తెలంగాణ: వార్తలు

Telangana-Tenth Result: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. జూన్‌ 3వ తేదీ నుండి టెన్త్ సప్లిమెంటరీ

తెలంగాణ (Telangana) పదో తరగతి (Tenth Result) ఫలితాలను మంగళవారం హైదరాబాద్ లోని ఎస్సీ ఈఆర్టి కాంప్లెక్స్ గోదావరి ఆడిటోరియంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు.

PM Modi: నేడు తెలంగాణాకి ప్రధాని.. జహీరాబాద్,మెదక్‌లలో ప్రసంగించనున్న మోదీ 

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

Gutha Amith Reddy: రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గుత్తా అమిత్‌రెడ్డి 

నల్గొండలో బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ ఇస్తూ పార్టీ సీనియర్‌, తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

Nominations withdraw-Lastdate: బరిలో నిలిచేదెవరు? నామినేషన్లు ఉపసంహరించుకునేదెవరు? కొన్ని గంటల్లో రానున్న స్పష్టత

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ(Telangana)లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections)కూడా ఒకే రోజు జరగనున్నాయి ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది.

Telangana-VCK Pary-Tamil Party: తెలంగాణ బరిలో తమిళ పార్టీ వీసీకే పోటీ..మూడు సీట్లలో నామినేషన్లు దాఖలు

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Eletctions) నేపథ్యంలో తెలంగాణ (Telangana)లో తమిళ్ పార్టీ విడుతలై చిరుతైగల్ కట్చి (VCK party)పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

22 Apr 2024

ఇంటర్

Telangana-Inter results: ఈ నెల 24 తెలంగాణ ఇంటర్ ఫలితాలు

తెలంగాణ (Telangana) ఇంటర్మీడియెట్ (Intermediate) పరీక్షల ఫలితాలను (Exam resultus) ఈ నెల 24 న విడుదల చేయనున్నటుల ఇంటర్ బోర్డు (Inter Board) వెల్లడించింది.

Tenth Results- Telangana- Andhra Pradesh: రేపు ఏపీ టెన్త్ రిజల్ట్స్...మరో పది రోజుల్లో తెలంగాణ ఫలితాలు విడుదల

తెలంగాణ (Telangana) పదో తరగతి పబ్లిక్ పరీక్ష (Public Exams) ఫలితాలు (Results) మరో పదిరోజుల్లో వెలువడునున్నాయి.

Hyderabad : బిఆర్ఎస్ కి షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే 

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)ఎమ్మెల్యే టీ ప్రకాష్ గౌడ్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

KannaRao: కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు

భూకబ్జా కుంభకోణంలో ఈ నెల మొదట్లో అరెస్టయిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్నారావుపై హైదరాబాద్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

IMD:  రాగల మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం

తెలంగాణ (Telangana) లో రాగల మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సీయస్‌ పెరిగే అవకాశమున్నట్లు హైదరాబాద్‌ (Hyderabad)వాతావరణశాఖ హెచ్చరించింది.

Shabbir Ali-Phone tapping: మా ప్రైవేట్ సంభాషణలు కూడా విన్నారు: షబ్బీర్ అలీ

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంపై కాంగ్రెస్ (Congress) నేత షబ్బీర్ అలీ సంచలన ఆరోపణలు చేశారు.

Tet -Telanagana-Date Extended: టెట్ దరఖాస్తుల గడువు పొడిగించిన తెలంగాణ

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువును పొడిగించింది.

Rajiv Ratan: తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత 

తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ మంగళవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.

Kalwakuntla kannarao: కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు అరెస్టు

భూ వివాదం కేసులో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు​ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు.

Telangana: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరో సంచలనం చోటు చేసుకుంది. జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు.

K.Keshava Rao : సీఎం రేవంత్‌రెడ్డితో బీఆర్‌ఎస్ ఎంపీ కేశవరావు భేటీ 

బీఆర్ఎస్, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,సన్నిహితుడు,రాజ్యసభ ఎంపీ కే కేశవరావు టీపీసీసీ అధ్యక్షుడు,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు.

Kadiyam Srihari - Kavya: బిఆర్ఎస్ కి షాక్ .. కాంగ్రెస్‌లో చేరనున్న కడియం శ్రీహరి, కడియం కావ్య 

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి.

