సైబర్ నేరం: వార్తలు
Cyber attacks: భారత రక్షణ రంగానికి చెందిన వెబ్సైట్లు లక్ష్యంగా పాక్ సైబర్ గ్రూపులు దాడులు
పహల్గాం ఉగ్రదాడికి భారత్ కౌంటర్ చర్యలు చేపడుతుండటంతో పాకిస్థాన్ అసహనం వ్యక్తం చేస్తోంది.
Cyber attack: మయన్మార్ భూకంప సహాయ కార్యక్రమంలో పాల్గొన్న భారత వైమానిక దళ విమానంపై సైబర్ దాడి
ఇండియన్ ఎయిర్ఫోర్స్(IAF)కు చెందిన విమానాలు మయన్మార్లో జరిగిన భూకంప సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో సైబర్ దాడికి గురయ్యాయి.
Cybercrime: పోలీసులు మైనర్లను విచారించవచ్చా.. నిబంధనలు ఏమి చెబుతున్నాయి?
చండీగఢ్కు ఆనుకుని ఉన్న జిరాక్పూర్కు చెందిన 17 ఏళ్ల విద్యార్థి మౌలిక్ వర్మ ఆత్మహత్య ఘటనపై పోలీసులు మైనర్లతో వ్యవహరించే విధానంపై చర్చ జరుగుతోంది.
Cyber Crime: డిజిటల్ ట్రేడింగ్ ముసుగులో భారీ మోసం.. 52 మంది అరెస్టు
హైదరాబాద్ నగరంలో డిజిటల్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
Bitcoin: టెలిగ్రామ్లో మెసేజ్.. క్లిక్ చేస్తే రూ.70 లక్షల బిట్ కాయిన్స్ మాయం
వనపర్తి జిల్లా కొత్తకోటలో శనివారం ఓ సైబర్ నేరం వెలుగుచూసింది. దీంలో ఎనిమిదేళ్లుగా భద్రంగా దాచుకున్న రూ.70 లక్షల విలువైన 15 బిట్కాయిన్లను ఓ సైబర్ నేరస్థుడు కాజేశాడు.
YouTuber Ankush Bahuguna:సైబర్ అరెస్ట్ స్కామ్లో 40 గంటలపాటు చిక్కుకున్న యూట్యూబర్ అంకుశ్ బహుగుణా.. సెల్ఫ్ వీడియో విడుదల చేసిన బాధితుడు..
యూట్యూబర్ అంకుశ్ బహుగుణా సైబర్ అరెస్ట్ స్కామ్లో 40 గంటలపాటు చిక్కుకుని ఎదురైన చేదు అనుభవాన్ని ప్రజలతో పంచుకున్నారు.
Meesho: సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా ఆన్లైన్ ఉత్పత్తుల సంస్థ మీషో.. రూ.5 కోట్లకు పైగా నష్టం
ఆన్లైన్ షాపింగ్ సౌకర్యం అందుబాటులో ఉండడంతో, ఇప్పుడు ఎలాంటి వస్తువునైనా సులభంగా ఆర్డర్ చేయగలుగుతున్నాము.
Cyber Crime: ఏలూరులో భారీ సైబర్ మోసం.. రూ.46 లక్షలు పోగట్టుకున్న బాధితుడు
సైబర్ మోసాల పంథా రోజురోజుకు కొత్త కోణాల్లో అమాయకులను మోసం చేస్తోంది.
Digital Arrest Scam: 4 నెలల్లో రూ.120 కోట్లు కోల్పోయిన భారతీయులు.. దీనిని ఎలా నివారించాలి?
భారతదేశంలో సైబర్ క్రైమ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇందులో 'డిజిటల్ అరెస్ట్' స్కామ్ పెద్ద ముప్పుగా మారింది.
Brics Summit: బ్రిక్స్ సమ్మిట్ వేళ, రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖపై భారీ సైబర్ దాడులు..!
రష్యాలోని కజన్ వేదికగా బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. బుధవారం ఈ సదస్సు జరుగుతున్న సమయంలో, రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖపై సైబర్ దాడులు జరిగినట్లు అధికార ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు.
North Korean cyber criminal: ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా చేరి.. సంస్థ డేటాను హ్యాక్ చేసిన ఉత్తర కొరియా సైబర్ నేరస్థుడు
ఉత్తర కొరియా నుండి వచ్చిన సైబర్ నేరస్థుడు ఒక ప్రైవేట్ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరి, ఆ సంస్థను హ్యాక్ చేయడానికి ప్రయత్నించాడు.
