భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Local Body Election Schedule : స్థానిక సంస్థల ఎన్నికలకు నేడు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన
రాష్ట్రంలో స్థానిక సంస్థల (వార్డు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల పరిషత్ అధ్యక్షులు) ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది.
Shashi Tharoor: 'మన వ్యవస్థలోనే లోపం'.. కరూర్ తొక్కిసలాటపై థరూర్ ఆందోళన!
కరూర్లో టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీలో జరిగిన ఘోర తొక్కిసలాటపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు నక్సలైట్లు హతం
దేశంలో నక్సలైట్ల మూలాధారాలపై భద్రతా దళాలు సుదీర్ఘ సమరం సాగిస్తున్నాయి.
Chandrababu: పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు
గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను సీఎం చంద్రబాబు సందర్శించారు.
TVK Vijay: విజయ్ బస్సు కింద పడి నలుగురికి గాయాలు.. తీవ్రస్థాయిలో విమర్శలు
తమిళనాడులో కరూర్లో జరిగిన టీవీకే బహిరంగ సభలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
PM Modi: ఖాదీ వస్త్రాలే ధరించండి.. 'వికసిత్ భారత్' కోసం దేశ ప్రజలకు మోదీ పిలుపు
ప్రధాని నరేంద్ర మోదీ మన్కీ బాత్ 126వ ఎపిసోడ్లో 'వికసిత్ భారత్' లక్ష్య సాధనానికి దేశ ప్రజలు స్వయం సమృద్ధి దారిలో నడవడం అవసరమని హైలైట్ చేశారు.
Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.20లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన విజయ్
టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీ ఘోర విషాదంతో ముగిసింది. కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోయి, 50 మందికి పైగా గాయపడ్డారు.
Vijayawada: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి.. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ!
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Vijay rally stampede: విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. కారణాలను వెల్లడించిన డీజీపీ
తమిళ సినీ స్టార్ తమిళ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ శనివారం కరూర్లో నిర్వహించిన రోడ్షోలో ఘోర విషాదం చోటు చేసుకుంది.
Chandrababu: గిరిజన రైతుల కృషి ఫలితం.. అరకు వ్యాలీ కాఫీకి అంతర్జాతీయ అవార్డు
అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.
Delhi Baba: లైంగిక వేధింపుల కేసుల్లో దిల్లీ బాబా అరెస్టు
దిల్లీలో ప్రముఖ ఆశ్రమానికి చెందిన బాబా (Delhi Baba)పై లైంగిక వేధింపుల కేసు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నది.
Vijay: 'భరించలేని బాధలో ఉన్నా' .. తొక్కిసలాట ఘటనపై విజయ్ స్పందన
ప్రచార సభలో చోటుచేసుకున్న దారుణ ఘటనపై ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ స్పందించారు.
TVK Vijay: అల్లు అర్జున్ కేసు తరహాలో.. విజయ్ని కూడా అరెస్టు చేస్తారా?
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు దళపతి విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార సభలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
TVK Rally Stampede: విజయ్ ర్యాలీలో 31 మందికి పైగా మృతి.. స్పందించిన సీఎం స్టాలిన్..
తమిళనాడులోని కరూర్ జిల్లాలో టీవీకే (టీమ్ విజయ్ కజగం) నిర్వహించిన భారీ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది.
TVK Vijay:విజయ్ సభలో విషాదం.. తొక్కిసలాటలో చిన్నారులతో సహా 31 మంది మృతి
తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Natural gas: భారత్ జాక్పాట్.. అండమాన్లో భారీ సహజ వాయువు నిక్షేపాలు
భారతదేశం తొలిసారిగా అండమాన్ సముద్రంలో సహజ వాయువు (నేచురల్ గ్యాస్) నిక్షేపాలను కనుగొంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited) శ్రీ విజయపురం-2 బావి వద్ద గ్యాస్ను గుర్తించింది.
Manjeera Barrage: 25 ఏళ్ల తర్వాత మంజీర బ్యారేజీకి భారీగా వరద నీరు
హైదరాబాద్లోని మంజీరా బ్యారేజ్కి ఇరవై ఐదేళ్ల తర్వాత ఇలాంటి స్థాయిలో వరద వచ్చిందని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు (HMWB) ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు.
Andhra Pradesh: శాసనమండలిలో 6 చట్టాలకు గ్రీన్ సిగ్నల్.. అవేంటంటే?
శాసనసభలో ఆమోదం పొందిన ఆరు చట్టాలకు ఇప్పుడు 'శాసన మండలి' కూడా ఆమోదం తెలిపింది. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
PM Modi: రూ.60వేల కోట్లకుపైగా అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశా రాష్ట్రంలోని ఝార్సుగూడలో భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 60,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.
PM Modi: అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్కు ప్రధాని మోదీ రాక
ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలు, నంద్యాల జిల్లాలను దర్శించనున్నారు.
