Page Loader

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

Duleep Trophy 2024: ఇండియా ఎ కెప్టెన్‌ మార్పు .. శుభమన్ గిల్ స్థానంలో కెప్టెన్ గా ఎవరంటే..?

దులీప్ ట్రోఫీ 2024 రెండో రౌండ్ సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా, జట్లలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.

10 Sep 2024
టెన్నిస్

US Open 2024:  గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్న జనిక్ సిన్నర్ 

యానెక్ సినర్‌ తన అద్భుతమైన ఆటతో, తాను నంబర్‌వన్ ర్యాంకుకు అర్హుడినేనని నిరూపించుకున్నాడు.

Rahul Dravid: 'ఖాళీ చెక్కులను' తిరస్కరించిన రాహుల్ ద్రవిడ్.. కారణం ఏంటంటే?

టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగు పెట్టనున్నారు.

OCA: ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడిగా రణధీర్ సింగ్ 

ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (OCA) అధ్యక్షుడిగా రణ్‌ధీర్ సింగ్ ఎంపికయ్యారు.న్యూఢిల్లీ లో జరిగిన 44వ ఓసీఏ జనరల్ అసెంబ్లీలో ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా రాజీనామాలను ఆమోదించిన రైల్వేశాఖ‌

భారతీయ స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, భజరంగ్ పూనియా ఇటీవల తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

KKR - IPL: గంభీర్‌ స్థానంలో ఈ మాజీ ఆల్‌రౌండర్‌కు మెంటార్ గా ఛాన్స్‌!

గత ఐపీఎల్‌ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. జట్టు మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్‌ గంభీర్‌ భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించబడగా, సహాయ కోచ్‌లు అభిషేక్ నాయర్, రైన్ టెన్ దస్కటే కూడా టీమ్‌ ఇండియాతో చేరారు.

09 Sep 2024
బీసీసీఐ

IND vs BAN: బంగ్లాతో తొలి టెస్టులో షమీ-శ్రేయస్‌కు ఎందుకు అవకాశం దక్కలేదంటే?

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. రెండు సంవత్సరాల విరామం తర్వాత రిషభ్ పంత్ టెస్టు ఫార్మాట్‌లోకి తిరిగి వచ్చాడు.

Paris Paralympics 2024 :పారాలింపిక్స్'లో 29 పతకాలతో 18వ స్థానంలో భారత్

పారిస్ పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. అసమాన పోరాటంతో పారా విశ్వ క్రీడల (Paralympics) రికార్డులను తిరగరాశారు.

Duleep Trophy 2024:దులీప్‌ ట్రోఫీ గెలిచిన ఇండియా-బి జట్టు 

దులీప్‌ ట్రోఫీలో ఇండియా-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-బి జట్టు 76 పరుగుల తేడాతో విజయం సాధించింది.

MP Keshineni: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని ఏకగ్రీవంగా ఎన్నిక  

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) కొత్త అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

08 Sep 2024
ఇంగ్లండ్

Moeen Ali: అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ గుడ్ బాయ్ 

ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. 37 ఏళ్ల అలీ, 2014లో ఇంగ్లాండ్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు.

08 Sep 2024
టెన్నిస్

Arina Sabalenka: యూఎస్‌ ఓపెన్‌ 2024 విజేతగా సబలెంక.. ఫైనల్లో జెసికాపై విజయం

అమెరికాలో జరుగుతున్న యూఎస్ ఓపెన్ 2024 టెన్నిస్ టోర్నమెంట్‌లో బెలారస్‌కు చెందిన అరీనా సబలెంక అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

Paralympics: జావెలిన్ త్రోలో భారత్‌కు స్వర్ణం.. చరిత్ర సృష్టించిన నవదీప్‌ 

పారా ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు మరోసారి తమ ప్రతిభను చాటారు.

Duleep Trophy: దులీప్ ట్రోఫీలో ఇండియా-సి ఘన విజయం 

దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా జరిగిన ఇండియా-సి, ఇండియా-డి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మూడు రోజుల వ్యవధిలో ముగిసింది.

