తమిళనాడు: వార్తలు
Karnataka: గోబీ మంచూరియా, పీచు మిఠాయిపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం
పీచు మిఠాయి, కృత్రిమ రంగులతో చేసిన గోబీ మంచూరియాలో క్యాన్సర్కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో వాటి తయారీ, విక్రయాలపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
Lemon: ఒక్క నిమ్మకాయ రూ.35,000.. ఎందుకో తెలుసా?
తమిళనాడులోని ఈరోడ్లోని ఓ గ్రామంలోని ఆలయంలో నిర్వహించిన వేలంలో నిమ్మకాయ రూ.35 వేలకు అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని ఆలయ కార్యనిర్వాహక అధికారులు వెల్లడించారు.
Kamal Haasan: తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి కమల్ హాసన్ మద్దతు
ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్(Kamal Haasan)కు చెందిన మక్కల్ నీది మయం (MNM ) పార్టీ తమిలనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరింది.
Drugs smuggling: రూ.2000కోట్ల డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత అరెస్టు
రూ.2000 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నిర్మాత, డీఎంకే మాజీ కార్యకర్త జాఫర్ సాదిక్ను శనివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( NCB) అరెస్ట్ చేసింది.
Tamil nadu: కోయంబత్తూరు, కాంచీపురంలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు
తమిళనాడులోని కోయంబత్తూరు, కాంచీపురం జిల్లాల్లోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
Tamil Nadu: 'ఇది పొరపాటు మాత్రమే.. వేరే ఉద్దేశం లేదు': ఇస్రో ప్రకటనలో చైనా రాకెట్ ఫొటోపై తమిళనాడు మంత్రి
ఇస్రో కొత్త లాంచ్ ప్యాడ్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రకటనలో 'చైనీస్ జెండా' కనిపించడంపై తమిళనాడులో వివాదం చెలరేగింది.
Chinese flag on Isro ad: ఇస్రో యాడ్ లో 'చైనా జెండా'.. బీజేపీ తీవ్ర విమర్శలు
తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రకటన వివాదాస్పదంగా మారింది.
Rajiv Gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి సంతాన్ మృతి
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన సంతాన్ చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Kamal Haasan: 'ఇండియా' కూటమిలో చేరికపై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు
ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరే అంశంపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(MNM) చీఫ్ కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Tamil Nadu: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది సజీవ దహనం
తమిళనాడులోని వెంబకోట్టైలోని బాణసంచా కర్మాగారంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది.
Senthil Balaji: మంత్రి పదవికి రాజీనామా చేసిన సెంథిల్ బాలాజీ
అరెస్టయిన తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీ మద్రాసు హైకోర్టులో తన బెయిల్ పిటిషన్ విచారణకు ముందే రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Tamil Nadu: ఊటీలో కూలిన గోడ.. ఆరుగులు భవన నిర్మాణ కార్మికులు మృతి
Tamil Nadu: తమిళనాడులోని ఊటీ (Ooty)ను ప్రమాదం సంభవించింది. భవనం గోడ కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకొని ఆరుగురు కూలీలు మృతి చెందారు.
Vijay-Rajinikanth: రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీపై రజనీకాంత్ ఆసక్తికర కామెంట్స్
తమిళ స్టార్ హీరో విజయ్ (vijay) రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Tamil Nadu temples: 'పిక్నిక్ లేదా టూరిస్ట్ స్పాట్ కాదు': తమిళనాడు దేవాలయాల్లో హిందువుల ప్రవేశంపై కోర్టు
'కోడిమారం' (ధ్వజ స్తంభం) ప్రాంతం దాటి హిందువులు కాని వారిని అనుమతించరాదని పేర్కొంటూ అన్ని హిందూ దేవాలయాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు మంగళవారం తమిళనాడు Hindu Religious and Charitable Endowments (HR&CE) శాఖను ఆదేశించింది.
Thalapathy' Vijay: దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఖరారు.. లోక్సభ ఎన్నికల ముందే పార్టీ పేరు ప్రకటన
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపుగా ఖరారైంది. మరో రెండు నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందే తన రాజకీయ పార్టీని స్థాపించనున్నారు.
Tamil Nadu: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
తమిళనాడు రాష్ట్రంలోని తెన్కాసిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సరుకులతో వెళ్తున్న ట్రక్కు, కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి.
Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..బహుళ వాహనాలు ఢీకొని నలుగురు మృతి, 8 మందికి గాయాలు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మపురి జిల్లా తోప్పూర్ ఘాట్ రోడ్డు వద్ద బుధవారం ఓ వంతెనపై బహుళ వాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
అయోధ్య రామమందిరం ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు సర్కార్ నిషేధం: నిర్మలా సీతారామన్
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం, శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రకటించారు.
K Annamalai: 'మత విద్వేషాన్ని'ప్రోత్సహించినందుకు టీఎన్ బీజేపీ చీఫ్ పై కేసు నమోదు
రెండు వర్గాల మధ్య మత విద్వేషాలను పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలపై తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలైపై ధర్మపురి పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Adani Group: తమిళనాడులో రూ.42,700 కోట్ల పెట్టుబడులకు అదానీ గ్రూప్ ఒప్పందం
గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2024లో రూ. 42,700 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడుల కోసం తమిళనాడుతో అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది.
Tamilnadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.ప్రధానంగా చెన్నైలో ఆదివారం భారీ వర్షం కురిసింది.దీని కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
Pawan kalyan: డాక్టరేట్ను తిరస్కరించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్
Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అరుదైన గౌరవం దక్కింది.
