Page Loader

తెలంగాణ: వార్తలు

04 Dec 2024
భారతదేశం

Telangana: యాసంగికి 365 టీఎంసీల కేటాయింపు.. నీటిపారుదల శాఖ నిర్ణయం 

ప్రాజెక్టుల కింద యాసంగి పంటకాల కోసం సాగునీరు అందించే విషయంలో తెలంగాణ నీటిపారుదల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

04 Dec 2024
భారతదేశం

Regional Ring Road: రీజినల్ రింగ్ రోడ్డుకి 72.35 హెక్టార్ల అప్పగింతకు కేంద్రం ఆమోదం

ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

04 Dec 2024
భూకంపం

Earthquakes:తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన స్వల్ప భూప్రకంపనలు 

తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

03 Dec 2024
భారతదేశం

Telangana: అమృత్‌ పథకం కింద తెలంగాణలో రూ.1,663 కోట్ల పనులు: మనోహర్‌లాల్‌ ఖట్టర్‌

తెలంగాణలో అమృత్ పథకం కింద 12 పట్టణాల్లో రూ.1,663.08 కోట్ల పనులు పూర్తయ్యాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు.

03 Dec 2024
భారతదేశం

Super fine rice: యాసంగి సీజన్‌లో సన్నరకాల వరి సాగుకు సర్కారు నిర్ణయం

తెలంగాణలో యాసంగి సీజన్‌లో సన్నరకాల వరి సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటోంది.

03 Dec 2024
భారతదేశం

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ కీలక అప్డేట్.. డిసెంబర్ మొదటి వారంలో పథకం ప్రారంభం 

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలలో "ఇందిరమ్మ ఇళ్ల పథకం" కూడా ఒకటి.

CM Revanth Reddy: సిద్దిపేటలో కోకాకోలా పరిశ్రమను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ గ్రామంలో కోకాకోలా సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రూ.1000 కోట్ల పరిశ్రమను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

02 Dec 2024
భారతదేశం

Musi Pollution: మూసీలో అత్యంత ప్రమాదకరంగా మారుతున్న నీరు 

వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి కొండలలో ఉద్భవించిన మూసీ నది, నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదితో కలుస్తుంది.

02 Dec 2024
భారతదేశం

Telangana: రాబోయే ఐదేళ్లలో ఏడు కొత్త గనుల్లో బొగ్గు ఉత్పత్తి.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర బొగ్గుశాఖ

రాబోయే ఐదేళ్లలో సింగరేణి సంస్థ ఏడు కొత్త గనులను ప్రారంభించి, బొగ్గు ఉత్పత్తిని పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కేంద్ర బొగ్గుశాఖ తాజాగా వెల్లడించింది.

02 Dec 2024
భారతదేశం

Telangana:హెచ్‌ఐవీ బాధితుల్లో తెలంగాణ ఆరో స్థానం.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నివేదికలో వెల్లడి

తెలంగాణ రాష్ట్రం దేశంలో హెచ్‌ఐవీ బాధితుల సంఖ్యలో ఆరో స్థానంలో ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నివేదిక తెలిపింది.

CM Revanthreddy: సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు : రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన మాట్లాడారు.

Ajay Misra : TASA నూతన కమాండర్‌గా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సబ్‌ ఏరియా జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌గా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా సికింద్రాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు.

01 Dec 2024
తుపాను

Fengal: ఫెంగల్ తుఫాను ప్రభావం.. ఏపీ, తెలంగాణాలో భారీ వర్షాలు 

ఫెంగల్‌ తుఫాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

30 Nov 2024
ఇండియా

TGPSC: టీజీపీఎస్సీ నూతన ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు.

Rythu Panduga: రైతులకు గుడ్‌న్యూస్.. నేడు 3 లక్షలమంది రైతులకు రుణమాఫీ

మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న రైతు పండగ శనివారం ఘనంగా ముగియనుంది.

29 Nov 2024
భారతదేశం

custard apple: బాలానగర్‌లో పండే సీతాఫలం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు.. ఉద్యాన వర్సిటీ కసరత్తు 

మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లో ఉత్పత్తి అయ్యే సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు (Geographical Indication - GI) పొందేందుకు శ్రీకొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది.

Kazipet Railway Coach: తెలంగాణకు మరో విభజన హామీని నెరవేర్చిన కేంద్రం.. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.

29 Nov 2024
భారతదేశం

10th class: పదో తరగతి వార్షిక పరీక్షలలో కీలక మార్పులు.. ఈ ఏడాది నుంచి 100 మార్కులకు రాత పరీక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి వార్షిక పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసింది.

Medaram: మేడారం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు.. ప్రత్యేకంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ 

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది.

27 Nov 2024
భారతదేశం

Telangana Tourism: తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్.. 34 జలవనరుల్లో స్పీడ్, హౌస్‌బోట్లు

తెలంగాణ రాష్ట్రంలోని నదుల బ్యాక్‌వాటర్లు, రిజర్వాయర్లు, చెరువులను సాహస జల క్రీడల కోసం ఆకర్షణీయమైన వేదికలుగా మారుస్తున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రకటించింది.

27 Nov 2024
హైకోర్టు

Musi River: మూసీ నది ప్రక్షాళన.. హైకోర్టు కీలక ఆదేశాలు 

మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్ట్‌పై 46 పిటిషన్లను విచారించి, హైకోర్టు నిర్ణయాత్మక తీర్పును వెల్లడించింది.

26 Nov 2024
భారతదేశం

Telangana: నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్‌పాయిజన్‌.. 21 మందికి అస్వస్థత

మాగనూరు మండలం నారాయణపేట జిల్లా జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వల్ల మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

26 Nov 2024
చలికాలం

TG Weather Update: గజగజ వణుకుతున్న తెలంగాణ.. 4జిల్లాల్లో 10డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి 

తెలంగాణలో చలి గాలుల తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో ఇవాళ సీఎం రేవంత్ కీలక భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ అక్కడే అత్యవసర భేటీ నిర్వహించనున్నారు.

25 Nov 2024
భారతదేశం

TG New Airports : తెలంగాణలో అందుబాటులోకి మరిన్ని విమానాశ్రయాలు.. 7 ముఖ్యమైన అంశాలు 

తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంది.

Uke Abbayya: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) ఇవాళ ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

22 Nov 2024
భారతదేశం

MLAs disqualification issue: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు

తెలంగాణ హైకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక తీర్పును వెలువరించింది.

22 Nov 2024
అమెరికా

Telangana student: పుట్టినరోజు నాడు పేలిన సొంత తుపాకీ..  అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి  

అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి పాల్వాయి ఆర్యన్‌రెడ్డి (23) తన సొంత తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో ప్రాణాలు కోల్పోయారు.

21 Nov 2024
భారతదేశం

TG Farmers: వరి కొయ్యలను తగలబెట్టడం ద్వారా రైతులకు నష్టం: శాస్త్రవేత్తలు

రైతులు వరి పంటను కోసిన అనంతరం కొయ్యలను కాలబెడుతూ ఉంటారు. ఇది భూమిలోని సూక్ష్మజీవులను నశింపజేస్తుంది, అంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్ రెడ్డి.

20 Nov 2024
హైకోర్టు

Group-1: గ్రూప్-1 పిటిష‌న్ల‌పై విచార‌ణ న‌వంబ‌ర్ 26కు వాయిదా

హైకోర్టులో గ్రూప్-1 నోటిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్లను బుధవారం పరిశీలించింది.

US Visa: అమెరికాలో భారత విద్యార్థుల్లో దాదాపు సగంమంది తెలుగువారే!

అమెరికాలో ఎక్కువమంది భారతీయులు చదువుకోవడానికి, నివసించడానికి వీలుగా వీసాలు మంజూరు చేస్తున్నట్లు హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ రెబెకా డ్రామే తెలిపారు.

19 Nov 2024
భారతదేశం

Telangana: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవోను రద్దు చేసిన హైకోర్టు 

తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై జారీ చేసిన జీవో 16ను హైకోర్టు రద్దు చేసింది.

Telangana: నాగార్జునసాగర్‌ డ్యాంను తెలంగాణకు పూర్తిగా అప్పగించాలి

తెలంగాణ, కృష్ణా నది యాజమాన్య బోర్డుకు సంబంధించి త్వరలో జరగనున్న సమావేశానికి ముందే నాగార్జునసాగర్‌ డ్యాంను తెలంగాణ పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కోరుతోంది.

Temperature Drop: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత.. ముంచంగిపుట్టులో సింగిల్ డిజిట్ టెంపరేచర్

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ తగ్గుతున్నాయి. ఉదయాన్నే బయటకు రావాలంటే చలి తీవ్రతకు ప్రజలు వణికే పరిస్థితులు ఏర్పడ్డాయి.

18 Nov 2024
భారతదేశం

Electric vehicle policy: ఈవీ కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త.. నేటి నుంచి అమల్లోకి సరికొత్త పాలసీ

విద్యుత్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేయాలనుకునే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

Hyderabad: గాడిద పాల పేరిట కుంభకోణం.. రూ.100 కోట్లు నష్టపోయిన బాధితులు

ఇటీవల గాడిద పాల గురించి దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నది.

15 Nov 2024
సినిమా

Diljit Dosanjh: హైదరాబాద్ కచేరీకి ముందు దిల్జిత్ దోసాంజ్‌కి తెలంగాణ ప్రభుత్వం నోటీసు

ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోశాంజ్ మళ్లీ వార్తల్లో నిలిచారు.ఆయన లైవ్ షోలతో పాటు వాటికీ సంబంధించి ఉండే వివాదాలు దృష్ట్యా, తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

Pranahita chevella project: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ వార్ధా ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి.. త్వరలో పనుల ప్రారంభానికి నీటిపారుదలశాఖ ప్రణాళికలు 

తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు తెలంగాణ నీటిపారుదలశాఖ కొత్త ఉద్ధేశ్యంతో ముందుకు సాగుతోంది.

14 Nov 2024
భారతదేశం

PM-KUSUM: 'పీఎం కుసుమ్‌' అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు

రాష్ట్రంలో రైతులకు అదనపు ఆదాయం కల్పించేందుకు ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది.

Revanth Reddy: ధాన్యం ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు.. రైతులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.