భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Handloom marks: తెలంగాణలోని చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు హ్యాండ్లూమ్ మార్క్
తెలంగాణలోని చేనేత కార్మికులు తయారు చేసే చీరలు, పంచెలు, లుంగీలు, కండువాలు, దుప్పట్లు, తువాళ్లు, బెడ్షీట్లు,ఇతర వస్త్రాలకు ప్రస్తుతం హ్యాండ్లూమ్ మార్క్లను ఆవిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Ap Inter Exams: మార్చి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుండి ప్రారంభమవ్వనున్నాయి.
Polavaram: పోలవరం ప్రాజెక్టును 2027 నాటికల్లా పూర్తి.. మరో రూ.12 వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధం: సీఆర్ పాటిల్
పోలవరం ప్రాజెక్టు పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణా అడ్డుకునేందుకు కఠిన చర్యలు .. బాధ్యులపై పీడీ యాక్టు ప్రయోగం
రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు సమస్యపై, కాకినాడ కేంద్రంగా జరిగిన ఘటనలు, ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులపై సీబీసీఐడీతో విచారణ చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
Google: విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఏఐ సేవలు.. ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ప్రతినిధుల కీలక ఒప్పందం
దైనందిన జీవితంలో ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, సెల్ఫోన్ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
Dilli Chalo: ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. అంబాలాలో నిషేధాజ్ఞలు
రైతులు మరోసారి తమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధించడానికి పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు ప్రాంతంలో 'ఢిల్లీ చలో' పేరుతో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Nitin Gadkari: ఏపీలో జాతీయ రహదారులపై రూ.1,046 కోట్ల నిధులతో 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు: నితిన్ గడ్కరీ
ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారులపై రూ.1,046 కోట్ల నిధులతో చేపట్టిన 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
Devendra Fadnavis: మహారాష్ట్రలో 'మహాయుతి' ప్రభుత్వం కొలువుదీరింది.. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం 'మహాయుతి' ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
Supreme Court: మెరుగుపడుతున్న ఢిల్లీ గాలి నాణ్యత.. GRAP-4 ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి
ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM) గాలి నాణ్యతలో మెరుగుదల ఉందని, GRAP IV కింద చర్యలు ఇకపై అవసరం లేదని పేర్కొన్న తర్వాత GRAP IV దశను సడలించడానికి సుప్రీంకోర్టు గురువారం అనుమతించింది.
TG Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ సర్కార్ మరో అప్డేట్.. ఇంటి నమూనా విడుదల
తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది.
Jharkhand: హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 11 మంది ప్రమాణం
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇటీవల కేబినెట్ను విస్తరించారు.
Delhi Air pollution: ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన వాయుకాలుష్యం.. 165గా నమోదైన ఏక్యూఐ లెవల్స్
దిల్లీలో గాలి కాలుష్యం కాస్త మెరుగుపడింది.
Sanjay Raut: షిండే శకం ముగిసింది.. మళ్లీ సీఎం కాలేరు: సంజయ్ రౌత్
మహారాష్ట్రలో పది రోజులుగా కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు తెరపడింది.
Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్రెడ్డి
పేదల కల ఆత్మగౌరవంతో జీవించడమే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను ఆవిష్కరించారు.
New Vande Bharat: త్వరలో ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్.. ఈ రూట్లోనే!
ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలోనే కొత్త వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది.
MUDA scam case: ముడా భూ కుంభకోణంలో సిద్ధరామయ్య చుట్టు బిగుస్తున్న ఉచ్చు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణంలో ఉచ్చు మరింత బిగుసుకుంటున్నది.
Winter Season: ఈసారి తక్కువగానే చలి.. భారత వాతావరణ శాఖ అంచనా
వాతావరణ మార్పుల కారణంగా ప్రస్తుతం చలి తక్కువగా ఉంది. డిసెంబరు నెల ప్రారంభమైనప్పటికీ అనేక ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలి లేదు.
Eco Tourism policy: తెలంగాణాలో త్వరలో ఎకో టూరిజం పాలసీ.. అటవీశాఖ నివేదిక విడుదల చేసిన మంత్రి సురేఖ
తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోంది.
TG Assembly Session: డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9న ప్రారంభం కావడంతో, గవర్నర్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం,ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Pushpa 2: హైదరాబాద్లో 'పుష్ప 2' స్క్రీనింగ్లో తొక్కిసలాట.. మహిళ మృతి, కుమారుడికి గాయాలు
పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద బుధవారం రాత్రి 9.30 గంటలకు వచ్చిన అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు తీవ్ర ఉత్సాహంతో ఎగబడటంతో తొక్కిసలాట ఏర్పడింది.
