భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Konaseema: ఇరుసుమండ బ్లోఅవుట్పై కేంద్ర డీజీఎంఎస్ విచారణ ప్రారంభం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ ప్రాంతంలో ఈ నెల 5వ తేదీన చోటుచేసుకున్న బ్లోఅవుట్ ఘటనపై విచారణలు ప్రారంభమయ్యాయి.
ANGRAU: ముద్ద అన్నానికి చెక్… ఆవిరి బియ్యమే పరిష్కారం.. ఆంగ్రూ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
ఇంతకుముందు రైతులు వరి పంటను కోసిన తర్వాత పనలు ఆరబెట్టి, కుప్పలుగా వేసి రెండు నుంచి మూడు నెలల పాటు మాగనిచ్చేవారు.
Websol Renewable: నాయుడుపేటలో ₹3,538 కోట్ల పెట్టుబడితో 8 గిగావాట్ల ఇంటిగ్రేటెడ్ సోలార్ యూనిట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సౌరశక్తి ఉత్పత్తి రంగంలో తన స్థానాన్ని మరింత బలపరుస్తోంది.
Electricity: రాష్ట్రంలో రూ.42,155 కోట్ల బకాయి బిల్లులు: హైదరాబాద్,వరంగల్ డిస్క్లకు భారీ భారం
గత సెప్టెంబరు ఆఖరునాటికి రాష్ట్రంలోని రెండు డిస్కంలకు కలిపి రూ.42,155.28 కోట్ల బిల్లులు ఎగవేసినట్లు తేలింది.
Andhra News: 2,801 ఎకరాల్లో 'స్పేస్ సిటీ'.. మొదటి దశ 571 ఎకరాల్లో స్టార్టప్ యాక్టివేషన్ ప్రాంతం
అంతరిక్ష సాంకేతికత, పరిశోధన, సేవల రంగాలను, అలాగే వ్యాపార కార్యకలాపాలకు అనుకూలమైన వాతావరణాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం 15,000 ఎకరాల్లో 'స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా' ను నిర్మించనుంది.
Andhra News: పల్లెల్లో 10 వేల కిలోమీటర్ల మేర రహదారుల పనులు.. పల్లెపండగ 2.0లో రోడ్లకు రూ.5,837 కోట్ల కేటాయింపు
పాత రోడ్ల మరమ్మతులు, కొత్త రహదారులు, మినీ గోకులాలు, మ్యాజిక్ డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గ్రామాలు కొత్త రూపం పొందుతున్నాయి.
Andhra News: ఆంధ్రప్రదేశ్లో 'గ్రేట్ గ్రీన్ వాల్' ప్రాజెక్ట్ ప్రారంభం: తీరప్రాంత రక్షణకు కొత్త దిశ
రాష్ట్రం తీరప్రాంతాలను ప్రకృతి విపత్తుల నుండి రక్షించడం, వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కొత్తగా 'గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (మహా హరిత కుడ్యం)' ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది.
Bengaluru: బెంగళూరు టెకీ హత్య.. 18 ఏళ్ల యువకుడు అరెస్టు
బెంగళూరులో అద్దె ఇంట్లో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
JK: ఎల్ఓసీ వెంట పాక్ డ్రోన్ కవ్వింపు.. జమ్మూ కాశ్మీర్లో అప్రమత్తమైన భద్రతా దళాలు
దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్ముకశ్మీర్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)సమీపంలో ఒకేసారి పలు డ్రోన్ చొరబాటు ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం.
PM Modi: సోమనాథ్ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులపై అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని మోదీ
చారిత్రక సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకోవాలనుకున్న శక్తులు నేటికీ సమాజంలో పనిచేస్తూనే ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.
Cyber scammers: సైబర్ మాయగాళ్ల వలలో వృద్ధ దంపతులు.. రూ.15 కోట్లు మాయం
వృద్ధ దంపతులు సైబర్ మాయగాళ్ల వలలో చిక్కి భారీ మోసానికి గురయ్యారు.
