భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

29 Nov 2024

యూజీసీ

UGC: విద్యార్థులు డిగ్రీ కోర్సు వ్యవధిని మార్చుకోవచ్చు.. యూజీసీ కొత్త విధానం

డిగ్రీ పూర్తిచేసుకోవాలంటే ఇక మూడు లేదా నాలుగేళ్ల పాటు వేచిచూడాల్సిన అవసరం లేదు.

29 Nov 2024

మణిపూర్

Manipur Violence: మణిపూర్‌లో హింసాకాండ.. 13 రోజుల విరామం తర్వాత నేటి నుండి పాఠశాలలు, కళాశాలలు రీఓపెన్

మణిపూర్‌లో జాతుల మధ్య ఉత్పన్నమైన వైరాన్ని తగ్గించి శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్నది.

PM Modi: వైరల్‌గా మారిన ప్రధాని మోదీ భద్రతలో మహిళా కమాండో ఫొటో.. అసలు విషయం ఏంటంటే..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతలో మహిళా కమాండోలు ఉన్నారా? ఈ ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.

29 Nov 2024

తెలంగాణ

10th class: పదో తరగతి వార్షిక పరీక్షలలో కీలక మార్పులు.. ఈ ఏడాది నుంచి 100 మార్కులకు రాత పరీక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి వార్షిక పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసింది.

Heavy Rains: నేడు,రేపు భారీ వర్షాలు.. తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Explained: రాహుల్ గాంధీ పౌరసత్వం చుట్టూ ఉన్న వివాదం ఏమిటి?

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందంటూ దాఖలైన పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

Sambhal violence: బయటపడిన ఆడియో క్లిప్.. ఆయుధాలు తీసుకురావాలని కోరిన వ్యక్తి..

సంభాల్ హింసకు సంబంధించిన తాజా వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఆడియో క్లిప్ ద్వారా ఈ ఘటనకు సంబంధించిన కీలక అంశాలు బయటపడ్డాయి.

28 Nov 2024

ఎన్ఐఏ

NIA:పరారీలో ఉన్న లష్కరే ఉగ్రవాది.. రువాండా నుంచి రప్పించిన ఎన్‌ఐఏ

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర ముఠా లష్కరే తోయిబాకు చెందిన ఓ కేరాఫ్ ఉగ్రవాది ఎట్టకేలకు భారత్‌ అధికారుల చేతికి చిక్కాడు.

28 Nov 2024

దిల్లీ

Delhi: ఢిల్లీ PVR సమీపంలోని దుకాణంలో పేలుడు.. పేలుడుకు కారణంపై ఆరా

దేశ రాజధాని దిల్లీలో మరోసారి పేలుడు సంచలనం రేపింది.

Parliament Winter Session: ప్రతిపక్షం గందరగోళం మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా

పార్లమెంట్‌ ఉభయసభల్లో మూడో రోజు కూడా గొడవలు ఆగలేదు.

28 Nov 2024

తుపాను

Cyclone Fengal Alert: ఫెంగల్ తుఫాను ముప్పు.. సహాయక చర్యల కోసం అప్రమత్తమైన భారత నౌకాదళం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారి, హిందూ మహాసముద్రం దిశగా కదులుతోంది.

28 Nov 2024

కేరళ

Kerala: 1500 మంది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు పెన్షన్‌.. వడ్డీతో సహా వసూలు చేయాలని మంత్రి ఆదేశం

సమాజంలోని బలహీన వర్గాలకు, ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, ఇతర అర్హులైన వారికి సామాజిక భద్రత పింఛన్లు (Pensions) ప్రభుత్వ అధికారులు అక్రమంగా పొందుతున్నారు.

Priyanka Gandhi: రాజ్యాంగ ప్రతిని చేతపట్టి ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం, పార్లమెంటరీ ఇన్నింగ్స్ ప్రారంభం

వాయనాడ్ లోక్‌సభ స్థానం నుండి తొలిసారి ఎన్నికైన ప్రియాంక గాంధీ,పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

Pm modi: ప్రధాని మోదీకి బెదిరింపు కాల్.. 34 ఏళ్ల మహిళ అరెస్ట్

ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఒక మహిళ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం అందింది.

28 Nov 2024

దిల్లీ

Delhi Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. 300కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..

దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్య స్థాయి రోజు రోజుకు మారుతోంది. ఈ రోజు (నవంబర్ 28 తేదీ) ఉదయం, ఢిల్లీలోని హస్తిన ప్రాంతంలో వాయు కాలుష్య స్థాయి ఏక్యూఐ 300కు చేరింది.

Maharastra: మహారాష్ట్ర క్యాబినెట్‌లో సగం బెర్త్‌లు బీజీపీ తీసుకునే అవకాశం.. షిండే వర్గానికి మూడు కీలక మంత్రి పదవులు 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు పై ఏర్పడిన ప్రతిష్టంభన అనేక దశల్లో పరిష్కారం దిశగా ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

28 Nov 2024

దిల్లీ

Delhi: ఢిల్లీలో సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులఫై భౌతిక దాడి..!

ఈడీ (ED) అధికారులు సోదాలు చేపట్టేటప్పుడు అనూహ్య సంఘటన ఎదురైంది.

Araku Trains: అరకు వెళ్లే పర్యాటకులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్.. కిరండూల్-విశాఖపట్నం రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌లు 

ఈస్ట్ కోస్ట్ రైల్వే పర్యాటకులకు గుడ్‌న్యూస్ ప్రకటించింది. అరకు ప్రాంతం అందాలను అనుభవించేందుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

Medaram: మేడారం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు.. ప్రత్యేకంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ 

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది.

