దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్: వార్తలు
19 May 2023
విశాఖపట్టణంవిశాఖపట్నం-కాచిగూడ ఎక్స్ప్రెస్ మహబూబ్నగర్ వరకు పొడిగింపు
ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలును మహబూబ్నగర్ వరకు పొడిగించనున్నట్లు తూర్పు కోస్తా రైల్వే (ఈసీఓఆర్) ప్రకటించింది.
07 Apr 2023
సికింద్రాబాద్రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆంక్షలు; 10వ నంబర్ ప్లాట్ఫామ్ మూసివేత
ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు శనివారం హైదరాబాద్కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు.
07 Apr 2023
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలురేపు సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి
ఐటీ సిటీ హైదరాబాద్ను వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమలను కలిపే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ సెమీ-హై స్పీడ్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.
25 Mar 2023
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి!
వందేభారత్ ఎక్స్ప్రెస్ నెట్వర్క్ను భారతీయ రైల్వే చాలా వేగంగా విస్తరిస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ సర్వీసును నడిపేందుకు సిద్ధమవుతోంది.
23 Mar 2023
విశాఖపట్టణంసరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో విశాఖపట్నంలోని వాల్తేరు డివిజిన్ అత్యుత్తమంగా నిలిచినట్లు భారతీయ రైల్వే తెలిపింది.
14 Mar 2023
కర్ణాటకకర్నాటక: హుబ్లీ రైల్వే స్టేషన్కు గిన్నిస్ బుక్ రికార్డ్స్లో చోటు
కర్నాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. హుబ్లీ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారమ్ను కలిగి ఉంది. 1,507 మీటర్ల పొడవైన ప్లాట్ఫారమ్ను ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు.
24 Feb 2023
ధర్మవరంగుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు
Dharmavaram-Gooty: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన రైల్వే లింకు ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. అనంతపురంలోని చిగిచెర్ల నుంచి ధర్మవరం మధ్య సెక్షన్ డబ్లింగ్, విద్యుద్ధీకరణను విజయవంతంగా పూర్తి చేసింది. తాజా పనుల పూర్తితో గుత్తి నుంచి ధర్మవరం వరకు మొత్తం 90 కిలోమీటర్ల మేర ఇప్పుడు డబుల్ రైల్వే లైన్ విద్యుద్దీకరించబడింది. గుత్తి-ధర్మవరం రైల్వే లింకును దక్షిణాది రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు.
23 Feb 2023
సికింద్రాబాద్సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ
సికింద్రాబాద్లోని మౌలా-అలీలోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (జెడ్ఆర్టీఐ)లో గల 200 సంవత్సరాల పురాతన వారసత్వ మెట్ల బావిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది.
15 Feb 2023
తెలంగాణతెలంగాణ: బీబీనగర్లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు బయలుదేరిన రైలు నెం.12727 గోదావరి ఎక్స్ప్రెస్ బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. బీబీనగర్- ఘట్కేసర్ మధ్య ఈ ఘటన జరిగింది.
10 Jan 2023
ప్రధాన మంత్రి19న హైదరాబాద్కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా?
దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఈనెల 19న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్.. ప్రధానికి స్వాగతం పలుకుతారా? లేదా? అనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.