ప్రకటన: వార్తలు

ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం

దేశీయ మార్కెట్‌కు శుద్ధి చేసిన ఇంధన లభ్యతను నిర్ధారించడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెలతో ముగిసిన తర్వాత డీజిల్, గ్యాసోలిన్ ఎగుమతులపై ఆంక్షలను పొడిగించాలని భారతదేశం ఆలోచిస్తుందని, ఈ విషయంపై ప్రత్యక్ష అవగాహన ఉన్న రెండు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

iOS, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కమ్యూనిటీల ఫీచర్‌ను అప్‌డేట్ చేసిన వాట్సాప్

వాట్సాప్ తన కమ్యూనిటీ ఫీచర్ కింద కొత్త అప్‌డేట్‌లను విడుదల చేస్తోంది. వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడానికి కమ్యూనిటీల ఇంటర్‌ఫేస్‌ను ఆండ్రాయిడ్, iOS వినియోగదారుల కోసం మారుస్తోంది.

ట్విట్టర్ SMS 2FA పద్ధతి నుండి మారడానికి ఈరోజే ఆఖరి రోజు

ట్విట్టర్ SMS టూ-ఫాక్టర్ అథెంటికేషన్ (2FA) పద్ధతి నుండి మారడానికి ఈరోజే చివరి రోజు. మార్చి 20వ తేదీ నుండి ట్విట్టర్ దాని SMS ఆధారిత 2FAని నెలకు $8 బ్లూ సబ్స్క్రిప్షన్ తో అందిస్తుంది.

'ADV' మ్యాక్సీ-స్కూటర్ సిరీస్ ని భారతదేశంలొ ప్రవేశపెట్టనున్న హోండా

ఆగ్నేయ ఆసియా మార్కెట్లలో మాక్సీ-స్కూటర్ విభాగంలో హోండా మంచి పేరుంది. భారతదేశంలో మాత్రం మ్యాక్సీ-స్కూటర్ విభాగంలో ఈ సంస్థ అడుగుపెట్టలేదు.

20 Mar 2023

బ్యాంక్

క్రెడిట్ సూయిస్‌ను కొనుగోలు చేయనున్న UBS బ్యాంక్

స్విట్జర్లాండ్ కు చెందిన అతిపెద్ద బ్యాంక్ UBS, ఆర్ధిక సంక్షోభంలో ఉన్న క్రెడిట్ సూయిస్‌ని కొనుగోలు చేయడానికి అంగీకరించింది.

19 Mar 2023

భూకంపం

ఈక్వెడార్‌లో 6.8 తీవ్రతతో భూకంపం, 14 మంది మరణం

శనివారం ఈక్వెడార్, ఉత్తర పెరూ తీరప్రాంతాన్ని కుదిపేసిన భారీ భూకంపంలో కనీసం 14 మంది చనిపోయారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం (USGS) 6.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం గుయాస్ ప్రావిన్స్‌లోని బాలావో నగరానికి 10 కిమీ (6.2 మైళ్లు) దూరంలో 66.4 కిమీ (41.3 మైళ్లు) దగ్గర సంభవించింది.

ఆసియాలో కొన్ని ఆర్థిక వ్యవస్థలపై తక్కువ ప్రభావం చూపనున్న ప్రపంచ మందగమనం

ఒక నివేదిక ప్రకారం, ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై ప్రపంచ మందగమనం, ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక సంవత్సరం (FY) 2023-24లో భారతదేశ వృద్ధి దాదాపు 6 శాతం ఉంటుందని, ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థ 2023-24లో సంవత్సరానికి 4.7-5 శాతమని OECD నివేదిక పేర్కొంది.

2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 v/s 2022 మోడల్

స్వదేశీ బైక్‌ తయారీసంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశంలో MY-2023 అప్‌గ్రేడ్‌లతో దాని ప్రసిద్ధ మోడల్ ఇంటర్‌సెప్టర్ 650ని అప్డేట్ చేసింది. మోటార్ సైకిల్ ఇప్పుడు ప్రారంభ ధర రూ. 3.03 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ముఖేష్ అంబానీపై అభిమానానికి 5 కారణాలు చెప్పిన RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా

ఒక వేడుకలో మీ డియాతో మాట్లాడుతూ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీని ప్రశంసించారు RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా.