Digital Library: డిజిటల్ లైబ్రరీ ఇంటర్నెట్ ఆర్కైవ్లోని 3.1 కోట్ల మంది వినియోగదారుల డేటా లీక్
ఇంటర్నెట్ ఆర్కైవ్ అధికారిక వెబ్సైట్ ని సైబర్ మోసగాళ్లు హ్యాక్ చేశారు. దీని కారణంగా దాని వినియోగదారులలో చాలా మంది సున్నితమైన డేటా లీక్ చేయబడింది.
Sim Cards: సైబర్ నేరాల నియంత్రణకు కీలక నిర్ణయం.. 2.17 కోట్ల సిమ్కార్డులు రద్దు..?
భారత్లో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
Vardhman: వర్ధమాన్ గ్రూప్ సీఈవో ఎస్పీ ఓస్వాల్ను మోసం చేసిన కేటుగాళ్లు.. ఇద్దరు అరెస్ట్
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ సరికొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు.
Cyber Scams: సైబర్ నేరం చేయకుంటే కరెంట్ షాక్.. లావోస్లో హైదరాబాద్ యువకులకు చిత్రహింసలు
ఇటీవల లావోస్లో సైబర్ బానిసలుగా ఉన్న భారతీయ యువకులను అక్కడి అధికారులు రక్షించిన విషయం తెలిసిందే.
Elon Musk-Donald Trump interview: DDoS దాడితో దెబ్బతిన్న ఎలాన్ మస్క్-డొనాల్డ్ ట్రంప్ ఇంటర్వ్యూ.. DDOS దాడి అంటే ఏమిటి?
అమెరికా ఎన్నికల్లో మరోసారి అధ్యక్ష పదవికి పోటీపడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో జల్నేవా దాడికి పాల్పడ్డారు.ఇప్పుడు, అతనిపై మరొక దాడి జరిగింది.
Biggest leak in decades: 2.9 బిలియన్ వినియోగదారుల వ్యక్తిగత డేటా దొంగిలించబడింది
చరిత్రలో అతిపెద్ద డేటా ఉల్లంఘనలలో, దాదాపు 3 బిలియన్ల మంది వ్యక్తుల వ్యక్తిగత సమాచారం నేషనల్ పబ్లిక్ డేటా నుండి దొంగిలించబడింది, ఇది బ్యాక్గ్రౌండ్ చెక్, ఫ్రాడ్ నిరోధక సేవలను అందిస్తుంది.
Fake Emails: ప్రభుత్వ శాఖల నుండి వచ్చే నకిలీ ఇమెయిల్ల పట్ల జాగ్రత్త..మోసానికి గురయ్యే అవకాశం
సైబర్ మోసాల ప్రమాదం గురించి హోం మంత్రిత్వ శాఖలోని సైబర్ నేరం యూనిట్ ప్రజలను హెచ్చరించింది.
'RockYou2024' leak: దాదాపు 10 బిలియన్ పాస్వర్డ్లు దొంగిలించిన హ్యాకర్లు.. మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలంటే?
ఈరోజు అతిపెద్ద పాస్వర్డ్ సంకలనాల్లో ఒకటి లీక్ అయింది. RockYou2024.txt పేరుతో ఉన్న ఫైల్ భారీ 9,948,575,739 ప్రత్యేక సాదాపాఠ్య పాస్వర్డ్లను కలిగి ఉంది.
Stock Market Scam: స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. 60.88 లక్షలకి టోకరా
మహారాష్ట్రలోని థానేలో కొత్త సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మోసగాళ్ళు 68 ఏళ్ల రిటైర్డ్ వ్యక్తిని రూ. 60 లక్షలకు పైగా మోసం చేశారు.
Hackers : భారతదేశం eMigrate labor portalను ఉల్లంఘించినట్లు పేర్కొన్న హ్యాకర్
చట్టబద్ధంగా విదేశాలకు వలస వెళ్లడంలో దేశంలోని బ్లూ కాలర్ వర్క్ఫోర్స్కు సహాయం చేయడానికి రూపొందించిన ప్లాట్ఫారమ్ అయిన భారత ప్రభుత్వం ఇమైగ్రేట్ పోర్టల్లోకి హ్యాకర్ చొరబడినట్లు నివేదించింది.
