LOADING...

చంద్రబాబు నాయుడు: వార్తలు

CM Chandrababu: ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్.. ప్రతి నెలా 'స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్' కార్యక్రమం!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యాన్ని మెరుగుపరచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

30 Mar 2026
భారతదేశం

Andhra Pradesh: ఏపీ లో 2.5 లక్షల టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు

పేదల స్వంత ఇంటి కల ఇక నిజం కానుంది. ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల నిరీక్షణకు ముగింపు దొరకబోతోంది.

Chandrababu: ఎన్టీఆర్ సిద్ధాంతాలతో ముందుకు.. టీడీపీ లక్ష్యం అదే : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

Amaravati: అమరావతి రెండో దశకు మాస్టర్‌ప్లాన్.. 709.6 చ.కి.మీ.లో భారీ విస్తరణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెండో దశ అభివృద్ధికి కీలక అడుగులు పడుతున్నాయి.

Jal Jeevan Mission 2.0 : 2028 నాటికి ప్రతి ఇంటికీ తాగునీరు: సీఎం చంద్రబాబు

హర్ ఘర్ జల్ కార్యక్రమం లక్ష్యంగా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ నిరంతరాయంగా సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

Mega Steel Plant: ఏపీలో భారీ స్టీల్ ప్లాంట్ ప్రారంభం.. లక్ష మందికి ఉద్యోగావకాశాలు

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది.

20 Mar 2026
చిరంజీవి

Megastar Chiranjeevi : నంది అవార్డుల అంశం.. ఏపీపై చిరంజీవి షాకింగ్ కామెంట్స్.. నెటిజన్లు ఫైర్

హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా నిర్వహించిన "తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్" కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

CM Chandrababu: రాష్ట్రంలో 15 రోజులకు సరిపడా ఎల్‌పీజీ నిల్వలు: సీఎం భరోసా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎల్‌పీజీ కొరతపై వస్తున్న ఆందోళనలను ఖండిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.

17 Mar 2026
భారతదేశం

Andhra pradesh: రేపటి నుండి దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం

ఏపీలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం బుధవారం నుంచి అమల్లోకి రానుంది.

14 Mar 2026
భారతదేశం

CM Chandrababu: ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు.. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం

మరో ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని ఎన్నికల్లో కూటమి విజయం సాధించేలా పని చేయాలని మంత్రులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సూచించారు.

Ap Cabinet : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణాలకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Andhra Pradesh: ఏపీలో రూ.9,773 కోట్లతో 'వీబీ జీ రామ్ జీ' కార్యక్రమం.. గ్రామాభివృద్ధికి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి రూ.9,773 కోట్ల వ్యయంతో 'వీబీ జీ రామ్ జీ' కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Chandrababu: ప్రతి జిల్లాలో హెచ్‌ఆర్‌డీఐ ఏర్పాటు చేయాలి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

ప్రతి జిల్లాలో మానవ వనరుల అభివృద్ధి సంస్థ (HRDI) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.

12 Mar 2026
భారతదేశం

Andhra Pradesh: ఉగాదికి 2.5 లక్షల గృహ ప్రవేశాలు.. 13న అన్నదాత సుఖీభవ నిధులు జమ

రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇకపై ముందుగానే ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

09 Mar 2026
భారతదేశం

Andhra Pradesh: ఏఐతో వైద్య రంగంలో విప్లవం.. రాష్ట్రంలోని 18 ప్రభుత్వాసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు

కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంతో రాష్ట్రంలో వైద్య సేవలను ఆధునికీకరించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

AP Govt: సాగునీటి సిబ్బందికి శుభవార్త.. రోజువారీ వేతనం పెంపునకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వ్యవస్థను నిర్వహించే సిబ్బందికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీపి వార్త అందించింది.

06 Mar 2026
భారతదేశం

Andhra Pradesh: 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియాపై నిషేధం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

పిల్లలు సోషల్‌ మీడియాను అధికంగా ఉపయోగించడం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

06 Mar 2026
పోలవరం

Chandrababu: వచ్చే ఏడాదికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేకుండా కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Andhra pradesh: కొత్తగా 10 వన్‌స్టాప్‌ సెంటర్లు.. మహిళా దినోత్సవాన సీఎం చంద్రబాబు శ్రీకారం

మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలో మహిళల సాధికారతకు మరింత ఊతమివ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది.

02 Mar 2026
భారతదేశం

AP Govt : ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్.. ఒకేరోజు మూడు కొత్త పథకాలు ప్రారంభం.. కీలక సమయాల్లో ఆర్థిక భరోసా

ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

ArcelorMittal Steel Plant: నక్కపల్లిలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌కు మార్చి 7న శంకుస్థాపన

దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన కీలక కార్యక్రమం మార్చి 7న అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద నిర్వహించనున్నట్లు ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా (ఏఎంఎన్‌ఎస్‌) యాజమాన్యం 'ఎక్స్' వేదికగా అధికారికంగా వెల్లడించింది.

