‌లు SVBలో $1 బిలియన్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి

భారతీయ స్టార్టప్‌లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌లో సుమారు $1 బిలియన్ల విలువైన డిపాజిట్లను ఉన్నాయి. దేశ డిప్యూటీ ఐటి మంత్రి మాట్లాడుతూ స్థానిక బ్యాంకులు వారికి మరింత రుణాలు ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. కాలిఫోర్నియా బ్యాంకింగ్ రెగ్యులేటర్లు మార్చి 10న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)ని మూసేశారు.

Ernie బాట్ నిరాశపరచడంతో పతనమైన బైడు షేర్లు

చైనా సంస్థ బైడు ఎర్నీ బాట్ అనే కృత్రిమ మేధస్సుతో నడిచే చాట్‌బాట్‌ను గురువారం ఆవిష్కరించింది, అయితే ముందుగా రికార్డ్ చేసిన వీడియోలను ఉపయోగించడం, పబ్లిక్ లాంచ్ లేకపోవడంతో పెట్టుబడిదారులను నిరాశపరిచింది, వెంటనే ఆ సంస్థ షేర్లు కుప్పకూలాయి.

16 Mar 2023

బ్యాంక్

రేటింగ్స్ తగ్గిన తర్వాత అమ్మకాల గురించి ఆలోచిస్తున్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్

సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనం తర్వాత కొనసాగుతున్న బ్యాంకింగ్ సంక్షోభ ప్రమాదంలో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కూడా చేరింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో దాని షేర్లు 70 శాతానికి పైగా పడిపోయిన తర్వాత ఈ అభివృద్ధి జరిగింది. ఓవర్‌నైట్ ట్రేడింగ్‌లో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు 21 శాతానికి పైగా పడిపోయాయి.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనానికి ఉద్యోగి కారణం

సిలికాన్ వ్యాలీ బ్యాంక్(SVB) నాయకత్వం $2.25 బిలియన్ల మూలధనాన్ని, $21 బిలియన్ల ఆస్తుల అమ్మకాన్ని ప్రకటించిన తర్వాత, ఒక్కరోజే టెక్ స్టార్టప్‌లలో $42 బిలియన్ల డిపాజిట్లను ఉపసంహరించుకునేలా చేసింది.

13 Mar 2023

పన్ను

మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31, 2023న ముగుస్తుంది కాబట్టి పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే పెట్టుబడులను ప్లాన్ చేయడం ప్రారంభించారు. ఈ నెలాఖరులోపు ఇవి చేయడం ద్వారా పన్ను ఆదా చేయచ్చు.

ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో 70% పైగా పడిపోయిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్

భయాల మధ్య, US-ఆధారిత ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ (FRC) ప్రీ-మార్కెట్ ట్రేడింగ్ సమయంలో 70% పైగా క్రాష్ అయ్యింది. ప్రస్తుతం స్టాక్ $21.94 దగ్గర ఉంది, ఇది నిన్నటి ముగింపుతో పోలిస్తే 73.17% తగ్గింది.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఎలోన్ మస్క్

శుక్రవారం, US రెగ్యులేటర్లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు, దాని ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. SVB దాని స్టాక్ ధర 60% క్షీణించిన రోజు తర్వాత US రెగ్యులేటర్ల నుండి మూసివేత ప్రకటన వచ్చింది.

09 Mar 2023

బ్యాంక్

మూసివేత దిశగా వెళ్తున్న సిల్వర్‌గేట్ బ్యాంక్

FTX కుంభకోణం తర్వాత కష్టాల్లో ఉన్న క్రిప్టో-ఫ్రెండ్లీ బ్యాంక్ సిల్వర్‌గేట్ ఎట్టకేలకు మూసివేయబడుతోంది. బ్యాంక్ హోల్డింగ్ కంపెనీ, సిల్వర్‌గేట్ క్యాపిటల్, బ్యాంక్ కార్యకలాపాలను స్వచ్ఛందంగా లిక్విడేట్ చేసే నిర్ణయాన్ని ప్రకటించింది.

ఎడ్‌టెక్ పరిశ్రమ పతనానికి దారితీస్తున్న BYJU'S, upGrad నిధుల సంక్షోభం

ఎడ్‌టెక్ సంస్థ upGrad దాని అనుబంధ సంస్థ 'క్యాంపస్'లో 30% మంది ఉద్యోగులను తొలగించింది. upGrad ఈ ఏడాది ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి.

జనవరి-ఫిబ్రవరిలోనే 417 టెక్ సంస్థలు 1.2 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి

కేవలం రెండు నెలల్లోనే 417 కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 1.2 లక్షల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ Layoffs.fyi డేటా ప్రకారం, 2022లో 1,046 టెక్ కంపెనీలు అంటే పెద్ద సంస్థల నుండి స్టార్టప్‌ల వరకు 1,61 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఒక్క జనవరిలోనే, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తో పాటు ఇతర సంస్థలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు.

8,500 మంది ఉద్యోగులను తొలగించనున్న ఎరిక్సన్ సంస్థ

టెక్ పరిశ్రమ తరువాత, టెలికాం తయారీ రంగం కూడా ఉద్యోగ కోతలను మొదలుపెట్టింది. . స్వీడన్ 5 జి నెట్‌వర్క్స్ తయారీ సంస్థ ఎరిక్సన్ ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బందిలో 8,500 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. దీనివలన సంస్థలో సుమారు 8% మంది ప్రభావితమవుతారు.

