ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్: వార్తలు
Delhi:'రూ. 2,000 కోట్ల స్కాం': ఆప్కి చెందిన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లపై కొత్త కేసు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ల మెడకు మరో అవినీతి కేసు చుట్టుకుంది.
AAP: 'అసెంబ్లీలోకి రానివ్వకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు'.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల సంచలన ఆరోపణలు
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తీవ్ర ఆరోపణలు చేసింది.
Atishi: దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆతిశీ ఏకగ్రీవంగా ఎన్నిక.. తొలిసారి ఓ మహిళ బాధ్యతలు స్వీకరణ
దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి ఆతిశీని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
AAP: దిల్లీ ఎన్నికల్లో ఓటమితో ఆప్కి షాక్.. పంజాబ్లో మోడల్ మార్చక తప్పదా?
జాతీయ పార్టీ స్థాయిని సాధించిన ఆమ్ఆద్మీ పార్టీకి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది.
#NewsBytesExplainer: దిల్లీ ఎన్నికల్లో పరాజయం...ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ హోదాను కోల్పోతుందా?
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి 27 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
Delhi Election Analysis: దిల్లీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్స్ ఎవరు?.. ఆప్ ఓటమికి ముఖ్య కారణాలు ఇవేనా!
దేశ రాజధాని దిల్లీలో వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని భావించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ గట్టి షాకిచ్చింది.
AAP: ఆప్కు షాక్.. కేజ్రీవాల్ సహా కీలక నేతలంతా వెనకంజలో!
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. దశాబ్దం పాటు దిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
AAP:కేజ్రీవాల్ 'ఆపరేషన్ లోటస్' ఆరోపణలపై దర్యాప్తునకు ఎల్ జీ ఆదేశం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు దేశ రాజధాని దిల్లీలో రాజకీయ వేడి మరింత పెరిగింది.
Delhi elections: మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఆప్ ఎమ్యెల్యే దినేష్ మొహానియా.. కేసు నమోదు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొంతమంది నేతలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
Delhi Politics: కేజ్రీవాల్కు భారీ షాక్.. ఎన్నికల ముందు ఆప్ కి ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా
మరో ఐదు రోజులలో అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections)పోలింగ్ జరగనున్న తరుణంలో దిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది.
AAP: ఆప్ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: కేజ్రీవాల్ 15 'గ్యారంటీలు'
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది.
Delhi Assembly Elections:ఆప్ పోస్టర్ వివాదం.. రాహుల్, బీజేపీ నేతలను టార్గెట్ చేసిన ఆమ్ఆద్మీ
దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ఆద్మీ పార్టీ, ఇతర పార్టీల మధ్య తీవ్ర విమర్శల్ని సూచించే పోస్టర్ల వలయాలు వేస్తున్నాయి.
Congress: ఆరోగ్య శాఖలో రూ.382 కోట్లు అవినీతి.. అప్పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
దేశ రాజధానిలోని ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఆరోగ్యశాఖలో ఆప్ సర్కారం రూ.382 కోట్ల అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆరోపించారు.
Punjab: ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో ఆప్ ఎమ్మెల్యే మృతి
పంజాబ్లోని లుథియానా వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్ప్రీత్ గోగీ (58) అనుమానాస్పద స్థితిలో మరణించారు.
"Fake Voters": ఢిల్లీ ఎన్నికలకు ముందు బీజేపీ,ఆప్ పోస్టర్ వార్
అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేశ రాజధాని దిల్లీ (Delhi)లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
India Bloc: ఇండియా కూటమి రాజకీయంలో మరో కీలక పరిణామం.. కాంగ్రెస్కు షాకిచ్చిన ఆప్!
భారతదేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బయటకు పంపాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భావిస్తుందనే వార్తలు వెలువడ్డాయి.
Arvind Kejriwal: దిల్లీ సీఎం అతిశీ అరెస్టుకు ప్లాన్ చేసిన కేంద్రం.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన త్వరలో దిల్లీ సీఎం అతిశీని అరెస్ట్ చేయనున్నారని తెలిపారు.
AAP : ఆప్ తుది జాబితా విడుదల.. కేజ్రీవాల్, ఆతిశీ పోటీ ఎక్కడినుంచంటే?
దేశ రాజధాని దిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది.
Delhi: ఆప్ రెండో జాబితా విడుదల.. మనీష్ సిసోడియా ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించకపోయినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నాహాలు ప్రారంభించింది.
AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆప్.. 11 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల..
వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ తమ మొదటి జాబితాను ప్రకటించింది, ఇందులో మొత్తం 11 మంది అభ్యర్థులు ఉన్నారు.
Kailash Gahlot: ఆమ్ఆద్మీకి గుడ్బై చెప్పి .. బీజేపీలో చేరిన కైలాశ్ గహ్లోత్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
AAP: అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్కు గట్టి ఎదురుదెబ్బ.. మంత్రి కైలాష్ గహ్లోత్ రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Satyendar Jain: మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత సత్యేందర్ జైన్కు బెయిల్
మనీలాండరింగ్ కేసులో ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్కు పెద్ద ఊరట లభించింది.
