పాకిస్థాన్: వార్తలు

పాకిస్థాన్: ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబులు విసిరిన ఇమ్రాన్‌ మద్దతుదారులు 

పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి.

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పార్టీ నాయకులు, మద్దతుదారులు ఆందోళకు దిగారు.

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను పారామిలటరీ ఫోర్స్ మంగళవారం అరెస్టు చేసింది.

బీసీసీఐ దెబ్బకు పాక్ నుంచి ఆసియా కప్ తరలింపు.. శ్రీలంకకి ఆతిథ్యం ఛాన్స్?

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి గట్టి షాకిచ్చింది. సెప్టెంబర్ 2 నుంచి ఆసియాకప్- 2023 క్రికెట్ టోర్నీ పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉంది. తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది.

చివరి వన్డేలో 47 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓటమి

న్యూజిలాండ్ తో జరిగిన ఐదో వన్డేలో పాకిస్తాన్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో వన్డేలో సిరీస్ ను పాకిస్తాన్ 4-1తో కైవసం చేసుకుంది. ఈ ఓటమితో వన్డే ర్యాకింగ్స్ లో పాకిస్తాన్ నంబర్ వన్ స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారింది.

భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే?

చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులు అతృతుగా ఎదురుచూస్తున్నారు.

తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన పాకిస్థాన్

రావల్పిండి వేదికగా జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ పై పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది. దీంతో ఐదు వన్డేల సిరీస్ లో 1-0 అధిక్యంలో నిలిచింది.

సుప్రీంకోర్టు వర్సెస్ ప్రభుత్వం; పాకిస్థాన్‌లో ఆడియో క్లిప్ ప్రకంపనలు 

పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్ అత్త మహ్ జబీన్ నూన్, ప్రతిపక్ష పార్టీ పీటీఐ న్యాయవాది ఖవాజా తారిఖ్ రహీమ్ భార్య రఫియా తారిక్ మధ్య జరిగిన ఫోన్ కాల్ లీకైంది.

మే నెలలో భారత్‌కు రానున్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి; 2014 తర్వాత వస్తున్న తొలి నాయకుడు

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ మే నెలలో భారతదేశానికి రానున్నారు.

సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం; ఏకే 47 మ్యాగజైన్, నగదు స్వాధీనం 

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందర్‌బనీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం గురువారం పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చేసింది.

'చావు, బతుకులు అల్లా చేతిలో ఉంటాయి' : పాక్ మాజీ ఆటగాడు

ఆసియా కప్ వివాదం రావణకాష్టంలా రగలుతూనే ఉంది. భద్రతా కారణాల వల్ల తాము పాకిస్థాన్ కు రాబోమని, తటస్థ వేదికలు అయితేనే ఆసియా కప్ ఆడతామని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పింది.

భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్

భారతదేశంలో ముస్లింలపై హింస అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

బీసీసీఐకి అహంకారం.. అందుకే ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లను ఆడనివ్వడం లేదు

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి బీసీసీఐపై నిందలు వేశారు. పాక్ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడకపోవడంపై ఇమ్రాన్ ఖాన్ స్పందించాడు.

భారత్‌తో వన్డే వరల్డ్ కప్ ఆడనన్న పాక్.. లంకలో అయితే ఓకే!

2023 జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ చూసే అవకాశం అభిమానులకు లేనట్లే అని తెలుస్తోంది.

28 Mar 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ అనుచరుడికి పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కుమారుడితో సంబంధాలు

అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ కేసు వ్యవహారంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. అమృత్‌పాల్ సింగ్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్లు స్పష్టమైన ఆధారాలను సేకరించారు.

పాకిస్థాన్ తొలి బౌలర్‌గా షాదాబ్ ఖాన్ సంచలన రికార్డు

పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ సంచలన రికార్డును నమోదు చేశాడు. షార్జా క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో టీ20ల్లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. పాక్ తరుపున టీ20ల్లో 100 వికెట్లు తీసిన తీసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

బాబర్ కంటే కోహ్లీనే బెస్ట్ : పాక్ మాజీ ఆల్ రౌండర్

ప్రపంచ స్థాయి క్రికెట్లో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం ఇద్దరు బెస్ట్ క్రికెటర్లుగానే కనిపిస్తారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్, ఫీల్లిండ్, కెప్టెన్సీ ఇలా చెప్పుకుంటూ అన్నింట్లో అత్యుత్తమంగా రాణిస్తాడు. ప్రస్తుతం విరాట్‌తో బాబర్ ను ఎక్కువగా పోలుస్తూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

27 Mar 2023

ప్రకటన

47%కి చేరుకున్నపాకిస్థాన్ ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన గోధుమలు, గుడ్ల ధరలు

పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) ప్రకారం, మార్చి 22తో ముగిసిన వారంలో సున్నితమైన ధరల సూచిక (SPI) ఆధారంగా ద్రవ్యోల్బణం సంవత్సరానికి 47 శాతంగా నమోదైంది. దీనితో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు పౌరులు ఇబ్బందులు పడుతున్నారు.

ఆప్ఘనిస్తాన్ విజయంపై షోయబ్ ఆక్తర్ హర్షం

పాకిస్థాన్ జట్టుపై ఆప్ఘనిస్తాన్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. మొదటి, రెండో టీ20ల్లో పాక్‌ను ఆప్ఘన్ చిత్తు చేసింది. దీంతో 2-0తో టీ20 సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆప్ఘన్ కైవసం చేసుకుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై పలువురు ప్రశంసలతో ముంచెత్తారు.

పాక్ క్రికెటర్‌కు ఘోర అవమానం.. బాడీ షేమింగ్‌ చేస్తూ..!

పాకిస్థాన్ క్రికెట్ జట్టు టీ20ల్లో చెత్త రికార్డును మూటకట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20ల్లో పాక్ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో అఫ్గాన్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో పాక్ సీనియర్ల ఆటగాళ్లకు యాజమాన్యం విశ్రాంతినిచ్చింది.

PAK vs AFG : పాక్‌ను మళ్లీ చిత్తు చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సిరీస్ కైవసం

పాక్‌తో జరిగిన తొలి టీ20ల్లో విజయం సాధించిన ఆప్ఘన్.. రెండో టీ20ల్లోనూ సత్తా చాటింది. ఏడు వికెట్ల తేడాతో ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయాన్ని సాధించింది. దీంతో పాక్‌పై తొలి టీ20 సిరీస్‌ను ఆప్ఘన్ కైవసం చేసుకుంది.

రెండో టీ20ల్లో ఆప్ఘన్‌పై పాక్ ప్రతీకారం తీర్చుకోనేనా..?

తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఆప్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది. టీ20ల్లో పాకిస్థాన్‌పై ఆప్ఘనిస్తాన్ విజయం సాధించడం ఇదే తొలిసారి. అయితే మ్యాచ్‌లో ఓడిపోయిన పాక్.. రెండో టీ20ల్లోనే ఎలాగైనా నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.

అరుదైన ఘనతను సాధించిన అఫ్గాన్ బౌలర్

టీ20ల్లో ఆప్ఘనిస్తాన్ బౌలర్ ముబీర్ ఉర్ రెహ్మాన్ అరుదైన ఘనతను సాధించారు. శుక్రవారం షార్జా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.

పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఆప్ఘనిస్తాన్.. ఆరు వికెట్ల తేడాతో ఆప్ఘాన్ విక్టరీ

పాకిస్థాన్ జట్టుకు ఆప్ఘనిస్తాన్ షాకిచ్చింది. శుక్రవారం షార్జా వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఆప్ఘనిస్తాన్ ఓడించింది. ఆఫ్ఘన్ బౌలింగ్ ధాటికి పాక్ బ్యాటర్లు విలవిలలాడారు. 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి కేవలం 92 పరుగులను మాత్రమే చేశారు.

ఇమ్రాన్ ఖాన్‌పై కేసుల విచారణకు ఉన్నతస్థాయి దర్యాప్తు బృందం ఏర్పాటు

పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్, అతని మద్దతుదారులపై నమోదైన కేసులు విచారణకు ఉన్నత స్థాయి సంయుక్త దర్యాప్తు బృందం(జేఐటీ)ను ఏర్పాటు చేసినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.

వరల్డ్ కప్‌లో ఇండియాపై పగ తీర్చుకుంటాం : షోయబ్ అక్తర్

ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియాతో సహా అన్ని జట్లు గట్టిగా రెడీ అవుతున్నాయి. భారత్ వేదికగా జరిగే ఈ టోర్నీ టీమిండియాకు చాలా కీలకం కానుంది. ఈ మెగా టోర్నీ విషయంలో ఇండియా, పాకిస్థాన్ మాధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

22 Mar 2023

భూకంపం

పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు

పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దాటికి పాకిస్థాన్‌లో 11మంది మృతి చెందినట్లు ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.

SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మిలటరీ మెడిసిన్ స్పెషలిస్ట్ కాన్ఫరెన్స్‌కు పాకిస్థాన్ మంగళవారం హాజరుకాలేదు. కశ్మీర్‌కు సంబంధించిన దేశ సరిహద్దులను తప్పుగా మార్చి పాక్ ప్రదర్శించాలని చూసింది. దీనిపై భారత్ అభ్యంతరం చెప్పడంతోనే పాకిస్తాన్ గైర్హాజరైనట్లు తెలుస్తోంది.