BYJU సంస్థకు చెందిన కోడింగ్ ప్లాట్‌ఫారమ్ WhiteHat Jr మూసివేత

Edtech దిగ్గజ సంస్థ BYJU'S కోడింగ్ ప్లాట్‌ఫారమ్ WhiteHat Jrని కొనుగోలు చేసినప్పుడు, అది అప్పట్లో సరైన నిర్ణయం. ఆ తర్వాత ఎన్నో విమర్శలు ఈ రెండు సంస్థలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు, BYJU'S నష్టాలను తగ్గించుకోవడానికి కోడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మూసేయాలని ఆలోచిస్తోంది.

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడుతున్నారా, అయితే ఈ తప్పులు చేయకండి

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు పొరపాట్లు చేయడం సర్వసాధారణం. అయితే తరుచుగా చేసే కొన్ని తప్పులు ఉన్నాయి. అయితే, అవగాహన ద్వారా వాటిని చాలా వరకు నివారించి ఆర్థిక లక్ష్యాలను సాధించచ్చు.

$50 బిలియన్ల దిగువకు పడిపోయిన గౌతమ్ అదానీ నికర విలువ

బిలియనీర్ గౌతమ్ అదానీ నికర విలువ సోమవారం $50 బిలియన్ల దిగువకు పడిపోయింది, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అప్డేట్ చేసిన డేటా ప్రకారం అతని మొత్తం సంపద ఇప్పుడు 49.1 బిలియన్ డాలర్లు.

మాజీ ఉద్యోగి వేల మంది సిబ్బంది డేటాను దొంగిలించినట్లు ఆరోపించిన Credit Suisse

స్విట్జర్లాండ్‌లోని రెండవ అతిపెద్ద బ్యాంకు Credit Suisseలో ఒక మాజీ ఉద్యోగి జీతాలు, బోనస్‌లకు సంబంధించిన వేలాది మంది ఉద్యోగుల వ్యక్తిగత డేటాను దొంగిలించాడని సంస్థ ప్రకటించింది. డేటా చోరీ సమస్యను బ్యాంక్ మొదటిసారిగా మార్చి 2021లో గుర్తించింది. సంబంధిత డేటా రక్షణ అధికారులకు తెలియజేసింది.

40,000కోట్ల రుణాల రీఫైనాన్స్ కోసం రుణదాతలతో చర్చలు జరుపుతున్న వోడాఫోన్ ఐడియా

వోడాఫోన్ ఐడియా సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), HDFC బ్యాంక్‌లతో సహా రూ. 30,000-40,000 కోట్ల రుణాలను రీఫైనాన్స్ చేయడానికి ప్రధాన బ్యాంకులతో చర్చలు ప్రారంభించినట్లు ఒక నివేదిక పేర్కొంది.

అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు

US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక తర్వాత ఒత్తిడిలో ఉన్న అదానీ గ్రూప్‌కు ఇది కీలకమైన వారం. దానికి కారణం మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బోర్డు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై, అదానీ గ్రూప్ ఉపసంహరించుకున్న సెకండరీ షేర్ అమ్మకంపై జరిపిన దర్యాప్తు గురించి సమాచారాన్ని అందజేస్తుంది.

రుణాలని ముందుగా చెల్లించి మూలధన వ్యయాన్ని తగ్గించుకొనున్న అదానీ గ్రూప్

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల విలువలో సగానికి పైగా నష్టపోయింది. ఆ నష్ట నివారణ చర్యల దిశగా అదానీ గ్రూప్ పనిచేస్తుంది. మల్టీ-ప్రోంగ్ విధానం ద్వారా పెట్టుబడిదారుల ఆందోళనలకు జవాబు ఇవ్వాలని ఆలోచిస్తుంది.

అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి

పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వడానికి భారతీయ బిలియనీర్ అదానీ చేసిన ప్రయత్నం విఫలమైంది గౌతమ్ అదానీ వ్యాపారాల షేర్లు గురువారం మరింత పడిపోయాయి. అతను తన సంపదలో $100 బిలియన్లను కోల్పోయారు.

224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ

సెన్సెక్స్ 59,932.24 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17,610.4 పాయింట్ల వద్ద స్థిరపడటంతో గురువారం స్టాక్ మార్కెట్ మందకొడిగా ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 0.3% పెరిగి 8,580.65 పాయింట్లకు చేరుకుంది.

FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్

అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఊహించని విధంగా జరిగిన పరిణామాల ప్రకారం రూ. 20,000 కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO)ను రద్దు చేయాలని డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

నాల్గవ త్రైమాసికంలో 12 మిలియన్లతో 375 మిలియన్ల యూజర్లకు చేరుకున్న స్నాప్‌చాట్‌

స్నాప్ చాట్ నాల్గవ త్రైమాసిక ఆదాయ నివేదికను విడుదల చేసింది.వినియోగదారుల సంఖ్య పెరగినా. ఆదాయం, లాభాలకు సంబంధించిన సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి.

ఉద్యోగుల జీతాలను తగ్గిస్తున్న ఇంటెల్ సీఈఓ వేతనంలో 25 శాతం కోత

కాలిఫోర్నియాలోని ఫోల్సమ్ క్యాంపస్‌లో సుమారు 340 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, వేతన కోతలను అమలు చేసినట్లు ఇంటెల్ సంస్థ తెలిపింది. ఈ తగ్గింపులు మిడ్-లెవల్ ఉద్యోగుల నుండి ఎగ్జిక్యూటివ్ వరకు ఉంటాయి. కంపెనీ ఆదాయం వేగంగా పడిపోవడంతో, సంస్థ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.