07 Sep 2024
క్రికెట్

Ban On Cricket: ఆ నగరంలో క్రికెట్ నిషేధం.. బ్యాట్ కనిపిస్తే భారీ జరిమానా

అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రతి దేశంలోనూ ఆదరణ పెరుగుతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సమయం దొరికితే చాలు క్రికెట్ ఆడతారు.

07 Sep 2024
ఇంగ్లండ్

Ollie Pope : 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒలి పోప్ సరికొత్త రికార్డు

ఇంగ్లండ్ ప్లేయర్ ఒలి పోప్ సరికొత్త రికార్డును సృష్టించారు. శ్రీలంక జరుగుతున్న మూడో టెస్టులో ఈ ఫీట్‌ను సాధించారు.

Paralympics 2024: పారాలింపిక్స్‌లో దూసుకెళ్తున్న భారత్‌.. కాంస్యంతో చరిత్ర సృష్టించిన కపిల్‌

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ తన 25వ పతకాన్ని సాధించింది. ఇందులో పురుషుల జూడోలో భారత్ తొలి పతకం నెగ్గింది.

06 Sep 2024
క్రికెట్

Buchi Babu Tournament: టీఎన్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్‌ పై గెలిచి.. ఫైనల్ చేరిన హైదరాబాద్‌

ఆల్‌ ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టు ఫైనల్‌కు చేరింది.

06 Sep 2024
ఉగాండా

Marathan Runner : ఉగాండా ఒలింపియన్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ప్రియుడు.. చికిత్స పొందుతూ మృతి

ఉగాండా క్రీడాకారిణి రెబెక్కా చెప్టెగీ గురువారం విషాదకరంగా మరణించింది. ఆమె ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించడం వల్ల రెబెక్కా శరీరంపై 75 శాతానికి పైగా కాలిన గాయాలు ఏర్పడ్డాయి.

Neeraj Chopra: బ్రస్సెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా.. అర్షద్ నదీమ్ ఔట్  

భారత జావెలిన్ త్రోయర్,పారిస్ ఒలింపిక్స్ పతక విజేత నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌ ఫైనల్‌కు అర్హత సాధించాడు.

05 Sep 2024
బీసీసీఐ

BCCI's AGM: సెప్టెంబర్ 29న BCCI ఏజీఎం.. NCA ప్రారంభోత్సవం

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) తన వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) సెప్టెంబర్ 29న బెంగళూరులోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

Paris Paralympics 2024: క్లబ్ త్రోలో డబుల్ బ్లాస్ట్...ధరంబీర్ స్వర్ణం, ప్రణబ్ సుర్మా రజతం

పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా,భార‌త్ ఖాతాలో మరో రెండు పత‌కాలు చేరాయి.

Duleep Trophy: మొదటి రౌండ్ కి దూరమైన ఇషాన్ కిషన్,సూర్యకుమార్ యాదవ్,  ప్రసిద్ధ్ కృష్ణ  

దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది.ఈరోజు నుంచి ఈ టోర్నీ ప్రారంభమవుతుంది.

IPL 2025: రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ నియామకం

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరాడు. ఐపీఎల్ 2025లో ఆ జట్టు హెడ్ కోచ్ గా ఆయన బాధ్యతలను చేపట్టనున్నాడు.

ICC Test Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌.. బాబర్ ఆజం ఐదేళ్లలో తరువాత టాప్ 10 నుంచి అవుట్  

ఇటీవలి బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ ఓటమి పాలయింది. రెండు టెస్టుల సిరీస్‌ను బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది.

Duleep Trophy 2024: దేశవాళీ టోర్నీ'దులీప్ ట్రోఫీ' రంగం సిద్ధం.. షెడ్యూల్ వివరాలు ఇవే

దులీప్ ట్రోఫీ టెస్ట్ టోర్నీ గురువారం (సెప్టెంబర్ 5) నుంచి ప్రారంభం కానుంది. ఈ నాలుగు జట్ల టోర్నీలో టీమిండియా ఆటగాళ్లు కూడా పాల్గొనడం విశేషం.

Pro Kabaddi League 2024: అక్టోబర్ 18 నుండి ప్రో కబడ్డీ లీగ్  సీజన్ 11 ప్రారంభం..

ప్రొ కబడ్డీ లీగ్‌ (PKL) 11వ సీజన్ అక్టోబరు 18వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో మూడు నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.

