కేంద్ర ప్రభుత్వం: వార్తలు
Uber,Ola cab rides: క్యాబ్ బుక్ చేస్తున్నారా? ముందే టిప్ అడిగితే ఇక ఇవ్వొద్దు.. కేంద్రం ఆదేశం
క్యాబ్ బుక్ చేసే సమయంలో ప్రయాణం మొదలయ్యే ముందే 'టిప్ ఇస్తారా?' అంటూ అడిగే విధానానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది.
Hyderabad: 'భవ్య' పథకంతో హైదరాబాద్ శివార్లలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల త్వరలో నాలుగు కొత్త పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి రానున్నాయి.
Air India Pilot: ఎయిర్ ఇండియా పైలట్కు డ్రగ్ టెస్ట్ పాజిటివ్.. లైసెన్స్ రద్దవుతుందా?
ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం AI2379 ఒక్కసారిగా దాదాపు 300 అడుగుల ఎత్తు కోల్పోయి.. అందులోని 24 మంది ప్రయాణికులు, సిబ్బంది గాయపడిన ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది.
Senior citizen bus discount: సీనియర్ సిటిజన్లకు గుడ్న్యూస్.. బస్సుల్లో 50శాతం రాయితీ.. ట్రైన్లలో కూడా లోయర్ బెర్త్ పొందోచ్చు.. ఎలాగంటే?
దేశంలోని వృద్ధులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి.
Meta: మెటా కంటెంట్ పాలసీలపై కేంద్రం కీలక సూచనలు.. డీప్ఫేక్లకు మానవ సమీక్ష
భారత చట్టాలు, దేశ సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా కంటెంట్ పాలసీలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం మెటాకు సూచించినట్లు తెలుస్తోంది.
Jal Shakti Ministry: కేంద్ర జలశక్తి శాఖకు కొత్త కార్యదర్శిగా అర్చనా వర్మ నియామకం
కేంద్ర జలశక్తి శాఖలో కేంద్ర ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది.
Andhra Pradesh : ఏపీ మిర్చికి విదేశాల్లో భారీ డిమాండ్.. ఐదేళ్లలో రూ.28 వేల కోట్ల ఎగుమతులు
ఆంధ్రప్రదేశ్ నుంచి గత ఐదేళ్లలో భారీగా మిర్చి ఎగుమతులు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Polymer currency: రూ.10, రూ.20 నోట్లలో భారీ మార్పు.. కేంద్రం కీలక నిర్ణయం!
భారత కరెన్సీలో కీలక మార్పుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనను ఆమోదించింది.
Independence Day: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఉగ్ర ముప్పు.. పాక్, బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ దేశంలో ఉగ్రవాద దాడుల ముప్పు ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి.
e-Visa: విదేశీయులకు భారత్ గుడ్న్యూస్.. ఏకంగా 11 కొత్త ద్వారాలు తెరిచిన భారత్!
భారత్కు వచ్చే అంతర్జాతీయ పర్యాటకులు, ఇతర విదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Ethanol-blended diesel: డీజిల్లో ఇథనాల్ మిశ్రమానికి కేంద్రం బ్రేక్.. అసలు కారణం ఇదే..
పెట్రోల్లో ఇథనాల్ కలపడం, E20 ఇంధనంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో డీజిల్లోనూ ఇథనాల్ మిశ్రమంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Gold,silver import duty hike: బంగారం, వెండి దిగుమతులపై సుంకం పెంపు.. కేంద్రానికి రూ.10,463 కోట్ల ఆదాయం
దేశంలో బంగారం,వెండి కొనుగోళ్లను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఖజానాకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి.
Air Pollution: దేశంలో 108 నగరాల్లో గాలి కాలుష్యం.. మూడేళ్లుగా PM10 మోతాదు అధికం
దేశవ్యాప్తంగా గాలి కాలుష్యం ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉంది.
