తమిళనాడు: వార్తలు
S.P.Balasubrahmanyam : అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న బాలు.. గాన గంధర్వుడి పేరు మీద రోడ్డు
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మళయాలం సహా 16 భాషల్లో పాటలు పాడి వరల్డ్ రికార్డ్ను సొంతం చేసుకున్నారు.
Senthil Balaji: తమిళనాడు మాజీ రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు
తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్ మంజూరు అయింది.
Siddaramaiah: భయపడను.. కుంభకోణంపై స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా కుంభకోణానికి సంబంధించి విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ కేసులో భయం లేకుండా పోరాడతానని పేర్కొన్నారు.
Gangrape: తమిళనాడులో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. దిండిగల్ జిల్లా థేనిలో ఓ నర్సింగ్ విద్యార్థిని దుండగుల ఎత్తుకెళ్లి సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డాడు.
Tamil Nadu Governor: లౌకిక వాదంపై తీవ్ర విమర్శలు చేసిన తమిళనాడు గవర్నర్
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
CM Stalin: హోటల్ యజమాని క్షమాపణలు చెప్పడంపై సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు
తమిళనాడుకు చెందిన 'శ్రీ అన్నపూర్ణ రెస్టారంట్' యజమాని శ్రీనివాసన్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి క్షమాపణలు చెప్పడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Bomb Threat: చెన్నై ఎంఐటీ క్యాంపస్కు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్
బాంబు బెదిరింపుతో తమిళనాడు రాజధాని చెన్నైలో గురువారం భయాందోళన నెలకొంది.
Tamilnadu: మధురై మహిళా హాస్టల్లో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి
తమిళనాడులోని మదురైలో జరిగిన భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది.
Rape: లిఫ్ట్ ఇచ్చి మహిళపై ఆత్యాచారానికి పాల్పడ్డ దుండగులు
తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
Tamil Nadu : ఏఐ హబ్గా ఎదుగుతున్న తమిళనాడు.. గూగుల్, అమెజాన్ సహా ప్రముఖ టెక్ దిగ్గజాల పెట్టుబడులు
భారతదేశంలో కృత్రిమ మేధస్సు రంగంలో కీలక కేంద్రంగా తమిళనాడు వేగంగా అవతరిస్తోంది.
Tamilnadu: తమిళనాడు పటాకుల గోదాములో పేలుడు.. ఇద్దరు దుర్మరణం
తమిళనాడులో తూత్తుకుడి జిల్లా నజరేత్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీ గోదాములో శనివారం సాయంత్రం ఘోర పేలుడు సంభవించింది.
Tamilnadu: లైంగిక వేధింపుల ఆరోపణలపై ఉపాధ్యాయుడు అరెస్టు.. కోయంబత్తూర్ ప్రభుత్వ పాఠశాలలో ఘటన
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 9 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
Dabur: తమిళనాడులో రూ.400 కోట్లు పెట్టుబడితో కొత్త ఫ్యాక్టరీని నిర్మించనున్న డాబర్
డాబర్ ఇండియా తన మొదటి ఫ్యాక్టరీని దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ ప్రణాళిక ప్రకారం, డాబర్ రాబోయే 5 సంవత్సరాలలో 400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది.
Thalapathy Vijay: తలపతి విజయ్ రాజకీయ ప్రవేశం.. పార్టీ జెండా, గీతాన్ని ఆవిష్కరించిన 'లియో' స్టార్
తమిళ సినిమా అగ్ర హీరోగా కొనసాగుతున్న'తలపతి విజయ్' రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
Manu Bhaker :తమిళనాడు సీఎం ఎవరో తెలియదు.. వైరల్గా మారిన మను భాకర్ సమాధానం
ఒలింపిక్ పతక విజేత భారత షూటర్ మను భాకర్ ప్రస్తుతం విరామంలో ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన మను భాకర్ కు .. చెన్నైలోని ఓ పాఠశాలలో సన్మానం చేశారు.
Tamilnadu: ఎన్సీసీ క్యాంప్ అని పిలిచి.. 13 మంది బాలికలపై లైంగిక వేధింపులు.. ప్రిన్సిపాల్, టీచర్ అరెస్ట్
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఇక్కడ ఒక పాఠశాలలో నకిలీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) శిబిరంలో కనీసం 13 మంది బాలికలు లైంగిక దోపిడీకి గురయ్యారు.
Tamilanadu: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతినెలా వెయ్యి రూపాయలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇప్పుడు బాలికలకు కూడా ప్రతి నెలా రూ. 1,000 నెలవారీ భత్యం ఇవ్వనున్నారు, తద్వారా వారు తదుపరి చదువులు కొనసాగించవచ్చు.
2024 నాటికి చెన్నైలో 7శాతం భూమి మునిగిపోతుంది.. నివేదికిచ్చిన సీఎస్టీఈపీ
తమిళనాడు రాజధాని చెన్నై సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంది.
Actor Prasahanth: 'వినయ విధేయ రామ' నటుడికి షాకిచ్చిన పోలీసులు
ప్రముఖ నటుడు, వినయ విధేయ రామ మూవీలో కీలక పాత్రలో నటించిన ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Tamilnadu: తమిళనాడులో బీజేపీ నేత దారుణ హత్య.. బీజేపీ మద్దతుదారులు నిరసన
తమిళనాడులోని శివగంగైలో శనివారం రాత్రి బీజేపీ నేత హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో శాంతిభద్రతలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై ప్రశ్నలు సంధించారు.
Tamil Nadu : తమిళనాడులో మర్డర్.. కత్తితో పొడిచి చంపిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో శనివారం 25 ఏళ్ల యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపాడు.
