LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Rajnath Singh: 'అవును ప్రభుత్వం ఇంతవరకు రియాక్ట్ కాలేదు': రాజ్‌నాథ్ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ఒత్తిడి చూపించడానికి అమెరికా 50 శాతం సుంకాలు (Trump Tariffs) విధించిన సంగతి తెలిసిందే.

22 Sep 2025
బిహార్

Bihar: మూడు విడతల్లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం (ఈసీ) వేగంగా చర్యలు తీసుకొంటోంది

Vizag &Vza Metro Rail: విజయవాడ,విశాఖ మెట్రో రైల్‌ టెండర్లలో కీలక పరిణామం.. టెండ‌ర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచ‌ర్స్ కు అవ‌కాశం..

విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుల టెండర్ల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Uttar Pradesh: లివ్-ఇన్ భాగస్వామిని హత్య చేసి, బ్యాగులో కట్టి.. సెల్ఫీ తీసుకున్న నిందితుడు 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకున్న అత్యంత దారుణ ఘటన బయటకు వచ్చింది. వేరే పురుషుడితో అఫైర్ ఉందేమో అనే అనుమానంతో ఒక వ్యక్తి, తన లివ్-ఇన్ పార్ట్‌నర్‌ ఆకాంక్ష (20)ను చంపాడు.

22 Sep 2025
దిల్లీ

Working Age Population: అత్యధిక పని-వయస్సు జనాభా నిష్పత్తిలో దిల్లీ ముందంజ.. ఆ తర్వాత తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ 

ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనగల వయసున్న (15-59 ఏళ్లు) వ్యక్తుల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో దిల్లీ టాప్‌లో నిలిచింది.

Vijayawada: దసరా వేడుకల కోసం విజయవాడలో ట్రాఫిక్‌ టూల్స్ ఇవే!

దసరా వేడుకల సందర్భంగా ప్రజలకు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ను మళ్లించే చర్యలు చేపట్టామని నగర పోలీసు కమిషనర్ ఎస్‌.వి. రాజశేఖరబాబు వెల్లడించారు.

22 Sep 2025
తెలంగాణ

Singareni Dasara Bonus: సింగరేణి కార్మికులకు దసరా బోనస్ పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం

సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన లాభాలను సాధించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.

Operation Sindoor: సిందూర్‌ పార్ట్‌ 2, 3 పాకిస్థాన్ చర్యలపై ఆధారపడి ఉంటాయి: రాజ్‌నాథ్ సింగ్  

ఉగ్రవాదులను మద్దతు ఇచ్చే పాకిస్థాన్ ను కేవలం సరిహద్దుల్లోనే కాకుండా, వారి భూభాగంలోనూ గట్టిగా బుద్ధి చెప్పామన్నారు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.

22 Sep 2025
తమిళనాడు

Tamil Nādu: స్టార్టప్‌ల హబ్‌గా ఎదుగుతున్న తమిళనాడు.. 'ఇన్నోవేషన్-టీఎన్' డ్యాష్‌బోర్డ్ ప్రారంభం

తమిళనాడు పరిశ్రమల స్థాపనలోనే కాకుండా, స్టార్టప్‌ల నమోదు విషయంలో కూడా ప్రగతి సాధిస్తోంది.

22 Sep 2025
తెలంగాణ

Traffic Rules: సిగ్నల్‌ దాటితే వెంటనే ఈ-చలాన్‌.. ట్రాఫిక్‌ అమలులో కొత్త పద్ధతులు

ఇంటి నుండి బైక్‌ లేదా కారులో బయటకు బయల్దేరే ముందు జాగ్రత్తగా ఉండాలి.

Guntur: తురకపాలెంలో మెలియాయిడోసిస్‌ ఆందోళన.. జంతువులకు పరీక్షలు అవసరం.. వైద్య నిపుణుల సూచన 

గుంటూరు జిల్లా తురకపాలెం ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న రహస్యమైన మరణాల నేపథ్యంలో స్థానిక ప్రజలపై నిర్వహించిన వైద్య పరీక్షల్లో కొంతమందికి 'మెలియాయిడోసిస్‌' పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Rain Alert: తెలంగాణ, ఏపీలలో ఈరోజు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Vijayawada: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు.. 29న పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం 

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు సోమవారం నుండి ప్రారంభమవుతున్నాయి.

PM Modi: నేడు అరుణాచల్‌ప్రదేశ్,త్రిపురలో మోదీ పర్యటన.. రూ.5,100 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లు ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రెండు రాష్ట్రాల్లో పర్యటనకు సిద్ధమవుతున్నారు.

21 Sep 2025
హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్‌ శివారులో వర్ష బీభత్సం

హైదరాబాద్‌ నగర పరిసర ప్రాంతాలు ఆదివారం సాయంత్రం కుండపోత వర్షాలకు తడిసి ముద్దయ్యాయి.

21 Sep 2025
జీఎస్టీ

PM Modi: రేపటి నుంచి కొత్త జీఎస్టీ.... జీఎస్టీ సంస్కరణలపై మోదీ కీలక వ్యాఖ్యలు!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ ప్రజలకు ప్రసంగిస్తూ, నవరాత్రి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

21 Sep 2025
తెలంగాణ

TGPSC : అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు జాగ్రత్తగా ఉపయోగించాలి.. టీసీపీఎస్సీ హెచ్చరిక

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-II సర్వీసెస్ (సాధారణ నియామకం) కింద వివిధ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన తేదీలను అధికారికంగా ప్రకటించింది.

CM Chandrababu: నారావారి పల్లెకు స్కోచ్ గోల్డెన్ అవార్డు.. ప్రశంసించిన సీఎం

ప్రతిష్టాత్మక స్కోచ్ గోల్డెన్ అవార్డుకు స్వర్ణ నారావారిపల్లి గ్రామం ఎంపికైంది. ఈ అవార్డు ప్రతీ ఇంటికీ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసినందుకు గ్రామానికి లభించింది.

21 Sep 2025
కేఏ పాల్

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై లైంగిక ఆరోపణలు.. కేసు నమోదు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు ఇవాళ బిగ్ షాక్ తగిలింది.

PM Modi: జాతిని ఉద్దేశించి ఇవాళ సాయంత్రం మాట్లాడనున్న మోదీ 

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు దేశానికై ప్రసంగించనున్నారని పీఎమ్ఓ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

Gang Rape: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం.. ప్రైవేట్ టీచర్‌పై గ్యాంగ్ రేప్, హత్య

రోజు రోజుకు దేశంలో క్రూరమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారాలు, హత్యలు చేస్తున్న దుండగులపై ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ బారబంకిలో దారుణం చోటు చేసుకుంది.

India-Pakistan: పాక్‌ మరోసారి కవ్వింపు ప్రయత్నం.. LoC వద్ద కాల్పులు!

ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం నియంత్రణ రేఖ (LoC) వద్ద పాకిస్థాన్‌ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది.

Rains: ఉపరితల ఆవర్తన ప్రభావం.. తెలంగాణలో నేడు, రేపు భారీవర్షాల సూచన

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.

20 Sep 2025
వైసీపీ

AP Liquor Scam: మద్యం ముడుపుల సొమ్ము కేసులో వైఎస్‌ అనిల్‌రెడ్డి కంపెనీల్లో సిట్‌ సోదాలు!

మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

20 Sep 2025
వైసీపీ

AP Liquor Scam: మద్యం కుంభకోణంలో భారీ నగదు లావాదేవీలు.. నకిలీ ఇన్వాయిస్ల స్వాధీనం

వైసీపీ ముఠా మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున లావాదేవీలను విదేశాలకు తరలించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

20 Sep 2025
వైసీపీ

Mithun Reddy: మద్యం కుంభకోణం.. రెండోరోజు ముగిసిన మిథున్‌రెడ్డి సిట్ విచారణ

మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విచారణ రెండో రోజు విజయవాడ సిట్ కార్యాలయంలో కొనసాగింది.

20 Sep 2025
తెలంగాణ

Shamshabad: శంషాబాద్‌లో విమానాశ్రయంలో రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత 

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు మరో భారీ డ్రగ్ స్వాధీనం కేసు నమోదు చేశారు.

20 Sep 2025
తెలంగాణ

Kavitha: రాజకీయాల్లో ఎవరూ స్పేస్‌ ఇవ్వరు.. కవిత కీలక వ్యాఖ్యలు!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు.

Pawan Kalyan: పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజిస్తూ కొత్త విధానం

రాష్ట్రంలోని పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజిస్తామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్ తెలిపారు.

20 Sep 2025
తెలంగాణ

ESIC: ఇంటివద్దే థైరాయిడ్, బ్లడ్‌ గ్రూప్, యూరిన్, హెచ్‌బీఎస్‌ఏజీ, టైఫీడాట్ టెస్ట్‌లు

కార్మికులకు ఇంటివద్దే వైద్యసేవలు అందిస్తున్నది కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ). ఈ సేవల ద్వారా వార్షిక ఆరోగ్య పరీక్షలు, వైద్య పరీక్షల సిఫార్సులు, అవసరమైన ఔషధాలు ఇంటివద్దే పొందవచ్చు.

20 Sep 2025
భారతదేశం

India: సింధు జలాల వివాదం.. ఐరాస సమావేశంలో పాక్‌‌కు గట్టిగా బుద్ధి చెప్పిన భారత్

అంతర్జాతీయ వేదికపై భారత్‌పై నిందలు వేయాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌కు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది.

Rain Alert: ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక

ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది, దీనికి ఫలితంగా ఈనెల 27వ తారీఖు వరకు బలంగా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

JK Encounter: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్.. పలువురు ఉగ్రవాదులు మృతి

దేశంలో ఉగ్రవాదుల ఏరివేత చర్యలు కొనసాగుతున్నాయి. పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం ప్రారంభమైన ఆపరేషన్‌లో ఇప్పటి వరకు అనేకమంది ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

Bomb threats: ఢిల్లీలో పాఠశాలలకు బాంబ్ బెదిరింపు కాల్స్.. మిడ్-టర్మ్ పరీక్షలే రద్దు

దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. శనివారం ఉదయం పలు పాఠశాలలకు బెదిరింపు కాల్స్ రావడంతో యాజమాన్యాలు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించాయి.

AP Cabinet: ముగిసిన ఏపీ మంత్రివర్గ భేటీ.. నాలా ఫీజు రద్దు..13 అంశాలకు ఆమోదం

ఏపీ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో మంత్రివర్గ సమావేశం ముగిసింది.

Political Parties: 474 రాజకీయ పార్టీలపై వేటు వేసిన ఈసీ

దేశవ్యాప్తంగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు (Registered Unrecognised Political Parties)పై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) మరోసారి గట్టి చర్యలు చేపట్టింది.

Sam Pitroda: పాకిస్తాన్‌లో ఉంటే ఇంట్లో ఉన్నట్లు ఉంది.. రాహుల్ గాంధీ సన్నిహితుడు సామ్ పిట్రోడా కామెంట్స్..

కాంగ్రెస్ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పరిగణించే శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ రంగంలో చర్చలకు దారితీశాయి.

19 Sep 2025
తెలంగాణ

Telangana:  తెలంగాణా పోలీస్‌ శాఖలో 12,452 ఉద్యోగ ఖాళీలు

ఉద్యోగ ఖాళీల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. అన్ని శాఖల వారీగా ఖాళీల లెక్కలు సేకరించడానికి చర్యలు తీసుకుంటోంది.

19 Sep 2025
తెలంగాణ

Dasara: ఈ నెల 21 నుంచి దసరా సెలవులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 21వ తేదీ నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Aarogyasri: యథావిధిగా తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు 

తెలంగాణలో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి అని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్‌ స్పష్టం చేశారు.