24 Feb 2026
వైసీపీ

Chandrababu Naidu: తిరుమల లడ్డూ కల్తీ కేసు: శాసనసభలో సీఎం సంచలన ఆరోపణలు

వైసీపీ పాలనలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

Bharath Net: భారత్‌నెట్‌తో ఏపీ ఒప్పందం.. గ్రామాలకు ఫైబర్ ఇంటర్నెట్‌కు శ్రీకారం

భారత్‌నెట్‌ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది.

Andhra Pradesh: చంద్రబాబుతో డైనమాటిక్‌ టెక్నాలజీస్‌ ప్రతినిధుల భేటీ.. రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాల ప్రారంభంపై చర్చ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని డైనమాటిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ఆదివారం ఉండవల్లిలోని అయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

21 Feb 2026
భారతదేశం

Amaravati: ఏకధాటిగా 15 వేల క్యూబిక్‌ మీటర్ల రాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులు ప్రారంభం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడు పర్యవేక్షణలో అమరావతిని నిర్ణీత గడువులో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు.

Chandrababu: రాష్ట్రాన్ని సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో.. ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌కు నేడు చంద్రబాబు

దిల్లీలో నిర్వహిస్తున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం హాజరుకానున్నారు.

Andhrapradesh: బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకూ అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆప్కో పర్యవేక్షణలో ప్రత్యేక చేనేత స్టాళ్లు ఏర్పాటు చేయబడ్డాయి. అ

Mulapet Greenfield port: ఏప్రిల్‌లో ట్రయల్‌ రన్‌కు సిద్ధమవుతున్న మూలపేట పోర్టు

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారనున్న శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.

Andhra news: శ్రీసిటీలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో క్యారియర్‌ ప్లాంట్

హీటింగ్‌, వెంటిలేషన్‌,ఎయిర్‌ కండిషనింగ్‌ (హెచ్‌వీఏసీ) రంగంలో ముందంజలో ఉన్న క్యారియర్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ రిఫ్రిజిరేషన్‌ లిమిటెడ్‌ సంస్థ శ్రీసిటీలో కొత్త తయారీ యూనిట్‌ ఏర్పాటుకు లీజ్‌ ఒప్పందంపై సంతకాలు చేసింది.

Andhrapradesh : మహిళా దినోత్సవానికి డ్వాక్రా మహిళలకు రెండు కొత్త పథకాలు

డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు మరింత బలమైన ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

Bill gates on RTGS: ఆర్టీజీఎస్‌ను సందర్శించిన బిల్‌గేట్స్‌.. టెక్నాలజీ ఆధారిత పాలనపై ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో భాగంగా గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సచివాలయంలోని రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కమాండ్‌ సెంటర్‌ (RTGS)ను సందర్శించారు.

Bill Gates: నేడు రాజధానికి బిల్‌గేట్స్‌ బృందం.. స్వర్ణాంధ్ర విజన్‌-2047పై చంద్రబాబు ప్రజంటేషన్

గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌ గేట్స్‌ సోమవారం అమరావతికి రానున్నారు.

Chandrababu: కొత్త బడ్జెట్‌పై చంద్రబాబు ప్రశంస.. మెరుగ్గా ఉందంటూ కితాబు

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

AP Budget: ఏపీ వార్షిక బడ్జెట్‌పై కీలక నిర్ణయం.. మంత్రివర్గ సమావేశంలో ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.

Perni Nani: పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు.. నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్'లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి,వైసీపీ నాయకుడు పేర్ని నానిపై మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

13 Feb 2026
పల్నాడు

Andhra Pradesh: అమరావతిలో సెమీకండక్టర్‌ డిజైన్‌ ప్రాజెక్టులు.. సమీక్షలో సీఎం చంద్రబాబు

కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన రేర్‌ ఎర్త్‌ కారిడార్‌ను శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లాల్లోనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

Visakhapatnam Metro: విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి

విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

10 Feb 2026
భారతదేశం

APSRTC: ఏపీఎస్ఆర్టీసీలోకి 1,000 ఎలక్ట్రిక్ బస్సులు.. విద్యుత్ చార్జీల పెంపు లేదంటూ ప్రభుత్వం స్పష్టం

విద్యుత్‌ ఛార్జీల పెంపు ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Chandrababu: అమరావతి చట్టబద్ధతపై కేంద్ర హోంమంత్రితో చంద్రబాబు చర్చలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.

Andhra Pradesh : ఉగాది నుంచి పాఠశాలల్లో డిజిటల్‌ గ్రీన్‌ టెక్నాలజీ పార్కులు

ఉగాది నుంచే పాఠశాలల ప్రాంగణాల్లో పచ్చదనం పెంచేలా దేశీయ మొక్కల పెంపకంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.