Money-Stealing Malware: ఈ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ ని కాపీ చేస్తుంది.. మీ డబ్బును దొంగిలిస్తుంది
సైబర్ నేరాలకు పాల్పడేందుకు సైబర్ మోసగాళ్లు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు.
Russian cyberattack: రష్యా హాకర్ల చొరబాటు.. 1600 ఆపరేషన్లు,ఔట్ పేషెంట్ సేవలను నిలిపిన NHS
నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం లండన్ ఆసుపత్రులు దాదాపు 1600 ఆపరేషన్లు , ఔట్ పేషెంట్ అపాయింట్మెంట్లు ఆలస్యం అయ్యాయి .
Actress Thamanna-IPL Streaming Case: షూటింగ్ ఉంది...విచారణకు రాలేను: సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపిన తమన్నా భాటియా
ఐపీఎల్ (IPL) కాపీరైట్ కేసులో హీరోయిన్ తమన్నా భాటియా (Thamanna )సోమవారం మహారాష్ట్ర సైబర్ పోలీస్ (Ciber Police)కార్యాలయంలో విచారణకు హాజరు కాలేదు.
Telangana Governor: తెలంగాణ గవర్నర్ తమిళిసై అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతా హ్యాక్
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అధికారిక X (ట్విట్టర్) ఖాతా @DrTamilsaiGuv హ్యాకింగ్ గురైంది.
AP: తస్మాత్ జాగ్రత్త.. సంక్షేమ పథకాల పేరుతో లబ్ధిదారులను మోసం చేస్తున్న సైబర్ ముఠా
ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరగాళ్లు మోసాలకు కొత్త దారుల్లో వెళ్తున్నారు. అందివచ్చిన ఏ అవకాశాన్నా కూడా వదలకుండా ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు.
Australia : ఆస్ట్రేలియా పోర్టుకు భారీ షాక్.. వరుస సైబర్ దాడులతో బెంబేలు
ఆస్ట్రేలియాలో వరుసగా సైబర్ దాడులు జరుగుతున్నాయి. ఈ మేరకు తీవ్రత ఎక్కువవుతోంది.ఈ క్రమంలోనే రెండో అతిపెద్ద పోర్టు ఆపరేటర్ డీపీ గ్లోబల్ ఆస్ట్రేలియా విభాగం హ్యాకర్ల బారిన పడింది.
Data Leak: 81.5 కోట్ల మంది భారతీయుల డేటా లీక్.. దేశంలో ఇదే అతిపెద్ద చౌర్యం
భారతదేశంలోనే అతిపెద్ద డేటా చౌర్యం ఘటన వెలుగులోకి వచ్చింది. డార్క్ వెబ్లో దాదాపు 81.5కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ 'రిసెక్యూరిటీ' నివేదిక పేర్కొంది.
Indian Cyber Force : 2 గంటల పాటు నిలిచిపోయిన కెనడా ఆర్మీ వెబ్సైట్.. దర్యాప్తు చేస్తున్నామన్న కెనడా దళాలు
కెనడా దళాలకు చెందిన అన్ని వెబ్సైట్ లు బుధవారం సైబర్ అటాక్కు గురయ్యాయి. ఈ మేరకు మద్యాహ్నం దాదాపు 2 గంటల పాటు తాత్కాలికంగా సేవలు నిలిచిపోయాయి.
భారత రక్షణ సిబ్బంది లక్ష్యంగా పాకిస్థాన్ సైబర్ దాడులు.. అలర్ట్ చేసిన కేంద్రం
పాకిస్థాన్ సైబర్ అటాక్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సెక్యూరిటీ అడ్వైజరీని విడుదల చేసింది.
సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ
సైబర్ దాడులను అరికట్టేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాయిస్ స్కామ్లు; తస్మాత్ జాగ్రత్త
ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సాంకేతిక విప్లవం అని చెప్పాలి. ఏఐ వల్ల సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి.
డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.
2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల
గత కొన్ని సంవత్సరాలుగా సైబర్ నేరాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను పెంచుతున్నాయి, 2022 గణాంకాలు మరీ ఆందోళన కలిగిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ సంస్థ సోనిక్వాల్ నివేదికలో 87% ప్రమాదకరమైన డిజిటల్ కార్యకలాపాలు పెరిగాయి. బెదిరింపులు కూడా 150% పెరిగాయి.