వ్యాపారం: వార్తలు

23 Mar 2023

సీబీఐ

విజయ్ మాల్యా పారిపోయే ముందు విదేశాల్లో రూ.330కోట్లతో ఆస్తులు కొన్నారు: సీబీఐ

పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా 2015-16లో ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లలో రూ. 330 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేశారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పేర్కొంది. అదే సమయంలో అతని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ విజయ్ మాల్యా విదేశాల్లో ఆస్తులను కొన్నారని చెప్పింది.

ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను పెంచనున్న హీరో మోటోకార్ప్

ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, ఏప్రిల్ 1 నుండి కొన్ని మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను సుమారు 2% పెంచనున్నట్లు ప్రకటించింది.

మరో కొత్త నివేదికను విడుదల చేయనున్న హిండెన్‌బర్గ్

అదానీ గ్రూప్‌పై నివేదికను విడుదల చేసిన US-ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరో కొత్త నివేదికను అందించనుంది. అయితే దాని గురించి ఎలాంటి వివరాలను ప్రకటించకుండా మరో పెద్ద నివేదిక అని మాత్రం పేర్కొంది.

21 Mar 2023

బ్యాంక్

UBS క్రెడిట్ సూయిస్ విలీనం వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది

సంక్షోభంలో ఉన్న క్రెడిట్ సూయిస్‌ను UBS స్వాధీనం చేసుకున్న తర్వాత వేలాది భారతీయ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. రెండు బ్యాంకుల ఇండియా టెక్నాలజీ బ్యాక్ ఆఫీస్‌లలో పనిచేసే ఉద్యోగుల ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

21 Mar 2023

పన్ను

ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్ను టన్నుకు రూ.3,500 తగ్గింపు

దేశీయంగా ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్నును ప్రభుత్వం మంగళవారం టన్నుకు రూ.4,400 నుంచి రూ.3,500కి తగ్గించింది.

21 Mar 2023

సంస్థ

స్టార్‌బక్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన భారతీయ మూలాలు ఉన్న లక్ష్మణ్ నరసింహన్

గత ఏడాది సెప్టెంబర్‌లో, నరసింహన్ కంపెనీ తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, స్టార్‌బక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు అవుతారని స్టార్‌బక్స్ ప్రకటించింది.

ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం

దేశీయ మార్కెట్‌కు శుద్ధి చేసిన ఇంధన లభ్యతను నిర్ధారించడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెలతో ముగిసిన తర్వాత డీజిల్, గ్యాసోలిన్ ఎగుమతులపై ఆంక్షలను పొడిగించాలని భారతదేశం ఆలోచిస్తుందని, ఈ విషయంపై ప్రత్యక్ష అవగాహన ఉన్న రెండు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ముఖేష్ అంబానీపై అభిమానానికి 5 కారణాలు చెప్పిన RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా

ఒక వేడుకలో మీ డియాతో మాట్లాడుతూ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీని ప్రశంసించారు RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా.

ఆగమ్యగోచరంగా టిక్ టాక్ యాప్ భవిష్యత్తు

ప్రపంచంలో అత్యంత జనాదరణ టిక్‌టాక్ పొందిన యాప్ ప్రస్తుతం రాజకీయ ఒత్తిడిలో ఉంది. అమెరికాలో జో బిడెన్ ప్రభుత్వం యాప్‌ను దేశవ్యాప్త నిషేధంతో బెదిరించింది, యాప్ చైనీస్ మూలాలు ఆ సంస్థ భవిష్యత్తును ప్రమాదంలో పడేసింది. టిక్ టాక్ లో బిలియన్‌కు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 140 మిలియన్లు యునైటెడ్ స్టేట్స్ కు చెందినవారే.

డీఎల్ఎఫ్ ఫ్లాట్లకు భారీ డిమాండ్, మూడురోజుల్లో 8000కోట్ల ప్రాపర్టీ అమ్మకాలు

నగర ప్రాంతాల్లో ఫ్లాట్ల అమ్మకాలకు మంచి గిరాకీ ఉందని చెప్పడానికి ఈ ఉదాహరణ సరిపోతుంది కావచ్చు. కేవలం మూడంటే మూడు రోజుల్లో 8000కోట్ల విలువ చేసే ఫ్లాట్ల అమ్మకాలు పూర్తయ్యాయంటే ఎవ్వరికైనా ఆశ్చర్యం వేస్తుంది.