Yatra 2 : యాత్ర 2 టీజర్కి ముహుర్తం ఖరారు.. వైఎస్ జగన్ పాత్రలో జీవిస్తున్న స్టార్ హీరో జీవా
కోలీవుడ్ స్టార్ నటుడు జీవా నటిస్తున్న యాత్ర 2 టీజర్కి ముహుర్తం ఖరారైంది. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో జీవా నటిస్తున్నారు.
Chinmayi Sripaada: ఒకే వేదికపై స్టాలిన్, కమల్, వైరముత్తు.. ఆయనపై మండిపడ్డ సింగర్ చిన్మయి
ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మరోసారి వార్తలకెక్కారు. తమిళ పాటల రచయిత వైరముత్తుపై ఆమె గతంలో లైంగిక ఆరోపణలు చేశారు.
Tamilnadu Gas Leak: తమిళనాడులో గ్యాస్ లీక్.. 12 మందికి తీవ్ర అస్వస్థత
తమిళనాడులోని ఎన్నూర్లోని ఒక ప్రైవేట్ కంపెనీ పైపులైన్ నుండి అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో 12 మంది ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు తెలిపారు.
Chennai: ట్రయాంగిల్ లవ్.. ప్రేమను తిరస్కరించిన యువతిని సజీవ దహనం చేసిన ట్రాన్స్ జెండర్
ట్రయాంగిల్ లవ్ ఉదంతం.. 25ఏళ్ల యువతి దారుణ హత్యకు కారణమైంది.
హిందీ మాట్లాడేవారు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారు: ఎంపీ సంచలన కామెంట్స్
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎంపీ దయానిధి మారన్ సంచలన కామెంట్స్ చేశారు.
K Ponmudy:అవినీతి కేసులో తమిళనాడు మంత్రి పొన్ముడికి మూడేళ్ల జైలు శిక్ష
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎంకే నేత, తమిళనాడు మంత్రి కె పొన్ముడికి మద్రాసు హైకోర్టు గురువారం మూడేళ్ల జైలుశిక్ష,రూ.50 లక్షల జరిమానా విధించింది.
Tamil Nadu rain: భారీ వర్షాలకు ఇళ్లు, వీధులు జలమయం..కొనసాగుతున్న సహాయక చర్యలు
తమిళనాడులో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో భారత వైమానిక దళం, నౌకాదళం సహాయక చర్యలు చేపట్టాయి.
Tamil Nadu rain: తమిళనాడులో భారీ వర్షాలు,వరదలు..10 మంది మృతి,సహాయ శిబిరాలకు 17,000 మంది..
గత రెండు రోజులుగా దక్షిణాది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో 10 మంది మృతి చెందినట్లు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ దాస్ మీనా మంగళవారం తెలిపారు.
K Ponmudi: డీఎంకే మంత్రిపై అనర్హత వేటు.. అవినీతి కేసులో దోషిగా తేలడంతో..
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి కేసులో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడిని మద్రాసు హైకోర్టు మంగళవారం దోషిగా నిర్ధారించింది.
Tamil Nadu rain: తమిళనాడును ముంచెత్తున్న భారీ వర్షాలు.. విద్యాలయాలకు సెలవు.. ముగ్గురు మృతి
దక్షిణ తమిళనాడులో మంగళవారం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు.
Tamilnadu Heavy rains: తమిళనాడులో భారీ వర్షాలు.. 4 జిల్లాల్లో పాఠశాలలు మూసివేత
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉందని సోమవారం వార్తా సంస్థ ANI నివేదించింది.
JN.1 covid variant: కేరళలో కరోనా కొత్త వేరియంట్ JN.1 గుర్తింపు.. దేశంలో కేసుల పెరుగుదల
కరోనా వైరస్ కొత్త సబ్-వేరియంట్ JN.1 మొదటి కేసు కేరళలో నమోదైంది. 79 ఏళ్ల మహిళ నమూనాను నవంబర్ 18న RT-PCR ద్వారా పరీక్షించగా.. ఆమెకు JN.1 వేరియంట్ సోకినట్లు అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి.
Cyclone Michaung: చెన్నైలో వరుసగా ఐదవ రోజు పాఠశాలలు, కళాశాలలు మూసివేత
మిచాంగ్ తుఫాను కారణంగా ప్రతికూలంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయక చర్యల కారణంగా తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ఐదవ రోజు చెన్నైలోని పాఠశాలలు,కళాశాలలకు సెలవు ప్రకటించింది.
Cyclone Michaung: నేడు నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న మిచౌంగ్ తుపాను.. చెన్నైలో 5గురి మృతి
బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రరూపం దాల్చడంతో మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల సమీపంలోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య మిచౌంగ్ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది.
Michaung' Cyclone: మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.
Supreme Court: సీఎంను కలుసుకోండి.. తమిళనాడు గవర్నర్కు 'సుప్రీం' సూచన
తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi)కి మధ్య నెలకొన్న వివాదం రోజు రోజుకు ముదురుతోంది.
Chennai: చెన్నైలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన వర్షం.. పాఠశాలలు మూసివేత..హెల్ప్లైన్ నంబర్లు
చెన్నైతో పాటు తమిళనాడులోని పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
Bigg boss 7: బిగ్బాస్-7 వివాదం.. నటిపై కంటెస్టెంట్ అభిమానుల దాడి
'బిగ్ బాస్' షోను కొందరు వినోదం కోసం కాకుండా పర్సనల్గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వ్యక్తిగత దాడులకు దిగుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.