భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Andhra Pradesh: పశ్చిమకు పర్యాటక శోభ.. త్వరలో రెండు ప్రాజెక్టుల పునరుద్ధరణ
వశిష్ఠ గోదావరి తీరం 60 కిలోమీటర్లకు పైగా విస్తరించి ప్రకృతి అందాన్ని మనకు అందిస్తుంది.
Election Commission: ఏపీలో స్ధానిక ఎన్నికల కోసం కొత్త S-3 మోడల్ ఈవీఎంలు
ఏపీలో స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ 10,000 కొత్త ఈవీఎంల (S-3 మోడల్) కొనుగోలు చేయాలని ప్రణాళిక చేస్తున్నది.
Hyderabad: ట్రాఫిక్ సమస్యకు ఊరట.. NH-65 విస్తరణలో భారీ పైవంతెన ప్రారంభం
హైదరాబాద్-విజయవాడ ఎన్హెచ్-65 రహదారి విస్తరణలో భాగంగా, గొల్లపూడి నుంచి పున్నమిఘాట్ వరకు భారీ పైవంతెన నిర్మాణానికి దశలవారీగా ప్రణాళికలు మొదలుపెట్టబడుతున్నాయి.
Amaravati: అమరావతి పర్యావరణ అనుమతుల కోసం సలహా సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ఆహ్వానం
అమరావతి గ్రీన్ఫీల్డ్ రాజధాని నగరానికి పర్యావరణ అనుమతులు పొందడం కోసం సీఆర్డీఏ (CRDA) సలహా సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (Expression of Interest - EOI) ఆహ్వానించింది.
Gujarat: కబడ్డీ మ్యాచ్ తర్వాత హాస్టల్లో దారుణం.. ఇంటర్ విద్యార్థిపై నలుగురు దాడి
గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
Andhra News: అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషణ సరకులు ఇకపై ఎక్కడి నుంచైనా పొందొచ్చు
భవిష్యత్తులో అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషణ సరకులను ప్రత్యేక యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా సులభంగా పొందవచ్చు.
Andhrapradesh: వ్యవసాయ బోర్లకు 248 మెగావాట్ల సౌర విద్యుత్తు
ఉమ్మడి జిల్లాలో పీఎం కుసుమ్ పథకానికి అనుగుణంగా వ్యవసాయ బోర్లకు అవసరమైన విద్యుత్తును సౌర శక్తి ద్వారా అందించేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
Kokapet: కోకాపేటలో ట్రంపెట్ మార్గం ప్రారంభం..ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం!
ఎట్టకేలకు కోకాపేటలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటైన నియో పొలిస్ లేఅవుట్ను అవుటర్ రింగ్ రోడ్తో అనుసంధానించే 'ట్రంపెట్ మార్గం' అందుబాటులోకి వచ్చింది.
Telangana: సర్కారు పాఠశాలల్లో మళ్లీ రాగి జావ పంపిణీ ప్రారంభం.. ప్రభుత్వం ఆదేశాలు జారీ
విద్యార్థులకు పోషకాహారాన్ని అందించడం లక్ష్యంగా, కేంద్ర ప్రభుత్వ పీఎం పోషణ్ కార్యక్రమం ద్వారా 2023 నుండి తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావ పంపిణీ ప్రారంభించింది.
Vande Bharat Sleeper Express: ఢిల్లీ-పాట్నా మధ్య తొలి వందేభారత్ స్లీపర్ రైలు
భారతీయ రైల్వే శాఖ త్వరలో వందేభారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనుంది.
Delivery: దారుణ ఘటన.. ఇంట్లోనే ప్రసవం చేసిన భర్త.. నవజాత శిశువు మృతి
కేరళలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Nepal: నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు.. భారతీయులకు కీలక అడ్వైజరీ
నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
TG High Court: గ్రూప్-1 మెయిన్స్ రద్దు.. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం!
గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేస్తూ, వాటిని మళ్లీ నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Umamaheswara Rao: డ్రగ్స్ కేసుల పేరుతో సినీ ప్రముఖులకు బెదిరింపులు.. టాస్క్ఫోర్స్ అదుపులో ఉమామహేశ్వరరావు!
సినీ ప్రముఖులను డ్రగ్స్ కేసుల్లో ఇరికిస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావును హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Nuzvid: నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం.. ప్రొఫెసర్పై విద్యార్థి కత్తితో దాడి
నూజివీడు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) క్యాంపస్లో దారుణ ఘటన చోటుచేసుకుంది.
Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఎన్డీయే-విపక్ష అభ్యర్థుల మధ్య హైటెన్షన్ పోటీ
జగదీప్ ధన్ఖడ్ రాజీనామా తర్వాత ఖాళీగా ఉన్న ఉప రాష్ట్రపతి పదవిని భర్తీ చేసేందుకు మంగళవారం ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
Raj Kundra: రూ.60 కోట్ల మోసం కేసు.. రాజ్ కుంద్రాకు సమన్లు
ఒక వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టీ,రాజ్ కుంద్రా దంపతులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.
Heavy Rain Alert: వచ్చే 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగులు పడే అవకాశం.. జాగ్రత్తలు తప్పనిసరి!
ఈశాన్య దిశలో బంగాళాఖాతం వరకు రుతుపవన ప్రభావం కొనసాగుతోంది.
