నరేంద్ర మోదీ: వార్తలు
BRICS: "మా మద్దతు ఎప్పుడూ దౌత్యానికే".. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ
రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
BRICS Conference: ప్రధాని నరేంద్ర మోదీ, జీ జిన్పింగ్ల మధ్య ద్వైపాక్షిక సమావేశం ఎందుకు ముఖ్యమైనది?
రష్యాలోని కజాన్ నగరంలో బుధవారం జరగనున్న 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
PM Modi and Xi Jinping: 5 ఏళ్ళ తరువాత తొలిసారి భేటీ కానున్న మోదీ, జిన్పింగ్
బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి రష్యా వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్తో త్వరలో సమావేశమవుతారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
BRICS Summit: రష్యాలో పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ..
16వ బ్రిక్స్ సమావేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రష్యాకు వెళ్లారు. ఈ సమావేశం రష్యాలోని కజాన్ నగరంలో జరగనుంది.
BRICS Summit 2024: నేడు నుంచి రష్యాలోనిబ్రిక్స్ సమ్మిట్ 2024.. ప్రధాని మోదీ - అధ్యక్షుడు పుతిన్ కీలక భేటీ..
బ్రిక్స్ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు ఈరోజు (మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకు జరిగే ఈ సదస్సు రష్యాలోని కజాన్ వేదికగా ప్రారంభం కానుంది.
PM Modi: పుతిన్ ఆహ్వానం.. మరోసారి రష్యాకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లనున్నారు.
India Mobile Congress 2024: త్వరలోనే పూర్తి మేడిన్ ఇండియా మొబైల్స్ .. డబ్ల్యూటీఎస్ఏ ఈవెంట్లో ప్రధాని మోదీ
దిల్లీలోని భారత్ మండపంలో వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ-2024 కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
India: చర్చలేమీ జరగలేదు.. మోదీ-ట్రూడో సమావేశంపై కేంద్రం వివరణ
లావోస్లో జరిగిన భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు సమయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగిన చర్చలపై వివాదం మొదలైంది.
Narendra Modi: పని చేయని ఉద్యోగుల నిర్బంధ పదవీ విరమణ.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని మోదీ హెచ్చరిక
నిబంధనల ప్రకారం పనిచేయని లేదా అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర కార్యదర్శులను ఆదేశించినట్లు సమాచారం.
PM Modi: యురేషియా,పశ్చిమాసియాలో శాంతి కోసం పిఎం మోదీ పిలుపు.. యుద్ధానికి కాదు.. దౌత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి
గ్లోబల్ సౌత్ దేశాలపై ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Ratan Tata: ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు.. కేంద్రం తరఫున అమిత్ షా
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు.
Narendra Modi: దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు 'నో ఎంట్రీ'.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రెస్కు 'నో ఎంట్రీ' బోర్డు పెట్టారని వ్యాఖ్యానించారు.
Central Cabinet Meeting: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..
నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈరోజు (బుధవారం) ఉదయం 10:30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది.
Chandrababu Naidu: 'ఆధునికాంధ్ర కోసం మా ప్రయాణం'.. చంద్రబాబు నాయుడు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని సమస్యలను సులభంగా పరిష్కరిస్తున్నారని తెలిపారు.
Chandrababu: 'ఏపీ-2047 విజన్' కోసం ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక చర్చలు
అమరావతికి ప్రపంచ బ్యాంక్ ద్వారా నిధులు సమకూర్చడమే కాక, పోలవరం మొదటి దశ పనులు పూర్తి చేయడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అంగీకార ముద్ర వేసింది.
Modi-Chandrababu:ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. రాష్ట్ర అభివృద్ధి, నిధులపై కీలక చర్చలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం దిల్లీలో పర్యటిస్తున్నారు.
India- Maldives: మాల్దీవులకు మోదీ భరోసా.. 'మీకు కష్టమొస్తే.. మేమున్నాం'
భారత ప్రధాని నరేంద్ర మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మధ్య సోమవారం ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
Maldives Flight Bookings: మాల్దీవులకు మళ్లీ ఫ్లైట్ బుకింగ్స్ ప్రారంభం
జనవరిలో జరిగిన దౌత్య వివాదం నేపథ్యంలో ఈజ్ మై ట్రిప్ తన ప్లాట్ఫారమ్లో మాల్దీవుల ఫ్లైట్ బుకింగ్స్ను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
Revanth Reddy: రుణమాఫీపై మీ వ్యాఖ్యలు నిజం కాదు.. సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రైతుల పంట రుణాలను మాఫీ చేస్తూ, రూ. 2 లక్షల వరకు రుణమాఫీ పథకాన్ని విజయవంతంగా అమలు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
PM-KISAN Funds:పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల.. ఒక్కో రైతుకు రూ. 2వేలు జమ
దేశంలోని కోట్లాది మంది రైతులకు నవరాత్రి కానుకగా, ప్రధాని నరేంద్ర మోదీ "కిసాన్ సమ్మాన్ నిధి" పథకం 18వ విడత నిధులను విడుదల చేశారు.
