భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
TTD: ముగిసిన టీటీడీ పాలక మండలి సమావేశం.. సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
ఒంటిమిట్ట రామాలయంలో పూర్తిస్థాయి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు రూ.4.35 కోట్ల నిధులను కేటాయించినట్టు తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు.
Andhra Pradesh: ఏపీలో పేర్లు, సరిహద్దుల మార్పులకు రంగం సిద్ధం.. కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులు చేర్పులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Mahalaxmi Scheme: మహాలక్ష్మీ పథకంతో మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ.. 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం
తెలంగాణ ఆర్టీసీ మరో కీలక మైలురాయిని అధిగమించింది.ఇప్పటి వరకు మొత్తం 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారని ఆర్టీసీ తెలిపింది.
Parliament Monsoon Session: నిరసనల మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండో రోజు కూడా ఎలాంటి చర్చలు జరగకుండా రద్దయిపోయాయి.
MiG-21: భారత వైమానిక దళంలో కీలక పాత్ర పోషించిన మిగ్-21 విమానాల తొలగింపు
భారతీయ వైమానిక దళం నుంచి మిగ్-21 యుద్ధ విమానాలను పూర్తిగా తీసివేసే పనిని దశల వారీగా ప్రారంభించనున్నారు.
National Flag Day: ఇవాళే జాతీయ జెండా దినోత్సవం.. తిరంగ చరిత్రపై ఓసారి చూద్దాం!
ప్రతేడాది జూలై 22న భారతదేశం జాతీయ జెండా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. ఈ రోజును తిరంగ దత్తత దినోత్సవం అని కూడా పిలుస్తారు.
PM Modi -Jagdeep Dhankhar: ఉప రాష్ట్రపతి పదవి నుంచి ధన్ఖడ్ రాజీనామా.. ప్రధాని మోదీ స్పందన ఇదే!
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా పత్రాన్ని సమర్పించగా, మంగళవారం అది రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించింది.
Apache Helicopters: అమెరికా నుంచి భారత్కు చేరుకున్న అపాచీ ఏహెచ్-64ఈ అటాక్ హెలికాప్టర్లు
అత్యాధునిక అపాచీ ఏహెచ్-64ఈ దాడి హెలికాప్టర్లు (Apache AH-64E Attack Helicopters) తాజాగా అమెరికా నుంచి భారత్కు వచ్చాయి.
Jagdeep Dhankhar: జగదీప్ ధన్ఖర్ రాజీనామా ఆమోదించిన రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామాను ఆమోదించారు.
AP News: తోతాపురి మామిడి రైతులకు ఊరట.. క్వింటా మామిడికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ధర నిర్ణయం
తోతాపురి మామిడి రైతులకు ఉపశమనం లభించింది. క్వింటాల్ మామిడికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ధరను రూ.1,490గా నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
Hyderabad: పీఆర్టీ సేవల ద్వారా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం..
రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎక్కువైందని భావిస్తున్నారు.
F-35 Fighter Jet: 37 రోజుల తర్వాత తిరుగుప్రయాణమైన బ్రిటిష్ ఎఫ్-35బి
బ్రిటన్కు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానం సాంకేతిక సమస్యల కారణంగా కేరళ ఎయిర్పోర్టులో నిలిచిపోయిన విషయం తెలిసిందే.
Nagarkurnool: మళ్లీ ప్రారంభమైన శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం పనులు.. ఆధునిక టెక్నాలజీతో రీ-రూటింగ్
నాగర్కర్నూల్ జిల్లాలోని దోమలపెంట వద్ద ఉన్న శ్రీశైలం ఎడమ కాలువ (SLBC) సొరంగం కూలిపోయి ఐదు నెలలు గడిచాయి.
Revanth Reddy: కలెక్టర్లు గంట ముందే చేరుకోవాలి.. తక్షణ చర్యలు తీసుకోండి : సీఎం హెచ్చరిక
తీవ్రమైన వర్షాలు, రైతుల సమస్యలు, ఆరోగ్య ప్రమాదాల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
Telangana: తెలంగాణలో స్కూళ్లలో యూ-సీటింగ్ విధానం ప్రారంభం… ఇకపై బ్యాక్బెంచర్స్ అనే మాట లేదు!
ఇటీవల ఓ మాలయాళ సినిమాకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
Rain alert: ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయండి.. పోలీసుల సూచన
సైబరాబాద్ పరిధిలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
TTD Employees: టీటీడీలో మతప్రచారం కలకలం.. ఇద్దరు ఉద్యోగులపై విచారణకు రంగం సిద్ధం!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అన్యమత ఉద్యోగుల వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా ఇద్దరు ఉద్యోగులపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Kaleshwaram Project: కాళేశ్వరం సీఈకి సీడీఓ లేఖ.. డిజైన్లు కావాలంటే నివేదికలు ఇవ్వాల్సిందే!
కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లను అందించాలంటే, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్.డి.ఎస్.ఎ.) సూచించిన ప్రకారం నిర్వహించిన పరీక్షల నివేదికలు,వాటి ఫలితాలను తప్పనిసరిగా అందజేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) స్పష్టం చేసింది.
Srisailam Bridge: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణ నది ఉప్పొంగిపోతోంది.