ఇది యుద్ధాల సమయం కాదు.. పాక్‌కు టీమిండియా రావాలి : షాహిద్ అఫ్రిది

ఆసియా కప్ 2023 వివాదం రోజు రోజుకు ముదురుతోంది. సూమారు ఆరు నెలలగా ఈ వివాదంపై చర్చ నడుస్తూనే ఉంది.బీసీసీఐ కార్యదర్శి జైషా 2023 లో పాకిస్థాన్ లో జరగాల్సిన ఆసియా కప్ కోసం టీమిండియా ఆ దేశం వెళ్లదని ఇఫ్పటికే స్పష్టం చేశారు.

ఇండియా జెండాపై షాఫిద్ అఫ్రిదీ ఆటోగ్రాఫ్

లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది అభిమానుల మనుసుల మనషుల్ని గెలుచుకున్నాడు. 2018 లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన అతను ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు.

ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్‌కు ప్రమాదం; పాక్ మాజీ ప్రధాని కారు సేఫ్

ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్‌లోని వాహనం శనివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. అయితే ఇమ్రాన్ వెళ్తున్న కారు సురక్షితంగా ఉండటంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని పాకిస్థాన్ మీడియా తెలిపింది.

టీ20ల్లో సరికొత్త మైలురాయిని అందుకున్న బాబర్ ఆజం

టీ20ల్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఎలిమినేటర్ 1లో ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి ఆ ఫీట్ ను సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 9వేల పరుగుల చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

వెనుదిరిగిన పోలీసులు; గ్యాస్ మాస్క్ ధరించి బయటకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్

తోషాఖానాతో పాటు జడ్జిని బెదిరించిన కేసులో లాహోర్ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు వెనుదిరిగారు. అనంతరం తన మద్దతుదారులతో మాట్లాడాటానికి ఇమ్రాన్ జమాన్ పార్క్ ఇంటి నుంచి బయటికు వచ్చారు. ఆయిన గ్యాస్ మాస్క్ ధరించి బయటకు రావడం గమనార్హం.

రణరంగంగా మారిన ఇమ్రాన్ ఖాన్ ఇల్లు; మద్దతుదారులపై బాష్పవాయువు ప్రయోగం

తోషాఖానాతో పాటు జడ్జిని బెదిరించిన కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు, బలగాల మధ్య పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తల మధ్య కొన్ని గంటలుగా ఘర్షణ వాతావరణం నెలకొంది.

ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి

2022లో ప్రపంచంలో ఎనిమిదవ అత్యంత కాలుష్య దేశం భారతదేశం, అంతకుముందు సంవత్సరం ఉన్న ఐదవ స్థానం నుండి పడిపోయింది. అయితే ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం సురక్షిత పరిమితి కంటే 10 రెట్లు ఎక్కువ.

పాక్ జట్టును ఇండియాకు పంపిస్తే భద్రతా సమస్యలు: పీసీబీ ఛైర్మన్

ఆసియా కప్ 2023 టోర్ని వేదిక విషయంలో రేగిన సందిగ్ధత ఇప్పట్లో తెగేలా లేదు. పాకిస్తాన్ లో ఆసియా కప్ 2023 టోర్ని జరగాల్సి ఉంది. అయితే పాక్‌లో నిర్వహిస్తే అక్కడికి టీమిండియా వెళ్లదని, తటస్థ వేదికపై టోర్నిని నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ జైషా చెప్పిన విషయం తెలిసిందే.

పాకిస్థాన్‌: ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు రంగం సిద్ధం; నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. మహిళా జడ్జిని బెదిరించినందుకు ఇమ్రాన్ ఖాన్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు ఇస్లామాబాద్ పోలీసులు లాహోర్ చేరుకున్నారు.

13 Mar 2023

విమానం

ఇండిగో విమానం పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్; ప్రయాణికుడు మృతి

దిల్లీ నుంచి దోహా‌కు వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్‌కు చెందిన 6ఈ-1736 మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. అయితే విమానం విమానాశ్రాయానికి చేరుకునే లోపే నైజీరియన్‌కు చెందిన ప్రయాణికుడు మరణించినట్లు వైద్య బృందం ప్రకటించింది.

ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్‌ అంశం; భారత్‌పై మరోసారి అక్కసును వెల్లగక్కిన పాకిస్థాన్

దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్‌పై తమ అక్కసును వెల్లగక్కింది. కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి ఎజెండాలో కశ్మీర్ అంశాన్ని చేర్చడంలో ఆ దేశం విఫలమైందని భుట్టో జర్దారీ అంగీకరించారు.

PSL: టీ20ల్లో అతిపెద్ద టార్గెట్‌ను చేధించిన ముల్తాన్ సుల్తాన్స్

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సంచలన రికార్డులు నమోదవుతున్నాయి. మ్యాచ్ స్కోర్లు 200 ప్లస్ దాటినా చేజింగ్ జట్లు అవలీలగా టార్గెట్‌ను చేధిస్తున్నాయి. తాజాగా ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీల మధ్య జరిగిన మ్యాచ్‌లో చరిత్రాత్మక రికార్డు అవిష్కరించబడింది.