భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Telangana: మూసీ సరికొత్త సొబగులకు రూ.4,700 కోట్ల అంచనా.. నదికి సమాంతరంగా ట్రంక్ మెయిన్లు
మూసీ నదిలో ఎలాంటి మురుగు నీరు కూడా చేరకుండా నిరోధించడానికి ఒక పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
Heavy Rains: అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది.
Gandhi Jayanti: మహాత్ముని సేవలను స్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ
గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత..
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) ఇకలేరు.
Dearness Allowance: ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు
కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
Cyclone Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల హెచ్చరిక
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన అల్పపీడనం రాబోయే 12 గంటల్లో మరింత బలపడి వాయుగుండం రూపంలో మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది.
TGSRTC: దసరా పండుగ రద్దీ.. ప్రయాణికుల కోసం 8వేల ప్రత్యేక బస్సులు
2025 దసరా పండుగ కోసం హైదరాబాద్ నగరంలో విపరీతమైన ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. నగర వాసులు సొంత ఊళ్లకు పయనిస్తున్న నేపథ్యంలో బస్స్టాండ్లు జనాలతో కిక్కిరిసిపోయాయి.
Vijay: కరూర్ ర్యాలీ విషాదం.. విజయ్ పర్యటన రద్దు
తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు, స్టార్ నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీ విషాదకరంగా ముగిసింది.
Rajnath Singh: పరిశోధన-అభివృద్ధి బలపరచడమే రక్షణ శక్తి పునాది : రాజ్నాథ్ సింగ్
భారత రక్షణరంగంలో పరిశోధన, అభివృద్ధి (R&D)ను మరింత బలపరచడానికి ఒక వినూత్న పర్యావరణ వ్యవస్థ (Innovative Ecosystem)ను నిర్మించనున్నట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
Rammohan Naidu: రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి కొత్త విమాన సర్వీసు ప్రారంభం
రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి.
PM Modi: ఆర్ఎస్ఎస్తో పేదల జీవితాల్లో మార్పు : ప్రధాని మోదీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటుంది.
Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు రేపు భారీ వర్ష సూచన
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.
Mumbai: ఆసియాలో మొదటి మహిళా లోకో పైలట్.. 36 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్
ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలట్ సురేఖా యాదవ్ 36 సంవత్సరాల ట్రైల్బ్లేజింగ్ సేవ తర్వాత భారత రైల్వేస్లో పదవీ విరమణ చేశారు.
High-speed corridor: కోల్కతా-చెన్నై NH-16కు ప్రత్యామ్నాయంగా కొత్త హైస్పీడ్ కారిడార్
రాష్ట్రానికి మరో హైస్పీడ్ కారిడార్ రాబోతోంది. ప్రస్తుతం కోల్కతా-చెన్నై జాతీయ రహదారి (NH-16) మన రాష్ట్రం మీదుగా సాగుతుండగా, దీనికి సమాంతరంగా కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్రం నిర్ణయించింది.
Vijay: నేను ఎప్పుడూ ఇలాంటి బాధ పడలేదు : విజయ్
కరూర్ ప్రచార సభలో జరిగిన బాధాకర తొక్కిసలాట ఘటనపై తమిళ స్టార్ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పందించారు.
Bomb Threat: చెన్నైలోని పలు విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపు
చెన్నైలోని తేనాంపేట ప్రాంతంలో మంగళవారం కేవలం అమెరికా కాన్సులేట్ మాత్రమే కాదు, సింగపూర్, కొరియా, స్వీడన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బ్రిటన్ సహా మొత్తం 9 విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపులు ఈమెయిల్ ద్వారా చేరినట్లు గుర్తించారు.
NTR Baby Kit: వారికి గుడు న్యూస్.. ఎన్టీఆర్ బేబీ కిట్లో అదనంగా రెండు వస్తువులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు అందించే 'ఎన్టీఆర్ బేబీ కిట్'లో తాజాగా రెండు కొత్త వస్తువులను చేర్చారు.
Andra Pradesh: స్త్రీనిధి రుణం చెల్లింపులో నూతన నిబంధన.. 'కాప్స్ రికవరీ' యాప్ ప్రారంభం!
స్త్రీనిధి చెల్లింపులలో అక్రమాలను అడ్డుకునేందుకు కాప్స్ యాప్ను ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Andhra Pradesh: ఫీడర్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని పదోన్నతులు ఇవ్వాలి
తెలంగాణ సచివాలయంలో పదోన్నతుల రిజర్వేషన్ల అమలుపై వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశమయ్యారు.
Andhra Pradesh: ఎర్రచందనాన్ని కాపాడుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్కి రూ. 82 లక్షలు
ఎర్రచందనం వృక్ష జాతి, ఇది అంతరించే జాబితాలో ఉండటంతో, దాని సంరక్షణ కోసం రూ. 82 లక్షలు జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ (NBA) ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలికి అందించింది.
Partnership Summit: విశాఖలో నవంబర్ 14, 15న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు
అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా విశాఖపట్నంలో నవంబరు 14, 15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు (Partnership Summit) నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం దక్షిణ కొరియాకు చెందిన వివిధ సంస్థల ప్రతినిధులకు తెలిపారు.
Ram mohan Naidu: విమానాశ్రయాల్లో రూ.10కే కాఫీ, రూ.20కే సమోసా
విమానాశ్రయాల్లో కాఫీ, మంచినీరు, సమోసా, స్వీట్లు ధరలను అందుబాటులో తెస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు.
CDS: అణు బెదిరింపులకు భారత్ భయపడదు : సీడీఎస్ అనిల్ చౌహాన్
భవిష్యత్తులో యుద్ధాల స్వభావం పూర్తిగా మారిపోనందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారు.
Karur stampede: కరూర్ ర్యాలీపై తప్పుడు వార్తలు.. యూట్యూబర్ అరెస్టు
తమిళనాడు కరూర్లో టీవీకే పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ ప్రచార సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట (Karur stampede) ఘటనలో మృతుల సంఖ్య 41కి పెరిగింది.
Election Code Cash Limit: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలు.. ఒక్క వ్యక్తికి రూ.50వేలు మాత్రమే అనుమతి
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు.
AP Government: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఒక్క రుపాయికే ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి ప్రజలకు భారీ శుభవార్త అందించింది.
Nara Lokesh: తిలక్ వర్మ బహుమతి నాకేంతో ప్రత్యేకం : నారా లోకేశ్
ఏపీ మంత్రి నారా లోకేశ్కు ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ ప్రత్యేక బహుమతి ప్రకటించారు.
Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం.. మిథున్ రెడ్డికి బెయిల్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక దశకు చేరింది.
Cancer deaths: భారతదేశంలో రికార్డు స్థాయిలో కేన్సర్ మరణాలు పెరుగుదల
భారతదేశంలో కేన్సర్ మరణాల సంఖ్య 21% పెరిగింది, కానీ అమెరికా, చైనా వంటి దేశాల్లో అదే సమయంలో కేన్సర్ కేసులు, మరణాల సంఖ్య తగ్గడం గమనార్హం.
KTR : ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమే : కేటీఆర్
భారత రాష్ట్ర సమితి(BRS)స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిగా సిద్ధంగా ఉందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు.
Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి.. రిపోర్టులో విస్తుపోయే నిజాలు!
తమిళనాడు కరూర్ జిల్లాలో శనివారం జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
Jairam Ramesh: లడఖ్ ఆందోళనలో మాజీ సైనికుడి మృతి.. కేంద్రంపై కాంగ్రెస్ మండిపాటు
లడఖ్లో ఇటీవల జరిగిన నిరసనల సమయంలో ప్రాణాలు కోల్పోయిన మాజీ సైనికుడి మరణంపై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది.
CV Anand: తెలంగాణ పోలీసులు అదుపులో పైరసీ ముఠా.. సినిమా పరిశ్రమకు రూ.3700 కోట్ల మేర నష్టం
తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను పట్టుకున్నారు. ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
TVK Vijay : టీవీకే అధ్యక్షుడు విజయ్ నివాసానికి బాంబు బెదిరింపు
చెన్నైలో టీవీకే పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది.
Telangana Voters: తెలంగాణలో మహిళ, పురుష ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే?
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది.
TG GOVT ON Breakfast Scheme: తెలంగాణలో నూతనంగా బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభం... మొదట ఎక్కడంటే?
తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త ప్రకటించింది. భాగ్యనగరంలో సోమవారం నుండి ప్రజలకు రూ.5కే బ్రేక్ఫాస్ట్ పథకం అందుబాటులోకి వచ్చింది.
IAF Chief: బాలీవుడ్ పాటకు ఐఏఎఫ్ చీఫ్ స్టెప్పులు… వీడియో వైరల్
బాలీవుడ్ సాంగ్ 'హవన్ కరేంగే'కు భారత వైమానిక దళం (IAF) చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ (Air Chief Marshal Amar Preet Singh) డాన్స్ స్టెప్పులు వేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీలోకి 6.86 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది.
Piracy: తెలంగాణ సైబర్ క్రైమ్.. దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా పట్టివేత
దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.