భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Navi Mumbai: సంపాదలోని డి-మార్ట్ సమీపంలో కాల్పులు.. ఒకరికి గాయాలు
నవి ముంబైలోని సంపాదలోని డిమార్ట్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు గాయపడ్డారు.
Bhatti Vikramarka: తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మారుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఐఐటీలు కేవలం విద్యా సంస్థలుగా మాత్రమే కాకుండా, దేశ నిర్మాణానికి కీలక వేదికలుగా కూడా పనిచేస్తున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Congress:'మన్మోహన్ సింగ్ పేరు పెట్టండి': సావర్కర్ కళాశాల ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దిల్లీలో హౌసింగ్, విద్యా రంగం సహా పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
Lucknow Murders: లఖ్నవూ హత్య: కేసును తప్పుదోవ పట్టించడానికి అర్షద్ వీడియో రిలీజ్!
ఉత్తర్ప్రదేశ్ రాజధాని లఖ్నవూలోని ఒక హోటల్ గదిలో జరిగిన హత్యల ఘటనలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
Bihar: రైల్వే ట్రాక్పై పబ్జి … బిహార్లో ముగ్గురు యువకుల దుర్మరణం
బిహార్ రాష్ట్రంలో జరిగిన ఓ దుర్ఘటనలో, రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతున్న ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
Vande Bharat Sleeper: గంటకు 180 కిలోమీటర్ల వేగంతో.. వందే భారత్ స్లీపర్ .. వీడియో
దేశంలో మొట్టమొదటిసారిగా వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలకు ఎక్కించే పనిలో రైల్వే శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది.
Ration Cards: సంక్రాంతి కానుకగా కొత్త రేషన్కార్డుల దరఖాస్తులు!
కొత్త రేషన్కార్డుల కోసం నగరవాసుల ఆశలు త్వరలో నెరవేరబోతున్నాయి.
Cold Wave: ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా.. విమాన, రైల్వే సర్వీసులకు అంతరాయం
ఉత్తర భారతదేశం చలి తీవ్రతతో వణుకుతోంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో మంచు దట్టంగా కురుస్తోంది.
Cold Wave: చలికి గజగజ వణుకుతున్న జనం.. ఒక్కసారిగా సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఉమ్మడి మెదక్ జిల్లాపై చలి తీవ్రత పెరుగుతోంది. చలి కారణంగా ప్రజలు గజగజ వణుకుతున్నారు.
Metro Rail: విశాఖ, విజయవాడల్లో మెట్రో డబుల్ డెక్కర్.. సీఎం చంద్రబాబు సమీక్ష
విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టుల భాగంగా మొత్తం 23.70 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ అమలు చేయనున్నారు.
Vizag: నేవీ సన్నాహక విన్యాసాల్లో అపశ్రుతి.. ప్యారాచూట్లు చిక్కుకుని .. సముద్రంలో పడిన నావికులు
విశాఖ తీరంలో నేవీ సన్నాహక విన్యాసాల సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది.
Nitish Kumar-Lalu Prasad Yadav: ''నీతీశ్కుమార్కు మా తలుపులు తెరిచే ఉన్నాయి".. నితీష్ కి లాలూ ఆఫర్
బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్'కు (Nitish Kumar) ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఓ ఆఫర్ ఇచ్చారు.
UGC NET 2024: రేపటి నుంచి యూజీసీ నెట్ పరీక్షలు.. ముఖ్య వివరాలు, తీసుకెళ్లాల్సిన పత్రాలు,మార్గదర్శకాలు
యూనివర్శిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం నిర్వహించే యూజీసీ నెట్ పరీక్షలు రేపు (జనవరి 3) ప్రారంభం కానున్నాయి.
Ajit Pawar:'వివాదాలు ముగియాలి': పవార్ కుటుంబం.. ఒకతాటిపైకి రావాలన్న అజిత్ తల్లి
పవార్ కుటుంబం మళ్లీ కలిసిపోతుందా? రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పవార్ కుటుంబం ఒక్కటి కానుందా? ఈ ప్రశ్నకు ప్రస్తుతం అవుననే సమాధానం వస్తోంది.
Asaduddin Owaisi :ప్రార్థనా స్థలాల చట్టంపై అసదుద్దీన్ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సుప్రీం ఓకే
1991 సంవత్సరంలో ప్రారంభమైన ప్రార్థనా స్థలాల చట్టాన్నిమరింత బలంగా అమలు చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.
Rythu Bharosa: జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు.. ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది.
Mamata Benarjee: బెంగాల్లోకి బంగ్లాదేశ్ చొరబాటుదారులు.. బీఎస్ఎఫ్ కారణం అంటూ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Delhi Railway Station: రైల్వే స్టేషన్లో 'ఉచిత' వీల్చైర్ సేవలకు ఎన్నారై నుంచి ₹10,000 వసూలుచేసిన పోర్టర్
ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ఒక ఎన్నారైకు వీల్చైర్ సేవల కోసం రూ. 10 వేలు వసూలు చేసిన ఘటనను రైల్వే అధికారులు తీవ్రంగా పరిగణించారు.
Sanjay Raut: 2026 తర్వాత కేంద్ర ప్రభుత్వం కొనసాగడం కష్టం: సంజయ్రౌత్
శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Ap Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది.
"Fake Voters": ఢిల్లీ ఎన్నికలకు ముందు బీజేపీ,ఆప్ పోస్టర్ వార్
అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేశ రాజధాని దిల్లీ (Delhi)లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
AP Cabinet: ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ఏపీ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహిస్తున్నారు.
Delhi: దేశ రాజధానిలో దట్టమైన పొగమంచు.. 80కిపైగా విమానాలు ఆలస్యం
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. గురువారం ఉదయం ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ పొగమంచు ప్రభావం తీవ్రంగా కనిపించింది.
Bhopal Gas Tragedy:భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన 40 ఏళ్లకు కీలక నిర్ణయం.. టాక్సిక్ వేస్ట్ నుండి విముక్తి
భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన 40 ఏళ్ల తర్వాత, యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న 377 టన్నుల విషపూరిత వ్యర్థాలను భోపాల్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి తరలించారు.
Rythu Bharosa: సంక్రాంతి కానుకగా రైతు భరోసా.. సెల్ఫ్ డిక్లరేషన్ తప్పదా..?
తెలంగాణ అన్నదాతలు రైతు భరోసా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
Special Trains: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త.. సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్.. నేటి నుంచి బుకింగ్స్
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, హైదరాబాద్ నుంచి కాకినాడకు ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది.
Ap news: వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్మీటర్ల ఏర్పాటు రద్దు చేసిన కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్ల కోసం స్మార్ట్మీటర్ల ఏర్పాటును రద్దు చేయాలని నిర్ణయించింది.
Hyderabad: నగర వాసులకు తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. మేడ్చల్, శామీర్పేట్కు మెట్రో పొడిగింపు
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త అందించింది.
Delhi: న్యూఇయర్ వేళ హస్తినలో ఘోరం.. భార్య వేధింపులతో కేఫ్ యజమాని ఆత్మహత్య
ప్రస్తుతం దేశంలో భార్యల వేధింపులు తీవ్ర చర్చకు దిగుతున్నాయి.
Chandrababu: ముఖ్యమంత్రి సహాయ నిధిలోని నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం.. 1,600 మంది పేదలకు లబ్ధి
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుండి నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం ప్రకటించారు.
cabinet meeting 2025: కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. వ్యవసాయం, రైతుల అంశాలపై చర్చ
2025 కొత్త సంవత్సరంలో ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
Kerala: పురాతన సంప్రదాయానికి ముగింపు పలికిన కేరళ దేవాలయం.. పురుషులు దుస్తులు తొలగించే నియమాల తొలగింపు
కేరళలోని ఒక ప్రముఖ హిందూ సన్యాసి, దేవాలయాలలో పాటించబడుతున్న పురాతన సంప్రదాయాలకు స్వస్తి పలికారు.
Arvind Kejriwal: "బీజేపీ చేసిన తప్పులకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తుందా".. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కి అరవింద్ కేజ్రీవాల్ లేఖ..
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు ఒక లేఖ రాశారు. అందులో పలు ప్రశ్నలు సంధించారు.
Uttar Pradesh: న్యూఇయర్ వేళ ఘోర ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని అందరూ సంతోషంగా గడుపుతున్న వేళ, ఉత్తర్ప్రదేశ్లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది.
RRR: ఆర్ఆర్ఆర్పై వివిధ ఆకృతుల్లో నిర్మాణం.. రాజధానికి తగ్గనున్న వాహనాల తాకిడి
ప్రాంతీయ వలయ రహదారి(ఆర్ఆర్ఆర్)ఉత్తరభాగంలో నిర్మించబోయే నాలుగు వరుసల రహదారికి 11 జాతీయ, రాష్ట్ర రహదారులు అనుసంధానమవుతాయి.
Reviving the Ganga: క్లీన్ గంగా కోసం యూపీ లోని చందౌలీ,మాణిక్పూర్లలో 272 కోట్ల ప్రాజెక్ట్ కు ఆమోదం
నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎంసిజి) 59వ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఇసి) సమావేశం మంగళవారం జరిగింది.
TG TET - 2024: రేపటి నుండి టీజీ టెట్ - 2024 పరీక్షలు
టీజీ టెట్ 2024 అర్హత పరీక్షలు జానవరి 2 నుండి 20 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించబడతాయి.
Tejasvi Surya: పెళ్లి పీటలు ఎక్కనున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య.. వధువు ఎవరేంటే?
దేశంలో అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య త్వరలో వివాహం చేసుకోబోతున్నారు.
Manipur: మణిపూర్ లో మరోసారి ఘర్షణ.. టియర్ గ్యాస్ ఉపయోగించిన భద్రతా దళాలు
మణిపూర్లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. మంగళవారం కాంగ్పోక్పి జిల్లాలో కుకీ కమ్యూనిటీకి చెందిన మహిళలు భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు.
Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు.. భారీగా నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.