LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Weather: నేటి నుంచి ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు అలెర్ట్ 

రానున్న నాలుగు రోజుల్లో దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం వెల్లడించింది.

19 Oct 2025
బీఆర్ఎస్

Revanth Reddy: ధరణి చట్టమే బీఆర్ఎస్ ఓటమికి కారణం : సీఎం రేవంత్‌ రెడ్డి 

భూమిపై ఆధిపత్యం కోసం గతంలో యుద్ధాలు జరిగాయని, సర్వేలో తప్పులు చేస్తే ప్రజల నిరసనకు కారణం అవుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Nara Lokesh Australia Tour: ఎనర్జీ, లాజిస్టిక్స్, డిజిటల్ రంగ పెట్టుబడులకు నారా లోకేష్ ఆహ్వానం

ఇండియా-ఆస్ట్రేలియా సీఈవో ఫోరం సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రి నారా లోకేశ్ సిడ్నీలో ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ జోడి మెక్ కేతోతో భేటీ అయ్యారు.

19 Oct 2025
హైదరాబాద్

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభ్యం.. భద్రతా బలగాలు అలర్ట్ 

హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్‌లో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్‌ కనుగొనడం కలకలం రేపింది.

19 Oct 2025
దిల్లీ

Delhi: దిల్లీలో వాయు కాలుష్యం.. దీపావళికి ముందే తీవ్రస్థాయికి చేరే అవకాశం 

ప్రతీ శీతాకాలం సమయానికి దేశ రాజధాని దిల్లీ వాయు కాలుష్యంతో పోరాటం చేస్తోంది.

Heavy Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతం.. ముంచుకొస్తున్న అల్పపీడనం, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక

ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, ఇది మంగళవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.

19 Oct 2025
బీఆర్ఎస్

Jubilee Hills by poll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించిన బీఆర్ఎస్!

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నాయి. ఒక్క తప్పిదం కూడా చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

Rajnath Singh: బ్రహ్మోస్ పరిధిలోనే పాక్ మొత్తం ఉంది.. హెచ్చరించిన రాజ్‌నాథ్ సింగ్ 

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌కు కఠిన హెచ్చరిక ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక ట్రైలర్ మాత్రమే అని స్పష్టం చేశారు.

18 Oct 2025
చైనా

Air China: విమానం గాల్లో ఉండగా మంటలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

చైనాలోని హాంగ్‌జౌ నుంచి సియోల్ సమీపంలోని ఇంచియాన్ వరకు బయల్దేరిన ఎయిర్ చైనా(Air China) విమానంలో గాల్లో ఉన్న సమయంలో ఒక ప్రయాణికుడి లగేజీలో మంటలు చెలరేగిన ఘటన సంభవించింది.

18 Oct 2025
దిల్లీ

Fire Accident: ఎంపీల అపార్ట్‌మెంట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

దిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పార్లమెంట్‌ సమీపంలో ఉన్న ఎంపీల నివాస సముదాయమైన బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

18 Oct 2025
జీఎస్టీ

Nirmala Sitharaman: జీఎస్టీ ధమాకా.. రికార్డు స్థాయిలో కొనుగోళ్లు.. నిర్మలా సీతారామన్‌ 

ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు దేశంలో వినియోగాన్ని పెంచుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

18 Oct 2025
క్రికెట్

Rivaba Jadeja: క్రికెటర్ భార్య నుండి గుజరాత్ మంత్రి వరకూ.. ట్రెండింగ్ లో రివాబా జడేజా!

గతంలో ఎక్కువగా ప్రసిద్ధి పొందకపోయినా, రివాబా జడేజా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

Massive Fire Breaks Out in Train: రైలులో అగ్ని ప్రమాదం.. మూడు బోగిలు దగ్ధం

అమృత్ సర్-సహర్సా మార్గంలో నడిచే గరీబ్‌రథ్‌ రైలులో శనివారం పంజాబ్‌లోని 'సర్‌హింద్‌' వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.

Nadendla Manohar: రాష్ట్రంలో 27న ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు.

Rain Alert : తెలంగాణలో నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ

తెలంగాణలో మరో నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

18 Oct 2025
తెలంగాణ

BC Bandh: తెలంగాణలో బంద్‌ ప్రభావం.. డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితం

బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా ఇవ్వాలంటూ తెలంగాణవ్యాప్తంగా బీసీ ఐకాస్ ఆహ్వానించిన బంద్‌ (BC Bandh) ప్రశాంతంగా కొనసాగుతోంది.

17 Oct 2025
తిరుపతి

Tirupati:బాంబులతో పేల్చేస్తాం.. తిరుపతి కలెక్టరేట్‌కు బెదిరింపు మెయిల్‌..  

తిరుపతి కలెక్టరేట్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఇమెయిల్‌లు అందాయి.

17 Oct 2025
గుజరాత్

Rivaba Jadeja: గుజరాత్‌ మంత్రిగా జడేజా సతీమణి.. ప్రమాణం చేసిన రివాబా 

గుజరాత్‌లో ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులు రాజీనామాలు చేసిన తరువాత శుక్రవారం నూతన క్యాబినెట్‌ను ఏర్పాటు చేశారు.

Siddaramaiah: 'వారు ఇన్ఫోసిస్ కాబట్టి వారికి అన్నీ తెలుసా?' ఇన్ఫోసిస్‌ మూర్తిని విమర్శించిన సిద్ధరామయ్య

కర్ణాటకలో జరుగుతున్న సామాజిక-ఆర్థిక సర్వేపై ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు ఎన్‌.ఆర్‌. నారాయణమూర్తి,సుధామూర్తిలకు కొన్ని అపోహలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.

Maoists Surrender: ఛత్తీస్గఢ్'లో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ.. కీలక నేత ఆశన్న సహా 208 మంది లొంగుబాటు

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

17 Oct 2025
బీజేపీ

#NewsBytesExplainer: వికారాబాద్‌ అధ్యక్షుడి విషయంలో వివాదం.. తెలంగాణ బీజేపీలో కట్టు తప్పుతున్న క్రమశిక్షణ 

క్రమశిక్షణకు ప్రతీకగా పేరుగాంచిన బీజేపీలో ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయా?

17 Oct 2025
తెలంగాణ

Ayushman Bharat: తెలంగాణలో 'ఆయుష్మాన్‌ భారత్‌' బీమాకు అర్హత కలిగిన కుటుంబాలు 39 లక్షలు

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేద కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించడానికి తీసుకొచ్చిన 'ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన' రాష్ట్రంలో దశలవారీగా అభివృద్ధి చెందుతోంది.

17 Oct 2025
తెలంగాణ

Integrated residential schools: రూ.15,600 కోట్లతో 78 యంగ్‌ఇండియా గురుకులాలు.. ఆమోదించిన మంత్రిమండలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఒకొక్కటి, మొత్తం 78 యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల కాంప్లెక్స్ నిర్మించడానికి ఆమోదం తెలిపింది.

Andhra: నిష్క్రమించిన నైరుతి రుతుపవనాలు.. ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు దేశంలో గురువారం పూర్తిగా నిష్క్రమించాయి.

AP: పుత్తూరు, కర్నూలు, విశాఖపట్నం వైద్య కళాశాలల్లో అదనంగా 250 ఎంబీబీఎస్‌ సీట్లు

ప్రస్తుత విద్యా సంవత్సరంలో,ఏపీలోని అనేక ప్రైవేట్ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్‌ అదనంగా 250ఎంబీబీఎస్‌ సీట్లకు కొత్త అనుమతులు మంజూరు చేసింది.

Amaravati: అమరావతి,అరకులోయలో రూ.377 కోట్లతో రెండు ఫోర్‌ స్టార్‌ హోటళ్లు.. రాయితీలివ్వాలని ప్రభుత్వ నిర్ణయం

ఏపీ రాజధాని అమరావతిలో కొత్తగా నిర్మించబోయే రెండు ఫోర్‌ స్టార్‌ హోటళ్లు,అరకులోయలో ఏర్పాటయ్యే ఒక లగ్జరీ రిసార్ట్‌కు, పర్యాటక విధానం 2024-29 ప్రకారం రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Amaravati: కౌలు రైతులకూ భూములున్న రైతులతో సమానంగా ప్రయోజనాలు 

ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకూ ప్రత్యేక గుర్తింపు సంఖ్య (Unique Identification Number)జారీ చేయడానికి ఏర్పాట్లు చేపట్టింది.

