ఆంధ్రప్రదేశ్: వార్తలు
Chandrababu Naidu: పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు భారీ ప్లాన్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిశ్రమలను తీసుకొచ్చేందుకు భారీ ప్రణాళికలను చేపడుతున్నాడు.
Mount Elbrus: యూరప్లోని ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన సౌదీ అరేబియాకు చెందిన తెలుగు ఎన్నారై
రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్(Mount Elbrus) పర్వతాన్ని ఆంధ్రప్రదేశ్ కి చెందిన తెలుగు యువతి అధిరోహించింది.
Ravi Kiran: జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్కు టీటీడీ జేఈఓ బాధ్యతలు?
తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా జైళ్లశాఖలోని కోసాంధ్ర రేంజ్ డీఐజీ ఎంఆర్ రవికిమార్ నియమితులు కానున్నట్లు తెలుస్తోంది.
Andhra Pradesh : ఏపీలో పెట్టుబడులకు గోద్రెజ్ ఆసక్తి.. ఏకంగా 2,800 కోట్లు..!
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు పెట్టేందుకు గ్రోదెజ్ సంస్థ ఆసక్తి చూపుతోంది. ఏకంగా రూ.2,800 కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
IMD Weather : తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం మరో అప్డేట్ ప్రకటించింది.
Atchutapuram SEZ explosion: అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు..17మంది మృతి.. 60 మందికి తీవ్ర గాయాలు
అచ్యుతాపురం ఫార్మా యూనిట్లో బుధవారం పేలుడు సంభవించి, 17 మంది మరణించారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ విచారణకు ప్రభుత్వ అనుమతి.. గెజిట్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది.సీబీఐ ఎంట్రీకి కూటమి సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
Pawan Kalyan : గ్రామ సభల నిర్వహణపై అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సచివాలయం నుంచి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Digital Payments: పట్టణ స్థానిక సంస్థల్లో డిజిటల్ విధానం.. త్వరలోనే అమల్లోకి!
పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తిపన్ను, ఇతర వసూళ్ల కోసం డిజిటల్ విధానాన్ని త్వరలో అందుబాటులోకి తేనున్నారు.
Vasudeva Reddy : ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరెస్టుల పర్వం మొదలైంది. జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ను ఇటీవల పోలీసులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Eluru: ఏపీలో మరో దారుణం.. భర్తను చితకొట్టి, భార్యపై అత్యాచారం
ఏపీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్తను చితకొట్టి, అతని భార్యపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఏలూరులో సంచలనంగా మారింది.
Ram Mohan Naidu: ఏపీలో మరో 7 విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తాం.. కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు
ఆంధ్రప్రదేశ్లో మరో ఏడు విమానాశ్రయాలను ఏర్పాటు చేయడమే తన ధ్యేయమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నాడు.
New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులు గ్రీన్ సిగ్నల్.. అర్హతలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రణాళికలను రచిస్తోంది. గతంలో అమలు చేసిన చంద్రన్న కానుకలను తిరిగి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Telangana Employees: తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం ప్రకటించింది.
Amaravati: అమరావతికి ప్రపంచ బ్యాంకు బృందం.. కీలక అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో ఇప్పటివరకు పెండింగ్ పనులన్నీ త్వరగతిన సాగుతున్నాయి.
Anna Canteens: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి టైం ఫిక్స్ ..ప్రకటించిన మంత్రి నారాయణ
ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్టు మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు.
Anitha: ఏపీ హోం మంత్రి అనితకు తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత కు త్రుటిలో ప్రమాదం తప్పింది.
Rowdy Sheeter Murder: పాతబస్తీలో రౌడీషీటర్ను కాల్చి చంపిన దుండగలు
హైదరాబాద్ లోని పాతబస్తీలో రౌడీషీటర్ ను దుండగలు కాల్చి చంపారు. బాలాపూర్లోని ఏఆర్సీఐ రోడ్డులో గ్యాంగ్ స్టర్ రియాజ్ పై మూడు రౌండ్లు కాల్పులు చేసి హత్య చేశారు.
Kemburi Rammohan Rao: మాజీ ఎంపీ కెంబూరి కన్నుమూత
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహన్ రావు (75) ఈరోజు తుదిశ్వాస విడిచారు.
YS Sunitha: ఏపీ హోంమంత్రి అనితతో వైఎస్ సునీత భేటీ
దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత బుధవారం ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు.
