భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Karur Stampede: కరూర్లో తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు: సుప్రీంకోర్టు
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే.
APCRDA: అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది.
Indian Army: శీతాకాలం నేపథ్యంలో ఆర్మీ అలెర్ట్.. LOC వద్ద భద్రత కట్టుదిట్టం
భారత సైన్యం ఉగ్ర చొరబాట్లను నిరోధించడానికి కీలక చర్యలకు సిద్ధమవుతోంది.
Cough Syrup Tragedy: 'కిల్లర్' దగ్గు సిరప్ తయారీదారుతో సంబంధం ఉన్న 7 స్థలాలపై ఈడీ దాడులు
'కోల్డ్రిఫ్' దగ్గు మందు వల్ల మధ్యప్రదేశ్లో 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
TS Govt: తెలంగాణ బీసీ రిజర్వేషన్.. ఇవాళ సుప్రీం కోర్టు ముందు ఎస్ఎల్పీ వేయనున్న ప్రభుత్వం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.
Hyderabad : హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్..ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను బంద్
హైదరాబాద్ వాసులకోసం పెద్ద హెచ్చరిక. నగరంలోని కొన్ని ప్రధాన ప్రాంతాల్లో తాగునీటి సరఫరా తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
New Collages: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఇంజినీరింగ్,పాలిటెక్నిక్, లా విద్యాసంస్థల ప్రారంభం.. ప్రభుత్వం వద్ద మరిన్ని ప్రతిపాదనలు
తెలంగాణ రాష్ట్రం వేగంగా విద్యా కేంద్రంగా మారుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉన్నత విద్యాసంస్థల సంఖ్య రోజుకురోజు పెరుగుతోంది.
Tirupati: తిరుపతి జిల్లాలో ఐటీ పార్కుకు ప్రవాసుల శ్రీకారం.. యువతకు శిక్షణ.. ఉపాధి కల్పన లక్ష్యం
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే సంకల్పంతో అమెరికాలో స్థిరపడ్డ భారతీయ ఐటీ, ఆర్థిక రంగ నిపుణులు ముందుకు వచ్చారు.
Suresh Gopi: నా ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది.. మళ్లీ సినిమాల్లో నటిస్తా: సురేశ్ గోపీ
కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నానని కేంద్ర సహాయ మంత్రి సురేశ్ గోపీ వెల్లడించారు.
AP Weather: ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా వచ్చే మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Rain Alert : నేడు,రేపు తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు.. అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.
CM Chandrababu: నకిలీ మద్యం మూలాలు తేల్చేందుకు ఐపీఎస్లతో సిట్.. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ మద్యం వ్యవహారం తాలూకు వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Building Collapses: జమ్ముకశ్మీర్లో విరిగిపడ్డ కొండచరియలు.. కూలిపోయిన భవనం
ఇటీవల జమ్ముకశ్మీర్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో కొండచరియలు సంభవించాయి. నార్సు ప్రాంతంలో ఓ భవనం కొండచరియల కింద కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Mamata Banerjee: రాత్రి పూట అమ్మాయిలు బయటకి రాకూడదు : మమతా బెనర్జీ వ్యాఖ్యలపై వివాదం
పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ రెండో సంవత్సర వైద్య విద్యార్థినిపై దారుణ సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది.
P Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్ పొరపాటు కారణంగా ఇందిరా గాంధీ ప్రాణాలు కోల్పోయారు : పి. చిదంబరం
1984లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు.
Nara Lokesh: విశాఖలో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్కి నారా లోకేశ్ శంకుస్థాపన
విశాఖపట్టణం లో నగరానికి చెందిన మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు శంకుస్థాపన చేసినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
Gang Rape: బెంగాల్లో వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. ముగ్గురు అరెస్టు
పశ్చిమ బెంగాల్లో ఒడిశాకు చెందిన ఓ వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది.
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక.. రేపు నోటిఫికేషన్ విడుదల!
రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. ఎన్నికల సంఘం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ను రేపు అధికారికంగా విడుదల చేయనుంది.
Ap Fake Liquor Case: ఏపీ కల్తీ మద్యం కేసులో కీలక మలుపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసు తాజాగా కొత్త మలుపు తీసుకుంది.
Andhra Pradesh: ఇంటి నిర్మాణ అనుమతికి ఇక కేవలం రూపాయి చాలు
కూటమి ప్రభుత్వం పేదలకు శుభవార్త అందించింది.
Bihar Elections: అసదుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన.. బీహార్ ఎన్నికల్లో 100 సీట్లలో పోటీ!
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.
R Krishnaiah: కేంద్ర నిర్లక్ష్యానికి ప్రతీకగా ఈనెల 14న తెలంగాణలో బంద్ : ఎంపీ ఆర్.కృష్ణయ్య
బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 14న తెలంగాణలో బంద్ నిర్వహించనున్నట్లు ఎంపీ 'ఆర్.కృష్ణయ్య' వెల్లడించారు.