UIDAI జారీ చేసే వివిధ రకాల ఆధార్ కార్డ్

భారత విశిష్ట గుర్తింపు అథారిటీ UIDAI పౌరులకు వివిధ రకాల ఆధార్‌లను జారీ చేస్తుంది. వారి అవసరం ప్రకారం, PVC కార్డ్, eAadhaar, mAadhaar లేదా ఆధార్ లెటర్ ఎంచుకోవచ్చు. ఇవన్నీ గుర్తింపు రుజువుగా చెల్లుబాటు అవుతాయని UIDAI తెలిపింది.

ట్విట్టర్ త్వరలో ప్రజాభిప్రాయాన్నిహైలైట్ చేయడానికి AIని ఉపయోగించనుంది

ప్రజాభిప్రాయాన్ని గుర్తించి హైలైట్ చేయడానికి కృతిమ మేధస్సును ఉపయోగించనుందని ట్విట్టర్ చీఫ్ ఎలోన్ మస్క్ శనివారం తన ట్వీట్ ద్వారా ప్రకటించారు.

PPF ఖాతాలో పెట్టుబడి ద్వారా కోటి రూపాయలు సంపాదించచ్చు

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది చాలా కాలం పాటు డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా పదవీ విరమణ తర్వాత సంపాదన ఇచ్చే పథకం. నిబంధనల ప్రకారం, పెట్టుబడిదారుడు ₹100 డిపాజిట్ చేయడం ద్వారా ఏదైనా బ్యాంక్ లేదా సమీపంలోని పోస్టాఫీసులో ఈ PPF ఖాతాను తెరవవచ్చు. ప్రతి సంవత్సరం ఖాతాలో కనీసం ₹500 డిపాజిట్ చేయడం అవసరం.

ఆగమ్యగోచరంగా టిక్ టాక్ యాప్ భవిష్యత్తు

ప్రపంచంలో అత్యంత జనాదరణ టిక్‌టాక్ పొందిన యాప్ ప్రస్తుతం రాజకీయ ఒత్తిడిలో ఉంది. అమెరికాలో జో బిడెన్ ప్రభుత్వం యాప్‌ను దేశవ్యాప్త నిషేధంతో బెదిరించింది, యాప్ చైనీస్ మూలాలు ఆ సంస్థ భవిష్యత్తును ప్రమాదంలో పడేసింది. టిక్ టాక్ లో బిలియన్‌కు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 140 మిలియన్లు యునైటెడ్ స్టేట్స్ కు చెందినవారే.

భారతదేశంలో విభిన్న రైడింగ్ స్టైల్స్‌కు సరిపోయే ఉత్తమ క్రూయిజర్ బైక్స్ ఏంటో తెలుసుకుందాం

క్రూయిజర్ మోటార్‌సైకిళ్లు కేవలం లేడ్-బ్యాక్ రైడింగ్ స్టైల్ కోసం మాత్రమే అని కొనుగోలుదారులలో ఒక అభిప్రాయం ఉంది. ఈ క్రూయిజర్ సెగ్మెంట్ కొన్ని వర్గాలుగా విడదీస్తే, ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటుంది.

OpenAI ChatGPT వెనుక ఉన్నటెక్నాలజీ జనరేటివ్ AI గురించి తెలుసుకుందాం

జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ సంవత్సరం సంచలనం సృష్టించింది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గత డేటా నుండి ఎలా చర్యలు తీసుకోవాలో నేర్చుకుంటుంది.

2023 కవాసకి ఎలిమినేటర్ v/s బెనెల్లీ 502C ఏది కొనడం మంచిది

జపనీస్ మార్క్ కవాసకి తన స్వదేశీ మార్కెట్లో ఎలిమినేటర్ 2023 వెర్షన్ ను పరిచయం చేసింది.

కుంభకోణంతో సంబంధం ఉన్న విరాట్ కోహ్లీ వదిలిపెట్టిన ఆడి R8 సూపర్‌కార్‌

గతంలో భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెందిన తెల్లటి రంగు ఆడి R8, మహారాష్ట్రలోని ఒక పోలీసు స్టేషన్ వెలుపల పాడుబడిన స్థితిలో గుర్తించారు. 2012లో ఈ R8 మోడల్ సూపర్‌కార్ ను కోహ్లి కొనుగోలు చేశారు.

భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన GPT-4తో ChatGPT ప్లస్

OpenAI ఫిబ్రవరిలో, కంపెనీ అనేక ప్రయోజనాలతో చాట్‌బాట్ ప్రీమియం వెర్షన్, ChatGPT ప్లస్‌ను పరిచయం చేసింది.

నథింగ్ ఇయర్ (2) ఇయర్‌బడ్‌లు ఫీచర్స్ గురించి తెలుసుకోండి

నథింగ్ తన కొత్త TWS ఇయర్‌ఫోన్‌లను నథింగ్ ఇయర్ (2)గా మార్చి 22న రాత్రి 8:30 గంటలకు IST ప్రకటించనుంది. దాని ప్రత్యేకమైన డిజైన్ ఫిలాసఫీతో టెక్ బ్రాండ్‌లలో ఒకటిగా అభివృద్ధి చెందడం లేదు.

17 Mar 2023

బ్యాంక్

భారతీయ స్టార్టప్‌లు SVBలో $1 బిలియన్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి

భారతీయ స్టార్టప్‌లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌లో సుమారు $1 బిలియన్ల విలువైన డిపాజిట్లను ఉన్నాయి. దేశ డిప్యూటీ ఐటి మంత్రి మాట్లాడుతూ స్థానిక బ్యాంకులు వారికి మరింత రుణాలు ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. కాలిఫోర్నియా బ్యాంకింగ్ రెగ్యులేటర్లు మార్చి 10న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)ని మూసేశారు.

వర్క్ యాప్‌ల కోసం GPT-4-పవర్డ్ 'కోపైలట్'ని పరిచయం చేసిన మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ 365 యాప్‌ల సేవల కోసం కోపైలట్‌ను పరిచయం చేసింది, GPT-4 సపోర్ట్ చేసే కోపైలట్ అనేది ఒక సహాయకుడి లాంటిది, ఇది వినియోగదారులకు వివిధ పనులను చేయడంలో సహాయపడుతుంది.

ఫెరారీ సరికొత్త ఎంట్రీ-లెవల్ కన్వర్టిబుల్ కారు రోమా స్పైడర్ ఫీచర్స్

ఐకానిక్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ ప్రపంచ మార్కెట్ల కోసం సరికొత్త రోమా స్పైడర్‌ను విడుదల చేసింది. రోడ్‌స్టర్ మోడల్‌ గురించి ఇటీవల తయారీసంస్థ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా పంచుకున్నారు.

Ernie బాట్ నిరాశపరచడంతో పతనమైన బైడు షేర్లు

చైనా సంస్థ బైడు ఎర్నీ బాట్ అనే కృత్రిమ మేధస్సుతో నడిచే చాట్‌బాట్‌ను గురువారం ఆవిష్కరించింది, అయితే ముందుగా రికార్డ్ చేసిన వీడియోలను ఉపయోగించడం, పబ్లిక్ లాంచ్ లేకపోవడంతో పెట్టుబడిదారులను నిరాశపరిచింది, వెంటనే ఆ సంస్థ షేర్లు కుప్పకూలాయి.

ఈరోజు ప్రారంభం కానున్న లోటస్ చాక్లెట్ ఓపెన్ ఆఫర్

రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL), రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) నుండి 26% అదనపు వాటాను కొనుగోలు చేయడానికి లోటస్ చాక్లెట్ వాటాదారులకు సవరించిన ఓపెన్ ఆఫర్ నేడు ప్రారంభం కానుంది, ఇది మార్చి 31న ముగుస్తుంది.

విజయవంతమైన పెట్టుబడిదారులుగా మారిన నటీనటులు

టెలికాం దిగ్గజం టి-మొబైల్ 1.35 బిలియన్ డాలర్ల ఒప్పందంలో కంపెనీని కొనుగోలు చేసింది. మింట్ మొబైల్‌ను T-మొబైల్ కొనుగోలు తరవాత అందులో ఉన్న ర్యాన్ రేనాల్డ్స్ $300 మిలియన్లకు పైగా నగదు, స్టాక్‌లను అందుకోనున్నాడు.ఇదే కాకుండా రేనాల్డ్స్ వెల్ష్ ఫుట్‌బాల్ క్లబ్ రెక్స్‌హామ్ AFC సహ యజమాని. అతను 2021లో నటుడు రాబ్ మెక్‌ఎల్హెన్నీతో కలిసి క్లబ్‌ను స్థాపించాడు.

