LOADING...

13 Apr 2024


Megha Engineering: మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ ఫ్రా స్ట్రక్చర్‌ సంస్థపై కేసు నమోదు చేసి సీబీఐ

తెలంగాణలోని హైదరాబాద్‌ కు చెందిన మేఘా ఇంజనీరింగ్‌ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Jailer-Rajinikanth-cinema: జైలర్ కు సీక్వెల్ గా హుకుం...రజనీకాంత్, నెల్సన్ కాంబో ఇక రచ్చ రచ్చే

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కాంబినేషన్ లో గతేడాది వచ్చిన సూపర్ హిట్ బాక్సాఫీస్ బొనంజా సినిమా జైలర్.

BJP Manifesto-Elections: రేపు బీజేపీ మేనిఫెస్టో సంకల్ప పత్ర...ఆవిష్కరించిన ప్రధాని మోదీ..నడ్డా..అమిత్ షా

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ రేపు మేనిఫెస్టోను విడుదల చేయనుంది.

Pakistan-Baluchistan-Terrorist attack: రెచ్చిపోయిన ఉగ్రవాదులు...11మంది హత్య

పాకిస్థాన్(Pakistan) లో ని బలూచిస్థాన్ (Baluchistan) లో ఉగ్రవాదులు (Terrorists) రెచ్చిపోయారు.

Rohit Sharma-Cricket: ఆ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడాలంటే రోహిత్ శర్మకు వణుకే

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) క్రికెట్ (Cricket) మైదానాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Phone taping-Radha Kishan Rao: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి కీలక అంశాలు చెప్పిన రాధాకిషన్ రావు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone taping) వ్యవహారం దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి.

Gopichand Viswam: సోషల్ మీడియాలో ట్రెండింగ్​ లో 'విశ్వం'... దమ్ము చూపిస్తున్న మాచోస్టార్ గోపీచంద్

ఇటీవల సరైన సక్సెస్ లేక సూపర్ హిట్ కోసం తహతహలాడుతున్న మాచో స్టార్ గోపీచంద్ కు ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి.

Niksen: ఒత్తిడిని మాయం చేసే డచ్ జీవనశైలి నిక్సెన్...పదండి రిలాక్స్​ అవుదాం మరి

ఒత్తిడిలో పడి అలసిపోయారా...అయితే కొద్ది సేపు నిక్సెన్ ను పాటించండి. ఈ నిక్సెన్ ఏమిటి అనుకుంటున్నారా?

Israel-Iran Tensions: ఇజ్రాయెల్ (Israel) పై దాడి చేయవద్దని ఇరాన్ (Iran) ను హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ పై దాడి చేయవద్దని అమెరికా అధ్యక్షుడు (US President) జో బైడెన్ (Joe Biden)ఇరాన్ ను హెచ్చరించారు.

Rewa, Madhya Pradesh: మధ్యప్రదేశ్​ లో బోరుబావిలో పడ్డ ఆరేళ్ల బాలుడు...సహాయక చర్యలు ప్రారంభించిన రెస్క్యూబృందం

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని రేవా జిల్లాలో ఓ ఆరేళ్ల బాలుడు శుక్రవారం ఆడుకుంటూ బోరుబావి (Bore well)లో పడిపోయాడు.

Karnataka: కర్ణాటకలో మా ప్రభుత్వాన్ని కూలదోయాలనుకుంటోంది: సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలదోయాలనుకుంటోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆరోపించారు.

Delhi: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి 

దిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఓ కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

ఏప్రిల్ 13న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఏప్రిల్ 13వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

12 Apr 2024


PM Modi: జమ్ముకశ్మీర్‌లో 370 గోడలు కూల్చివేశాం.. ఉదంపూర్‌లో ప్రధాని మోదీ 

జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

MLC Kavitha: కవితకు షాక్.. సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది.

Dry Skin Care: ఎండాకాలంలో కూడా చర్మంపై స్కాబ్ రావడం ఎందుకు ప్రారంభమవుతుంది? తప్పించుకోవడానికి మార్గం ఏమిటి? 

వేసవి కాలం అనేక సవాళ్లను తెచ్చిపెడుతుంది.శారీరక ఆరోగ్యం నుండి చర్మం వరకు,ప్రజలు ఈ సీజన్‌లో అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటారు.

UK Family Visa: UK కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు 

ఇమ్మిగ్రేషన్ ను అడ్డుకునేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది.

Sayaji Shinde : సాయాజీ షిండేకు ఛాతి నొప్పి.. శస్త్ర చికిత్స నిర్వహించిన డాక్టర్లు 

ప్రముఖ నటుడు సాయాజీ షిండే గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చేరారు.వెంటనే డాక్టర్లు అయనకి యాంజియోప్లాస్టీ నిర్వహించారు.

Bhaje Vaayu Vegam: కార్తికేయ హీరోగా 'భజే వాయు వేగం'.. టైటిల్, ఫస్ట్‌లుక్‌ పోస్టర్ ఆవిష్కరించిన మహేష్ బాబు

యంగ్ హీరో కార్తికేయ కెరీర్‌లో విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అతను చివరిగా బెదురులంక 2012 చిత్రంలో కనిపించాడు.తన కామెడీ టైమింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.

Hema Malini: పొలాల్లో పని చేస్తున్న మహిళా రైతుల వద్దకు హేమమాలిని.. ఏం చేశారంటే..!

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బీజేపీ ఎంపీ, మధుర నియోజకవర్గ అభ్యర్థి హేమమాలిని ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్'లోని గోధుమ పొలాన్ని సందర్శించారు.

Kavitha: రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత.. సీబీఐ పిటిషన్‌పై కోర్టు తీర్పు రిజర్వ్‌ 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన అవినీతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేత కల్వకుంట్ల కవితను శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

President Rule: ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టి రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది: అతిషి 

ఢిల్లీ ప్రభుత్వ మంత్రి అతిషి శుక్రవారం నరేంద్ర మోదీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వంపై పెద్ద కుట్ర జరుగుతోందని అతిషి అన్నారు.

Sabari Trailer : వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటించిన శబరి ట్రైలర్‌ విడుదల

వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా 'శబరి'.ఈ సినిమాని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు.

AP Intermediate results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయి 

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలను ఇంటర్మీడియట్ విద్యా మండలి శుక్రవారం ప్రకటించింది.

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన.. ఎన్‌ఐఏ అదుపులో బెంగాల్‌కు చెందిన ఇద్దరు అనుమానితులు 

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.

Iran: ఇరాన్ సంచలన ప్రకటన.. అప్రమత్తంగా ఇజ్రాయెల్, అమెరికన్ ఏజెన్సీలు 

సిరియా రాజధాని డమాస్కస్‌లో జరిగిన దాడి తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ ముఖాముఖి తలపడ్డాయి.

AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు నేడే విడుదల

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు నేడే విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ఇంటర్‌ బోర్డు ప్రకటించనుంది.

EV : మొదటి ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు విడుదలైందో తెలుసా..?నేడు ఈవి మార్కెట్ విలువ రూ.33 వేల కోట్లు 

ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్ల చరిత్ర ఎంతో పాతది?ఈ రోజు ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే అవుననే సమాధానం వస్తుంది.

ఏప్రిల్ 12న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఏప్రిల్ 12వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Ghaziabad: బాలికపై తల్లి ప్రియుడు అత్యాచారం, చిత్రహింసలు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..! 

ఘజియాబాద్'లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.ఓ మహిళ తన ఇద్దరి పిల్లలతో స్థానికంగా నివాసం ఉంటుంది.