దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్: వార్తలు
21 Mar 2024
భారతదేశంRailway Ticket QR Code: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూఆర్ కోడ్ తో టికెట్ జారీ!
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ బుకింగ్ కౌంటర్లలో QR (క్విక్ రెస్పాన్స్) కోడ్ల ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయడానికి అదనపు సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.
09 Jan 2024
సంక్రాంతిPongal Special Trains: సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.
13 Dec 2023
శబరిమలSabarimala special trains: ఏపీ, తెలంగాణ మీదుగా శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు
శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.
21 Nov 2023
శబరిమలSouth Central Railway: శబరిమల భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు
శబరిమల యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.
31 Jul 2023
ఆంధ్రప్రదేశ్Amrit Bharat Station Scheme: విజయవాడ డివిజన్లో 11 రైల్వే స్టేషన్లకు మహర్దశ
దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జోన్లోని ఆంధ్రప్రదేశ్ విజయవాడ డివిజన్లోని 11 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసేందుకు ఎంపికయ్యాయి. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.
15 Jun 2023
సికింద్రాబాద్గోదావరి ఎక్స్ప్రెస్తోపాటు 14రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
ట్రాక్ మరమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ గురువారం ప్రకటించింది.
19 May 2023
విశాఖపట్టణంవిశాఖపట్నం-కాచిగూడ ఎక్స్ప్రెస్ మహబూబ్నగర్ వరకు పొడిగింపు
ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలును మహబూబ్నగర్ వరకు పొడిగించనున్నట్లు తూర్పు కోస్తా రైల్వే (ఈసీఓఆర్) ప్రకటించింది.
07 Apr 2023
సికింద్రాబాద్రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆంక్షలు; 10వ నంబర్ ప్లాట్ఫామ్ మూసివేత
ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు శనివారం హైదరాబాద్కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు.
07 Apr 2023
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలురేపు సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి
ఐటీ సిటీ హైదరాబాద్ను వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమలను కలిపే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ సెమీ-హై స్పీడ్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.
25 Mar 2023
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి!
వందేభారత్ ఎక్స్ప్రెస్ నెట్వర్క్ను భారతీయ రైల్వే చాలా వేగంగా విస్తరిస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ సర్వీసును నడిపేందుకు సిద్ధమవుతోంది.
23 Mar 2023
విశాఖపట్టణంసరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో విశాఖపట్నంలోని వాల్తేరు డివిజిన్ అత్యుత్తమంగా నిలిచినట్లు భారతీయ రైల్వే తెలిపింది.
14 Mar 2023
కర్ణాటకకర్నాటక: హుబ్లీ రైల్వే స్టేషన్కు గిన్నిస్ బుక్ రికార్డ్స్లో చోటు
కర్నాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. హుబ్లీ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారమ్ను కలిగి ఉంది. 1,507 మీటర్ల పొడవైన ప్లాట్ఫారమ్ను ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు.
24 Feb 2023
ధర్మవరంగుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు
Dharmavaram-Gooty: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన రైల్వే లింకు ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. అనంతపురంలోని చిగిచెర్ల నుంచి ధర్మవరం మధ్య సెక్షన్ డబ్లింగ్, విద్యుద్ధీకరణను విజయవంతంగా పూర్తి చేసింది. తాజా పనుల పూర్తితో గుత్తి నుంచి ధర్మవరం వరకు మొత్తం 90 కిలోమీటర్ల మేర ఇప్పుడు డబుల్ రైల్వే లైన్ విద్యుద్దీకరించబడింది. గుత్తి-ధర్మవరం రైల్వే లింకును దక్షిణాది రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు.
23 Feb 2023
సికింద్రాబాద్సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ
సికింద్రాబాద్లోని మౌలా-అలీలోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (జెడ్ఆర్టీఐ)లో గల 200 సంవత్సరాల పురాతన వారసత్వ మెట్ల బావిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది.
15 Feb 2023
తెలంగాణతెలంగాణ: బీబీనగర్లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు బయలుదేరిన రైలు నెం.12727 గోదావరి ఎక్స్ప్రెస్ బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. బీబీనగర్- ఘట్కేసర్ మధ్య ఈ ఘటన జరిగింది.
10 Jan 2023
ప్రధాన మంత్రి19న హైదరాబాద్కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా?
దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఈనెల 19న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్.. ప్రధానికి స్వాగతం పలుకుతారా? లేదా? అనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.