భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Andhra Pradesh: ఉల్లి ధరలకు కళ్లెం.. రూ.32కే కిలో ఉల్లి.. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి
ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఊరట కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
UN Map: ఐరాస మ్యాప్లో ప్రత్యేక ప్రాంతాలుగా అరుణాచల్, అక్సాయ్చిన్.. భారత్ వైఖరి ఇదే
ఐరాస కొత్త ప్రపంచ పటం మరోసారి చర్చకు తెరలేపింది. ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన ఈ మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్చిన్లను భారత్, చైనా మధ్య వివాదంలో ఉన్న సరిహద్దుల మధ్య ప్రత్యేక ప్రాంతాలుగా చూపించారు.
Supreme Court: విద్యార్థుల భద్రతే ముఖ్యం.. పీజీలు, హాస్టళ్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్లో పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటన విద్యార్థుల వసతి గృహాల భద్రతపై తీవ్ర ఆందోళనకు దారితీసింది.
PM Modi: మోదీ ముంబై పర్యటనలో కలకలం.. ఇద్దరు అనుమానితుల అరెస్ట్, తుపాకీ స్వాధీనం!
ప్రధాని నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు కొన్ని గంటల ముందు బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో భద్రతాపరమైన కలకలం చోటుచేసుకుంది.
Bullet Train: వచ్చే ఏడాది మే,జూన్లో బుల్లెట్ రైలు ట్రయల్స్.. రైల్వే మంత్రి ప్రకటన
భారత్ సొంతంగా అభివృద్ధి చేస్తున్న తొలి బుల్లెట్ రైలు త్వరలో పట్టాలపైకి రానుంది.
Mumbai: ముంబైని ముంచెత్తనున్న సముద్రం.. మరోసారి ముప్పుపై బీఎంసీ అధ్యయనం
ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో ఒకటైన ముంబైకి సముద్ర మట్టం పెరుగుదలతో ముప్పు పొంచి ఉంది.
Fake Rabies: నకిలీ రేబీస్ వ్యాక్సిన్ కలకలం.. దేశవ్యాప్తంగా అధికారుల అప్రమత్తం
దిల్లీలో నకిలీ రేబీస్ వ్యాక్సిన్ల వ్యవహారం వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం.. హాజరయ్యే నేతలెవరు? ఎందుకు కీలకం?
భారత్ వేదికగా 18వ బ్రిక్స్ సదస్సు జరగనుంది.
Sushmitha Konidela: చిరంజీవి కుమార్తె సుస్మితకు కీలక బాధ్యత.. దుర్గమ్మ ఆలయ బోర్డులో చోటు
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యత అప్పగించింది.
Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్కు షాక్.. పిటిషన్ను కొట్టివేసిన బాంబే హైకోర్టు
ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది.
BRICS Summit 2026: భారత్ నేతృత్వంలో సరికొత్త వ్యూహాత్మక అజెండా..
న్యూదిల్లీలోని భారత్ మండపంలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది.
Rahul Gandhi New Team: యువ నాయకత్వానికి పెద్దపీట.. 120 మంది నేతలను స్వయంగా ఇంటర్వ్యూ చేస్తున్న రాహుల్
కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులకు వేగం పెరుగుతోంది. కొత్త, ఉత్సాహభరితమైన యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి సారించారు.
Telangana: తెలంగాణలో 369 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు.. యూనిట్కు రూ.13 ఛార్జింగ్ ధర
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
DAC Clears 1.10 Lakh Crore : త్రివిధ దళాలకు మెగా బూస్ట్.. రూ.1.10 లక్షల కోట్ల రక్షణ కొనుగోళ్లకు ఆమోదం
రక్షణ రంగంలో 'ఆత్మనిర్భర్ భారత్'కు మరింత ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Manipur: దిల్లీలో విషాదం.. తాగుబోతుల దాడిలో ప్రముఖ మణిపురి గిటారిస్ట్ విక్రమ్ సింగ్ మృతి
దిల్లీలోని ఓ శివారు ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రముఖ గిటార్ కళాకారుడు చోంగ్తమ్ విక్రమ్ సింగ్పై తాగుబోతుల గుంపు దాడికి పాల్పడింది.
HMDA: బంజారాహిల్స్-గచ్చిబౌలి మధ్య ఎలివేటెడ్ కారిడార్కు టెండర్లు
అత్యంత రద్దీ మార్గంలో మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.
Telangana: 'తెలంగాణ బ్రాండ్'గా టీపీఎస్లు.. 73 పాఠశాలలకు గ్రీన్సిగ్నల్
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో తీర్చిదిద్ది 'తెలంగాణ బ్రాండ్'గా నిలబెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
Swachh Vayu Survekshan 2026: స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026లో గుంటూరుకు జాతీయస్థాయిలో రెండో ర్యాంకు
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026లో గుంటూరు సత్తా చాటింది.
LPG Customers: గ్యాస్ వినియోగదారులకు గుడ్న్యూస్.. ఇక గ్రామాల్లోనూ 25 రోజులకే సిలిండర్ బుకింగ్
వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
YouTuber Nandana: శంషాబాద్ ఎయిర్పోర్టులో యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు
యూట్యూబర్ నందన (YouTuber Nandana)ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
'Scam Hi Scam': ఆలస్యమైన జొమాటో ఆర్డర్.. ట్రాక్ చేస్తే షాకింగ్ దృశ్యం..