16 Mar 2023

బ్యాంక్

రేటింగ్స్ తగ్గిన తర్వాత అమ్మకాల గురించి ఆలోచిస్తున్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్

సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనం తర్వాత కొనసాగుతున్న బ్యాంకింగ్ సంక్షోభ ప్రమాదంలో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కూడా చేరింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో దాని షేర్లు 70 శాతానికి పైగా పడిపోయిన తర్వాత ఈ అభివృద్ధి జరిగింది. ఓవర్‌నైట్ ట్రేడింగ్‌లో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు 21 శాతానికి పైగా పడిపోయాయి.

TVS Apache 200 Vs బజాజ్ పల్సర్ NS200 ఏది కొనడం మంచిది

బజాజ్ ఆటో MY-2023 పల్సర్ NS200ని డ్యూయల్-ఛానల్ ABS ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స్ వంటి ముఖ్యమైన అప్‌డేట్‌లతో మార్కెట్లోకి వచ్చింది. మార్కెట్లో 200cc విభాగంలో ఇది TVS Apache RTR 200 4Vతో పోటీ పడుతుంది. స్వదేశీ బైక్‌ తయారీ సంస్థ బజాజ్ ఆటో 2001లో పల్సర్ సిరీస్ ని ప్రవేశపెట్టి భారతదేశంలో మోటార్‌సైకిల్ విభాగంలో విప్లవాత్మక మార్పులు చేసింది.

16 Mar 2023

బ్యాంక్

క్రెడిట్ సూయిస్ కు సహాయానికి నిరాకరించిన 26% వాటాదారు సౌదీ నేషనల్ బ్యాంక్

క్రెడిట్ సూయిస్ గ్రూప్ అతిపెద్ద వాటాదారు, సౌదీ నేషనల్ బ్యాంక్ (SNB) (1180.SE) అధిపతి స్విస్ బ్యాంక్‌లో రెగ్యులేటరీ కారణాలతో ఎక్కువ షేర్లను కొనుగోలు చేయబోమని చెప్పారు.

GPT-4 సృష్టి, దాని పరిమితులు గురించి తెలుసుకుందాం

GPT-4, దాని ముందూ వెర్షన్ GPT, GPT-2, GPT-3 వంటివి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న డేటాను ఉపయోగించి శిక్షణ పొందాయి. డేటా పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న సమాచారం OpenAI ద్వారా లైసెన్స్ పొందిన డేటా ఇందులో ఉంటుంది.

16 Mar 2023

ప్రపంచం

మలావిలోని ఫ్రెడ్డీ తుఫానులో 225 మంది మరణం

తుఫాను, వరదలు ఆగ్నేయ ఆఫ్రికా దేశం మలావిని కుదిపేసిన తరువాత ఆ దేశ అధ్యక్షుడు ప్రపంచ దేశాల మద్దతు కోసం విజ్ఞప్తి చేశారు. తుఫాను మూడు వారాల కంటే తక్కువ వ్యవధిలో రెండవసారి ఆఫ్రికన్ తీరంలో విధ్వంసం సృష్టించింది. రెండు వారాల జాతీయ సంతాప దినాలుగా అధ్యక్షుడు లాజరస్ చక్వేరా ప్రకటించారు మా వద్ద ఉన్న వనరుల కంటే ఇక్కడ మేము ఎదుర్కొంటున్న విధ్వంసం స్థాయి చాలా ఎక్కువని ఆయన తెలిపారు.

కేంద్రం డీఏ పెంపును నేడు ప్రకటించే అవకాశం

50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA)పై 4% పెంపుదలని షెడ్యూల్ క్యాబినెట్ సమావేశంలో కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది, అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అధికారిక నోటీసును జారీ చేయలేదు.

ప్రపంచవ్యాప్తంగా GPT-4 ఉపయోగిస్తున్న సంస్థలు

OpenAI తన కొత్త పెద్ద భాషా మోడల్ (LLM), GPT-4ను పరిచయం చేసింది. BAR, LSAT, GRE వంటి పరీక్షలలో GPT-4 రాణించింది. OpenAI అందించిన డేటా ప్రకారం, LLM యూనిఫాం బార్ పరీక్షలో 298/400 (అంచనా 90వ పర్సంటైల్), LSATలో 88వ పర్సంటైల్, GRE వెర్బల్‌లో 99వ పర్సంటైల్ స్కోర్ చేసింది. ఇది GPT-3.5 పనితీరు కంటే ముందుంది.

ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్ట స్థాయికి తగ్గింది

ఫిబ్రవరి 2023లో టోకు ధరలు 3.85% పెరిగాయి, ఇది 25 నెలల్లో కనిష్ట స్థాయికి చేరుకుంది, కమోడిటీ ధరలను తగ్గించడంతోపాటు, గణనీయంగా, బేస్ ఎఫెక్ట్ ( WPI అధిక విలువ) కారణంగా ఇది జరిగింది.

త్వరలో లాంచ్ కానున్న కియా EV9 స్టైలిష్ ఎలక్ట్రిక్ SUV

దక్షిణ కొరియా తయారీసంస్థ కియా మోటార్స్ తన EV9 SUV వెర్షన్‌ను ప్రకటించింది. ఇది 2024 ప్రారంభంలో అందుబాటులోకి వస్తుంది. కారు ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో, మూడు వరుసల సీట్లతో ఉన్న విశాలమైన క్యాబిన్‌ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ తో నడుస్తుంది.

తోపుడు బండిపై సమోసాలతో రోజుకి 12 లక్షల సంపాదిస్తున్న దంపతులు

సమోసా సింగ్ అనే కంపెనీ వందల కోట్ల సమోసా వ్యాపారాన్ని అభివృద్ది చేసింది. నిధి సింగ్, శిఖర్ వీర్ సింగ్ దంపతులు ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు లక్షల టర్నోవర్ వ్యాపారంగా మార్చారు.

OpenAI GPT-3.5 కంటే మెరుగ్గా ఉన్న కొత్త GPT-4 మోడల్

OpenAI సరికొత్త శక్తివంతమైన GPT-4 మల్టీమోడల్ LLMలో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. ఇది టెక్స్ట్‌లు, ఇమేజ్‌లు రెండింటికీ సమాధానాన్ని ఇవ్వగలదు.

2023లో భారతదేశంలో 10 లక్షల పైగా వలసేతర వీసాలను ప్రాసెస్ చేయనున్న అమెరికా

ఈ ఏడాది భారతదేశంలో 10 లక్షలకు పైగా వలసేతర వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. 2017, 2018 ఆర్థిక సంవత్సరాల్లో భారతీయులకే 10 లక్షలకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు జారీ చేసినట్లు యుఎస్ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అప్‌డేట్‌ను ట్విట్టర్‌లో మంత్రిత్వ శాఖ పంచుకుంది. ఫిబ్రవరి 28, 2023 నాటికి మొత్తం పురోగతి 26.33శాతం ఉందని పేర్కొంది. మహారాష్ట్ర మొత్తం పనిలో 13.72శాతం, గుజరాత్ సివిల్ వర్క్‌లో 52శాతానికి పైగా పూర్తి చేశాయి. ప్రస్తుతం 36.93శాతం పూర్తయింది.

భార్య, ఆటిస్టిక్ కొడుకు గురించి చెప్పిన జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు

జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు సిఈఓ శ్రీధర్ వెంబు, $4.5 బిలియన్ల విలువైన వ్యాపార సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ (ఫోర్బ్స్ ప్రకారం), తన మాజీ భార్య ప్రమీలా శ్రీనివాసన్‌తో విడాకుల పోరాటంలో ఉన్నారు.

ట్విట్టర్ కమ్యూనిటీ నోట్స్ అంటే ఏమిటి దీనికి సహకారం ఎలా అందించాలి

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్, వార్తలను అందించే వనరులలో ఒకటి. కాబట్టి, ప్లాట్‌ఫారమ్ ద్వారా వచ్చిన సమాచారం వాస్తవికతను నిర్ధారించడం చాలా అవసరం. అందుకే ట్విట్టర్ కమ్యూనిటీ నోట్స్‌ను ప్రవేశపెట్టింది.