Telangana: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ లో బిగ్ అప్డేట్.. A1గా ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌

సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు నంబర్ 1 నిందితుడిగా ఉన్నారు.

Vittal Reddy: బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ముథోల్ ఎమ్మెల్యే 

ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి సీతక్క ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Rain Alert: తెలంగాణాలో రెండు రోజుల పాటు వర్షాలు 

నేడు(మంగళవారం),రేపు (బుధవారం)తెలంగాణాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని,అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

BRS Party: దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయండి.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు

కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నేతృత్వంలోని బీఆర్‌ఎస్ నేతలు సోమవారం తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిశారు.

Telangana vote: తెలంగాణలో నాలుగో విడతలో ఎన్నికలు.. మే 13 పోలింగ్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13, 2024న జరుగుతాయని, ఫలితాలను జూన్ 4న ప్రకటిస్తామని ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.

Danam Nagender: కాంగ్రెస్ లోకి దానం నాగేందర్... సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ

భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్)నుండి ఫిరాయింపులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో సీనియర్ నాయకుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సమావేశమయ్యారు.

Pasnoori dayakar: బీఆర్‌ఎస్ కు షాక్..కాంగ్రెస్ లోకి వరంగల్ ఎంపీ పసునూరి 

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ,పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో భేటీ అయ్యారు.

BRS And BSP Alliance: పొత్తు ఖరారు.. బీఎస్పీకి రెండు ఎంపీ సీట్లు కేటాయించిన బీఆర్ఎస్ 

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ, బీఎస్పీ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై కీలక నిర్ణయానికి వచ్చారు.

Telangana: తెలంగాణలో శుక్రవారం నుంచి ఒంటిపూట బడులు 

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. రోజుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

13 Mar 2024

అమెరికా

US : అమెరికా జెట్ స్కీ ప్రమాదంలో కాజీపేట విద్యార్థి మృతి 

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో తెలంగాణకు చెందిన 27 ఏళ్ల విద్యార్థి మరణించాడు.

ప్రతి ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'.. కేంద్రం ఉత్తర్వులు

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'గా అధికారికంగా నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Telangana: తెలంగాణలో శివలింగాన్ని పోలిన పర్షియన్ శాసనం లభ్యం 

తెలంగాణలోని నాగర్‌కర్నూల్ నుండి శ్రీశైలంకి వెళ్లే దారిలో అమ్రాబాద్ మండలంలో కొల్లంపెంట దగ్గర అడవిలో ఒక అరుదైన శివలింగం కనిపించింది.

CM Revanth Reddy: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి 

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి.

Yadadri: సోమవారం నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. సీఎం రేవంత్‌కు ఆహ్వానం 

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా, భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ( మార్చి 11) నుంచి 11రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

TSRTC fitment: ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్‌మెంట్‌ ప్రకటించిన తెలంగాణ సర్కార్ 

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Congress: ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ 

రానున్న లోక్‌సభ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.

Telangana High Court: కేబినెట్ సిఫార్సును గవర్నర్ తిరస్కరించలేరు: హైకోర్టు 

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల నియామకంపై కేబినెట్ సిఫార్సును గవర్నర్ తిరస్కరించలేరని తెలంగాణ హైకోర్టు గురువారం తేల్చి చెప్పింది.

Rythu Nestham: 'రైతు నేస్తం' కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం 'రైతు నేస్తం' డిజిటల్ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు.

Hyderabad man: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్ వ్యక్తి మృతి 

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు అధికారులు బుధవారం తెలిపారు.

TSPSC గ్రూప్ 1, 2, 3 రాత పరీక్ష తేదీల విడుదల 

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 సర్వీసుల పోస్టుల కోసం రాత పరీక్ష తేదీలు విడుదలయ్యాయి.

BRS-BSP: లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ కలిసి పోటీ చేస్తాం: కేసీఆర్ ప్రకటన 

వచ్చే నెలలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) కలిసి పోటీ చేయనున్నట్టు రెండు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి.

Telangana: రేవంత్ రెడ్డితో మరో బిఆర్ఎస్ ఎమ్యెల్యే భేటీ 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మరో బిఆబిఆర్ఎస్ర్ఎస్ ఎమ్యెల్యే భేటీ అయ్యారు.