AAP: దిల్లీలో ఒంటరిగా పోటికి సిద్ధమైన ఆమ్ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్పై విమర్శలు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్మథనానికి గురవుతున్నట్టు సమాచారం.
Sanjeev Arora: మనీలాండరింగ్ కేసులో పంజాబ్ ఆప్ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోఢా నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు నిర్వహించారు.
Haryana Assembly polls: 'ఆప్' నాలుగో జాబితా విడుదల.. వినేశ్పై పోటీలో ఎవరంటే?
హర్యానా శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేసింది.
Haryana Assembly Elections 2024: 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన ఆప్
హరియాణా అసెంబ్లీ ఎన్నికల సమయం ఆసన్నమవడంతో అక్కడ కీలకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Draupadi Murmu: ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం.. బహిష్కరించిన అప్
18వ లోక్సభ తొలి సెషన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
AAP: AAP ఆఫీసు ఖాళీకి..ఈ ఏడాది ఆగస్ట్ 10 వరకు గడువు పెంపు
న్యూఢిల్లీలోని రౌజ్ అవెన్యూలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయడానికి 2024 ఆగస్టు 10 వరకు తుది పొడిగింపును సుప్రీంకోర్టు మంజూరు చేసింది.
AAP office space allotment: ఆప్ ఆఫీసుకి స్ధలాన్ని కేటాయించండి.. కేంద్రానికి 6 వారాలు గడువు
ఆప్ కు దేశరాజధానిలో ఎక్కడో ఒక చోట పార్టీ ఆఫీసుకి అనువైన స్ధలాన్ని కేటాయించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది.
Atishi: ఆప్ మంత్రి ఆతిషీకి ఢిల్లీ కోర్టు సమన్లు
ఆప్ శాసనసభ్యులతో బిజెపి బేరసారాలు చేసిందన్న ఆరోపణ ఆప్ మంత్రి ఆతిషీ కి ఇబ్బందిగా మారింది.
Aam Aadmi Party: ఆప్ విదేశాల నుండి కోట్ల విలువైన అక్రమ నిధులు.. హోం మంత్రిత్వ శాఖకు ఈడీ కీలక సమాచారం
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్లో ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీకి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Arvind Kejriwal : ఢిల్లీ మెట్రో స్టేషన్లలో అరవింద్ కేజ్రీవాల్పై బెదిరింపు రాతలు.. పీఎంవో ని నిందించిన ఆప్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ప్రాణహాని ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది.
AAP: ఆప్ కు రాజకీయ సమాధి కట్టే బిజెపి కుట్రకి నిరసనగా ర్యాలీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ,బీజేపీ కి మధ్య వివాదం రోజు రోజుకీ తీవ్రమవుతోంది.
Swati Maliwal: ఆప్ మహిళా నేతపై అసభ్య ప్రవర్తన .. ఆమెకు ప్రాణ హాని ఉందంటున్న మాజీ భర్త
ఆప్ మాజీ రాజ్య సభ సభ్యురాలు స్వాతి మలివాల్ కు ప్రాణ హాని ఉందని ఆమె మాజీ భర్త నవీన్ జైహింద్ ఆరోపించారు.
DPCC Chief- Aravind singh Lovely-Resigned: ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా
ఢిల్లీ (Delhi) ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Pcc) (డీపీసీసీ) అధ్యక్షుడు (President) అరవిందర్ సింగ్ లవ్లీ (Aravind singh Lovely) కాంగ్రెస్ (Congress)పార్టీకి షాకిచ్చారు.
Aravind Kejriwal: కేజ్రీవాల్ కు జైలులో మొదటి ఇన్సులిన్ .. భారీగా పెరిగిన షుగర్ లెవల్స్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Scam)లో అరెస్టయి తీహార్ జైలు (Tihar Jail)లో ఉంటున్నఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) కు ఇన్సులిన్ (insulin)ఇచ్చిన తర్వాత షుగర్ లెవెల్స్ భారీగా పెరిగాయి .
Arvind Kejriwal-Tihar Jail: తిహార్ జైలు సిబ్బంది తన ఆరోగ్యంపై తప్పుడు సమాచారమిస్తోంది: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
తిహార్ జైలు (Tihar Jail) సిబ్బంది తన ఆరోగ్యంపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) పేర్కొన్నారు.
Lok Sabha elections: 'ఆప్ కా రామ్ రాజ్య' వెబ్సైట్ను ప్రారంభించిన ఆప్
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) బుధవారం రామ నవమి సందర్భంగా, రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు "ఆప్ కా రామ్ రాజ్య" పేరుతో వెబ్సైట్ను ప్రారంభించింది.
Sunitha Kejriwal: ఆప్ తరపున సునీతా కేజ్రీవాల్ ప్రచారం.. గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల
ఢిల్లీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కటకటాల పాలయ్యారు. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తానని సీఎం తెలిపారు.