Nara Lokesh: ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదు.. ఇండియాటుడే సదస్సులో మంత్రి లోకేశ్
కేంద్ర ప్రభుత్వానికి తాము రాజకీయంగా పూర్తి మద్దతుగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
Bathukamma Sarees : బతుకమ్మ పండగకు చీరలు పంపిణీ.. ఈసారి వారికి మాత్రమే అందజేత!
ఈనెల 21వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ వేడుకలు ప్రారంభంకానున్నాయి.
Vice President Election: నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక.. పార్లమెంటు భవనంలో పోలింగ్
ఉప రాష్ట్రపతి ఎన్నికను నిర్వహించడానికి పూర్తి సన్నాహకాలు పూర్తయ్యాయి.
Revanth Reddy: గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 ప్రాజెక్టుకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన
హైదరాబాదు నగర పరిధిని మరింత విస్తరించేందుకు గోదావరి నదీ తాగునీటి సరఫరా పథకం ఎంతో కీలకమైనదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు .
PM Modi: ప్రధాని మోదీ పుట్టినరోజున కొత్త ఆరోగ్య ప్రచారం.. 'స్వస్థ నారి-సశక్త్ పరివార్ అభియాన్' ప్రారంభం
సెప్టెంబర్ 17నుండి అక్టోబర్ 2వరకు దేశవ్యాప్తంగా 'సేవా పఖ్వాడి'ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు జరగనున్నాయి.
Vice President: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కౌంట్డౌన్.. ఎన్డీఏ-ఇండియా కూటమి మధ్య హోరాహోరీ!
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి.
AP Govt: ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
#NewsBytesExplainer: హైదరాబాద్ నగరం మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేంద్రంగా మారుతుందా?
దేశంలో ఎక్కడైనా ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడు దాని మూలాలు ఎక్కువగా హైదరాబాద్లో వెలుగులోకి రావడం గత కొన్ని సంవత్సరాలుగా కనిపిస్తోంది.
Restaurant Staff: జైపూర్లో రెస్టారెంట్లో ఘర్షణ.. వీడియో వైరల్!
రాజస్థాన్లోని జైపూర్ (Jaipur)లో ఆదివారం రాత్రి ఓ షాకింగ్ ఘటన జరిగింది.
Dussehra holidays: తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్ను రిలీజ్ చేసిన విద్యాశాఖ
తెలంగాణ రాష్ట్రంలో దసరా సెలవుల షెడ్యూల్ను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Operation Kalanemi: 'ఆపరేషన్ కలనేమి' అంటే ఏమిటి? మత మార్పిడిచేసినందుకు ఉత్తరాఖండ్లో 14 మంది నకిలీ బాబాలు అరెస్ట్
ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడం,మత మార్పిడికి పాల్పడటం వంటి అక్రమ కార్యకలాపాలను రోదించేందుకు 'ఆపరేషన్ కాలనేమి'ను ప్రారంభించింది.
YS Sharmila son YS Raja Reddy : రాజకీయ అరంగేట్రానికి రెడీనా వైఎస్ రాజారెడ్డి..? అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదంతో పొలిటకల్ ఎంట్రీ!
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయ ప్రస్థానానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Uttar Pradesh: బీజేపీ ఎంపీ సోదరి స్నానం చేస్తుండగా వీడియో.. నిరసన తెలిపినందుకు అందరిముందే కర్రతో కొట్టిన మామ
ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులకు గృహహింస (Domestic Violence) తప్పడం లేదు.
Melioidosis: మెలియాయిడోసిస్ పాజిటివ్.. తురకపాలెలో శాస్త్రవేత్తల పర్యటన
గుంటూరు జిల్లా తురకపాలె గ్రామంలో ఓ వ్యక్తికి 'మెలియాయిడోసిస్' రోగం పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
Revanth Reddy: రేవంత్రెడ్డిపై పరువునష్టం దావాను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై బీజేపీ (BJP) దాఖలు చేసిన పరువునష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Bihar: బీహార్లో వరద తనిఖీ కోసం ఓ కాంగ్రెస్ ఎంపీ ఓవరాక్షన్.. గ్రామస్తుడి భుజంపైకి ఎక్కి..
ప్రజాప్రతినిధి అంటే ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. అది మరిచిపోయిన ఓ నేత.. ప్రజల చేతనే పని చేయించుకున్నాడు.
Revanth Reddy: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రేవంత్ భేటీ సంచలనం
ఒక్క కడియం శ్రీహరి తప్ప, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్రెడ్డిని కలిశారు.
Delhi CM: సీఎంవో సమావేశంలో ముఖ్యమంత్రి భర్త.. దిల్లీలో 'ఫులేరా' ప్రభుత్వం అంటూ ఆప్ విమర్శలు
దిల్లీ ప్రభుత్వ అధికారిక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా భర్త మనీశ్ గుప్తా పాల్గొనడం అక్కడ రాజకీయాల్లో దుమారం మొదలైంది.
J&K's Kulgam: జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!
జమ్ముకశ్మీర్ ప్రాంతంలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది అని సమాచారం అందుతోంది.
Shashi Tharoor: అవమానాలను మరిచిపోలేం: భారత్-అమెరికా సంబంధాలపై ట్రంప్ కొత్త స్వరంపై శశి థరూర్
భారత-అమెరికా సంబంధాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా మాట్లాడటంతో ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించడం పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Rain Alert : తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ ఒక కీలక హెచ్చరికను జారీ చేసింది.
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం.. 14 క్రస్ట్ గేట్ల ఎత్తివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.