క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
BCCI: లక్నో బౌలర్ను సస్పెండ్ చేసిన బీసీసీఐ
లక్నో సూపర్జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీపై బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది.
BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్పై విజయం.. ఒక్క మ్యాచ్తో ఐదు రికార్డులు
బంగ్లాదేశ్ను ఓడిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెట్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని రాసింది.
SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ
ఐపీఎల్-2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రయాణం ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏక్నా స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన కీలక మ్యాచులో 6 వికెట్ల తేడాతో లక్నో పరాజయాన్ని మూటగట్టుకుంది.
Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్లో తొలి బౌలర్గా రికార్డు
సన్ రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్లో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీల నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తప్పుకుంటుందనే వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు.
Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో డ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్నేళ్లుగా కోచ్లు, కెప్టెన్లు మార్పులు, తొలగింపులు జరిగాయి.
IPL 2025: ఆర్సీబీ జట్టులో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్కి అవకాశం
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్లే ఆఫ్స్కు చేరుకుంది.
Kuldeep Yadav: డీఆర్ఎస్ నిర్ణయంపై కుల్దీప్ ఫైర్.. అంపైర్తో మాటల యుద్ధం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు.
IPL 2025: ఒక్క ప్లేఆఫ్స్ స్థానం కోసం ముంబై, ఢిల్లీ, లక్నో మధ్య హోరాహోరీ!
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి అనంతరం ప్లేఆఫ్స్ పోటీ మరింత ఉత్కంఠత కలిగించేలా మారింది.
Sarfaraz Khan: ఫిట్నెస్ పై ఫోకస్.. 10 కేజీల బరువు తగ్గిన సర్ఫరాజ్ ఖాన్
భారత టెస్టు జట్టులో స్థిరమైన స్థానం సంపాదించాలనే లక్ష్యంతో భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పట్టుదలతో ముందుకెళ్తున్నాడు.
Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఘనత
ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సాధించాడు.
INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ
ఇటీవల పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి సైనిక చర్యల నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా?
ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ (GT), ఐపీఎల్ 2025 సీజన్లో ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా గుర్తింపు పొందింది.
DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్కు చేరిన గుజరాత్ టైటాన్స్
గుజరాత్ టైటాన్స్ మరోసారి అదిరిపోయే ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. 200 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 19 ఓవర్లలోనే చేధించి, 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
KL Rahul: ఐపీఎల్లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్
2025 ఐపీఎల్లో భాగంగా ఇవాళ జరుగుతున్న రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ (DC vs GT) జట్లు తలపడ్డాయి.
PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి
జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై పంజాబ్ కింగ్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం
ఐపీఎల్ 2025 సీజన్లో జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు పరుగుల వరద పాటించారు. టాస్ గెలిచిన పంజాబ్ మొదట బ్యాటింగ్కి దిగింది.
Jasprit Bumrah: బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకూడదంటూ రవిశాస్త్రి కీలక సూచన!
భారత టెస్ట్ కెప్టెన్గా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో, అతడి వారసత్వ బాధ్యతలు ఎవరిదన్న దానిపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు
ఐపీఎల్ మళ్లీ ప్రారంభం కావడంతో క్రికెట్ ప్రేమికులు ఉత్సాహంగా ఉన్నా, వర్షం వారి ఆశలకు నీళ్లు చల్లింది.
shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అత్యుత్తమంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా ప్రశంసించారు.
Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఓ అరుదైన మైలురాయిని అధిగమించాడు. శుక్రవారం జరిగిన దోహా డైమండ్ లీగ్ 2025 జావెలిన్ త్రో పోటీల్లో పాల్గొన్న నీరజ్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో కొత్త రికార్డును నెలకొల్పాడు.
IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ!
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2025 తిరిగి నేడు పునః ప్రారంభం కానుంది.
IPL 2025 Recap: ఐపీఎల్ 2025 హైలైట్స్.. 14ఏళ్ల క్రికెటర్ నుంచి చాహల్ హ్యాట్రిక్ దాకా!
ఐపీఎల్ 2025 సీజన్ మళ్లీ జోష్ అందుకోనుంది.
IPL 2025: స్టార్క్ ఔట్.. హేజిల్వుడ్ ఇన్! దిల్లీకి ఎదురుదెబ్బ, ఆర్సీబీకి ఊరట
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ (IPL) మ్యాచ్లు వారం రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్
టీమిండియా టెస్టు కెప్టెన్సీపై తాజాగా ప్రముఖ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .
Rohit Sharma: నేటి నుంచి వాంఖడేలో అందుబాటులోకి రానున్న 'రోహిత్ శర్మ' స్టాండ్
ముంబయిలోని ప్రముఖ వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరు పెట్టిన ప్రత్యేక స్టాండ్ నేటి నుంచి అధికారికంగా వినియోగానికి రానుంది.
Mumbai Indians: ముంబై జట్టులోకి విధ్వంసకర ఆటగాడు?
ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ ప్రారంభం అంతగా బలంగా లేకపోయినా, హార్దిక్ పాండ్యా నాయకత్వంలో జట్టు అద్భుతమైన రికవరీతో పాయింట్ల పట్టికలో టాప్-4 స్థానంలో నిలిచింది.
Ravindra Jadeja: ఇన్స్టాలో పోస్టు.. టెస్టులకు జడేజా గుడ్బై చెబుతాడా?
ఇటీవల టీమిండియాకు చెందిన ఇద్దరు కీలక ఆటగాళ్లు వరుసగా టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పారు.
IPL 2025 : 9 రోజుల విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్ హీట్.. టాప్-4 కోసం ఏడు జట్లు పోటీ!
దాదాపు తొమ్మిది రోజుల విరామానంతరం ఐపీఎల్ 2025 మళ్లీ మే 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
Neeraj Chopra: దోహా డైమండ్ లీగ్లో సత్తా చాటడమే లక్ష్యంగా బరిలోకి నీరజ్ చోప్రా
భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా కొత్త డైమండ్ లీగ్ సీజన్కు సన్నద్ధమవుతున్నాడు.
Olympic Games-BCCI: ఒలింపిక్స్లో భారత అథ్లెట్లకు అండగా కేంద్ర క్రీడా శాఖ.. బీసీసీఐ,కార్పొరేట్ సంస్థల మద్దతు
ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనబోయే భారత అథ్లెట్లకు అత్యుత్తమ శిక్షణ,సౌకర్యాలను అందించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది.
Mayank Yadav: స్టార్ పేసర్ మయాంక్ యాదవ్కు గాయం.. లక్నోకు కొత్త బౌలర్
టీమిండియా యువ బౌలర్, లక్నో సూపర్జెయింట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మయాంక్ యాదవ్ మళ్లీ గాయపడ్డాడు.
India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే..
లండన్ పర్యటనకు భారత మహిళల క్రికెట్ జట్టు సిద్ధమైంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో బీసీసీఐ బలమైన జట్టును ఎంపిక చేసింది.
WTC - ICC: టెస్టు క్రికెట్ను మరింత ప్రోత్సాహించేందుకు ఐసీసీ కీలక నిర్ణయం.. డబ్ల్యూటీసీ ప్రైజ్మనీని భారీగా పెంపు
టెస్టు క్రికెట్ను మరింత ఉత్సాహంగా కొనసాగించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
IPL 2025: ఐపీఎల్ 2025లో కొత్త రూల్.. తాత్కాలిక ప్రత్యామ్నాయాలకు బీసీసీఐ అవకాశం
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా, ఐపీఎల్ 2025 టోర్నమెంట్కు వారం రోజుల పాటు విరామం ఇవ్వాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.
IPL 2025: మనసు మార్చుకున్న దక్షిణాఫ్రికా.. ఐపీఎల్కు తమ ఆటగాళ్లు అందుబాటులో
భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లోని మ్యాచ్లు వారం రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే.
IPL 2025: చీర్ లీడర్స్,డీజేలు లేకుండానే ఐపీఎల్ 2025 మిగతా మ్యాచ్లు!
భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇటీవల ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుండగానే అర్ధంతరంగా నిలిపివేశారు.
Virat Kohli-Anushka Sharma: కోహ్లీ రిటైర్మెంట్పై ఇన్స్టాలో అనుష్క శర్మ స్టోరీ వైరల్
టెస్టు క్రికెట్లో తన సుదీర్ఘ ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.
South Africa: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ నేపథ్యంలో.. ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు సౌతాఫ్రికా ఆటగాళ్లు దూరం
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు జూన్ 11న లార్డ్స్ వేదికగా జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (ICC World Test Championship) ఫైనల్లో తలపడనున్నాయి.
Rohit Sharma: మహారాష్ట్ర సీఎంతో రోహిత్ భేటీ.. రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ..
టెస్టు క్రికెట్కు ఇటీవలే వీడ్కోలు ప్రకటించిన టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ను కలిసి మర్యాద పూర్వకంగా సమావేశం కావడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.