04 Sep 2024
ఇండియా

Paris Paralympics2024: పారాలింపిక్స్‌లో రికార్డులను సృష్టిస్తున్న భారత అథ్లెట్లు

పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు రికార్డులను సృష్టిస్తున్నారు. మంగళవారం కూడా భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చూపించారు.

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌ 400 మీటర్ల రేసులో తెలుగు అమ్మాయికి కాంస్యం

తెలుగు అమ్మాయి దీప్తి జివాంజీ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. మహిళల 400మీటర్ల పరుగు పందెంలో(టీ20)55.82 సెకన్లలో ముగించి, మూడో స్థానాన్ని పొందింది.

03 Sep 2024
ఐసీసీ

WTC Final: 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు తేదీలు ప్రకటించిన ఐసీసీ

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) 2023-25 ఫైనల్‌ తేదీని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

Bangladesh:  సొంత గడ్డపై పాకిస్థాన్‌ కి ఘోర ఓటమి.. టెస్టును క్లీన్‌స్వీప్‌ చేసిన  బంగ్లాదేశ్‌  

టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ దుమారం రేపింది. దేశంలో జరుగుతున్న నిరసనలు, అల్లర్లలో తమ దేశం అట్టుడుకుతున్న పరిస్థితుల్లో కూడా వారు ప్రేరణనిచ్చే ప్రదర్శనతో అదరగొట్టారు.

Anantapur: తెలుగు క్రికెట్ అభిమానులకు పండగే.. అనంతపురంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు..  

అనంతపురానికి టీమిండియా క్రికెటర్లు వచ్చారు. దులీప్ ట్రోఫీ ఆడేందుకు భారత క్రికెట్ ఆటగాళ్లు ఇక్కడకు చేరుకున్నారు.

Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024 భారతదేశ పతకాల విజేతల జాబితా 

ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగే 2024 పారిస్ పారాలింపిక్స్‌లో భారతదేశం రికార్డు స్థాయిలో 84 మంది పారా అథ్లెట్లను ప్రాతినిధ్యం వహిస్తోంది.

Virender Sehwag: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై వీరేంద్ర సెహ్వాగ్ అనాసక్తి..   కారణం ఏంటో తెలుసా..?

మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టీమిండియా హెడ్ కోచ్ పదవిపై తనకు పెద్దగా ఆసక్తి లేదని తెలిపారు.

Paris 2024: పారాలింపిక్స్‌లో రికార్డులను సృష్టించిన సుమిత్ యాంటిల్ 

పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో భారత జావెలిన్ సంచలనం సుమిత్ యాంటిల్ అద్భుతమైన ప్రదర్శనతో వరుసగా స్వర్ణ పతకాలను సాధించాడు.

Paris 2024 Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌ మరో స్వర్ణం.. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3లో నితేశ్‌ కుమార్

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతకం అందింది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3 విభాగంలో నితేశ్‌ కుమార్ పసిడి సాధించాడు.

02 Sep 2024
క్రికెట్

Duleep Trophy: 'పెర్త్' తరహాలో అనంతపురం క్రికెట్ పిచ్

మరో మూడ్రోజుల్లో దులీప్ ట్రోఫీ 2024 ప్రారంభం కానుంది.

Gautam Gambhir: గౌతమ్ గంభీర్ ఆల్‌టైమ్ ఇండియా ఎలెవన్‌లో రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాకి షాక్  

గౌత‌మ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా తన పర్యటన శ్రీలంకతో ప్రారంభమైంది. ఈ పర్యటనలో గంభీర్ కోచ్‌గా మిశ్ర‌మ ఫ‌లితాలను పొందాడు.

Narendra Modi: పారాలింపిక్స్‌లో దేశాన్ని గర్వపడేలా చేశారు : మోదీ 

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు 6 పతకాలు సొంతం చేసుకుంది. వీటిలో 1 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.

Preeti Pal: పారిస్ పారాలింపిక్స్‌లో 2 పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన ప్రీతి పాల్ ఎవరు?

ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ 2024లో భారత స్ప్రింటర్ ప్రీతీ పాల్ అద్భుతాలు చేసింది.