భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Sonam Wangchuk: పార్లమెంట్ మార్చ్కు మద్దతు ఇవ్వండి.. ఆస్పత్రి నుంచి సోనమ్ వాంగ్చుక్ కీలక సందేశం
పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ (Sonam Wangchuk) తన మద్దతుదారులకు కీలక పిలుపునిచ్చారు.
El Nino Effect: వర్షాల కొరత వేళ రైతులకు కీలక సూచనలు.. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో ఈసారి నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితులు కనిపించడం లేదు.
Revanth Reddy: ఆగస్టు 3 వరకు గాంధీభవన్కు రావొద్దు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన జూమ్ సమావేశంలో కీలక సూచనలు చేశారు.
Sonam Wangchuk: 'సఫ్దర్జంగ్ ఆసుపత్రిపై నమ్మకం కోల్పోయాను'.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సోనం వాంగ్చుక్ భార్య
విద్యా వ్యవస్థలో సంస్కరణలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీర్ఘకాలంగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
All-Party Meeting: పార్లమెంట్కు ముందే రాజకీయ రగడ.. ఆల్ పార్టీ మీటింగ్ నుంచి ఇండియా కూటమి వాకౌట్
జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన 'ఆల్ పార్టీ సమావేశం' రాజకీయంగా ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది.
Chandrababu: జాతీయ అవార్డులతో టాలీవుడ్ జోరు.. విజేతలందరికీ సీఎం చంద్రబాబు అభినందనలు
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు సాధించిన విజేతలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Shamshabad airport: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అలర్ట్.. విమానాలకు పెరుగుతున్న లేజర్ ముప్పు!
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) పరిసర ప్రాంతాల్లో విమానాల భద్రతకు కొత్త తరహా ప్రమాదం ఎదురవుతోంది.
Rahul Gandhi: అయోధ్య రామమందిరం విరాళాల వివాదం.. ప్రధాని మోదీకి రాహుల్, ఖర్గే సంయుక్త లేఖ
అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం ఆరోపణలు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
AP Rain Alert :ఏపీకి భారీ వర్షాల అలర్ట్..ఈ 11 జిల్లాల్లో పిడుగులతో వానలు, గంటకు 50 కి.మీ వేగంతో గాలులు
ఎల్నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో జూన్, జులై నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు.
Parliament: పార్లమెంట్ సమావేశాలకు కౌంట్డౌన్.. మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లులపై ఉత్కంఠ
అధికార, విపక్షాల సంఖ్యాబలంలో చోటుచేసుకున్న మార్పులు, కీలక బిల్లుల ప్రవేశపెట్టే అవకాశాల నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
Bhogapuram Airport: ఉత్తరాంధ్రకు గుడ్న్యూస్.. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి తేదీ ఖరారైంది.
Omicron RF.5: ఏపీలో కొవిడ్ కొత్త వేరియంట్ అలర్ట్.. 'ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5'గా నిర్ధారణ!
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నమోదైన కొవిడ్-19 పాజిటివ్ కేసులకు 'ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5 (RF.5)' ఉప వేరియంట్ కారణమని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
Chennamma: దేవెగౌడ కుటుంబంలో తీవ్ర విషాదం.. చెన్నమ్మ మృతిపై చంద్రబాబు, లోకేశ్ సంతాపం!
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి చెన్నమ్మ శనివారం కన్నుమూశారు.
INS Malvan: భారత నౌకాదళంలోకి మరో శక్తి.. జులై 22న ఐఎన్ఎస్ మాలవన్ ప్రారంభం!
భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచే మరో అత్యాధునిక యుద్ధనౌక త్వరలో సేవల్లోకి రానుంది. కొచ్చిలో ఈ నెల 22న ఐఎన్ఎస్ మాలవన్ను అధికారికంగా నౌకాదళానికి అంకితం చేయనున్నారు.
Polavaram: పోలవరం పనులకు స్పీడ్.. 2027 లక్ష్యంగా 43 అంశాలతో మాస్టర్ ప్లాన్!
పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు.
Chandrababu: చెత్తకు చెక్.. అక్టోబర్ 2లోపు ఏపీని స్వచ్ఛ రాష్ట్రంగా మారుస్తాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్టోబర్ 2 నాటికి చెత్తలేని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Tamil Nadu: తమిళనాడులో రాజకీయ కలకలం.. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు 'ప్రాజెక్టు మేఘాలయ'
తమిళనాడులో ఇటీవల అధికారంలోకి వచ్చిన జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు 'ప్రాజెక్ట్ మేఘాలయ' పేరుతో కుట్ర పన్నినట్లు రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Rains: ఏపీకి వర్ష సూచన.. నేడు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు
పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై అల్పపీడనం కేంద్రీకృతమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది.
Abhijeet dipke: జంతర్ మంతర్లో ఉద్రిక్తత.. సోనం వాంగ్చుక్కు మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టిన అభిజిత్ దీప్కే
ఢిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా చౌక్ మరోసారి నిరసనలతో ఉద్రిక్తంగా మారింది.
Andhra Pradesh: అంగన్వాడీ కార్యకర్తలకు గుడ్న్యూస్.. 'తల్లికి వందనం' పథకంలో చేర్పు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
Hitech city: హైటెక్ సిటీ రైల్వేస్టేషన్కు నూతన రూపం.. వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ
హైదరాబాద్లో పునరాభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్ విధానంలో ప్రజలకు అంకితం చేశారు.