Maharastra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై నేడు నిర్ణయం, మహాయుతి నేతలతో అమిత్ షా సమావేశం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని బీజేపీ దక్కించుకోవచ్చని సమాచారం. శివసేన అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఈ దిశగా మెత్తబడ్డట్లు సమాచారం.

Hyderabad Metro: మెట్రో రెండోదశలో ఐదు కారిడార్లు.. 54 స్టేషన్లు.. 7.96 లక్షల మంది రాకపోకలు 

హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశలో ఐదు కారిడార్ల ద్వారా 2028 నాటికి ప్రయాణికుల సంఖ్య విస్తృతంగా పెరుగుతుందని అంచనా వేయబడింది.

High Speed Trains: 280 kmph వేగంతో హైస్పీడ్ రైళ్లను తయారు చేస్తున్న ICF : రైల్వే మంత్రి

చెన్నైలోని సమీకృత రైలుపెట్టెల తయారీ కర్మాగారంలో గంటకు 280 కి.మీ.వేగంతో నడిచే హైస్పీడ్ రైళ్లను రూపొందిస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

3 Gandhis: నేటి పార్లమెంట్‌లో.. తొలిసారిగా ముగ్గురు 'గాంధీ' ఎంపీలు

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ, తన సోదరుడు రాహుల్ గాంధీ, తల్లి సోనియా గాంధీలతో కలిసి ఈ రోజు (గురువారం) పార్లమెంట్‌కు చేరుకోనున్నారు.

Andhrapradesh: కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన.. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతుండగా, ఇది గురువారం ఉదయం తుపానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

Jharkand: సీఎంగా నేడు హేమంత్‌ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న పలువురు నేతలు 

జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ (49) గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Supreme Court: రిజర్వేషన్ల కోసం హిందువునంటే.. రాజ్యాంగాన్ని మోసం చేయడమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు 

సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పులో వేరే మతాలను అనుసరిస్తూ, కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం తమను హిందువులుగా ప్రకటించుకునే ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్టింది.

Eknath Shinde: మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. మోదీ నిర్ణయమే ఫైనల్: ఏక్‌నాథ్ షిండే 

మహారాష్ట్రలో సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ, రాష్ట్రపు అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు.

Bomb Threats: ఈ ఏడాది ఇండియన్ ఎయిర్‌లైన్స్ లో 994 బాంబు బెదిరింపులు: విమానయాన మంత్రి

ఇటీవల భారతదేశంలోని పలు విమానయాన సంస్థలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.

Bhatti Vikramarka: రైతు భరోసా,రేషన్ కార్డులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన!

ఇటీవలి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

#NewsBytesExplainer: రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వానికి సంబంధించిన వివాదం ఏమిటి, చట్టం ఏమి చెబుతోంది?

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరసత్వంపై ఆరోపణలు ఊపందుకుంటున్నాయి.

Vizag: విశాఖ విమానాశ్రయంలో సంచలనం.. థాయ్‌లాండ్‌ నుంచి అక్రమంగా తెచ్చిన బల్లులు పట్టివేత 

విశాఖపట్నం విమానాశ్రయంలో కస్టమ్స్‌, డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న ప్రమాదకర బల్లులను స్వాధీనం చేసుకున్నారు.

Devendra Fadnavis: మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడణవీస్‌.. శిందే వర్గం నేత కీలక వ్యాఖ్యలు 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో శివసేన ఎంపీ నరేశ్ మహస్కే చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Serial killer: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కలకలం.. సీరియల్ కిల్లర్ అరెస్టు

దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రయాణించి వరుస హత్యలు చేస్తున్న ఓ సీరియల్‌ కిల్లర్‌ను గుజరాత్‌లోని వల్సాద్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

Rahul Gandhi: గౌతమ్ అదానీపై గందరగోళం.. లోక్‌సభ వాయిదా.. అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్..

అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీపై అమెరికాలో లంచం ఆరోపణలు, ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగిన హింసాకాండపై బుధవారం లోక్‌సభలో విపక్షాలు గందరగోళం సృష్టించాయి.

27 Nov 2024

తెలంగాణ

Telangana Tourism: తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్.. 34 జలవనరుల్లో స్పీడ్, హౌస్‌బోట్లు

తెలంగాణ రాష్ట్రంలోని నదుల బ్యాక్‌వాటర్లు, రిజర్వాయర్లు, చెరువులను సాహస జల క్రీడల కోసం ఆకర్షణీయమైన వేదికలుగా మారుస్తున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రకటించింది.

Adani issue: అదానీ అంశంపై చర్చ చేపట్టాలన్న విపక్షపార్టీలు.. ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు వాయిదా

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి.

Bengaluru Murder: బెంగళూరు హోటల్‌లో ప్రియురాలిని కత్తితో పొడిచి.. ఒక రోజు ఆ రూమ్‌లోనే గ‌డిపాడు

అస్సాం రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల మాయా గగోయ్ బెంగళూరులోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో హత్యకు గురైంది.

27 Nov 2024

చలికాలం

Increased Cold: తెలుగు రాష్ట్రాల్లో అధికమవుతున్న చలి.. 15 డిగ్రీలకు దిగజారిన ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత రోజురోజుకీ అధికమవుతోంది. దీని వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు దిగజారిపోతున్నాయి.

27 Nov 2024

దిల్లీ

Air Pollution : దిల్లీలో పొగమంచు కమ్మేసింది.. వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కరి

దిల్లీలో వాయు కాలుష్య తీవ్రత కొద్దిగా తగ్గింది. అయితే ఇంకా అది తీవ్రమైన స్థాయిలోనే ఉంది.