ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్: వార్తలు
President Rule: ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టి రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది: అతిషి
ఢిల్లీ ప్రభుత్వ మంత్రి అతిషి శుక్రవారం నరేంద్ర మోదీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వంపై పెద్ద కుట్ర జరుగుతోందని అతిషి అన్నారు.
Raaj Kumar Anand: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. మంత్రి రాజ్కుమార్ ఆనంద్ రాజీనామా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఆగడం లేదు. ఒకవైపు అగ్రనాయకత్వం కటకటాలపాలవుతుండగా, మరోవైపు వారి సహచరులు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు.
PM Modi degree Row: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు భారీ షాక్.. ప్రధాని మోదీ డిగ్రీ కేసులో పిటిషన్ తిరస్కరణ
ఢిల్లీలోని మద్యం కుంభకోణం కేసులో బెయిల్పై విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్కు సోమవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
Atishi Marlena: నాతో సహా నలుగురిని అరెస్టు చేయాలని బీజేపీ చూస్తోంది: అతీషి
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతీషి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.
AAP: ప్రధాని నివాసం ముందు ఆప్ నిరసన.. అనుమతి లేదన్న ఢిల్లీ పోలీసులు
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముట్టడికి (Gherao)పిలుపునిచ్చింది.
AAP: 'రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి' సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించిన ఆప్
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది.
Gurpatwant Singh Pannun: ఆమ్ ఆద్మీ పార్టీ పై ఖలిస్తానీ నేత తీవ్ర ఆరోపణలు
ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆప్ పార్టీ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
INDIA bloc: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా.. ఢిల్లీలో భారత కూటమి మెగా ర్యాలీ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా మార్చి 31న దిల్లీలోని రామ్లీలా మైదాన్లో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇండియా బ్లాక్ ఆదివారం ప్రకటించింది.
AAP: ఆప్కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. జూన్ 15లోగా పార్టీ ఆఫీస్ను ఖాళీ చేయాలని ఆదేశం
AAP: లోక్సభ ఎన్నికల వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. దిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని కోర్టు ఆదేశించింది.
Punjab: పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు గురుప్రీత్ సింగ్ అలియాస్ గోపి శుక్రవారం పంజాబ్లోని తరన్ తరణ్ జిల్లాలో కాల్చి చంపబడ్డాడు.
Lok Sabha Election: దిల్లీ, హర్యానా లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన ఆప్
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో సీట్ల ఒప్పందం కుదిరిన తర్వాత ఆప్ దిల్లీ, హర్యానాలో అభ్యర్థుల పేర్లను మంగళవారం ప్రకటించింది.
Arvind Kejriwal: ఈడీ విచారణకు ఏడోసారి అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు
దిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 7వ సారి జారీ సమన్లను కూడా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాటవేశారు.
Lok Sabha Elections: 5 రాష్ట్రాల్లో ఆప్- కాంగ్రెస్ కుదిరిన పొత్తు
రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది.
చండీగఢ్ మేయర్ ఎన్నిక.. ఆప్ అభ్యర్థిని విజేతగా ప్రకటించిన సుప్రీంకోర్టు
చండీగఢ్ మేయర్ ఎన్నికలకు సంబంధించిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ను సుప్రీంకోర్టు విజేతగా ప్రకటించింది.
Chandigarh: బీజేపీలోకి చేరిన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు.. చండీగఢ్ కార్పొరేషన్లో మారిన నంబర్ గేమ్
చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
AAP: అర్హత లేకుండా దిల్లీలో కాంగ్రెస్కు ఒక సీటు ఇస్తాం: ఆప్ సంచలన కామెంట్స్
Lok Sabha Election: ప్రతిపక్ష 'ఇండియా' కూటమికి ఆప్ మరో షాకిచ్చింది.
Manish Sisodia: మనీష్ సిసోడియాకి స్వల్ప ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు
మద్యం పాలసీ స్కామ్లో జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట లభించింది. దిల్లీ కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Arvind Kejriwal: పంజాబ్లోని అన్ని లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమికి షాకిచ్చారు. రానున్న 15రోజుల్లో పంజాబ్లోని మొత్తం 13లోక్సభ స్థానాలు, చండీగఢ్లోని ఒక లోక్సభ స్థానాల్లో ఆప్ అభ్యర్థులను ప్రకటిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
ED Raids: దిల్లీలో ఆప్ నేతల ఇళ్లే లక్ష్యంగా ఈడీ దాడులు
దిల్లీలో మంగళవారం ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు కలకలం రేపాయి.
Arvind Kejriwal: నన్ను బీజేపీలో చేరమని బలవంతం చేస్తున్నారు: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరాలని తనను బలవంతం చేస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Chandigarh: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో 'ఇండియా' కూటమికి ఎదురుదెబ్బ.. బీజేపీ విజయం
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్.. ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్పై విజయం సాధించారు.
INDIA bloc: మమతా బెనర్జీ తరువాత కాంగ్రెస్ కి ఝలక్ ఇచ్చిన ఆప్..
కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ఆధినేత్రి, సీఎం మమతా బెనర్జీ తాము బెంగాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్తో ఎటువంటి పొత్తు ఉండదని స్పష్టం చేసింది.
Swati Maliwal: ఆప్ రాజ్యసభ ఎంపీగా స్వాతి మలివాల్ నామినేట్
దిల్లీలో జనవరి 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)శుక్రవారం ఢిల్లీ మహిళా కమిషన్(DCW)చైర్పర్సన్ స్వాతి మలివాల్ను అభ్యర్థిగా నామినేట్ చేసింది.
Cm Kejriwal : కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉండాలని కార్యకర్తలకు సూచన
దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆప్ క్యాడర్'కు దిశానిర్దేశం చేశారు. అనవసరమైతే జైలుకు సైతం వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ నాయకుడిగా రాఘవ్ చద్దా నియామకం
Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో పార్టీ నాయకుడిగా నియమితులయ్యారు.
Bhupat Bhayani: కేజ్రీవాల్కు షాక్.. రాజీనామా చేసిన ఆప్ ఎమ్మెల్యే
వచ్చే ఏడాది దేశంలో లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Raghav Chadha: ఆప్ నేత రాఘవ్ చద్దా రాజ్యసభ సభ్యత్వం పునరుద్ధరణ
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు.
Jaswant Singh Gajjan Majra: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అరెస్టు.. బహిరంగ సభలో నుంచి తీసుకెళ్లిన ఈడీ
పంజాబ్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాను ఈడీ సోమవారం అరెస్టు చేసింది.
Chattisgarh aap : నాలుగో జాబితా విడుదల.. 37 మందితో స్టార్ క్యాంపెయినర్లు
ఛత్తీస్గఢ్ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ 12 మందితో కూడిన నాల్గొ జాబితా విడుదల చేసింది. ఇదే సమయంలో 37 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా రిలీజ్ చేసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ని నిందితుడిగా చేర్చాలని ఆలోచన..సుప్రీంకోర్టుకి ఈడీ, సీబీఐ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుల్లో ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని నిందితుడిగా పేర్కొనే ఆలోచనలో ఉన్నామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ),ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేశాయి.
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్పై రాజ్యసభ సెక్రటేరియట్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ
ప్రివిలేజ్ కమిటీ విచారణ పెండింగ్లో ఉన్నందున ఎగువసభ నుంచి తన నిరవధిక సస్పెన్షన్ను సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం రాజ్యసభ సెక్రటేరియట్కు నోటీసు జారీ చేసింది.
దిల్లీ లిక్కర్ కేసులో నేడు హైకోర్టు విచారణ..ఎంపీ సంజయ్ సింగ్ పిటిషన్ దాఖలు
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ హైకోర్టును ఆశ్రయించారు.
ప్రభుత్వ బంగ్లా కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలన్న పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మంగళవారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
లిక్కర్ పాలసీ కేసులో సంజయ్ సింగ్ సన్నిహితులకు విచారణ సంస్థ ఈడీ సమన్లు జారీ
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత,రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు సమన్లు జారీ చేసింది.
పంజాబ్: డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
డ్రగ్స్ కేసులో పంజాబ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరా అరెస్ట్ విషయంలో సీఎం భగవంత్ మాన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్.. ఆకాంక్షిస్తున్న ఆమ్ఆద్మీ పార్టీ
ఇండియా- విపక్షాల కూటమికి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రస్తుత దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉండాలని ఆప్ ఆకాంక్షిస్తోంది.
చండీగఢ్- మొహాలి సరిహద్దులో హై అలర్డ్ ; ఆగస్టు 15న ఖలిస్థాన్ గ్రూప్ 'కిమ్' ర్యాలీ
పంజాబ్లోని ఖలిస్థానీ అనుకూల గ్రూప్ క్వామీ ఇన్సాఫ్ మోర్చా (కిమ్) కీలక ప్రకటన చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని 'బ్లాక్ డే'గా పాటించాలని పిలుపునిచ్చింది.
ఆప్ ఎంపీపై సస్పెన్షన్ వేటు.. కారణమిదే?
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రఘవ్ చద్దాను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. నలుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశారని ఆరోపణలను రావడంతో రఘవ్ చద్దాపై వేటు పడింది.
బీజేపీపై ఆప్ ఎంపీ సంచలన ఆరోపణలు.. తనను మరో రాహుల్ గాంధీ చేసేందుకు కుట్ర
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీపై సంచల ఆరోపణలు చేశారు. తనను మరో రాహుల్ గాంధీని చేయనున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.
లోక్సభలో దుమారం.. కేంద్రమంత్రి నారాయణ రానే పై విపక్షాలు ధ్వజం
లోక్సభలో కేంద్రమంత్రి నారాయణ రానే ప్రవర్తన దుమారం రేపుతోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా సహచర ఎంపీని ఉద్దేశిస్తూ మంగళవారం రానే చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.