Amaravati: వర్మీ కంపోస్ట్కు మార్క్ఫెడ్ అండ.. రైతులకు నాణ్యమైన సేంద్రియ ఎరువు
గ్రామ పంచాయతీల పరిధిలోని ఘన వ్యర్థాల నిర్వహణ యూనిట్లలో ఉత్పత్తి చేస్తున్న వర్మీ కంపోస్ట్ను మార్క్ఫెడ్ ద్వారా మార్కెటింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
150 Years Tree: విశాఖ జూలో 150 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన మర్రి మహావృక్షం
విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూ పార్కులో ఉన్న ఓ పురాతన మర్రి చెట్టు సందర్శకుల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Andhra Pradesh: మంచం పట్టిన మన్యం.. విషజ్వరాలు, మలేరియాతో గిరిజన గ్రామాల్లో విలవిల
ఆంధ్రప్రదేశ్లోని మన్యం ప్రాంతంలో విషజ్వరాలు, మలేరియా తీవ్రంగా విజృంభిస్తున్నాయి.
Amaravati: పదేళ్ల నిరీక్షణకు తెర.. తెలంగాణ నుంచి ఏపీకి వక్ఫ్బోర్డు కీలక దస్త్రాల బదిలీ
రాష్ట్ర విభజన తర్వాత దాదాపు పదేళ్లుగా పెండింగ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వక్ఫ్బోర్డు రికార్డుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.
Hyderabad: ఇక ఇమిగ్రేషన్కు క్యూలు అవసరం లేదు.. 10 నిమిషాల్లో విదేశీ ప్రయాణం!
విదేశాలకు వెళ్లే ప్రయాణికుల ఇమిగ్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన 'ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్' (FTI-TTP) విధానం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంచి ఫలితాలు ఇస్తోంది.
Telangana: పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్లకు గుడ్న్యూస్.. ఫీజుల రద్దుతో నిర్మాణాలకు స్పీడ్!
పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Bullet Train: తెలంగాణకు బుల్లెట్ వేగం.. మూడు హైస్పీడ్ రైలు కారిడార్లకు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణను దేశంలోని హైస్పీడ్ రైలు నెట్వర్క్తో అనుసంధానించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana Cabinet: ధరణి భూ అక్రమాలపై సర్కార్ సీరియస్.. 'సెట్'తో సమగ్ర విచారణ!
ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన 2020 అక్టోబర్ 29 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అన్ని భూ లావాదేవీలపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది.
Sonam Wangchuk: 21 రోజుల వాంగ్చుక్ దీక్షకు బ్రేక్.. అత్యవసరంగా ఆసుపత్రికి తరలింపు
నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కీలక దశకు చేరుకుంది.
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ ఆకలితో నిరాహార దీక్షపై చట్టం ఏమంటుంది?
పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 20వ రోజుకు చేరడంతో దేశవ్యాప్తంగా మరోసారి చట్టపరమైన చర్చ మొదలైంది.
Andhra woman: ఏపీలో సంచలనం.. భర్తతో దైవ దర్శనానికి వెళ్లి.. ప్రియుడితో కలిసి చంపేసింది..
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Ayodhya: మరుగుదొడ్డిలో రూ.40 వేల నగదు.. అయోధ్య రామాలయ విరాళాల అక్రమాలకు ఇదే క్లూ!
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి రామాలయంలో భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం వ్యవహారం సంచలనంగా మారింది.
Andhra Pradesh: ఎస్ఐఆర్ పూర్తయ్యాకే ఎన్నికల ప్రక్రియ.. హైకోర్టుకు ఎస్ఈసీ నివేదిక
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తాజా పరిస్థితులపై సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ను హైకోర్టు ఆదేశించింది.
Pawan Kalyan: శస్త్రచికిత్స అనంతరం పవన్కళ్యాణ్ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం మర్యాదపూర్వకంగా పరామర్శించారు.
Hydrogen Train: రూ.5కే ప్రయాణం.. భారత తొలి హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు ఇవే!
దేశంలో తొలి హైడ్రోజన్ ఆధారిత రైలు పట్టాలెక్కడం భారత రైల్వే చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది.
PM Modi: ఇంధన సవాళ్లకు హైడ్రోజన్ రైలు పరిష్కారం: ప్రధాని మోదీ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Nadendla Manohar: సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదు: మనోహర్
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ప్రభావం పూర్తిగా తగ్గకముందే స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి.
Sonam Wangchuk: జులై 20 వరకు పోరాటం కొనసాగిస్తా.. లేకపోతే ఆత్మగానైనా వస్తా: సోనమ్ వాంగ్చుక్
ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ దిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది.
Bullet Train: భారత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై జపాన్ ఇంజినీర్ ఆందోళన
భారత్లో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుగా చేపట్టిన ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు (MAHSR) ప్రాజెక్టుపై ఢిల్లీలో మెట్రో రైల్వే వాహనాల సలహాదారుగా పనిచేస్తున్న సీనియర్ జపాన్ రైల్వే ఇంజినీర్ ఇసావో సుజిమురా పలు ఆందోళనలు వ్యక్తం చేశారు.