Bathroom Photo App: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్..ఇక నుండి మరుగుదొడ్ల ఫొటోలు అప్లోడ్ చేయాల్సిన పని లేదు
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద బాత్రూమ్ ఫోటో యాప్కు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారికంగా ముగింపు పలికింది.
Fire Accident: విశాఖ ఎక్స్ ప్రెస్లో చెలరేగిన మంటలు.. మూడు బోగీలు దగ్ధం
విశాఖపట్టణం రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ పట్నం రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలులు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.
Bapatla : సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు.. డీజీపీ ప్రశంసలు
బీచ్లో ఈత సరదా ఓ వ్యక్తి ప్రాణాల మీదకి వచ్చింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు.
నంద్యాల జిల్లాలో కూలిన మిద్దె.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
ChandraBabu: ఏపీ ప్రజల తరుఫున ధన్యవాదాలు మోడీ జీ... బడ్జెట్పై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
ఏన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనతాదళ్(యునైటెడ్) రెండు పార్టీలే కీలకంగా వ్యవహరిస్తోన్నాయి.
AP CM: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం మంగళగిరి నియోజకవర్గంలో 'ఎన్టీఆర్ భరోసా'గా ప్రారంభించారు.
Andhra Pradesh: పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Chandrababu Naidu: ఏపీలో పింఛనుదారులకు శుభవార్త ..3నుండి 4వేలు పెంపు
ఆంధ్రప్రదేశ్లోని పింఛన్దారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్లను రూ.3000 నుంచి రూ.4000కు పెంచుతున్నట్లు ప్రకటించారు.
Chandrababu Naidu: పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వరుసగా సమీక్షలు, సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ వేగంగా చర్యలు చేపడుతున్నారు.
Andhrapradesh: ఏపీలో రూ.5,367 కోట్ల పారిశ్రామిక కారిడార్లకు కేంద్రం తుది మెరుగులు
ఆంధ్రప్రదేశ్లో లో 5,367 కోట్ల పెట్టుబడితో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ పారిశ్రామిక ప్రాంతం, వైఎస్ఆర్ జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామికవాడల అభివృద్ధికి కేంద్రం రెండు ప్రాజెక్టులకు తుది మెరుగులు దిద్దినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ గురువారం వెల్లడించింది.
Bheemili : భీమిలిలో విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకుల మృతి
ఆంధ్రప్రదేశ్ భీమిలి లో పెంచిన కుక్క కరవటం వల్ల తండ్రి కొడుకులు మృతి చెందారు.
America: అమెరికాలో దుండగుడు కాల్పులు.. తెలుగు యువకుడు మృతి
అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32) అనే తెలుగు యువకుడు దుర్మరణం చెందాడు.
YSRCP: అక్రమంగా నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనం కూల్చివేత
గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) శనివారం తెల్లవారుజామున కూల్చివేసింది.
Woman's Naked Body: బాపట్ల జిల్లాలో నగ్నంగా మహిళ శవం.. అత్యాచారం కోణంలో పోలీసులు దర్యాప్తు
ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలోదారుణం జరిగింది. ఈపురుపాలెంలోని బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో శుక్రవారం పొదల్లో నగ్నంగా పడి ఓ 21 ఏళ్ల మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు.
Andhrapradesh: మంత్రులకు శాఖలు కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో 24 మంది మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలను కేటాయించారు.
NTR Bharosa: పెన్షన్ స్కీమ్ పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెన్షన్ స్కీమ్ పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చింది.
Ap,Odisha oath ceremonies: ఎపి,ఒడిశా తమ కొత్త ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం నేడే.. హాజరు కానున్న మోడీ, అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ , ఒడిశా తమ కొత్త ముఖ్యమంత్రులుగా ఇవాళ (బుధవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఖరారు.. జాబితా ఇదే
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి 164 సీట్ల సాధించి రికార్డు సృష్టించడంతో ఇప్పుడు అందరి కళ్లన్నీ మంత్రివర్గంపైనే నెలకొన్నాయి.
Andhrapradesh: చంద్రబాబు నాయుడును ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్
ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ను కలిసి రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు.
Chandrababu Naidu: ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబును ఎనుకున్న ఎన్డీయే కూటమి
ఆంధ్రప్రదేశ్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) మంగళవారం ఎన్నుకుంది.