West Asia Crisis: మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. మోదీ అధ్యక్షతన భద్రతా క్యాబినెట్ కమిటీ అత్యవసర భేటీ
పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధ విస్తరణ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా క్యాబినెట్ కమిటీని అత్యవసరంగా సమావేశం కావాలంటూ పిలుపునిచ్చారు.
Pm Internship Scheme: నేటి నుంచి పీఎం ఇంటర్న్షిప్ పథకం ప్రారంభం.. ప్రాసెస్ ప్రయోజనాలను తెలుసుకోండి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సాధారణ బడ్జెట్లో పీఎం ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రకటించారు.
Narendra Modi: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చీపురుపట్టిన ప్రధాని మోదీ
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Gandhi Jayanti: రాజ్ఘాట్లో గాంధీజీకి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్ఘాట్లో గాంధీజీకి నివాళులర్పించారు.
Amit Shah: ఖర్గే ఆరోగ్యంగా ఉండి.. 2047 నాటి వికసిత్ భారత్ను చూడాలి: అమిత్ షా
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు.
Mann Ki Baat: ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' ప్రోగ్రాం.. మరో మైలురాయి దిశగా ముందుకు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిమాసం నిర్వహించే 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం మరో అరుదైన ఘనత సాధించనుంది.
PM Modi:మూడు పరమ రుద్ర సూపర్కంప్యూటింగ్ సిస్టమ్లను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సాంకేతిక ప్రగతి పేదల సాధికారతకు సహాయపడాలని ఉద్ఘాటించారు.
PM Modi: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. ప్రధాని నరేంద్ర మోదీ పూణె పర్యటన రద్దు
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మహారాష్ట్రలోని పూణెలో పర్యటించాల్సి ఉన్నా, భారీ వర్షాల కారణంగా ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు.
Dancing to Bhojpuri songs: మోదీ,యోగి ఆదిత్యనాథ్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
మహాత్మా గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో కూడిన "అభ్యంతరకరమైన" వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Mumbai's First Underground Metro Line: ప్రధాని మోదీ ప్రారంభించనున్న ముంబై తొలి అండర్ గ్రౌండ్ మెట్రో.. ప్రత్యేకతలివే
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో ముంబై పర్యటనకు వెళ్లి అక్కడ పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు.
Piyush Goyal: మేకిన్ ఇండియా'కు పదేళ్లు.. ఉద్యోగాల్లో 200శాతం గణనీయమైన పురోగతి
భారతదేశం అమలుచేస్తున్న 'మే కిన్ ఇండియా' కార్యక్రమం అమలు చేసి నేటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
Pm Modi: 'శాంతియుత' పరిష్కారానికి భారతదేశం మద్దతు.. జెలెన్స్కీతో భేటీ అయిన మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
Rahul Gandi: మోదీ 'మన్ కీ బాత్' కాదు, 'కామ్ కీ బాత్' గురించి మాట్లాడు.. రాహుల్ గాంధీ
శ్రీనగర్లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.
PM Modi - DSP : అమెరికా స్టేజ్పై హర్ ఘర్ తిరంగా సాంగ్.. దేవి శ్రీ ప్రసాద్ను హత్తుకున్న నరేంద్ర మోదీ
సప్తసముద్రాలు దాటి భారతీయతను దేవిశ్రీ ప్రసాద్ చాటి చెప్పాడు. దేశభక్తి గానం న్యూయార్క్లో సందడి చేసింది.
Narendra Modi: 'భారత క్రీడా పథంలో కొత్త అధ్యాయం'.. చెస్ ఒలింపియాడ్ బంగారు పతకాలపై ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ చెస్ ఒలింపియాడ్లో బంగారు పతకాలు సాధించడంపై స్పందించారు.
Narendra Modi: అమెరికాలో కొత్త భారతీయ రాయబార కార్యాలయాలు.. బోస్టన్, లాస్ ఏంజెల్స్లో ప్రారంభం
న్యూయార్క్లోని నాస్సు వెటరన్స్ కొలిసియమ్లో భారతీయ అమెరికన్ల సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.
PM Modi: టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని మోదీ సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్లోని లోట్టే ప్యాలెస్ హోటల్లో అమెరికా టెక్నాలజీ రంగంలోని ప్రముఖ సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
PM Modi: ఏఐ అంటే అమెరికన్ ఇండియన్స్ .. ప్రవాస భారతీయుల సదస్సులో మోదీ
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు మూడో విడతలో మరింత ఉన్నత లక్ష్యాలను చేరేందుకు కృషి చేస్తున్నామని,ఈ దిశగా మూడు రెట్లు శక్తితో ముందుకు వెళ్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.
Arvind Kejriwal: నరేంద్ర మోదీ నాపై కుట్ర చేసి నా ప్రతిష్టను దెబ్బతీయాలనుకున్నాడు : కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.
Narendra Modi: 'క్యాన్సర్ మూన్షాట్'లో మోదీ కీలక ప్రకటన.. 40 మిలియన్ల వ్యాక్సిన్ డోస్ల సాయం
మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో క్యాన్సర్ మూన్షాట్ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు.