కాంగ్రెస్: వార్తలు
Telangana congress: కాంగ్రెస్ రెండో జాబితో 22మంది రెడ్లు, 8మంది బీసీలు
నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.
Komatireddy Rajagopal: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి..
అసెంబ్లీ ఎన్నికల వేళ నల్గొండ జిల్లాలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు.
India TV-CNX Opinion Poll: తెలంగాణలో మూడోసారి అధికారం బీఆర్ఎస్దే.. ఒపీనియన్ పోల్ అంచనా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ప్రధాన పార్టీలు అటు ప్రచారం, ఇటు అభ్యర్థులను ప్రకటించడంలో బిజీబిజీగా ఉన్నాయి.
రాజస్థాన్: అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. సీఎం గెహ్లాట్, పైలట్ పోటీ ఎక్కడంటే?
రాజస్థాన్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ శనివారం 33 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది.
Rahul Gandhi :తెలంగాణలో కాంగ్రెస్ గబ్బర్ షేర్.. ఇక కేసీఆర్ పతనం ఖాయం : రాహుల్ గాంధీ
ఇవి దొరల తెలంగాణకు ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
కరీంనగర్లో రాహుల్ గాంధీ.. పొత్తు, సీట్ల కేటాయింపుపై కోదండరామ్తో చర్చ
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని జన సమితి పార్టీ నిర్ణయించుకుంది.
Konda Surekha: కొండా సురేఖకు యాక్సిడెంట్.. కంటతడి పెట్టుకున్న కొండా మురళీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
Karnataka Hicourt : డీకే శివకుమార్ కేసులో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు.. అక్రమాస్తుల కేసులోచుక్కెదురు
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కి ఆ రాష్ట్ర హైకోర్టు ఝలక్ ఇచ్చింది.
అదానీ బొగ్గు కుంభకోణం వల్లే విద్యుత్ ధరలు పెరిగాయ్: రాహుల్ గాంధీ విమర్శలు
అదానీ గ్రూప్ బొగ్గు దిగుమతులను ఓవర్ ఇన్వాయిస్ చేసిందని, దీంతో విద్యుత్ ధరలు పెరిగాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు.
BRS: ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్.. మరో నలుగురు నేతలు రాజీనామా!
ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన ఆశావహులు ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వలసలు మొదలయ్యాయి.
Madhya Pradesh Congress Manifesto: ఉచిత విద్యుత్, రూ.25లక్షల ఆరోగ్య రక్షణ.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భోపాల్లో కాంగ్రెస్ పార్టీ 'వచన్ పాత్ర'తో తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
మణిపూర్ కంటే ఇజ్రాయెల్పై ప్రధాని మోదీకి ఎక్కువ ఆసక్తి: రాహుల్ గాంధీ
మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ కంటే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపైనే ప్రధాని ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు.
మిజోరంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్.. ఐజ్వాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర
రాహుల్ గాంధీ సోమవారం మిజోరంలో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు.
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం : దిగ్విజయ్ సింగ్ రాజీనామా.. లేఖ వైరల్
మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ను ఓ వార్త కలవరపెట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఓ లేఖ ఆయన పేరిట ట్విట్టర్ లో చక్కెర్లు కొడుతోంది.
శివరాజ్ సింగ్ చౌహాన్పై రామాయణం నటుడిని బరిలోకి దింపుతున్న కాంగ్రెస్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 144 మంది కాంగ్రెస్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదలైంది. ఈ మేరకు ఆదివారం క్యాండిడేట్ల పేర్లను ప్రకటించింది.
Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థల తొలి జాబితాను ఆదివారం ప్రకటించింది. తొలి విడతగా 55 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది.
ప్రవల్లికది ఆత్మహత్య కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వ హత్య: రాహుల్ గాంధీ ఆగ్రహం
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల వాయిదాపై తీవ్ర మానసిక ఆందోళనతో ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడటంపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Ponnala : పొన్నాలకు తెరుచుకున్న బీఆర్ఎస్ తలుపులు.. పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
మాజీ మంత్రి, తెలంగాణ తొలి పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ పార్టీలోకి మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రాజీనామా
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.ఈ మేరకు ఆ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి, జనగామ మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు.
కాంగ్రెస్,ఒవైసీలు హమాస్కు మద్దతు ఇచ్చి,ఉగ్రవాదాన్ని సమర్దిస్తున్నాయి: బండి సంజయ
కాంగ్రెస్,అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఉగ్రవాదాన్నిసమర్థిస్తున్నాయని,హమాస్ ఉగ్రవాదులకు మద్దతిస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మంగళవారం ఆరోపించారు.
CWC Meet: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కుల గణన: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కుల గణనపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
LAHDC-Kargil Poll: కాంగ్రెస్ 5 సీట్లు, ఎన్సీ 3, బీజేపీ ఒక సీటు కైవసం.. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (LAHDC)- కార్గిల్లోని 26 స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆదివారం కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతోంది.
బీజేపీ పాలిత రాష్ట్రాలు కులగణన ఎందుకు చేయట్లేదు?: జైరాం రమేష్
దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేస్తుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేపట్టడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్ పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో దేశానికి నాయకత్వం వహించేది రాహుల్ గాంధీ: కాంగ్రెస్
వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ దేశానికి నాయకత్వం వహిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.
అమెరికా పార్లమెంట్ స్పీకర్ తొలగింపు.. 234ఏళ్ల యూఎస్ కాంగ్రెస్ చరిత్రలో ఇదే తొలిసారి
అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) మంగళవారం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హౌస్ స్పీకర్ను పదవి నుంచి తొలగించింది.
కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ
నిజామాబాద్లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన బీఆర్ఎస్, కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పంజాబ్: డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
డ్రగ్స్ కేసులో పంజాబ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరా అరెస్ట్ విషయంలో సీఎం భగవంత్ మాన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఒకవైపు గాంధీ, మరోవైపు గాడ్సే: బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మైనంపల్లికి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్.. ఎల్లుండి హస్తం గూటికి మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజిగిరి బీఆర్ఎస్s ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వేడి పుట్టించారు.
నేడు లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ.. మాట్లాడనున్న సోనియా గాంధీ
మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం చర్చ జరగనుంది. అయితే ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ మాట్లాడనున్నారు. కాంగ్రెస్ తరఫున ఆమె కీలక ప్రసంగం చేయనున్నారు.
రాజ్యాంగ పీఠిక నుండి లౌకిక, సామ్యవాద పదాలు తొలగించబడ్డాయి: అధిర్ రంజన్ చౌదరి
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజున చట్టసభ సభ్యులకు ఇచ్చిన రాజ్యాంగం,కొత్త కాపీలలో "సెక్యులర్", "సోషలిస్ట్" అనే పదాలు లేవని కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మంగళవారం ఆరోపించారు.
Women's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి?
చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ కొత్త భవనంలో జరిగిన తొలి సెషన్లో మంగళవారం లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల్లోనే మహిళా బిల్లును ఆమోదించనున్నారు.
రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దు అవుతుంది: కాంగ్రెస్పై కేటీఆర్ విమర్శనాస్త్రాలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనంతా మోసం, వంచన, ద్రోహం, దోఖాలమయమని మంత్రి కేటీఆర్ అన్నారు.
తెలంగాణ: కాంగ్రెస్ విజయభేరి.. సోనియా గాంధీ ప్రకటించిన 6 హామీలు ఇవే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఆరు కీలక వాగ్దానాలు చేసింది.
విభేదాలు పక్కబెట్టాల్సిందే, గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలి : మల్లిఖార్జున ఖర్గే
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల ముగింపు సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే క్యాడర్ కు కీలక దిశానిర్దేశం చేశారు.
Tummala: BRSకు బిగ్ షాక్ .. తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం కేసీఆర్కు లేఖ రాశారు.
హస్తం గూటికి తుమ్మల నాగేశ్వరరావు.. ఎప్పుడంటే?
తెలంగాణ సీనియర్ రాజకీయ వేత్త తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యాడు.
నుహ్ మత ఘర్షణ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
ఆగస్టులో నుహ్లో చెలరేగిన మత ఘర్షణ కేసులో నిందితుడిగా పేర్కొంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్-సీపీఐ చర్చలు సఫలం.. సీపీఐ, సీపీఎంలకు ఎన్ని టిక్కెట్లో తెలుసా
తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ 5 వరాలు..10 లక్షల మందితో సోనియా గాంధీ భారీ సభ
హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న సోనియాగాంధీకి టీపీసీసీ ధన్యవాదాలు ప్రకటించింది.