భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
JAG VIKRAM: హోర్ముజ్ మార్గం దాటి కాండ్లాకు చేరిన 'జగ్ విక్రం' ఎల్పీజీ నౌక
భారత జెండా కలిగిన ఎల్పీజీ నౌక 'జగ్ విక్రం' హోర్ముజ్ జలసంధి దాటి ఏప్రిల్ 14న కాండ్లా పోర్టుకు చేరుకుంది.
Kerala: త్రిసూర్ ఆలయంలో రోబోటిక్ ఏనుగు
కేరళ రాష్ట్రంలోని ఒక ఆలయానికి జంతు సంక్షేమ సంస్థ పెటా ఇండియా,అనితా డోంగ్రే ఫౌండేషన్ కలిసి భారీ రోబోటిక్ ఏనుగును బహుమతిగా అందించాయి.
Bihar: బిహార్ 21వ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరి ప్రమాణ స్వీకారం
బిహార్ రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాల మధ్య, భాజపా సీనియర్ నాయకుడు సమ్రాట్ చౌధరి 21వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
Nara Lokesh: లోకేష్కు కీలక బాధ్యతలు.. టీడీపీ సంచలన నిర్ణయం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవస్థాపనలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Telangana Engineering Exports: ఇంజినీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణకు కొత్త రికార్డులు.. 2023-24 - 2024-25 మధ్య 117.9 శాతం వృద్ధి
ఫార్మా రంగ ఎగుమతులతో ఇప్పటివరకు గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్రం.. తాజాగా ఇంజినీరింగ్ ఎగుమతుల్లోనూ విశేష ప్రగతి సాధించి కొత్త చరిత్ర సృష్టించింది.
AP Intermediate Results: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల..మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి
విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి.
Heatwave: ఆంధ్రప్రదేశ్లో మండుతున్న ఎండలు.. రానున్న రోజుల్లో మరింత తీవ్రత
ఆంధ్రప్రదేశ్లో ఎండలు రోజురోజుకు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వేడి మరింత పెరిగే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నిర్వాహక అధికారి ప్రఖర్ జైన్ తెలిపారు.
AP Inter Results 2026: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల .. ఇలా చెక్ చేయండి..
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఎంతోఆతృతగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు సమయం ఆసన్నమైంది.
Telangana: పునర్విభజనతో తెలంగాణలో కొత్తగా 9 లేదా 10 లోక్సభ స్థానాలు!?
పునర్విభజన ప్రక్రియ అమలులోకి వస్తే తెలంగాణలోని లోక్సభ నియోజకవర్గాల రూపురేఖలు పూర్తిగా మారిపోవడం ఖాయం.
Delimitation: ఏపీలో కొత్తగా 13 లోక్సభ నియోజకవర్గాలు.. 33% రిజర్వేషన్తో భవిష్యత్తులో 12-13 మందికి అవకాశం
ఆంధ్రప్రదేశ్లో లోక్సభ నియోజకవర్గాల రూపురేఖలు మారే అవకాశం కనిపిస్తోంది.
PM Modi: భారత్-అమెరికా సంబంధాలపై మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్ పరిస్థితులపై చర్చ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దాదాపు 40 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు.
Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని వేదాంత పవర్ ప్లాంట్లో పేలుడు.. 9 మంది మృతి
ఛత్తీస్గఢ్లోని వేదాంత విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు చోటుచేసుకుంది.
Delimitation: ఇకపై లోక్సభ స్థానాలు 850కి..? కేంద్రం కీలక నిర్ణయం
నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుల ప్రవేశానికి రంగం సిద్ధమైంది.
PM Modi: హరిద్వార్లో వచ్చే ఏడాది కుంభమేళా: ప్రధాని
వచ్చే ఏడాది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో కుంభమేళాను నిర్వహించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Samrat chaudhary: బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి..
బిహార్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.
ART: విశాఖపట్టణంలో రూ.180 కోట్లతో ఏఆర్టీ కేంద్రం
తూర్పు తీర ప్రాంతం తరచూ తుపాన్ల ముప్పును ఎదుర్కొంటోంది. ఈ తుపాన్ల దిశ, వేగం ఒక్కోసారి భిన్నంగా ఉండటం వల్ల పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్నాయి.
Chandrababu: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ నేతలకు సీఎం చంద్రబాబు లేఖలు
రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాజ్యసభ, లోక్సభ సభ్యులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖలు పంపించారు.
Musí River: మూసీ వంతెనలకు సామర్థ్య పరీక్షలు.. అణువణువూ చిత్రీకరించే అత్యాధునిక డ్రోన్లు..
మూసీ నది తీర అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభానికి ముందు జాగ్రత్త చర్యగా, ప్రస్తుతం నదిపై ఉన్న 15 వంతెనల బలాన్ని పరిశీలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Telangana: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
Whatsapp groups: వాట్సాప్ ద్వారా ఒక్క రాత్రిలో నిరసన ప్లాన్.. నోయిడాలో ఉద్రిక్తత
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక పరిశ్రమలో పని చేసే కార్మికులు కనీస వేతనం కోసం చేపట్టిన హింసాత్మక నిరసనలు రెండో రోజుకి చేరుకున్నాయి.
Tamil Nādu: ఉచిత వంటగ్యాస్.. మహిళలకు రెండు వేల సాయం: బీజేపీ మ్యానిఫెస్టో
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే హామీలను వరుసగా ప్రకటిస్తున్నాయి.
UNDP: పశ్చిమాసియా సంక్షోభం.. భారత్లో 25 లక్షల మంది పేదరికంలోకి..
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుండగా, భారత్పైనా దీని ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.
AP Police: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. పుట్టినరోజు,పెళ్లిరోజున ప్రత్యేక సెలవు
విధి నిర్వహణలో ఎప్పుడూ నిమగ్నమై ఉండే ఆంధ్రప్రదేశ్ పోలీసు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
PM Modi: ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించిన మోదీ.. భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య నిర్మితమైన కొత్త వేగవంత రహదారిని జాతికి అంకితం చేశారు.
Narendra Modi: 2029 ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలు: ప్రధాని నరేంద్ర మోదీ
రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళలకు రిజర్వేషన్లు అమలవుతాయని దీంతో మన రాజ్యాంగం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Noida Protest: నోయిడా ఘటన వెనుక భారీ కుట్ర.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ నోయిడాలో కార్మికులు ఆందోళనకు దిగారు.
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయానికి ఆర్టీసీ ఏసీ బస్సులు.. మూడు నగరాల నుంచి సేవలు
విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి వేగంగా పనులు కొనసాగుతున్నాయి.
Vinesh Chandel: బెంగాల్ ఎన్నికల వేళ ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ అరెస్ట్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రముఖ రాజకీయ వ్యూహ సంస్థ ఐ-ప్యాక్కు చెందిన సహ వ్యవస్థాపకుడు,నిర్వాహకుడు వినేష్ చందేల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు.
Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. ప్రజలకు హెచ్చరికలు
తెలంగాణలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ రెండో వారంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు
Inflation: మార్చిలో ద్రవ్యోల్బణం పెరుగుదల.. తొలి స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు
మార్చి నెలలో నమోదైన ద్రవ్యోల్బణంలో తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ముందంజలో నిలిచాయి.
Heatwave: ఏపీలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో ఎండలు రోజురోజుకూ ఉధృతంగా మారుతున్నాయి. సోమవారం కడపలో గరిష్ఠంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి ప్రకర్ జైన్ తెలిపారు.
Supreme Court: ఓటు హక్కు భావోద్వేగం..'సర్'పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Bihar: రేపే నితీష్ రాజీనామా.. కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ
బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రస్థానం రేపటితో ముగియనుంది.
Supreme Court: దొంగఓట్ల అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానం.. సుప్రీంకోర్టులో పిటిషన్
దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఐరిస్ బయోమెట్రిక్, ఫింగర్ప్రింట్ విధానాలను అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Amit shah: బెంగాల్ చుట్టూ కంచె వేస్తాం.. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా సంచలన ప్రకటన
పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర సరిహద్దు వెంట కంచె ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
Chandrababu: డీ-రెగ్యులేషన్ ఫేజ్-2లో నిబంధనలు తగ్గించి అనుమతులు వేగవంతం చేయాలి: సీఎం చంద్రబాబు
ఉక్కు మంత్రిత్వశాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్(Sandeep Poundrik) నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
Delimitation row: లోక్సభ సీట్ల పునర్విభజనకు కొత్త మార్గం.. జీఎస్డీపీ ఆధారంగా కేటాయింపులపై రేవంత్ ప్రతిపాదన
దేశంలో జరగబోయే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
Tamil Nadu : తమిళనాడు ప్రచారంలో ఏఐ హవా.. హోలోగ్రాఫిక్ టెక్నాలజీతో ఆకట్టుకుంటున్న నేతలు
టెక్నాలజీ ప్రపంచంలో రోజురోజుకూ కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో కూడా ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ నేతలు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు.
Hyderabad: బటన్ నొక్కగానే మారే కారు నెంబర్ ప్లేట్.. పోలీసులకు షాక్ ఇచ్చిన మందుబాబు
చట్టాలు, నిఘా చర్యలు ఎంత కఠినంగా ఉన్నా నేరగాళ్లు మాత్రం కొత్త కొత్త పద్ధతులతో ముందుకెళ్తున్న ఘటనలు తరచూ బయటపడుతున్నాయి.
DOST: తెలంగాణలో 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది.