భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Baba Ramdev: ట్రంప్ ఆర్థిక విధానాలు ప్రమాదకరం.. టారిఫ్ టెర్రరిజం అంటున్న బాబా రామ్దేవ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చేపట్టిన ఆర్థిక విధానాలను పతంజలి సహ వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ (Baba Ramdev) తీవ్రంగా విమర్శించారు.
Rain Alert : తుపాను ప్రభావం తగ్గినా వర్షాలు తగ్గలేదు.. మరో రెండు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక!
మొంథా తుపాన్ ప్రభావం తగ్గిపోవడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.
PM Modi: మావోయిస్టుల నుంచి దేశానికి విముక్తి లభిస్తోంది : నరేంద్ర మోదీ
మావోయిస్టుల హింస నుంచి దేశం పూర్తిగా విముక్తి పొందే రోజు త్వరలోనే రానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
Bihar Elections: పీకే మద్దతుదారుడి హత్య కేసులో జేడీయూ అభ్యర్థి అరెస్టు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) వేళ జన్సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ మద్దతుదారుడు దులార్చంద్ యాదవ్ హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే.
Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్
నకిలీ మద్యం కేసులో వైసీపీ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టయ్యారు.
HYD Metro: హైదరాబాద్ మెట్రో టైమింగ్స్లో మార్పులు.. కొత్త షెడ్యూల్ అమల్లోకి అప్పటి నుంచే!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం కీలక ప్రకటన వెలువడింది. మెట్రో టైమింగ్స్లో మార్పులు చోటుచేసుకున్నాయని మెట్రో రైలు సంస్థ వెల్లడించింది.
Kasibugga Stampede: గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి.. శ్రీకాకుళం తొక్కిసలాటపై మోదీ విచారం
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
kasibugga stampede: పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.. కాశీబుగ్గ విషాదంపై ఆలయ అధికారి స్పందన
కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి రోజూ రెండు వేల వరకు భక్తులు మాత్రమే వస్తారని, అయితే ఈసారి ఇంత భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ఊహించలేదని తెలిపారు.
Kasibugga stampede: కాశీబుగ్గ తొక్కిసలాట విషాదంపై హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
PM Modi: దాతృత్వం, సేవలో భారత్ ముందుంది.. ఛత్తీస్గఢ్ రజత్ మహోత్సవంలో నరేంద్ర మోదీ
ప్రపంచంలో ఎక్కడ సంక్షోభం వచ్చినా లేదా ప్రకృతి విపత్తులు సంభవించినా సాయమందించడంలో ఎల్లప్పుడూ భారతదేశం ముందుండుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Srikakulam Stampede: శ్రీకాకుళం కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. తొమ్మిది మంది భక్తుల మృతి
శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందగా, పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Chandrababu: మొంథా తుపానుపై సమర్థ చర్యలు.. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చేశాం: సీఎం చంద్రబాబు
మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Kerala: చరిత్ర సృష్టించిన కేరళ.. పేదరికరహిత రాష్ట్రంగా ఘనత!
కేరళ రాష్ట్రం చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. రాష్ట్రంలో తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారికంగా ప్రకటించారు.
Kottayam: శబరిమల భక్తులకు శుభవార్త.. వర్చువల్ క్యూ బుకింగ్ ప్రారంభం!
శబరిమల భక్తులకు శుభవార్త అందించింది కేరళ ప్రభుత్వం. రాబోయే శబరిమల మండల మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్లో భాగంగా భక్తుల సౌకర్యార్థం వర్చువల్ క్యూ బుకింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు.
Ravi Kishan: బీజేపీ ఎంపీ రవి కిషన్ను చంపుతామని బెదిరింపులు.. పోలీసుల అలర్ట్!
ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్కు హత్య బెదిరింపులు వచ్చాయి.
#NewsBytesExplainer: జూబ్లీహిల్స్లో జంబో పోటీ.. ఎవరికీ లాభం? ఎవరికీ నష్టం?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అభ్యర్థుల రద్దీ జంబో బ్యాలెట్ రూపంలో దర్శనమిస్తోంది.
Kendriya Grihmantri Dakshata Padak: పహల్గాం ఉగ్రవాదులను హతమార్చిన పోలీసులకు పురస్కారాలు
'ఏక్తా దివస్' సందర్భాన్ని పురస్కరించుకుని దేశంలోని దర్యాప్తు, ఆపరేషన్లు, ఫోరెన్సిక్ సైన్స్ తదితర విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన 1,466 మంది పోలీసు సిబ్బందిని కేంద్ర హోం మంత్రిత్వశాఖ 'కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్-2025' అవార్డులకు ఎంపిక చేసింది.
CBSE 2026 Final Time Table: సీబీఎస్ఈ 2025-26 10,12 తరగతి బోర్డు పరీక్షల తుది షెడ్యూల్ విడుదల
దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆధీనంలోని పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ,12వ తరగతి బోర్డు పరీక్షల తుది టైమ్టేబుల్ను బోర్డు తాజాగా ప్రకటించింది.
Arvind Kejriwal: శీష్మహల్ 2.0? చండీగఢ్లో కేజ్రీవాల్కు '7-నక్షత్రాల భవనం': ఫొటో షేర్ చేసిన బీజేపీ
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చర్చనీయాంశమైన "శీష్ మహల్" పదం మరోసారి వార్తల్లో నిలిచింది.
Kharge: దేశంలో శాంతి భద్రతా సమస్యలకు బీజేపీ-ఆర్ఎస్ఎస్సే కారణం: మల్లికార్జున ఖర్గే
దేశంలో చోటుచేసుకుంటున్న శాంతి భద్రతా సమస్యలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్)నే కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
AP Govt: ఏపీ ప్రభుత్వం-ప్రైవేటు ఆస్పత్రుల మధ్య చర్చలు సఫలం.. ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ
ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి.
Telangana: తెలంగాణ సర్కార్ కీలక నియామకాలు.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు క్యాబినెట్ హోదాతో పదవులు
తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కోసం ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం కేబినెట్ స్థాయి హోదాతో కీలక పదవులు కల్పించింది.
Festive Season: దేశ ఆర్థిక దిశను మార్చిన పండుగ సీజన్ ఖర్చులు!
ఈ ఏడాది భారత పండుగల సీజన్ మార్కెట్లకు నిజంగా ఒక పెద్ద సర్ప్రైజ్గా మారింది.
Chittoor: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసు.. కోర్టు సంచలన తీర్పు
చిత్తూరు మేయర్ దంపతుల హత్యకు సంబంధించిన కేసులో కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఆయుర్వేద దగ్గు సిరప్ తాగి.. ఆరు నెలల శిశువు మృతి
చింద్వారా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోహి మినోటే అనే ఆరు నెలల చిన్నారి, ఆయుర్వేద దగ్గు సిరప్ తాగిన కొద్ది గంటలకే మృతి చెందింది.
PM Modi: 550 సంస్థానాల ఏకీకరణతో చరిత్ర సృష్టించిన పటేల్ : ప్రధాని మోదీ
చరిత్రను కేవలం వ్రాయడం కంటే దానిని సృష్టించడం ముఖ్యమని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నమ్మారు.
Azharuddin: తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం
తెలంగాణ కొత్త మంత్రిగా మహ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు.రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
TG Inter Exams: ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. నవంబర్ 1నుంచి ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Deportation: 2025లో అమెరికా 2,790 మంది భారతీయులను బహిష్కరించింది: కేంద్రం
అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం వలసదారులపై కఠిన వైఖరిని అవలంబిస్తోంది.
Bihar Assembly Elections: కోటి ఉద్యోగాలు,ఉచిత విద్య,మెట్రో సేవలు: బిహార్లో ఎన్డీయే మ్యానిఫెస్టో విడుదల
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కి ఇంకొద్ది రోజులు మాత్రమే మిగిలాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని మరింత పెంచాయి.
Samineni Rama Rao: ఖమ్మంలో ఘోరం.. సీపీఐ నాయకుడిని దారుణ హత్య
ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సీపీఎం రైతు సంఘం నాయకుడు సామినేని రామారావును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు.
Montha Cyclone: మొంథా తుఫాను దెబ్బ.. వరంగల్లో వరద విపత్తు, జలదిగ్బంధంలో 45 కాలనీలు
మొంథా తుపాన్ ప్రభావంతో వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ఏడు మందికి పెరిగింది.
PM Modi: ఐక్యతా విగ్రహం దగ్గర వల్లభాయ్ పటేల్కు మోదీ నివాళి
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
TTD Adulterated Ghee: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం.. సంచలనంగా మారిన రిమాండ్ రిపోర్టులోని వివరాలు
తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి.
Andhra News: అమరావతి, గన్నవరంలో 8,10 ప్లాట్ఫామ్స్తో మెగా రైల్ టెర్మినళ్లు
రైల్వే శాఖ ఏపీ రాజధాని ప్రాంతం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అమరావతి,గన్నవరంలలో మెగా కోచింగ్ టెర్మినల్స్ నిర్మించేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది.
Suryakanth: భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం..
సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు.
Maharashtra: ముంబైలో హైడ్రామా: ఆడిషన్కి వచ్చిన పిల్లలను బంధించిన యూట్యూబర్..
ముంబైలో హైడ్రామా చోటు చేసుకుంది. RA స్టూడియోలో ఆడిషన్ కోసం వచ్చిన చిన్నారులను రోహిత్ ఆర్య అనే వ్యక్తి బందీలుగా మార్చడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
Mohammad Azharuddin: అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్
కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి తొలి మంత్రి అయ్యే అవకాశం దక్కించుకున్నారు.
#NewsBytesExplainer: 22 నెలలైనా ఆటో యాప్ కోసం పడని అడుగు.. సంక్షేమబోర్డు ఏర్పాటునూ మరిచిన వైనం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 22 నెలలు గడిచినా, ఆటో డ్రైవర్ల కోసం ఏర్పాటు చేస్తామన్న ప్రత్యేక యాప్ విషయమై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించలేదు.
Chandrababu: మొంథా తుపాను ప్రభావం.. ఏపీకి రూ. 5,265 కోట్లు ప్రాథమిక నష్టం అంచనా వేసిన ప్రభుత్వం
'మొంథా తుపాన్' కారణంగా ఆంధ్రప్రదేశ్ కి దాదాపు రూ.5,265 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.