LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

PM Modi: దేశంలో మరో నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలో రైలు రవాణా రంగం మరో అడుగు ముందుకు వేసింది. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు కొత్త వందే భారత్‌ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.

08 Nov 2025
వైసీపీ

YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్‌.. ఇద్దరు పోలీసులపై కేసు నమోదు!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది.

07 Nov 2025
గుజరాత్

Gujarat: బాలచాడి సైనిక్ స్కూల్‌లో ర్యాగింగ్ కలకలం.. జూనియర్లపై సీనియర్ల దాడి వీడియో వైరల్

గుజరాత్‌లోని బాలచాడి సైనిక పాఠశాలలో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

07 Nov 2025
ముంబై

Mumbai: ముంబయి విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం

దిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా విమానాల రాకపోకలు అంతరించిపోయిన విషయం తెలిసిందే.

Air India Plane Crash: ఎయిర్ ఇండియా ప్రమాదం కేసు : కేంద్రం, డీజీసీఏకి సుప్రీంకోర్టు నోటీసులు

గత జూన్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన కేసులో, కేంద్ర ప్రభుత్వం, సివిల్ ఏవియేషన్ ప్రధాన నియంత్రణ సంస్థ (DGCA)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Stray Dogs case: వీధి కుక్కల కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు 

వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చింది.

07 Nov 2025
దిల్లీ

Delhi airport: దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మాల్వేర్ దాడి.. 100కు పైగా విమానాలు ఆలస్యం

దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)లో శుక్రవారం ఉదయం ఏర్పడ్డ టెక్నికల్ సమస్య వల్ల 100 కంటే ఎక్కువ విమానాలు ఆలస్యమయ్యాయి.

07 Nov 2025
బెంగళూరు

Bengaluru: రోజుకి 2,800 కొత్త వాహనాలు రోడ్లపైకి.. బెంగళూరులో ట్రాఫిక్‌కు కొత్త చిక్కు 

ఇటీవలి పండుగ సీజన్, అలాగే వాహనాలపై జీఎస్టీ తగ్గింపు కారణంగా ఈ అక్టోబర్ నెలలో బెంగళూరు రోడ్లపై కొత్త వాహనాలు భారీగా పెరిగాయి.

TGSRTC: ఆర్టీసీ డ్రైవర్లకు నైపుణ్య పరీక్ష.. రెండు అత్యాధునిక సిమ్యులేటర్ల కొనుగోలుకు నిర్ణయం

డ్రైవింగ్‌లో ఒక చిన్న తప్పిదం.. రెప్పపాటులో ప్రాణాల మీదకు తెస్తుంది.

07 Nov 2025
తెలంగాణ

Vegetables Cultivation: కూరగాయల సాగుకు చేయూత.. ఎకరాకు రూ.9600.. సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ 

తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల కొరతను తగ్గించేందుకు ప్రభుత్వం విస్తృతంగా కూరగాయల సాగును ప్రోత్సహించే బృహత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించింది.

07 Nov 2025
తెలంగాణ

Telangana: మూసీ రివర్‌ ఫ్రంట్‌కు ప్రభుత్వ భూములు.. ఆయా సంస్థలకు శంషాబాద్, ఫ్యూచర్‌సిటీలో కేటాయింపు 

మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి కోసం గండిపేట,రాజేంద్రనగర్, శంషాబాద్‌ మండలాల్లో ఉన్న భూములను ప్రభుత్వం కేటాయించింది.

Visakhapatnam: విశాఖలో ఏపీ గ్లోబల్‌ ఎంఎస్‌ఎంఈ సదస్సు.. పాల్గొననున్న 16 దేశాల కొనుగోలుదారులు

ఏపీని దేశంలోనే ప్రధాన ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో విశాఖపట్టణంలో 'ఏపీ గ్లోబల్‌ ఎంఎస్‌ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సు'ను నిర్వహిస్తున్నామని ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ తమ్మిరెడ్డి శివశంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

Andhra News: ఫ్లోరిడాలో అంతరిక్ష శిక్షణకు నిడదవోలు యువతి ఎంపిక

ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్న వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుంచల కైవల్యరెడ్డి ఎంపికయ్యారు.

Droupadi Murmu: ఈనెల 21న తిరుమల పర్యటనకు రానున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోనున్నారు.

Andhra pradesh: కోర్టు మార్గదర్శకాలు అనుసరించి క్రీడా కోటా ఎంబీబీఎస్‌ తుది జాబితా: శాప్

ఏపీ హైకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలను అనుసరించి క్రీడా కోటా కింద ఎంబీబీఎస్‌ (నీట్‌) ప్రవేశాలకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను తయారు చేసి, సంబంధిత విశ్వవిద్యాలయానికి పంపనున్నామని శాప్‌ స్పష్టంచేసింది.

Andhra News: 60 రోజుల్లో వాట్సప్‌లోనే అన్ని ప్రభుత్వ సేవలు అందించాలి: ఆర్టీజీఎస్‌ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ 

అరవై రోజుల వ్యవధిలో ప్రతి ప్రభుత్వ సేవను వాట్సాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ ఆర్టీజీఎస్‌ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ సూచనలు చేశారు.

Andhra Pradesh: ప్రొఫెసర్‌ నియామకాల ఆలస్యం.. ఏపీకి అదనపు వైద్య సీట్లు లాభం కోల్పోనట్టే  

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా స్థాపించిన ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్‌ స్థాయి పదవుల నియామకం నిర్దేశిత సమయంలో పూర్తి కాకపోవడంతో,2025-26 విద్యాసంవత్సరానికి యూజీ, పీజీ కోర్సుల్లో అదనపు సీట్ల మంజూరుకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ)అనుమతి ఇవ్వలేదు.

Vandemataram: 150 ఏళ్ల వందేమాతరం.. నాణెం,పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన ప్రధాని మోదీ!

న్యూదిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జాతీయ గీతం"వందేమాతరం" 150వ వార్షికోత్సవాన్ని గుర్తిస్తూ ఏడాది పాటు జరిగే స్మారక కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శుభారంభం చేశారు.

PM Modi: భారతదేశ ఐక్యతకు చిహ్నం వందేమాతరం.. 150 సంవత్సరాల జాతీయ గీతంపై ప్రధానమంత్రి

వందేమాతరం కేవలం ఒక గేయం మాత్రమే కాదు,అది ఒక మహత్తర స్వప్నం,దృఢ సంకల్పం,అలాగే ఒక ప్రేరణాత్మక మంత్రం కూడా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు .

07 Nov 2025
దిల్లీ

Delhi airport: సాంకేతిక సమస్యతో దిల్లీ ఎయిర్‌పోర్టులో .. 100కు పైగా విమానాలు ఆలస్యం

దేశ రాజధాని న్యూదిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది.

Visakhapatnam KGH: విశాఖ కేజీహెచ్‌లో విద్యుత్ అంతరాయం.. ఒకరి మృతి 

విశాఖపట్టణంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో నిన్న కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Andhra News: విదేశాల్లో ఉన్నా ఇంటి పన్ను చెల్లించొచ్చు.. పారదర్శకత పెంచేలా పల్లెలకు డిజిటల్‌ సేవలు

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, స్వగ్రామంలోని ఇల్లు సహా ఇతర భవనాల ఆస్తిపన్నును ఇప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా సులభంగా చెల్లించుకోవచ్చు.

CM Chandrababu: 100% సేవలు ఆన్‌లైన్‌లో.. డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ 

ప్రతి ప్రభుత్వ శాఖలో సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారా అందించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

07 Nov 2025
బిహార్

Bihar Election: బీహార్‌లో రికార్డ్ స్థాయిలో తొలి విడత పోలింగ్.. 64.66 శాతం నమోదు

బిహార్‌లో జరిగిన తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఊహించని విధంగా ఈసారి ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.

Microsoft: రూ.1,772 కోట్లతో ఏపీలో మైక్రోసాఫ్ట్‌ భారీ పెట్టుబడి.. 

ఐటీ రంగంలో ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఏపీలో రూ.1,772.08 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.

Vandemataram: నేడు 'వందేమాతరం' 150 వ వార్షికోత్సవాలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

భారత దేశ చరిత్రలో విశేష ప్రాధాన్యాన్ని పొందిన జాతీయ గేయాల్లో "వందే మాతరం" ఒకటి అనే విషయం అందరికీ తెలిసిందే.

06 Nov 2025
తెలంగాణ

Computer Teachers: సర్కారు బడుల్లో.. కంప్యూటర్‌ టీచర్లు.. టీజీటీఎస్‌ ద్వారా భర్తీకి విద్యాశాఖ నిర్ణయం

ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌లను సక్రమంగా వినియోగించేందుకు కంప్యూటర్ ఉపాధ్యాయులు (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు)ను నియమించాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది.