Peddagadda Reservoir: కాలువలకు స్వస్తి.. భూగర్భ పైపులతో పెద్దగడ్డ ఆయకట్టుకు సాగునీటి సరఫరా
ఆంధ్రప్రదేశ్లో పెద్దగడ్డ రిజర్వాయర్ కుడి కాలువ ఆయకట్టులో ఎం-కాడ్వామ్ (మోడరైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా అండ్ వాటర్ మేనేజ్మెంట్) పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.
AP Metro Rail Projects: విశాఖ, విజయవాడ మెట్రోకు కీలక ముందడుగు.. డీపీఆర్లపై ఆర్థిక మదింపు
విశాఖపట్టణం,విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు మరో కీలక దశలోకి ప్రవేశించాయి.
Rahul Gandhi: E20 పెట్రోల్తో కార్లు, స్కూటర్లు, జీవితాలు నాశనం.. ఇంధన విధానంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
E20 పెట్రోల్ విధానంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
Meta : డీప్ఫేక్లపై కేంద్రం సీరియస్.. మెటాకు కీలక ఆదేశాలు
కృత్రిమ మేధ (AI) ఆధారంగా రూపొందుతున్న డీప్ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించింది.
FCRA Bill: విదేశీ నిధుల నియంత్రణపై అమెరికాకు భారత్ కౌంటర్
ఎఫ్సీఆర్ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) సవరణ బిల్లుపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది.
Vande Mataram: వందేమాతరం గేయాన్ని అవమానిస్తే కఠిన చర్యలు.. సవరణ చట్టానికి రాష్ట్రపతి గ్రీన్సిగ్నల్
వందేమాతరం గేయానికి చట్టపరమైన రక్షణలను మరింత బలోపేతం చేసే నేషనల్ ఆనర్ (సవరణ) చట్టం-2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది.
Income Tax: ఆగస్టు 31లోపు ITR దాఖలు చేయాల్సింది ఎవరు? అక్టోబర్ 31 వరకు ఎవరికి అవకాశం?
ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
Tax amendment bill: లోక్సభలో పన్ను సవరణ బిల్లుకు ఆమోదం.. UPI చార్జీలు, విదేశీ పెట్టుబడుల నిబంధనల్లో కీలక మార్పులు
పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లో సవరణలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ గురువారం (ఆగస్టు 6) ఆమోదం తెలిపింది.
UPI Payments: యూపీఐ చెల్లింపుల్లో కీలక మార్పు.. ఛార్జీల వసూలుకు లోక్సభ ఆమోదం..
దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న యూపీఐ (UPI) చెల్లింపు వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Gobardhan Scheme: పేడ, వ్యవసాయ వ్యర్థాలతో ఆదాయం.. గోబర్ధన్ పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
వ్యవసాయ అవశేషాలు, పశువుల వ్యర్థాలను ఆదాయ వనరులుగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
LIC: ఎల్ఐసీ రూ.28 వేల కోట్ల షేర్ విక్రయం.. చివరి నిమిషంలో బ్యాంకర్లకు సమాచారం
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)లో మరిన్ని వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ముందుగానే నిర్ణయించినప్పటికీ, ఈ ప్రక్రియను అమలు చేసిన తీరు మార్కెట్ను ఆశ్చర్యానికి గురిచేసింది.
NEET-UG Exam: నీట్కు జేఈఈ తరహా విధానం?.. సుప్రీంకోర్టులో కేంద్రం కీలక అఫిడవిట్
నీట్-యూజీ పరీక్ష నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Shashi Tharoor: ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై శశి థరూర్ విమర్శలు.. భారతీయులకే నష్టమని వ్యాఖ్య
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లు-2026పై కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులను కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తీవ్రంగా విమర్శించారు.