Polavaram: పోలవరం మాన్యువల్ తుది రూపం ఎప్పటికి..? కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి!
పోలవరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విదేశీ నిపుణుల బృందం పలువురు కీలక సిఫార్సులు చేసినప్పటికీ, వాటి అమలులో మాత్రం స్పష్టమైన పురోగతి కనిపించడం లేదు.
Andhra: మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం..'జీరో ఫేర్ టిక్కెట్' ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశం
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు 'జీరో ఫేర్ టిక్కెట్' ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Delivery Agent Urinates: లిఫ్ట్లో మూత్రవిసర్జన చేసిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. సీసీటీవీ ఆధారంగా పట్టుకున్న నివాసితులు!
ముంబైలోని విరార్ వెస్ట్ ప్రాంతంలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది.
Vice President Race: ఉపరాష్ట్రపతి ఎంపికపై బీజేపీ దృష్టి.. నెక్ట్స్ ఈ రేసులో ఎవరున్నారంటే..?
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు. సోమవారం రాత్రి ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.
Gig Workers: గిగ్ వర్కర్స్కి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
Air India: ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం.. టేకాఫ్ ముందు సాంకేతిక లోపం!
దిల్లీకి చెందిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఘటించిన ఒక కీలక సంఘటనలో, ఎయిర్ ఇండియా విమానం(ఫ్లైట్ నంబర్ AI-2403)టేకాఫ్ సమయంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది.
Vice President: చరిత్రలో మూడోసారి.. మధ్యంతరంగా రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతుల జాబితా ఇదే!
భారత రాజకీయంలో అత్యంత ప్రాధాన్యమైన పదవులలో ఒకటైన ఉపరాష్ట్రపతి హోదా నుంచి జగదీప్ ధన్ఖడ్ మధ్యంతరంగా వైదొలగడం ఓ అరుదైన చారిత్రాత్మక పరిణామంగా మారింది.
Earthquake: ఢిల్లీ,హర్యానాలో మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు..
దేశ రాజధాని దిల్లీలో స్వల్ప స్థాయి భూకంపం నమోదైంది.మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ ప్రాంతంలో 3.2 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Rain Alert: ఏపీ,తెలంగాణలో వచ్చే 3 రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్
దక్షిణ ఒడిశా ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
Supreme Court: వివేకానంద రెడ్డి హత్యకేసు..తదుపరి దర్యాప్తుపై సీబీఐని స్పష్టత కోరిన సుప్రీంకోర్టు
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేక అవసరం లేదా అనేదానిపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.
Andhra Pradesh : ఏపీలో మరోసారి బీపీఎస్,ఎల్ఆర్ఎస్.. ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తరువాత మార్గదర్శకాలు
అనుమతుల్లేకుండా నిర్మించిన భవనాలు, అలాగే అనుమతులు పొందకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు ఏపీ ప్రభుత్వం మరోసారి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్), లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) అమలు చేయాలని నిర్ణయించింది.
Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా
దేశ రాజకీయాల్లో ఓ సంచలన పరిణామం చోటుచేసుకుంది. భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్పర్సన్ అయిన జగదీప్ ధన్కర్ (Jagdeep Dhankhar) సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Rain Alert: ఐఎండీ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో జూలై 27 వరకు భారీ వర్షాలు
భారత వాతావరణ శాఖ (IMD) అనేక రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక జారీ చేసింది, భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
#NewsBytesExplainer: స్వపక్షాల్లో విపక్షాలు.. తెలంగాణ రాజకీయాల్లో సాగుతున్న అంతర్గత పోరాటాలు
సాధారణంగా ఏ రాజకీయ వ్యవస్థలో అయినా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి.
V.S. Achuthanandan: కేరళ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కమ్యూనిస్ట్ నేత వి.ఎస్. అచ్యుతానందన్ (వయస్సు 101) మృతిచెందారు.
Parliament Monsoon Session: పార్లమెంట్లోని ప్రధాని ఆఫీసులో ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైనా అమిత్ షా,నడ్డా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో కీలక సమావేశం కొనసాగుతోంది.
Andhra Pradesh: ఏపీ మున్సిపల్ శాఖ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంపు!
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖలో ఔట్సోర్సింగ్ నాన్-పీహెచ్ వర్కర్లకు శుభవార్త అందింది, వీరి వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Air India Ahmedabad plane crash: విమానం తోక భాగంలో విద్యుత్ షాక్ వల్ల మంటలు చెలరేగి ప్రమాదం జరిగిందా?
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాదం జరిగి 40 రోజులు గడిచాయి, కానీ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కాలేదు.
Parliament Monsoon Session: ట్రంప్ వ్యాఖ్యలు దేశానికి అవమానకరం.. ఖర్గే ప్రశ్నకు నడ్డా సమాధానం ఇదే!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన వెంటనే ఉగ్రవాద దాడులు, ఆపరేషన్ సిందూర్ అంశాలపై చర్చలు మొదలయ్యాయి.
Dharmasthala Murders Mystery: ధర్మస్థలలో హత్యల మిస్టరీపై సిట్ ఏర్పాటు
కర్ణాటకలో సంచలనంగా మారిన ధర్మస్థల మిస్టరీ హత్యల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.