16 Mar 2023

ఆదాయం

ఈరోజు ప్రారంభం కానున్న లోటస్ చాక్లెట్ ఓపెన్ ఆఫర్

రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL), రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) నుండి 26% అదనపు వాటాను కొనుగోలు చేయడానికి లోటస్ చాక్లెట్ వాటాదారులకు సవరించిన ఓపెన్ ఆఫర్ నేడు ప్రారంభం కానుంది, ఇది మార్చి 31న ముగుస్తుంది.

16 Mar 2023

ప్రకటన

విజయవంతమైన పెట్టుబడిదారులుగా మారిన నటీనటులు

టెలికాం దిగ్గజం టి-మొబైల్ 1.35 బిలియన్ డాలర్ల ఒప్పందంలో కంపెనీని కొనుగోలు చేసింది. మింట్ మొబైల్‌ను T-మొబైల్ కొనుగోలు తరవాత అందులో ఉన్న ర్యాన్ రేనాల్డ్స్ $300 మిలియన్లకు పైగా నగదు, స్టాక్‌లను అందుకోనున్నాడు.ఇదే కాకుండా రేనాల్డ్స్ వెల్ష్ ఫుట్‌బాల్ క్లబ్ రెక్స్‌హామ్ AFC సహ యజమాని. అతను 2021లో నటుడు రాబ్ మెక్‌ఎల్హెన్నీతో కలిసి క్లబ్‌ను స్థాపించాడు.

15 Mar 2023

ప్రకటన

ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్ట స్థాయికి తగ్గింది

ఫిబ్రవరి 2023లో టోకు ధరలు 3.85% పెరిగాయి, ఇది 25 నెలల్లో కనిష్ట స్థాయికి చేరుకుంది, కమోడిటీ ధరలను తగ్గించడంతోపాటు, గణనీయంగా, బేస్ ఎఫెక్ట్ ( WPI అధిక విలువ) కారణంగా ఇది జరిగింది.

15 Mar 2023

ప్రకటన

తోపుడు బండిపై సమోసాలతో రోజుకి 12 లక్షల సంపాదిస్తున్న దంపతులు

సమోసా సింగ్ అనే కంపెనీ వందల కోట్ల సమోసా వ్యాపారాన్ని అభివృద్ది చేసింది. నిధి సింగ్, శిఖర్ వీర్ సింగ్ దంపతులు ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు లక్షల టర్నోవర్ వ్యాపారంగా మార్చారు.

14 Mar 2023

ప్రకటన

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనానికి ఉద్యోగి కారణం

సిలికాన్ వ్యాలీ బ్యాంక్(SVB) నాయకత్వం $2.25 బిలియన్ల మూలధనాన్ని, $21 బిలియన్ల ఆస్తుల అమ్మకాన్ని ప్రకటించిన తర్వాత, ఒక్కరోజే టెక్ స్టార్టప్‌లలో $42 బిలియన్ల డిపాజిట్లను ఉపసంహరించుకునేలా చేసింది.

14 Mar 2023

బ్యాంక్

సిలికాన్ వ్యాలీ బ్యాంకు రుణాలలో కొంత భాగాన్ని కొనుగోలు చేయాలని చూస్తోన్న సంస్థ

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఇతర ఆస్తులలో ప్రారంభ-దశ, వృద్ధి సంస్థల రుణాలు, సంపన్న వ్యాపారవేత్తలు, వెంచర్ క్యాపిటల్ ఫండ్‌లకు రుణాలు ఉన్నాయి.

13 Mar 2023

ప్రకటన

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ డిపాజిటర్లకు ఈరోజు నుండి డబ్బు యాక్సెస్ చేసుకునే సదుపాయం

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం US బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేసింది. ఇప్పుడు, దాని డిపాజిటర్లు భయపడకుండా ఉండటానికి, ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (FDIC), US ట్రెజరీ, ఫెడరల్ రిజర్వ్ కలిసి ప్రకటనను విడుదల చేశాయి. ఈరోజు నుండి డిపాజిటర్లు తమ నిధులను యాక్సెస్ చేయచ్చని, SVB రిజల్యూషన్‌ నష్టాలను పన్ను చెల్లింపుదారులు భరించరని ఏజెన్సీలు తెలిపాయి.

డిసెంబర్ నాటికి ముగియనున్న $100బిలియన్ల భారతదేశం-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పంద చర్చలు

భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య $100 బిలియన్ల విలువైన సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం డిసెంబర్ నాటికి చర్చలను ముగించాలని ఇరుదేశాలుభావిస్తున్నాయని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ నార్మన్ అల్బనీస్ గత శుక్రవారం న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించిన తర్వాత ఈ విషయం ప్రకటించింది.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఎలోన్ మస్క్

శుక్రవారం, US రెగ్యులేటర్లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు, దాని ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. SVB దాని స్టాక్ ధర 60% క్షీణించిన రోజు తర్వాత US రెగ్యులేటర్ల నుండి మూసివేత ప్రకటన వచ్చింది.

11 Mar 2023

ప్రకటన

రాజీనామా చేసిన ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి

ఇండియన్ ఐటీ సర్వీసెస్ సంస్థ ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం తన పదవికి రాజీనామా చేశారు. మార్చి 11, 2023 నుండి అతను సెలవులో ఉంటారు, కంపెనీలో చివరి తేదీ జూన్ 09, 2023. డైరెక్టర్ల బోర్డు మోహిత్ జోషి అందించిన సేవలకు ప్రశంసలను అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

10 Mar 2023

ప్రకటన

భారతదేశంలో ఫిబ్రవరి నుండి ఇంధన డిమాండ్ పెరిగింది

ఫిబ్రవరిలో భారతదేశంలో ఇంధన డిమాండ్ అత్యధిక స్థాయికి చేరుకుంది, ఇది 1998 తర్వాత ఇదే అత్యధిక డిమాండ్. చౌకైన రష్యన్ చమురుతో పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి, భారతీయ చమురు మంత్రిత్వ శాఖ పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) విడుదల చేసిన డేటా ప్రకారం

భారతదేశంలో క్యాంపాను మళ్ళీ ప్రారంభించిన రిలయన్స్

రిలయన్స్ మార్కెట్ జియోతో టెలికాం రంగంలో అద్భుతాలు ఇప్పుడు దీని కొత్త లక్ష్యం పెప్సికో, కోకా-కోలా ఆధిపత్యం చెలాయించే ఎరేటెడ్ డ్రింక్స్ మార్కెట్ లో ఆధిపత్యం. 70లు, 80వ దశకంలో బాగా పేరొందిన శీతల పానీయాల బ్రాండ్ క్యాంపాను కంపెనీ మళ్ళీ ప్రారంభించింది.

OYO వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహానికి హాజరైన సాఫ్ట్‌బ్యాంక్ CEO, Paytm బాస్

ఓయో హోటళ్ల సీఈఓ రితేశ్‌ అగర్వాల్‌ వివాహం గీతాన్షా సూద్‌తో దిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో మంగళవారం ఘనంగా జరిగింది.

07 Mar 2023

మహిళ

మహిళల కోసం ట్రిలియన్ డాలర్ల టెక్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఇడా టిన్

టెక్ ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు పాల్గొనడం లేదనే అభిప్రాయం చాలామందికి ఉంది. అయితే ఒక స్త్రీ, స్త్రీల కోసం నిర్మించిన సామ్రాజ్యం నేడు ట్రిలియన్ డాలర్లకు ఎదిగింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇలా జరుపుకుందాం

ప్రతి సంవత్సరం మార్చి 8 న, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సమాజంలో మహిళలు సాధించిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విజయాలను జరుపుకుంటారు. మహిళల సమానత్వం గురించి తెలియపర్చడంతో పాటు హక్కులపై దృష్టిని తీసుకురావడం ఈ రోజు లక్ష్యం.

ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు

అధిక ఇన్‌పుట్ ఖర్చుల నుండి తమ మార్జిన్‌లను కాపాడుకోవడానికి పరిశ్రమలు పెంచుతున్న ధరలను భారతీయులను ఇబ్బంది పెడుతున్నాయి. తక్కువ-మధ్య ఆదాయ జనాభా మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది, వినియోగం తీవ్ర తగ్గుదలను చూస్తోంది, గృహా పొదుపులు మూడు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి.

ఏడాది పూర్తి కాకముందే ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించిన జూమ్

ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారమ్ జూమ్ ఒక నెల క్రితం సిబ్బందిలో 15% మందిని తొలగించింది. అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించినట్లు సమాచారం.

అదానీ బ్లాక్ డీల్‌లో రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టిన స్టార్ ఇన్వెస్టర్ రాజీవ్ జైన్

అమెరికాకు చెందిన గ్లోబల్ ఈక్విటీ-ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, GQG పార్టనర్స్‌కు బ్లాక్ డీల్‌లో దాని ప్రమోటర్లు రూ. 15,446 కోట్ల విలువైన వాటాలను అమ్మిన తర్వాత అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లు శుక్రవారం పెరిగాయి. ఈ సందర్భంగా పెట్టుబడిదారు, GQG పార్టనర్స్, దాని ఛైర్మన్ రాజీవ్ జైన్ గురించి మార్కెట్లో చర్చ మొదలైంది.

క్రిప్టో మార్కెట్‌ను తగ్గిస్తున్న సిల్వర్‌గేట్ గురించి తెలుసుకుందాం

2022లో పతనం తర్వాత క్రిప్టో ప్రపంచం నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తుంది. అయితే, ఆ స్థితి కొంతకాలమే ఉండచ్చు.

03 Mar 2023

ప్రకటన

కరెన్సీ విలువ గురించి చెప్పే బిగ్ మాక్ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం

బిగ్ మాక్ ఇండెక్స్‌ను 1986లో ది ఎకనామిస్ట్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల కొనుగోలు శక్తిని కొలవడానికి సులభంగా అర్దమయ్యే విధంగా ఉంటుందని రూపొందించింది.

02 Mar 2023

ఆదాయం

FTX వివాదంలో చిక్కుకున్న భారతీయ సంతతికి చెందిన టెక్కీ నిషాద్ సింగ్

FTXలో ఇంజనీరింగ్ మాజీ డైరెక్టర్ నిషాద్ సింగ్ ఆరు మోసం ఆరోపణలకు నేరాన్ని అంగీకరించాడు. క్రిప్టో ఎక్స్ఛేంజ్ పతనంపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వానికి సహాయం చేయడానికి కూడా అతను అంగీకరించాడు.

హిండెన్‌బర్గ్ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని స్వాగతించిన గౌతమ్ అదానీ

అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీ స్టాక్ రూట్‌కు కారణమైన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై కొనసాగుతున్న విచారణపై సుప్రీం కోర్టు ఆదేశాలను వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ గురువారం స్వాగతించారు.

GDP క్షీణించినప్పటికీ భారతదేశం వృద్ధిపై నీళ్ళు చల్లుతున్న మూడీస్

ఆర్ధిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో GDP వృద్ధి మందగించినప్పటికీ, మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ 2023లో భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను పెంచింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇప్పుడు 2023 లో భారతదేశం నిజమైన GDP 5.5% వద్ద పెరుగుతుందని అంచనా వేసింది. ఇది అంతకుముందు వృద్ధి రేటును 4.8% వద్ద పెంచింది.

అధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో GDP వృద్ధి మందగించింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (NSO) విడుదల చేసిన డేటా ప్రకారం, GDP వృద్ధి రెండవ త్రైమాసికంలో 6.3%తో పోలిస్తే 4.4%కి వచ్చింది.

01 Mar 2023

బ్యాంక్

వారానికి 5 రోజుల పనిదినాలని డిమాండ్ కు అంగీకరించిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ఐదు రోజుల పని వారానికి డిమాండ్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఆరోజు పని గంటలను భర్తీ చేయడానికి ప్రతిరోజూ 50 నిమిషాలు పెంచే అవకాశం ఉంది.

28 Feb 2023

ప్రకటన

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశం జిడిపి వృద్ధి 4.4 శాతం తగ్గుదల

అక్టోబర్-డిసెంబర్ 2022 త్రైమాసికంలో భారతదేశం స్థూల దేశీయోత్పత్తి (GDP) 4.4 శాతం వృద్ధి చెందిందని మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించింది. ప్రభుత్వ డేటా ప్రకారం 2022-23లో GDP వృద్ధి 2021-22లో 9.1 శాతంతో పోలిస్తే 7.0 శాతంగా అంచనా వేయబడింది.

28 Feb 2023

పెన్షన్

అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO

ఇప్పటి వరకు అధిక పెన్షన్‌లను ఎంపిక చేసుకోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. EPFO గడువును మే 3 వరకు పొడిగించింది. 2022లో సుప్రీం కోర్ట్ ఆర్డర్ మార్చి 3న చివరి తేదీ అని నిర్ణయించింది.

వ్యాపారం: మీకున్న ఈ అభిరుచులను బిజినెస్ గా మార్చుకోండి

మీకేది ఇష్టమో తెలుసుకోండి, ఆ తర్వాత దానిలో అత్యంత నైపుణ్యాన్ని సాధించండి - స్టీవ్ జాబ్స్

28 Feb 2023

ఆర్ బి ఐ

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్‌తో సమావేశమై విస్తృత విషయాలపై చర్చలు జరిపారు.

ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా స్థానాన్ని తిరిగి దక్కించుకున్న ఎలోన్ మస్క్

టెస్లా స్టాక్ ధరలు పెరగడంతో ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానాన్ని తిరిగి పొందాడని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. డిసెంబర్ 2022లో టెస్లా షేర్లు క్షీణించడంతో మొదటి స్థానాన్ని కోల్పోయారు.