Caught on CCTV: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని 61 ఏళ్ల మహిళ మృతి
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో రోడ్డు దాటేందుకు ఎదురుచూస్తూ వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో 61 ఏళ్ల మహిళ ఆదివారం మృతి చెందింది.
Pixel smartphones: భారత్లో తయారైన పిక్సెల్ స్మార్ట్ఫోన్లను యూరప్లో విక్రయించనున్న గూగుల్
టెక్ దిగ్గజం గూగుల్ త్వరలో భారతదేశంలో తన పిక్సెల్ స్మార్ట్ఫోన్ల తయారీని ప్రారంభించనుంది.
Tamilnadu: విరుదునగర్లోని సత్తూరులో బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు.. ముగ్గురు మృతి
తమిళనాడులోని విరుదునగర్, సత్తూరు సమీపంలోని బండువార్పట్టిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో శనివారం ఉదయం పేలుడు సంభవించి ముగ్గురు కార్మికులు మరణించారు.
Tamilnadu: తమిళనాడుకు చెందిన 22 మంది మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నావికాదళం
శ్రీలంక సముద్ర జలాల్లో నేడుంతీవు సమీపంలో చేపల వేటకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన 22 మంది మత్స్యకారులపై శ్రీలంక నేవీ చర్యలు తీసుకుంది.
Tamil Nadu: తమిళనాడులో కల్తీ మద్యం సేవించి 37 మంది మృతి
తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం సేవించి 37 మంది మరణించగా, మరో 100 మందికి పైగా ఆసుపత్రి పాలైనట్లు జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ వార్తా సంస్థ ANIకి ధృవీకరించారు.
Annamalai: కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థి అన్నామలై వెనుకంజ
కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమిళనాడు అధినేత కె అన్నామలై, ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) నాయకుడు గణపతి రాజ్కుమార్ పి కంటే వెనుకంజలో ఉన్నారు.
PM Modi: కన్యాకుమారిలో ధ్యానం చేయనున్న ప్రధాని.. షెడ్యూల్ ఏంటంటే..?
కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద గురువారం నుంచి 45గంటల పాటు ప్రధాని నరేంద్ర మోదీ బస చేసేందుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
Narendra Modi: ఎన్నికల తరువాత ప్రధాని మోదీ ధ్యానం చేసేది ఇక్కడే..దీని ప్రత్యేకత ఏంటంటే..?
లోక్సభ ఎన్నికలు-2024 చివరి దశకు చేరుకుంది. ఏడో, చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది.
Tamilnadu: తమిళనాడులోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 5 మంది మహిళలు సహా 8 మంది మృతి
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది.
Tamilnadu: 666 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో నిండిన ట్రక్కు బోల్తా .. దాన్ని గుమ్మికూడిన జనం
తమిళనాడులో బంగారు ఆభరణాలతో కూడిన ట్రక్కు రోడ్డు ప్రమాదానికి గురైంది.ముందు వెళ్తున్న వాహనానికి తగిలించిన టార్పాలిన్ ఎగిరి ట్రక్కు కిటికీ షీల్డ్పై పడింది.
Tamilnadu Viral Video: కొత్త కారుకు పూజ చేసే సమయంలో.. హఠాత్తుగా ఏం జరిగిందంటే..!
తమిళనాడులోని కడలూరులో ఆలయంలో పూజల సందర్భంగా కొత్త కారు ప్రమాదానికి గురైంది.
Tamilanadu-Quary-Bomb Blast: తమిళనాడులో ఓ క్వారీలో భారీ పేలుడు.. నలుగురు మృతి..12 మందికి గాయాలు
తమిళనాడు(Tamilanadu)లోని ఒక క్వారీ(Quary)లో భారీ పేలుడు(Bomb Blast)సంభవించింది.
Telangana-VCK Pary-Tamil Party: తెలంగాణ బరిలో తమిళ పార్టీ వీసీకే పోటీ..మూడు సీట్లలో నామినేషన్లు దాఖలు
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Eletctions) నేపథ్యంలో తెలంగాణ (Telangana)లో తమిళ్ పార్టీ విడుతలై చిరుతైగల్ కట్చి (VCK party)పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
Srisrinivasan Died: నటుడు కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం...మామగారు శ్రీశ్రీనివాసన్ కన్నుమూత
నటుడు కమల్ హాసన్(Kamal Hasan)ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
TamilNadu: తమిళనాడులో ఏఐఏడీఎంకేకు ఏఐఎంఐఎం మద్దతు
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) రాబోయే లోక్సభ ఎన్నికల కోసం తమిళనాడులో అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.
MP Ganeshamurthi: తమిళనాడు ఎంపీ గణేశమూర్తి గుండెపోటుతో మృతి
తమిళనాడు ఈరోడ్లోని సిట్టింగ్ లోక్సభ ఎంపీ, MDMKకి చెందిన గణేశమూర్తి గుండెపోటుతో గురువారం ఉదయం మరణించినట్లు ANI నివేదించింది.
DMK manifesto: డీఎంకే మేనిఫెస్టో విడుదల.. కీలక హామీలు ఏంటంటే..?
లోక్సభ ఎన్నికలకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
Tamilnadu: రథోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఏడుగురు నిందితులు అరెస్ట్
తమిళనాడులో దారుణ ఘటన జరిగింది.వెలక్కావిల్లో మతపరమైన ఊరేగింపులో పాల్గొనేందుకు వచ్చిన 17 ఏళ్ల బాలికను ఏడుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Tamil Nadu: తమిళనాడులో సీఏఏను అమలు చేయబోం: సీఎం స్టాలిన్
కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి అమల్లోకి తెచ్చిన పౌరసత్వ (సవరణ) చట్టం (CAA)పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక కామెంట్స్ చేశారు.