సైబర్ నేరం: వార్తలు

డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.

2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల

గత కొన్ని సంవత్సరాలుగా సైబర్ నేరాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను పెంచుతున్నాయి, 2022 గణాంకాలు మరీ ఆందోళన కలిగిస్తున్నాయి. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ సోనిక్‌వాల్ నివేదికలో 87% ప్రమాదకరమైన డిజిటల్ కార్యకలాపాలు పెరిగాయి. బెదిరింపులు కూడా 150% పెరిగాయి.