Godavari Floods: అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీన మండలాలకు గోదావరి వరద భయం
అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాలు మరోసారి 'గోదావరి వరద భయానికి' గురయ్యాయి. గడచిన రెండు నెలల్లో ఇది ఐదవసారి వరద తాకిడికి కారణమవుతుంది.
Sajjanar: హైదరాబాద్ పోలీసు కమిషనర్గా సజ్జనార్ నియామకం
తెలంగాణ రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి కొత్త బాధ్యతలు కేటాయించారు.
CM Chandrababu Serious: అసెంబ్లీలో కామినేని-బాలయ్య వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షం లేకుండా కొనసాగుతున్నాయి.
Road Collapse: సంగారెడ్డిలో భారీ వర్షాలు .. చెరువును తలపించిన NH-65 హైవే!
సంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
Hyderabad Floods: హైదరాబాద్లో వర్షం బీభత్సం.. పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు
హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా చాదర్ఘాట్, శంకర్నగర్, మూసారాంబాగ్ ప్రాంతాలు తీవ్రంగా నీట మునిగిపోయాయి.
Chhattisgarh: రాయ్పూర్ స్టీల్ప్లాంట్ వద్ద ప్రమాదం.. ఆరుగురు మృతి
రాయ్పూర్ నగర శివారులోని ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లో శుక్రవారం ఘోరప్రమాదం జరిగింది.
India-US: వీలైనంత త్వరలోనే భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం: వాణిజ్య శాఖ
భారత్, అమెరికాలకు మేలు చేసేలా, సాధ్యమైనంత త్వరగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదర్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది.
SC Railway: దసరా పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు: తాత్కాలిక స్టాప్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
దసరా పండుగ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Nara Lokesh: అమరావతిలో ఇండియా ఇంటర్నేషనల్ లీగల్ యూనివర్సిటీ
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది.
Sonam Wangchuk: లద్దాఖ్లో ఆందోళనలు.. సోనమ్ వాంగ్చుక్ అరెస్ట్
లద్దాఖ్లో చోటు చేసుకున్న అల్లర్ల కు కారకుడిగా భావిస్తున్న పర్యావరణ వేత్త సోనం వాంగ్చుక్ ను పోలీసులు అరెస్టు చేశారు.
Rajamahendravaram: ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటీస్షిప్ దరఖాస్తుల ఆహ్వానం
వివిధ వృత్తులలో అప్రెంటీస్షిప్ అవకాశాల కోసం ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి ఏపీఎస్ఆర్టీసీ దరఖాస్తులు స్వీకరిస్తోంది.
Andhra News: నేడు దిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా వీవీఎస్ఎస్ శర్మకు 'జాతీయ జియోసైన్సు' అవార్డు
దేశంలో ప్రతిష్ఠాత్మకమైన కలిగిన 'జాతీయ జియో సైన్సు అవార్డు-2024'కి విశాఖపట్టణం నుంచి డాక్టర్ వేదుల వెంకట సుబ్రహ్మణ్య శ్రీనివాస శర్మను ఎంపిక చేశారు.
AP Govt Alert: ఏపీలో భారీ వర్షాలు.. అప్రమత్తమైన సర్కార్
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
Telangana: అమృత్భారత్ ప్రాజెక్ట్ .. మరో రెండు నెలల్లో హఫీజ్పేట రైల్వేస్టేషన్ను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు
అమృత్భారత్ ప్రాజెక్ట్ కింద నగరంలోని రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులు వడివడిగా కొనసాగుతున్నాయి.
Telangana: వాన నీటి సంరక్షణలో తెలంగాణకు అగ్రస్థానం.. కేంద్ర 'జల్ సంచయ్ జన్ భాగీదారీ'లో ఎంపిక
దేశంలో వర్షపు నీటి సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.
Telangana: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని నిర్ణయించింది.
solar power plant: రామగిరిలో 300 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రానికి వర్చువల్గా ప్రధాని మోదీ శంకుస్థాపన
శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలంలో 300 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ కేంద్ర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వర్చువల్ రూపంలో శంకుస్థాపన చేశారు.
Andhra News: దుగరాజపట్నంలో నౌకానిర్మాణ క్లస్టర్.. 1.48 లక్షల ఉపాధి అవకాశాలు
తిరుపతి జిల్లా దుగరాజపట్నం వద్ద కేంద్ర ప్రభుత్వం ఒక నౌకానిర్మాణ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.
MiG-21: ఇవాళ రిటైర్ అవుతున్న మిగ్-21 ఫైటర్.. దీనికి ''ఎగిరే శవపేటిక''గా పేరు. ఎందుకు వచ్చిందంటే..
భారత వైమానిక దళం(IAF)లో 60 ఏళ్ల పాటు సేవలు అందించిన రష్యన్ తయారీ ఫైటర్ జెట్ MiG-21 ఈ రోజు (Sep 26) రిటైర్ అవుతోంది.
Bihar BJP: బీహార్ బీజేపీలో గెలుపు అవకాశాలే ఏకైక ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక.. 15 మంది సిట్టింగులకు షాక్?
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.