South Central Railway: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. ప్రతి రైల్లో నాలుగు జనరల్ బోగీలు!
దక్షిణ మధ్య రైల్వే తెలిపిన ప్రకారం, ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను దశలవారీగా పెంచే ప్రణాళికను చేపట్టింది.
Eknath Shinde-Ajit Pawar: ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ను లక్ష్యంగా.. ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకై మరికొన్ని గంటలే ఉంది .
Telangana: తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య కీలక ఒప్పందం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థతో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
Maharastra: గవర్నర్తో షిండే, ఫడ్నవిస్, అజిత్ పవార్ భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని వినతి
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ముచ్చటగా మూడోసారి ఎన్నికయ్యారు.
Narayan Singh Chaura: సుఖ్బీర్ బాదల్పై కాల్పులు జరిపిన నారాయన్ సింగ్ ఎవరంటే?
పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై కాల్పులు జరిపిన దుండగుడిని నారాయణ్ సింగ్ చౌరాగా గుర్తించారు.
sukhbir singh Badal: పంజాబ్ రాజకీయాలను శాసించిన బాదల్ ఫ్యామిలీకి ఖలిస్థానీ ముప్పు..!
అమృత్సర్లోని స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై జరిపిన తుపాకీ కాల్పులతో దేశం షాక్కు గురైంది.
Devendra Fadnavis: రాజకీయాల్లో అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ.. మహారాష్ట్ర సీఎం స్థాయికి
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే దేవేంద్ర ఫడ్నవీస్ (54) రాజకీయాల్లో అనేక విజయాలను సాధించారు.
HYD Cyber Crime Police: అపరిచితుల నుంచి వచ్చే ఫోన్లపై అప్రమత్తంగా ఉండండి.. సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అపరిచితుల నుంచి వచ్చే ఫోన్కాల్లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం ఉత్కంఠకు తెర.. కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ను ప్రకటించిన బీజేపీ
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం కాస్తా తొలగినట్లు కన్పిస్తోంది.
Reservations: లడఖ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హామీ
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Mohanty: నదుల అనుసంధానంలో రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్లను తీర్చడం సాధ్యం కాదు: మహంతి
నదుల అనుసంధానంపై జరుగుతున్న చర్చలలో భాగంగా, రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్లను పరిష్కరించడం కష్టం అని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి మహంతి తెలిపారు.
Telangana: యాసంగికి 365 టీఎంసీల కేటాయింపు.. నీటిపారుదల శాఖ నిర్ణయం
ప్రాజెక్టుల కింద యాసంగి పంటకాల కోసం సాగునీరు అందించే విషయంలో తెలంగాణ నీటిపారుదల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Chandrababu: రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలం కొనుగోలు చేసిన సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చిరునామాను మార్చుకోనున్నారు.
Golden Temple: స్వర్ణ దేవాలయంలో సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్నం.. నిందితుడు అరెస్ట్
పంజాబ్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన పంజాబ్ రాష్ట్రాన్ని కుదిపేసింది.
Maharastra: బీజేపీ 22, సేన 12: మంత్రి పదవుల కోసం మహారాష్ట్ర పవర్ షేర్ ఫార్ములా !
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి.
Pm Modi:కొత్త నేర నియంత్రణ చట్టాలు.. పౌరుల హక్కుల రక్షణగా మారుతున్నాయి: మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజ్యాంగం చూపించిన కలలను సాధించేందుకు కొత్త నేర నియంత్రణ చట్టాలు కీలకమైన ముందడుగుగా అభివర్ణించారు.
Regional Ring Road: రీజినల్ రింగ్ రోడ్డుకి 72.35 హెక్టార్ల అప్పగింతకు కేంద్రం ఆమోదం
ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
Earthquakes:తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన స్వల్ప భూప్రకంపనలు
తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Tajmahal: తాజ్మహల్కు బాంబు బెదిరింపు.. చివరికి బూటకమని తేలడంతో
ప్రపంచ ప్రసిద్ధి పొందిన తాజ్మహల్ను పేల్చివేస్తామంటూ వచ్చిన బెదిరింపు మెయిల్ అధికారులను భయాందోళనకు గురిచేసింది.
Telangana: భవనాలు, లే అవుట్ల అనుమతులకు 'బిల్డ్ నౌ' పేరుతో కొత్త ఆన్లైన్ విధానం
తెలంగాణ ప్రభుత్వం 'బిల్డ్ నౌ' పేరుతో కొత్త ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా భవనాల నిర్మాణం, లే అవుట్ల అనుమతుల ప్రక్రియ సులభం అవుతుంది.