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కొంత ఆలస్యం కావడం సాధారణమే. కానీ ఢిల్లీ-ఎన్సీఆర్కు చెందిన ఓ కస్టమర్కు ఎదురైన అనుభవం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
BRICS Summit 2026: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేళ ఢిల్లీలో హోటల్ గదులకు భారీగా పెరిగిన డిమాండ్
దేశ రాజధాని దిల్లీలో హోటల్ గదుల అద్దెలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.
Delhi: ఢిల్లీ సత్యానికేతన్లో కూలిన పీజీ హాస్టల్.. ఐదుగురు అధికారులపై వేటు
దక్షిణ దిల్లీలోని సత్యానికేతన్లో పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటనపై ఢిల్లీ మున్సిపల్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది.
Russia: వర్క్ వీసాపై రష్యాకు వెళ్లిన యూపీ ఇంజినీర్ అరెస్ట్.. సైన్యంలో చేరాలని ఒత్తిడి?.. మోదీకి ఇంజినీర్ భార్య విజ్ఞప్తి
ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఇంజినీర్ చందన్ గుప్తాను రష్యాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన భార్య స్నేహ ఆరోపించారు.
Vijay: మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవు: సీఎం విజయ్
మహిళలను అవమానించే వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హెచ్చరించారు.
Social Media: ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా పోస్టులపై త్వరలో కొత్త నిబంధనలు..!
ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగంపై కేంద్రం కొత్త నిబంధనలు తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Delhi: దిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. యజమాని హరిరామ్పై లుకౌట్ నోటీసులు
దిల్లీలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
Air India Express: అబుధాబి వెళ్తున్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో తగ్గిపోయిన ఆయిల్
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన ఓ విమానంలో గాల్లో ఉండగానే ఇంజిన్ సమస్య తలెత్తింది.
JNU: కోరిక తీరిస్తే అదనపు మార్కులు.. జేఎన్యూ ప్రొఫెసర్పై 11 మంది విద్యార్థినుల ఫిర్యాదు
దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో ఓ ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Madhya Pradesh: 'వ్యవస్థ నన్ను విఫలం చేసింది'.. వరుస బదిలీలపై మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి ఆవేదన
మధ్యప్రదేశ్కు చెందిన 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నేహా మార్వ్య సింగ్ ఏడాదిలోనే నాలుగుసార్లు బదిలీ కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
PM Modi: ఫ్రాన్స్లో భవ్య స్వామినారాయణ ఆలయం.. భారత్-ఫ్రాన్స్ బంధంపై మోదీ కీలక వ్యాఖ్యలు
ఫ్రాన్స్లో భవ్య స్వామినారాయణ ఆలయం ప్రారంభమైంది.
Viral Video: పల్నాడులో షాకింగ్ ఘటన.. మహిళ కడుపులో 14 పెన్నులు, 5 స్పూన్లు,కొవ్వొత్తి.. వైద్యుల షాక్!
పల్నాడు జిల్లాలో ఆశ్చర్యానికి గురిచేసే అరుదైన వైద్య ఘటన వెలుగులోకి వచ్చింది.
Amritsar: అమృత్సర్ విమానాశ్రయంలో డ్రోన్ల కలకలం.. 7 విమానాలు దారి మళ్లింపు
అమృత్సర్లోని శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి కలకలం నెలకొంది.
Sitaakka: సర్పంచ్లకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్.. నిధులపై త్వరలో కొత్త బిల్లు
తెలంగాణలో గ్రామ పంచాయతీలకు సంబంధించిన అభివృద్ధి నిధుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
Telangana: తెలంగాణలో మళ్లీ వర్షాలు.. హైదరాబాద్ సహా 20 జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్
తెలంగాణలో మళ్లీ వానల జోరు మొదలైంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది.
Telangana: కాంగ్రెస్లో క్రమశిక్షణ చర్యలు.. తొమ్మిది మంది నేతలకు షోకాజ్ నోటీసులు
తొమ్మిది మంది కాంగ్రెస్ నాయకులకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Telangana: తెలంగాణలో బీబీఏ,బీసీఏ ఇక ప్రొఫెషనల్ కోర్సులు.. 2027-28 నుంచి ఏఐసీటీఈ అనుమతి తప్పనిసరి
తెలంగాణలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) కోర్సుల స్వరూపం మారనుంది.
Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. అందరి గురి 22ఏ పైనే
తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
TTD: తితిదేకు అనంత్ అంబానీ విరాళం.. తిరుపతికి చేరిన 15 ఎలక్ట్రిక్ బస్సులు
తితిదేకు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సుల్లో 15 ఇప్పటికే తిరుపతికి చేరుకున్నాయి.
Andhra Pradesh: డిగ్రీ, పీజీ కళాశాలలకు ఐదేళ్లు.. ఇంజినీరింగ్ సంస్థలకు 10 ఏళ్ల గుర్తింపు
ఇంజినీరింగ్,డిగ్రీ, పీజీ కళాశాలలకు అనుమతుల పొడిగింపు (ఈఓపీ), విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది.