భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Whatsapp Group: హైదరాబాద్లో వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని కేసు నమోదు
సోషల్ మీడియా వినియోగం విస్తరించిన తర్వాత పోలీసుల ముందుకు కొత్త తరహా సమస్యలు కూడా వస్తున్నాయి.
PM Modi: గిన్నిస్ రికార్డుల్లో నిలిచిన 194 ఏళ్ల జోనాథన్..ప్రత్యేకంగా కలవనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో చేపట్టనున్న సీషెల్స్ పర్యటనలో ప్రపంచంలోనే అత్యంత వయస్సు కలిగిన భూ జంతువుగా గుర్తింపు పొందిన జోనాథన్ను కలవనున్నారు.
Acid Beetles: ఏపీలో ఆందోళన కలిగిస్తున్న యాసిడ్ పురుగులు.. చర్మంపై పాకితే తీవ్ర ఇబ్బందులు.. ఇవి ఎందుకు ప్రమాదకరం?
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఓ ప్రత్యేక రకం పురుగు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది.
AP-Telangana Weather: భారీ ద్రోణి ప్రభావం.. మరో 7 రోజుల పాటు వర్షాలు.. ఈదురుగాలుల హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా రానున్న వారం రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తాజా వాతావరణ నివేదికలో వెల్లడించింది.
Hyderabad: హైదరాబాద్లో నేడు భారీ వర్షాలకు అవకాశం
నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Singareni: సింగరేణికి 'ఆదా'య మార్గం..బొగ్గు రవాణాలో కొత్త అడుగు.. ఖర్చు తగ్గింపే లక్ష్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలోని సింగరేణి సంస్థ బొగ్గు రవాణా వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో కీలక చర్యలు చేపట్టింది.
AP: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. ప్రమోషన్లు, బదిలీల ఫ్రీజింగ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
Ayodhya Ram Mandir: 40 రోజుల్లో 70 చోరీలు.. అయోధ్య విరాళాల దుర్వినియోగంలో సంచలన విషయాలు
అయోధ్యలోని రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం కేసులో రోజురోజుకూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Ujjwal Nikam: కేతన్ అగర్వాల్ హత్య కేసు: ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉజ్వల్ నికమ్ నియామకం
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Telangana: తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ..
తెలంగాణ ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Bullet train corridors: భారత్లో మరో 7 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.. ముంబై-పుణె 48 నిమిషాల్లోనే ప్రయాణం
భారత్లో బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్ను మరింత విస్తరించేందుకు కీలక ముందడుగు పడింది.
NCERT: ఎన్సీఈఆర్టీ 9వ తరగతి పాఠ్యాంశంలో 'సర్'కు చోటు.. ఎన్నికల ప్రక్రియపై పాఠాలు
ఎన్సీఈఆర్టీ రూపొందించిన కొత్త 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియకు చోటు కల్పించింది.
Operation Amistad: వెనెజువెలాకు భారత్ అండ.. 'ఆపరేషన్ అమిస్టాడ్' ప్రారంభం!
భారీ భూకంపాలతో తీవ్రంగా దెబ్బతిన్న వెనెజువెలాకు (Venezuela Earthquake) ప్రపంచ దేశాలు సహాయహస్తం అందిస్తున్నాయి.
US citizenship: 'భారతీయురాలిగానే చివరి శ్వాస విడవాలి'.. అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్న 95 ఏళ్ల ఆంధ్ర మహిళ
దాదాపు 95 ఏళ్ల వయసున్న ఓ ఆంధ్రప్రదేశ్ మహిళ అమెరికా పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుని, తిరిగి భారత పౌరసత్వం కల్పించాలని అధికారులను కోరారు.
Passport: ఎన్నికల సంఘం కీలక ప్రకటన.. SIR ప్రక్రియకు పాస్పోర్ట్ చెల్లుబాటు అవుతుంది!
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ నేపథ్యంలో పాస్పోర్ట్ వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టీకరణ ఇచ్చింది.
Nagpur gang: గే డేటింగ్ యాప్తో వల.. డెలివరీ బాయ్ను కిడ్నాప్ చేసిన ఐదుగురు అరెస్ట్
ఆన్లైన్ డేటింగ్ యాప్లు కొత్త పరిచయాలకు వేదికగా మారుతున్నప్పటికీ, కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి.
Operation Sindoor: 'సిందూర్'లో అమరులైంది వీరే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్పై భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరజవాన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
Mahesh Dixit: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా 1993 బ్యాచ్ తెలంగాణ అధికారి
దేశ అత్యున్నత అంతర్గత భద్రతా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తదుపరి డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.
Madhya Pradesh: ..బుల్లెట్,కాలిన గాయాలతో.. కారులో ప్రేమికుల మృతదేహాలు
మధ్యప్రదేశ్లో ఓ ప్రేమజంట అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపింది.
Passport Fees: పాస్పోర్ట్ ఫీజులు భారీగా పెంపు.. జులై 1 నుంచి కొత్త ఛార్జీలు అమలు
కేంద్ర ప్రభుత్వం పాస్ పోర్ట్ సేవల ఫీజులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన ఈ కొత్త రుసుములు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Union Cabinet Reshuffle: కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు?.. కీలక మంత్రులపై ఊహాగానాలు
కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Siya Goyal : 'నా కూతురే హంతకురాలైతే.. అదే కోటపై నుంచి తోసేయండి': సియా తండ్రి
పుణెకు చెందిన వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.
Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో వర్షాల ప్రభావం కొనసాగుతోంది.
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణం.. ఎనిమిది మంది అరెస్ట్
అయోధ్యలోని రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగం,చోరీ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.
Amaravati: అమరావతిలో అతిపెద్ద డ్రోన్ డెలివరీ నెట్వర్క్కు శ్రీకారం.. ఎంవోయూపై సంతకాలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి అంతటా ఆధునిక డ్రోన్ డెలివరీ నెట్వర్క్ను ఏర్పాటు చేసే దిశగా కీలక అడుగు పడింది.
Andhra Pradesh: పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్ల జోరు.. 42 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖ అధికారులకు మరో శుభవార్త అందించారు.
Rajasthan: జైషే కమాండర్ను పెళ్లి చేసుకునేందుకు పాక్ వెళ్లాలని ప్లాన్.. జైపూర్ మహిళ అరెస్ట్
నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) స్లీపర్ సెల్తో సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణలతో జైపూర్కు చెందిన 38 ఏళ్ల మహిళను రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది.
Non-Domestic LPG Cylinders: వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ఊరట.. సరఫరాపై ఆంక్షలు ఎత్తివేత
వాణిజ్య, పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. నాన్-డొమెస్టిక్ ప్యాక్డ్ ఎల్పీజీ (Non-Domestic Packed LPG) సరఫరాపై అమల్లో ఉన్న అన్ని రంగాల వారీ ఆంక్షలను తొలగించింది.
Ration: అంత్యోదయ పథకంలో కొత్త మార్పులు.. ఇకపై ఒక్కో లబ్ధిదారికి 7 కిలోల రేషన్
అంత్యోదయ అన్న యోజన అమలులో కేంద్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన సవరణలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
Jammu & Kashmir: జమ్ముకశ్మీర్లో పోలీస్ స్టేషన్పై ఆర్మీ సిబ్బంది దాడి.. 40 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు!
జమ్ముకశ్మీర్లోని కిష్టవార్ జిల్లాలో పోలీసులు, ఆర్మీ సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
#NewsBytesExplainer: భారత్తో పాటు ఈ దేశాల్లోనూ పాస్పోర్ట్ పౌరసత్వాన్ని నిర్ధరించే పత్రం కాదు.. అవి ఏ దేశాలంటే..?
భారత పాస్ పోర్ట్ కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే పత్రమేనని, దానిని పౌరసత్వానికి నిర్ధరించే పత్రంగా పరిగణించరాదని విదేశాంగశాఖ (MEA) తాజాగా స్పష్టం చేసింది.
PM Modi: 'ఎప్పటికీ క్షమించవద్దు.. ఎప్పటికీ మర్చిపోవద్దు'.. ఎమర్జెన్సీపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఎమర్జెన్సీ అమలై 51 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
Pune fort murder: కేతన్ హత్య కేసు: 'ఎలా చంపాలి?' అంటూ ఆన్లైన్లో వెతికిన సియా,చేతన్
పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో రోజుకొక కీలక విషయం వెలుగులోకి వస్తోంది.
AP: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖలో 629 ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఏపీ నిరుద్యోగ ఇంజనీరింగ్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Tungabhadra Project: తుంగభద్రకు కొత్త గేట్లు.. ముగ్గురు సీఎంల సమక్షంలో ప్రారంభం
తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లను కర్ణాటకలోని హోస్పేటలో ఘనంగా ప్రారంభించారు.
NCERT: తొమ్మిదో తరగతి పుస్తకంలో తొలిసారి 'ఎమర్జెన్సీ' అధ్యాయం.. ఎన్సీఈఆర్టీ కీలక నిర్ణయం
భారతదేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీపై తొలిసారిగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఎన్సీఈఆర్టీ (NCERT) నిర్ణయించింది.
Ayodhya : అయోధ్య కు తప్పిన ఉగ్ర ముప్పు.. పాకు చెందిన ఉగ్రవాది అరెస్ట్
అయోధ్యలోని రామ మందిరాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు అనుమానిస్తున్న ఉగ్ర కుట్రను భద్రతా సంస్థలు భగ్నం చేశాయి.
Venezuela Earthquakes: వరుస భూకంపాలతో వెనెజువెలాలో విషాదం.. మోదీ దిగ్భ్రాంతి
వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
Ayodhya Ram: రామాలయ నిధుల వివాదంలో కొత్త మలుపు.. PMOకూ లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్
అయోధ్య రామాలయ నిధుల వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.