06 Nov 2025
హైకోర్టు

Group 1: గ్రూప్‌-1 పత్రాల భద్రతపై హైకోర్టు కొత్త ఆదేశాలు.. రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు హైకోర్టు ఆదేశం

గ్రూప్‌-1 పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ బుధవారం హైకోర్టుకు తెలిపారు.

Andhra news: PPP మోడల్‌లో హోటల్ నిర్మాణం.. ప్రభుత్వం జారీ చేసిన నూతన నిబంధనలు

ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధీనంలోని స్థలాలలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్న పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతున్నందున, ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.

Nadendla Manohar: ధాన్యం అమ్మిన రోజే రైతులకు సొమ్ము జమ.. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ 

ధాన్యం విక్రయించిన రైతులకు అదే రోజు వారి బ్యాంకు ఖాతాల్లోనే చెల్లింపులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Chattisgarh: బిలాస్‌పుర్‌లో ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. భయాందోళనకు గురైన ప్రయాణికులు

ఛత్తీస్గఢ్ లోని బిలాస్‌పూర్‌లో ఒకే పట్టాపై వరుసగా మూడు రైళ్లు కనిపించడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

06 Nov 2025
అమరావతి

Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్‌లో కీలక అడుగు.. భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం

అమరావతి ఔటర్ రింగ్‌రోడ్‌ (ఓఆర్‌ఆర్) నిర్మాణంలో కీలక దశ ఆరంభమైంది.

Andhra News: 2 కొత్త జిల్లాలు.. 6 కొత్త రెవెన్యూ డివిజన్లు.. 4 గంటల పాటు విస్తృతంగా చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం

ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో చేర్చడం,కైకలూరు ని కృష్ణా జిల్లాకే కొనసాగించడం, అలాగే గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి విడదీసి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపడం వంటి ప్రతిపాదనలపై మంత్రివర్గ ఉపసంఘం సానుకూల స్పందన తెలిపింది.

Andhra Pradesh: ఈనెల 27న సింగపూర్‌కు ఉత్తమ ఉపాధ్యాయులు

అధునాతన విద్యావిధానాలపై అధ్యయనానికి 78 ఉపాధ్యాయులను ఈ నెల 27న సింగపూర్‌కు పంపే ఏర్పాటు చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు.

06 Nov 2025
నౌకాదళం

INS Ikshak: 80% స్వదేశీ సాంకేతికతో.. దేశ రక్షణలో కొత్త అధ్యాయం.. INS ఇక్షాక్  

భారత నౌకాదళానికి సముద్రంలో కొత్త దిక్సూచి చేరింది. సర్వే వెసెల్(SVL)తరగతికి చెందిన మూడో నౌక INSఇక్షాక్ ను గురువారం కొచ్చిలోని సదర్న్ నేవల్ కమాండ్‌లో అధికారికంగా సేవలోకి తీసుకోనున్నారు.

06 Nov 2025
హైదరాబాద్

Hyderabad: మోతాదుకు మించి డ్రగ్స్‌ తీసుకొని వ్యక్తి మృతి..  

హైదరాబాద్‌ నగరంలోని రాజేంద్రనగర్‌ ప్రాంతంలో డ్రగ్‌ మోతాదు అధికంగా తీసుకోవడం వల్ల ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

06 Nov 2025
బిహార్

Bihar Assembly Elections: బిహార్‌ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు.. ఇప్పటివరకు నమోదైన పోలింగ్‌ శాతం ఎంతంటే..?

బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది.

Vijaya Dairy:విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య కన్నుమూత

విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య (93) గురువారం ఉదయం కన్నుమూశారు.

RTC BUS: మరో బస్సు ప్రమాదం.. విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఆర్టీసీ బస్సు దగ్ధం

పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ప్రమాదకర సంఘటన చోటుచేసుకుంది.

06 Nov 2025
హైదరాబాద్

African snails: భాగ్యనగరాన్ని కలవరపెడుతున్న ఆఫ్రికన్‌ నత్తలు.. దాడి చేస్తే వృక్షాలూ నేలకొరగాల్సిందే! 

ఎక్కడి నుంచి చేరాయో, ఎలా వ్యాపించాయో స్పష్టంగా తెలియకుండానే ఈ నత్తలు గుంపు గుంపులుగా చేరి పచ్చదనాన్ని మింగేస్తున్నాయి.