Amrit Bharat Express: సంక్రాంతి కానుకగా ఏపీ ప్రయాణికులు శుభవార్త.. కొత్తగా మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికులకు పెద్ద గిఫ్ట్ను ప్రకటించింది.
Venkaiah Naidu: నా కుమారుడు, కుమార్తె రాజకీయాల్లోకి రాకపోవడానికి కారణమిదే : వెంకయ్య నాయుడు
మన భవిష్యత్ సురక్షితంగా, సమృద్ధిగా ఉండాలంటే ప్రకృతితో సమన్వయంగా జీవించాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు.
PM Modi: సోమనాథ్లో శౌర్యయాత్ర.. మోదీ కాన్వాయ్కు 108 అశ్వాల ఎస్కార్ట్
ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం గుజరాత్లోని ప్రసిద్ధ సోమనాథ్ మహాదేవుడి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Rahul Mamkootathil: ఎమ్మెల్యే రాహుల్ మామ్కుటత్తిల్పై అత్యాచార కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఎమ్మెల్యే రాహుల్ మామ్కుటత్తిల్ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు.
Andhra Pradesh: తీరం దాటిన వాయుగుండం.. ఏపీ తీర ప్రాంతాలకు వర్ష హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్ కి ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఈ సారి వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై పెద్దగా లేదు. లేదంటే పంట చేతికి వచ్చే వేళ.. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
Sankranti Rush: స్వగ్రామాల బాట పట్టిన ప్రజలు.. హైదరాబాద్-విజయవాడ హైవేపై ఒక్కసారిగా పెరిగిన రద్దీ
సంక్రాంతి పండుగ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్తున్న వాహనాలతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది.
Flight Crash: భువనేశ్వర్ సమీపంలో కూలిన చార్టర్ విమానం
ఒడిశాలోని రూర్కెలా నుంచి భువనేశ్వర్కు వెళ్తున్న తొమ్మిది సీట్ల చార్టర్డ్ విమానం శనివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురై కూలిపోయింది.
Sankranti Special Trains 2026: సంక్రాంతి రద్దీకి రైల్వే ప్లాన్.. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్-విజయవాడ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను (Sankranti Special Trains 2026) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Stalin: 'జన నాయగన్' వివాదం.. విజయ్కు అండగా నిలిచిన సీఎం స్టాలిన్
సెన్సార్బోర్డు ధ్రువీకరణ పత్రం జారీ చేయకపోవడంతో విజయ్ కథానాయకుడిగా నటించిన 'జన నాయగన్' (Jana Nayagan) సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే.
Almont- Kid: 'ఆల్మంట్‑కిడ్' సిరప్ వాడకాన్ని నిలిపివేయాలి: తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ ఆదేశాలు
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ 'ఆల్మంట్-కిడ్' సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని ఆదేశించింది.
Nepal Border: వీసా, పాస్పోర్ట్ లేకుండా భారత్లోకి రావడానికి ప్రయత్నం.. చైనా మహిళ అరెస్టు
ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ చైనా మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
RailOne App: రైల్వన్ యాప్ ద్వారా జనరల్ టికెట్లపై 3 శాతం డిస్కౌంట్
రైల్వే వన్ మొబైల్ యాప్ ద్వారా జనరల్ (అన్రిజర్వ్డు) రైలు టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు టికెట్ ధరపై 3 శాతం డిస్కౌంట్ అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలు.. బీజేపీ-కాంగ్రెస్ బంధానికి బ్రేక్? షిండే ఎఫెక్ట్!
మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలంటే సాధారణంగా బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కే కేంద్రబిందువుగా నిలుస్తుంది.
Union Budget: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. జనవరి 29న ఆర్థిక సర్వే
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన (ఆదివారం) పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
MEA on USA: మోదీ -ట్రంప్'తో ఎనిమిది సార్లు ఫోన్లో మాట్లాడారు: విదేశాంగ శాఖ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా మాట్లాడకపోవడమే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడానికి కారణమన్న అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వ్యాఖ్యలపై భారత్ స్పష్టంగా స్పందించింది.
CM Revanth Reddy: వివాదాలు కాదు.. పరిష్కారమే కావాలి.. జల వివాదాలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Janga Krishnamurthy: టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు.
Mamata Banerjee: కలకత్తా హైకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిటిషన్.. కోల్కతాలో మమతా బెనర్జీ భారీ ర్యాలీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చైర్పర్సన్ మమతా బెనర్జీ ఈ రోజు కోల్కతా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
Gold Looted: అమృత్సర్లో కలకలం.. జ్యువెలరీ వ్యాపారిపై అటాక్, రూ.60 లక్షల బంగారం చోరీ
పంజాబ్లో పట్టపగలే భారీ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. జ్యువెలరీ వ్యాపారం చేసే ఓ వ్యక్తిపై దుండగులు దాడి చేసి, సుమారు రూ.60 లక్షల విలువైన బంగారాన్ని లాక్కెళ్లారు.
Rayachoti: మదనపల్లి-కడప రూట్లో కంటైనర్-బైక్ ఢీ.. ఒకరి మృతి
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ పరిధిలోని గాలివీడు రింగ్రోడ్డు కూడలి వద్ద శుక్రవారం మధ్యాహ్నం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
India: తుక్కు సామగ్రితో కళా వైభవం.. 'స్వచ్ఛ భారత' సందేశాన్ని చాటుతున్న నితిన్ మెహతా శిల్పాలు
'కాదేదీ కవితకు అనర్హం' అన్న నానుడిని సాకారంగా నిలబెడుతూ, పనికిరాదని పడేసిన తుక్కు సామగ్రితో అద్భుతమైన కళారూపాలను సృష్టిస్తున్నారు ప్రముఖ కళాకారుడు నితిన్ మెహతా.
Sabarimala case: శబరిమల బంగారు తాపడాల కేసులో సంచలనం.. తంత్రి కందరారు రాజీవరు అరెస్టు
శబరిమల బంగారు తాపడాల చోరీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
Telangana: దేశానికి మార్గదర్శకంగా 'తెలంగాణ'.. అవయవదానంలో అగ్రస్థానం
అవయవదాన మహాయజ్ఞంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో నిలిచింది.
Pawan Kalyan: పిఠాపురం పవిత్ర భూమి.. వివాదాలకు కాదు: పవన్ కళ్యాణ్
పిఠాపురంలో జరిగే చిన్న విషయాలను కూడా అనవసరంగా వైరల్ చేస్తున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు.
Piduguralla: పిడుగురాళ్ల వైద్యకళాశాలకు 837 కొత్త పోస్టులు మంజూరు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్యకళాశాల,దానికి అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రి బలోపేతం కోసం ప్రభుత్వం 837 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Railway Line: నిడదవోలు-దువ్వాడ మధ్య మూడు,నాలుగు రైల్వేలైన్లకు భూసేకరణ
నిడదవోలు-దువ్వాడ రైల్వే స్టేషన్ల మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Andhra Pradesh: రాష్ట్రానికి రూ.60.76 కోట్ల ఖేలో ఇండియా నిధులు మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణకు ఖేలో ఇండియా పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.60.76 కోట్ల నిధులను మంజూరు చేసింది.
Konaseema: నాలుగో రోజూ ఆరని బ్లోఅవుట్.. అరికట్టేందుకు ఓఎన్జీసీ చర్యలు
కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఓఎన్జీసీ గ్యాస్ బావిలో ఈ నెల 5న చోటుచేసుకున్న బ్లోఅవుట్ ఘటన ఇప్పటికీ పూర్తిగా నియంత్రణలోకి రాలేదు.
AP Tourism: బోట్ల రాకతో ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి కొత్త ఊపిరి
విజయవాడ పున్నమిఘాట్ వేదికగా జరుగుతున్న 'ఆవకాయ్-అమరావతి' ఉత్సవాల్లో భాగంగా, రాష్ట్ర పర్యాటకాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న పర్యాటకశాఖ బోట్ల నమూనాలను ప్రజలకు ప్రదర్శనగా ఉంచారు.