నరేంద్ర మోదీ: వార్తలు
USA: అమెరికా అధ్యక్షుడు బైడెన్తో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక చర్చలకు ఊతం
అమెరికాలో క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో కీలక భేటీ నిర్వహించారు.
PM Modi: రేపటి నుంచి ప్రధాని మోదీ అమెరికా పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన శనివారం ప్రారంభమవుతుంది.
Narendra Modi : అమెరికా పర్యటనలో ప్రధాని మోదీని కలవనున్న డొనాల్డ్ ట్రంప్
అమెరికా పర్యటనలో భాగంగా వచ్చే వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు.
J&K Assembly Poll:జమ్ముకశ్మీర్ లో ప్రారంభమైన పోలింగ్.. ప్రధాని మోదీ కీలక సందేశం
జమ్ముకశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.నేడు కేంద్ర పాలిత ప్రాంతంలో మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది.
Amit Shah: మోదీ హయాంలో ఒకే దేశం, ఒకే ఎన్నికలు.. అమిత్ షా కీల ప్రకటన
హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం ప్రస్తుత పదవీకాలంలోనే ఒక దేశం, ఒకే ఎన్నికల విధానాన్ని అమలు చేస్తామని మంగళవారం హోంమంత్రి తెలిపారు.
Narendra Modi: ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల శుభాకాంక్షలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలను తెలియజేశారు.
Subhadra Yojana: ప్రధాని మోదీ బర్తడే గిఫ్ట్.. ఒడిశా మహిళలకు సుభద్ర యోజనతో ఆర్థిక సాయం
ప్రధాని నరేంద్ర మోదీ తన 74వ పుట్టినరోజు సందర్భంగా ఒడిశా మహిళలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.
PM Narendra Modi: ప్రధాని మోదీ 74వ పుట్టినరోజు వేడుకలు.. నాయకత్వం, సేవకు ప్రశంసల జల్లు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన 74వ పుట్టినరోజునుమంగళవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాలు మోదీకి శుభాకాంక్షలతో నిండిపోయాయి.
PM Modi: 100 రోజుల్లో, దేశ ప్రగతి కోసం ప్రతి రంగాన్ని అడ్రస్ చేసేందుకు ప్రయత్నించాం: ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ, ప్రజలు తమకు మూడోసారి అధికారాన్ని అందించారని ఎంతో నమ్మకంతో చెప్పారు.
Eid Milad-un-Nabi: ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి , ప్రధాని
ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
One nation one election : ఈ టర్మ్లోనే 'ఒక దేశం, ఒకే ఎన్నికలు'అమలుపై మోదీ సర్కార్ కసరత్తులు
జమిలి ఎన్నికలపై ఎన్డీయే కూటమి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దృష్టి పెట్టినట్టు సమాచారం.
Narendra Modi: వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆరు కొత్త మార్గాల్లో ప్రయాణాలు
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్గా ఆరు కొత్త మార్గాల్లో వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
Narendra Modi: భారతదేశపు తొలి 'వందే మెట్రో' సర్వీసును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సోమవారం భారతదేశపు మొదటి "వందే మెట్రో" సర్వీసును ప్రారంభించనున్నారు.
Narendra Modi: జమ్మూ కాశ్మీర్ని ఆ మూడు పార్టీలు నాశనం చేశాయి : ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జమ్ముకశ్మీర్ లోని దోడాలో పర్యటించారు.
Narendra Modi: 45 ఏళ్ల తర్వాత తొలిసారి దోడాలో ర్యాలీ చేపట్టనున్న మోదీ.. కారణమిదే!
జమ్ముకశ్మీర్లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జమిలి ఎన్నికలకు అన్ని పార్టీలు తమ పూర్తి బలాన్ని ఇచ్చాయి.
Modi-Para athletes: అంత కోపమెందుకు నవదీప్! .. భారత పారా అథ్లెట్లతో ప్రధాని మోదీ
భారత పారా అథ్లెట్లు పారిస్ పారాలింపిక్స్లో ప్రదర్శించిన అద్భుత ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.
DY Chandrachud: గణేష్ పూజ వివాదం.. బీజేపీ, విపక్షాల మధ్య మాటల యుద్ధం
ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇంటికి గణేష్ పూజ కోసం వెళ్లడం రాజకీయ వివాదానికి కారణమైంది.
PM e-DRIVE: రూ. 10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్ను ఆమోదించిన కేబినెట్
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Semicon 2024: ఇండియన్ మేడ్ చిప్ మా కల.. సెమికాన్ 2024 కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించిన దాని ప్రకారం,ప్రపంచవ్యాప్తంగా ప్రతి పరికరంలో ఇండియా తయారు చేసిన చిప్ ఉండాలనేది ఆయన కల.
Semicon India 2024: నేడు ఇండియా ఎక్స్పో మార్ట్లో సెమికాన్ ఇండియా 2024 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
మికాన్ ఇండియా 2024 సెప్టెంబర్ 11 నుండి 13 వరకు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్లో జరుగుతుంది.
Prahlad Joshi: 2030 నాటికి 500 GW పునరుత్పాదక ఇంధనమే లక్ష్యం
భారతదేశంలో 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు రూ.30 లక్షల కోట్లు అవసరమని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
Rahul Gandi: బీజేపీపై ప్రజల్లో భయం పోయింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ
ప్రజల్లో బీజేపీపై ఉన్న భయం పోయిందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Narendramodi: భారతదేశం అనేక సింగపూర్లను సృష్టించాలని కోరుకుంటోంది: మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఓ స్ఫూర్తిదాయక నమూనా అని అభివర్ణించారు.
Narendra Modi: ప్రధాని మోదీ సింగపూర్ పర్యటన.. ఇరుదేశాల మధ్య సెమీకండక్టర్ టెక్నాలజీ సహా పలు ఒప్పందాలు
ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్నారు. బుధవారం (సెప్టెంబర్ 4)న సింగపూర్ చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది.
Paris Paralympics 2024: దేశానికి గర్వకారణం.. పారాలింపిక్ విజేతలతో ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం మూడ్రోజుల పర్యటన సందర్భంగా బ్రూనై, సింగపూర్లో ఉన్నారు. మంగళవారం ఆయన బ్రూనైకి చేరుకున్నాడు.
Narendra modi: నేటి నుంచి సింగపూర్ పర్యటనలో ప్రధాని మోదీ.. ఈ పర్యటన ఎందుకు ప్రత్యేకం,ఎజెండా ఏమిటి?
బ్రూనై తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం నేడు సింగపూర్ చేరుకోనున్నారు.
PM Modi: బ్రూనైతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం: మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనైతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింతగా బలోపేతం చేసేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు.
PM Modi: బ్రూనై, సింగపూర్కు పర్యటనకు ప్రధాని మోదీ.. భారత ప్రధాని మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే!
భారత ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్, బ్రూనై దేశాలకు బయల్దేరి వెళ్లారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా ఆహ్వానం మేరకు, ప్రధాని మోడీ ఇప్పుడు బ్రూనైకి బయలుదేరారు.
Huge funds: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయింపు
ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయించారు.
Narendra Modi: పారాలింపిక్స్లో దేశాన్ని గర్వపడేలా చేశారు : మోదీ
పారిస్ పారాలింపిక్స్లో భారత్ ఇప్పటి వరకు 6 పతకాలు సొంతం చేసుకుంది. వీటిలో 1 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.
Narendra Modi: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. సాయం చేస్తానని హామీ ఇచ్చిన మోదీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి.
Telangana: తెలంగాణలోని వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధాని, అమిత్షా ఆరా
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని కీలక శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Vande Bharat: గుడ్ న్యూస్.. మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
భారత రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు వందే భారత్ రైళ్లను ప్రారంభించింది.
Narendra Modi: మహిళల భద్రతపై ప్రధాని మోదీ ఆందోళన
దేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Mamata Banerjee: కోల్కతా కేసులో మమతా బెనర్జీ లేఖపై కేంద్రం కౌంటర్
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
PM Modi:'తల వంచి క్షమాపణ కోరుతున్నాను'.. శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ పరిణామంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా క్షమాపణలు చెప్పారు.
PM Modi: నేడు మహారాష్ట్రలో మోదీ పర్యటన.. రూ.76 000 కోట్లు ప్రాజెక్ట్ కు శంకుస్థాపన
మహారాష్ట్రలోని పాల్ఘర్లో దాదాపు రూ.76,000 కోట్లతో నిర్మించనున్న వాధావన్ పోర్ట్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.
National Sports Day 2024: క్రీడాకారులకు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
ఈ రోజు జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. మేజర్ ధ్యాన్చంద్కు నివాళులు అర్పించారు.
Jan dhan yojana: జన్ ధన్ యోజనకి పదేళ్లు పూర్తి.. 53 కోట్ల ఖాతాలు.. ఇది చరిత్రాత్మకమన్న ప్రధాని
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన నేటితో (ఆగస్టు 28) 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
Pm Modi: అమెరికాలో ప్రధాని మోదీ మెగా కమ్యూనిటీ ఈవెంట్ కి భారీ స్పందన
భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ మరోసారి నిరూపితమైంది.