LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

04 Nov 2025
తెలంగాణ

TGSRTC: ఆర్టీసీ బస్సుల్లో బ్లాక్‌బాక్స్‌ టెక్నాలజీ.. ప్రయాణ భద్రతకు కొత్త దశ!

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది.

04 Nov 2025
బిహార్

Tejashwi Yadav: అధికారంలోకి రాగానే మహిళలకు ఏడాదికి రూ.30వేలు అందిస్తాం: తేజస్వీ యాదవ్

బిహార్‌ ఎన్నికల వేళ మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఆర్జేడీ (RJD) నేత తేజస్వీ యాదవ్‌ మరో కీలక హామీ ఇచ్చారు.

04 Nov 2025
అమరావతి

#NewsBytesExplainer: లోటు లేకుండా నిధులు.. పరుగులు తీస్తున్న అమరావతి నిర్మాణం పనులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి మరో కీలక దశలోకి ప్రవేశించింది. రాజధాని నిర్మాణ పనుల వేగవంతానికి అవసరమైన నిధులు వేగంగా సమకూరుతున్నాయి.

Andhra Pradesh: మహిళలకు రాత్రి పూట పని అనుమతి.. నూతన చట్టాన్ని అమల్లోకి తెచ్చిన ఏపీ సర్కార్‌! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌(సవరణ)చట్టం' అధికారికంగా అమల్లోకి వచ్చింది.

04 Nov 2025
తమిళనాడు

Tamil Nadu Sexual Assault: విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌.. నిందితులపై పోలీసుల ఎన్‌కౌంటర్

తమిళనాడులో చోటుచేసుకున్న సామూహిక అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Chevella Bus Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి మూడు ప్రధానమైన కారణాలు ఇవే!

ఎన్నో కలలతో సొంత ఊరికి వెళ్లి, తిరిగి నగరానికి బయల్దేరిన ప్రయాణికులకు ఆ బస్సు ప్రయాణం చివరిదైపోయింది.

Earthquake: విశాఖలో తెల్లవారుజామున స్వల్ప భూకంపం.. భయంతో బయటకు పరుగులు తీసిన ప్రజలు

విశాఖపట్టణం నగర పరిధిలో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించాయి.

Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల వెల్లువ.. సమర్థ నాయకత్వం వల్లే సాధ్యమవుతోంది : నారా లోకేశ్

యువతకు ఉపాధి కల్పిస్తే రాష్ట్రంలోని అన్ని సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.

Digital Arrests: దేశాన్ని వణికిస్తున్న డిజిటల్‌ అరెస్టులు.. రూ.3వేల కోట్లు నష్టం : సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు 

దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న 'డిజిటల్‌ అరెస్టు' (Digital Arrests) మోసాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మోసాలకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

Chevella Bus Accident: చేవెళ్ల రోడ్డు దుర్ఘటన.. 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 19 మంది మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది.

03 Nov 2025
వైసీపీ

Jogi Ramesh: నకిలీ మద్యం కేసు.. నెల్లూరు జైలుకు మాజీ మంత్రి జోగి రమేశ్ తరలింపు

నకిలీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, వైసీపీ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్‌ విధించింది.

Priyanka Gandhi: 'అవమానాల శాఖ'ను ఏర్పాటు చేయాలి.. మోదీపై ప్రియాంక గాంధీ సెటైర్లు

దేశాన్ని, బీహార్‌ను అవమానించారంటూ ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్రంగా విమర్శించారు.

03 Nov 2025
బెంగళూరు

Bengaluru: బెంగళూరులో ఇళ్ల అద్దెల దందా.. 2BHKకు రూ.30 లక్షల డిపాజిట్‌ డిమాండ్‌!

దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు (Bengaluru)లో ఇళ్ల అద్దెలు సాధారణ ఉద్యోగులకు తలనొప్పిగా మారాయి.

Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పూర్తి మా లక్ష్యం.. ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కొంటాం: సీఎం రేవంత్‌ రెడ్డి

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులను పూర్తి చేయడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రాధాన్యమైన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Jogi Ramesh: నకిలీ మద్యం కేసు.. నెల్లూరు జిల్లా జైలుకు మాజీ మంత్రి జోగి రమేశ్

నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రామును ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్‌లో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది.

Pawan Kalyan:ఫ్లెమింగోలను శాశ్వత అతిథులుగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు

తిరుపతి జిల్లాలోని పులికాట్‌ సరస్సు ఉప్పునీటితో పాటు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే సైబీరియన్‌ పక్షుల వల్ల కూడా ప్రసిద్ధి పొందింది.

03 Nov 2025
జైపూర్

Jaipur: జైపూర్‌లో ఘోర విషాదం.. ఐదు కిలోమీటర్ల మేర ట్రక్కు బీభత్సం..10మంది మృతి

రాజస్థాన్‌లోని జైపూర్‌లో భయంకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

03 Nov 2025
కర్ణాటక

Siddaramaiah: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చ.. మీడియాపై సిద్ధరామయ్య అసహనం

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొంచెం అసహనం వ్యక్తం చేశారు.

Nara Lokesh: ఉపాధ్యాయుడి సృజనాత్మక బోధనకు మంత్రి లోకేశ్‌ ప్రశంసలు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మోడల్‌ స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు బల్లెడ అప్పలరాజు కళాత్మక బోధనా పద్ధతితో అందరి ప్రశంసలు పొందుతున్నారు.

Vantara: వంతరాకు ఐక్యరాజ్యసమితి ప్రశంసలు.. జంతు సంరక్షణలో భారత్ ప్రపంచ స్థాయి ప్రమాణాలు!

భారతదేశం జంతు సంరక్షణకు చూపుతున్న నిబద్ధతపై ఐరాస సంస్థ సైట్స్ ప్రశంసల వర్షం కురిపించింది.

03 Nov 2025
వీసాలు

Raghuram Rajan: హెచ్-1బీ వీసా ఫీజు పెంపు కంటే,అమెరికా 'హైర్‌ యాక్ట్‌' భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పు: రఘురామ్‌ రాజన్

మాజీ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అమెరికా ప్రతిపాదించిన 'హైర్‌ యాక్ట్‌ (HIRE Act)' పై ఆందోళన వ్యక్తం చేశారు.

#NewsBytesExplainer: ప్రైవేట్,ఆర్టీసీ బస్సుల్లో భద్రత లేదు.. ప్రాణాలకు రక్షణెక్కడ.. అసలు సమస్యేంటి? ఎందుకిలా జరుగుతోంది?

మన దేశం నిజంగా విచిత్రంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నన్ని చట్టాలు, నిబంధనలు మన దగ్గర కూడా ఉన్నాయి.

03 Nov 2025
తెలంగాణ

Chevella Road Accident: చేవెళ్ల రోడ్డు దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

West Bengal: ఉద్యోగం ఇప్పించమంటూ ఎమ్మెల్యే కడుపుపై పిడిగుద్దులు.. కొట్టిన యువకుడు అరెస్ట్ 

పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌పై ఆదివారం రాత్రి దారుణ దాడి జరిగింది.

Telangana: చేవెళ్ల బస్సు ప్రమాదం..20మంది మృతి.. కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే!

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద శనివారం జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

Rain Alert : బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాల సూచన!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వర్షాలు మళ్లీ ఇబ్బందులు పెడుతున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

Andhrapradesh: ఏపీలో 51 లక్షల టన్నుల వరి సేకరణ లక్ష్యం.. పారదర్శకంగా కొనుగోళ్లు

ఆంధ్రప్రదేశ్‌లో వరి ధాన్యం సేకరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.

Mamata Banerjee : మహిళల ప్రపంచకప్‌ గెలుపుపై మమతా ట్వీట్‌.. ఘాటుగా కౌంటర్‌ ఇచ్చిన బీజేపీ!

భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ఐసీసీ ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన వేళ, ఆ గర్వకారణమైన విజయం రాజకీయ వాదనలకు వేదికగా మారింది.

03 Nov 2025
దిల్లీ

India-Afghanistan: ఢిల్లీలో తొలి దౌత్యవేత్తను నియమించనున్న తాలిబన్లు

భారత్-ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల మధ్య ఉన్న బంధం రోజురోజుకీ మరింతగా బలపడుతోంది.

03 Nov 2025
తెలంగాణ

SLBC: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి దిశగా మరో అడుగు.. వైమానిక సర్వేకు సీఎం శ్రీకారం 

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ ప్రాజెక్ట్‌ పనులు వేగంగా పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

03 Nov 2025
చిత్తూరు

Bullet Trains: ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మూడు కొత్త రైల్వే లైన్లు

దేశవ్యాప్తంగా రైల్వే రంగ అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించింది. ముఖ్యంగా హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ కారిడార్‌ ఏర్పాటుపై చర్యలు వేగవంతం చేస్తున్నది.

03 Nov 2025
రాజస్థాన్

Rajasthan : రాజస్థాన్‌లో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన టెంపో ట్రావెలర్.. 15 మంది యాత్రికుల దుర్మరణం

రాజస్థాన్‌లోని ఫలోదీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి ఆలస్యంగా జరిగిన ఈ దుర్ఘటనలో ఓ టెంపో ట్రావెలర్‌ నియంత్రణ కోల్పోయి,రహదారి పక్కన నిలిచివున్న లారీని ఢీకొట్టింది.

03 Nov 2025
అమరావతి

Amaravati: కృష్ణా పశ్చిమ డెల్టా కాలువపై స్టీల్‌ వంతెన నిర్మాణం.. మూడు నెలల్లో పూర్తి చేయాలని సంకల్పం

అమరావతి రాజధాని దిశగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి.

Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును కంకర లోడుతో వస్తున్న టిప్పర్‌ బలంగా ఢీకొట్టింది.

RTC bus Reservation: గూగుల్‌ మ్యాప్స్‌లోనే ఆర్టీసీ టికెట్ల బుకింగ్‌.. త్వరలో ప్రయాణికుల కోసం కొత్త సదుపాయం

బస్సు టికెట్ల రిజర్వేషన్‌,ఛార్జీల చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి ఆర్టీసీ యాజమాన్యం కొత్త చర్యలు చేపడుతోంది.

Nara Bhuvaneshwari: రెండు రంగాల్లో నారా భువనేశ్వరికి అంతర్జాతీయ గుర్తింపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిగత పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్నారు.

02 Nov 2025
బిహార్

Rahul Gandhi: బిహార్‌ ఎన్నికల వేదికగా మోదీపై విమర్శలు గుప్పించిన రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Srikakulam: కాశీబుగ్గ తొక్కిసలాట విషాదం.. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేత

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన విషాదకర తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేసింది.

02 Nov 2025
దిల్లీ

Priyanka Gandhi: రాజధానిలో శ్వాస తీసుకోవడమే కష్టంగా మారింది.. ప్రియాంక గాంధీ ఆవేదన!

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) రోజు రోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. కొన్ని రోజులుగా అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతోంది.

Food poisoning: బెంగాల్‌లో విషాదం.. ఫుడ్‌ పాయిజనింగ్‌తో 100 మంది విద్యార్థులకు అస్వస్థత

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అక్కడి ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ మదర్సాలో దాదాపు 100 మంది విద్యార్థులు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.