West Bengal: పశ్చిమ బెంగాల్లో మరో దారుణ ఘటన.. వైద్య విద్యార్థినిపై అత్యాచారం
పశ్చిమ బెంగాల్లో మహిళలపై వరుస అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Jyotiraditya Scindia: నిండు సభలో 'I Love You' అంటూ షాక్ ఇచ్చిన కేంద్ర మంత్రి సింధియా!
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని అశోక్నగర్ పర్యటనలో స్ఫూర్తిదాయక కార్యక్రమాలను నిర్వహించారు.
Haryana IPS officer: సీనియర్ ఐపీఎస్ పూరన్ కుమార్ కేసులో ఎస్పీ తొలగింపు
హర్యానాలోని సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు తీవ్ర కలకలాన్ని సృష్టించింది.
Arattai: వాట్సాప్ లేకపోతే అరట్టై ఉపయోగించండి : సుప్రీంకోర్టు
వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన స్వదేశీ మెసేజింగ్ యాప్ 'అరట్టై (Arattai)' ఇటీవల సోషల్ మీడియాలో అమితంగా చర్చనీయాంశమైంది.
Cough Syrup Tragedy: తమిళనాడు అధికారుల నిర్లక్ష్యంతో 'కోల్డ్రిఫ్' సిరప్ కారణంగా చిన్నారుల మరణాలు: కేంద్ర వర్గాలు
తమిళనాడులో 'కోల్డ్రిఫ్' దగ్గు సిరప్ కారణంగా చిన్నారుల మరణాలకు రాష్ట్ర అధికారుల నిర్లక్ష్యం ప్రధాన కారణమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
PM Modi: ప్రధాని మోదీ 16న ఏపీలో పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.
Akhilesh Yadav: అఖిలేష్ ఫేస్బుక్ ఖాతా సస్పెన్షన్పై ఎస్పీ నేతల మండిపాటు
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతాను సస్పెండ్ చేసినట్లు పార్టీ నేత ఫక్రుల్ హసన్ చాంద్ తెలిపారు.
Pak spy: రాజస్థాన్లో గూఢచర్యం.. రక్షణ రహస్యాలు పాక్కు లీక్!
వలపు వలలో పడి రాజస్థాన్లోని మంగత్ సింగ్ అనే వ్యక్తి పాక్ మహిళ కోసం భారత రక్షణశాఖ రహస్యాలను చేరవేశాడు.
Perni Nani: సీఐపై బెదిరింపు ఘటనలో పేర్ని నానితో పాటు 29 మందిపై కేసు నమోదు
వైసీపీ నేత, మాజీమంత్రి పేర్ని నానితో పాటు మరో 29 మంది వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
Botsa Satyanarayana: 'నన్ను అంతం చేయాలని చూశారు'.. బొత్స సంచలన వ్యాఖ్యలు!
శాసనమండలి విపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు.
UP: 48 గంటల్లో యూపీలో 20 ఎన్కౌంటర్లు.. నేరస్థులకు దడ పుట్టిస్తున్న సీఎం యోగి
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఉత్తర్ప్రదేశ్ పోలీస్ అధికారులు ఒక విప్లవాత్మక ఆపరేషన్ను ప్రారంభించారు.
BC Reservations: బీసీ రిజర్వేషన్ల వివాదం.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Fire crackers: గ్రీన్ క్రాకర్స్ పేల్చడానికి అనుమతి ఇవ్వండి.. సుప్రీం కోర్టుకు రాష్ట్రాల విజ్ఞప్తి
దిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంతో, బాణసంచాల విక్రయంపై నిషేధాన్ని అమలులో ఉంచుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 3న నిర్ణయం ఇచ్చింది.
Polio: ఈ నెల 12 నుంచి పోలియో చుక్కలు
పిల్లల భవిష్యత్తు కోసం పోలియో టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
Vishakapatnam: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 54 దేశాల నుంచి 1100 మంది విదేశీ విద్యార్థులు
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో (AU)విదేశీ విద్యార్థులు చదవడానికి ఆసక్తి చూపుతున్నారు.
Andhra: విజయవాడ బస్ స్టేషన్లో ఎట్టకేలకు తెరుచుకోనున్న మినీ థియేటర్లు
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో 2015లో దేశంలో తొలిసారిగా ప్రయాణ ప్రాంగణంలో ప్రయాణికుల వినోదానికి "వై స్క్రీన్స్" పేరుతో మినీ థియేటర్లను ఏర్పాటు చేశారు.
APSRTC: దసరాకి ఆర్టీసీకి భారీ ఆదాయం.. ఆదాయం రూ.2.49 కోట్లు
దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ బస్సులకు పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది.
ICRISAT: ఏటేటా పెరుగుతున్న వేరుశనగ దిగుబడి ..జన్యువుల వృద్ధితోనే: ఇక్రిశాట్
నూనెగింజల పంటల్లో వేరుశనగ అత్యధిక దిగుబడిలో స్థిరమైన వృద్ధి ఉండిపోతున్నది అని అంతర్జాతీయ పంట పరిశోధన సంస్థ అయిన ఇక్రిశాట్ చేపట్టిన అధ్యయనం నిర్ధారించింది.