Andhrapradesh: ఏపీలో 1.58 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భరోసా..  బీ ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ అమల్లో ఏపీ ముందంజ

పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీపీఎం-జేఏవై, ఎన్టీఆర్‌ వైద్యసేవ ఆరోగ్య బీమా పథకాలు అందుబాటులో ఉన్న కుటుంబాల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో 1.58 కోట్లు అని జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏ) వెల్లడించింది.

Singareni Workers: సింగరేణి కార్మికులకు దీపావళి కానుక.. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 1.03 లక్షల బోనస్ జమ

తెలంగాణ సింగరేణి కార్మికులకు పండుగల సందర్భంలో రెండు సంతోషకరమైన వార్తలు వచ్చాయి.

17 Oct 2025
తెలంగాణ

Elevated Corridors: ఇక ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణం.. హెచ్‌ఎండీఏకు 435.08 ఎకరాలు.. మంత్రిమండలి ఆమోదం 

హైదరాబాద్‌లో పారడైజ్‌ నుండి శామీర్‌పేట, డెయిరీ ఫామ్‌ రోడ్‌ మార్గాల్లో భవిష్యత్తులో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గించడానికి రెండు ఎలివేటెడ్‌ కారిడార్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

17 Oct 2025
తెలంగాణ

Telangana Cabinet meeting: సన్న వడ్లకు రూ.500 బోనస్‌ .. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం వర్షాకాలపు పంటలలో ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

Andhra Pradesh: ఏపీలో టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు ప్రత్యేక క్లస్టర్లు.. స్విస్, జర్మనీ సంస్థల ప్రతినిధులతో మంత్రి కొండపల్లి 

ఏపీలో టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

Yanam: గోదావరి జిల్లాల్లో అరుదైన చీరమేను చేప.. మార్కెట్లో అధిక డిమాండ్

గోదావరి జిల్లాల్లో అమితంగా ఇష్టపడే అరుదైన చేప "చీరమేను" కోసం కోనసీమ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు.

Vizag: విశాఖలో రహేజా రూ.2,172 కోట్ల పెట్టుబడులు.. ఐటీ కంపెనీల కోసం 28.65 లక్షల చదరపు అడుగులు

విశాఖపట్టణంలో మరో పెద్ద పెట్టుబడి రాబోతోంది. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కె. రహేజా కార్పొరేషన్‌ విశాఖలో భారీ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది.

17 Oct 2025
హైదరాబాద్

Rave Party: ఫాంహౌస్‌లో రేవ్‌ పార్టీ.. పాల్గొన్న రాజకీయ నాయకులు, రియల్టర్లు

హైదరాబాద్‌ పరిసర ప్రాంతమైన మంచాల్‌ మండలం లింగంపల్లి శివారులో ఓ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన రేవ్‌ పార్టీ భారీ కలకలం రేపింది.

16 Oct 2025
గుజరాత్

Gujarat ministers: గుజరాత్‌ రాజకీయాలలో సంచలనం.. సీఎం తప్ప మంత్రులందరు రాజీనామా 

గుజరాత్ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం చోటుచేసుకుంది.

#NewsBytesExplainer: కేసీఆర్‌ బొమ్మ లేకుండానే కవిత తెలంగాణ జనయాత్ర.. సోలో ఫైట్ కు సిద్ధమయ్యారా?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పుడు సొంత రాజకీయ యాత్రలో "సోలో ఫైట్" కు సిద్ధమవుతున్నారట.

PM Modi:రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి మద్దతు: ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌ ఆత్మగౌరవానికి,సంప్రదాయానికి నిలయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

PM Modi: ఈసారి గోవా తీరంలో మోదీ దీపావళి వేడుకలు..! 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఏడాది దీపావళి పండుగను సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లతో కలిసి జరుపుకుంటారు.

Chandrababu: నవంబర్‌ 2 నుంచి చంద్రబాబు లండన్‌ పర్యటన.. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యం 

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.