CCPA: జప్టో, ఇండిగో, బుక్మైషో సహా 9 సంస్థలకు కేంద్రం భారీ షాక్
వినియోగదారులకు తెలియకుండా అదనపు చార్జీలు విధించడం, అవసరం లేని సేవలు లేదా ఎంపికలను బలవంతంగా అంగీకరించేలా చేయడం వంటి 'డార్క్ ప్యాటర్న్స్'ను ఉపయోగించిన తొమ్మిది ప్రముఖ డిజిటల్ సంస్థలపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) కఠిన చర్యలు తీసుకుంది.
Andhra Pradesh: ఏపీకి విదేశీ పెట్టుబడుల జోరు.. 2025-26లో ఎఫ్డీఐలు భారీ పెరుగుదల
ఆంధ్రప్రదేశ్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐలు) గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Illegal Service Charges: సేవా రుసుము పేరుతో అదనపు వసూళ్లు వద్దు.. హోటళ్లకు కేంద్రం హెచ్చరిక
వినియోగదారుల బిల్లుల్లో ఆటోమేటిక్గా సర్వీస్ ఛార్జీ (సేవా రుసుము) జోడించే హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం బుధవారం హెచ్చరించింది.
UPI Transaction: యూపీఐపై ఎండీఆర్ ఇప్పుడే కాదు.. ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధింపుపై ఇప్పుడే ఎలాంటి తుది నిర్ణయానికి రావడం సరైనది కాదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.
SIAM: ఈ20 ఇంధన నాణ్యతపై పంపిన సమాచారాన్ని ఉపసంహరించుకున్న సియామ్..
ఈ20 (E20) ఇంధన నాణ్యతకు సంబంధించిన అంశంపై కేంద్ర ప్రభుత్వానికి పంపిన తమ సమాచారంపై వెలువడిన వార్తల నేపథ్యంలో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) కీలక వివరణ ఇచ్చింది.
RBI: పాలిమర్ నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. 2028 నాటికి పాలిమర్ కరెన్సీ నోట్లు..
భారత్లో పాలిమర్ కరెన్సీ నోట్లను 2028 ఆర్థిక సంవత్సరం నాటికి చలామణిలోకి తీసుకురావడమే లక్ష్యంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) చర్యలు చేపట్టింది.
Centre-Meta: మూడు రోజుల్లో క్షమాపణ చెప్పండి.. మెటాకు కేంద్రం మూడు రోజుల గడువు
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్లో కొంతసేపు తొలగించిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థపై కఠిన వైఖరి అవలంబించినట్లు సమాచారం.
E20 fuel quality: ఈ20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. రోజుకు 12 సార్లు నాణ్యత పరీక్షలు
ఈ20 పెట్రోల్ నాణ్యతపై వినియోగదారుల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టత ఇచ్చింది.
V2V: డ్రైవర్లకు గుడ్న్యూస్.. ఒకదానికొకటి అలర్ట్ ఇచ్చే కార్లు రానున్నాయి!
భారత్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
Tax Relief for Offshore Funds: ఆఫ్షోర్ ఫండ్లకు కేంద్రం గుడ్న్యూస్.. అర్హత నిబంధనలకు సడలింపులు
భారత్ను ప్రపంచ స్థాయి ఫండ్ మేనేజ్మెంట్ హబ్గా అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
UPI: యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు లేవు.. కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టీకరణ
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి రుసుములు విధించే ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
EPFO: ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు ? కేంద్రం కీలక ప్రతిపాదనలు
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పరిధిలో గరిష్ఠ వేతన పరిమితిని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టినట్లు సమాచారం.
Telangana: వికసిత భారత్కు ఈవీ రంగమే బలమైన చోదకశక్తి: కిషన్రెడ్డి
వికసిత భారత్ లక్ష్య సాధనలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.
Andhra Pradesh: రయ్.. రయ్.. పీఎం-ఈ డ్రైవ్.. ఏపీలో తొలి దశలో 131 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-ఈ డ్రైవ్ (PM E-Drive) పథకం కింద తొలి దశలో 131 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.