Page Loader

పాకిస్థాన్: వార్తలు

IMF: యుద్దం వేళ.. పాకిస్తాన్ కు IMF 1 బిలియన్ డాలర్ల రుణం మంజూరు.. 

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద పాకిస్థాన్‌కు తక్షణమే 1 బిలియన్ అమెరికన్ డాలర్ల విడుదలకు ఆమోదం తెలిపిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం శుక్రవారం ప్రకటించింది.

09 May 2025
క్రికెట్

PSL 2025 Postponed: భారత్-పాక్ ఉద్రిక్తతల ప్రభావం.. పీఎస్ఎల్ 2025 సీజన్ వాయిదా 

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 సీజన్‌ను వాయిదా వేసినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా ప్రకటించింది.

09 May 2025
భారతదేశం

India Pakistan War: 100కిపైగా పాక్ డ్రోన్లను కూల్చిన భారత్‌.. సరిహద్దుల్లో హై అలర్ట్‌!

పాకిస్థాన్ దాని ఆక్రమణదారుల ధోరణిని మార్చకుండానే దాడులకు తెగబడుతోంది.

09 May 2025
భారతదేశం

Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్

విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌లోని ప్రార్థనా మందిరాలపై కూడా పాక్‌ లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు.

Pakistan:'మా ప్రధాని పిరికివాడు'.. పార్లమెంటులో పాక్‌ ఎంపీ ఫైర్‌

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' నేపథ్యంలో పాకిస్థాన్‌లో కలకలం రేగింది.

khawaja asif: మన రక్షణ వ్యవస్థను భారత్ మట్టికరిపించింది: పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలు

లాహోర్, కరాచీ, రావల్పిండీతో పాటు పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలకు భారతదేశం పంపిన 25 డ్రోన్లను పాకిస్తాన్ అడ్డుకోలేకపోయిందని ఆ దేశ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ పార్లమెంట్‌లో తెలిపారు.

09 May 2025
ఐపీఎల్

IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్! 

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నిలిపివేశారు.

09 May 2025
భారతదేశం

Vikram Doraiswami: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ సైన్యం.. ఆధారాలతో బయటపెట్టిన భారత్

పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఎల్లవేళలా ప్రోత్సహిస్తోందని భారతదేశం ఎన్నోసార్లు పేర్కొంది.

Pakistan:భారత్‌ దెబ్బ.. చిన్నాభిన్నమైన పాక్‌ ఆర్థిక వ్యవస్థ .. అప్పుకోసం అర్థిస్తూ ట్వీట్

భారత సైన్యం చర్యలకు పాకిస్థాన్‌ షాక్‌కు గురైంది. గురువారం భారతదేశం ఆకస్మికంగా చేసిన దాడులు పాకిస్తాన్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.

09 May 2025
క్రీడలు

PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్

భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది.

09 May 2025
గుజరాత్

Operation Sindoor: గుజరాత్‌ పోర్ట్‌పై దాడి..? నకిలీ వీడియో అంటూ ఖండించిన పీఐబీ

భారతదేశం - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'కు ప్రతిగా పాకిస్థాన్ రెచ్చిపోయి మరింత చర్యలకు తెగబడింది.

Jammu Kashmir: సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్‌.. మహిళ మృతి.. మరొకరికి గాయాలు

ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గురువారం చోటు చేసుకున్న పాక్ షెల్లింగ్ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది.

09 May 2025
బీసీసీఐ

IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ?

ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌పై అసంతృప్తి నెలకొంది.

Balochistan: క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పారిపోయిన పాకిస్థాన్ సైన్యం

భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి.

Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను CJCSC అరెస్టు..? 

పాకిస్థాన్, భారత్ మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. అనవసరంగా ఇండియాను గెలికిన పాకిస్తాన్, ఇప్పుడు నరకం అనుభవిస్తోంది.

09 May 2025
భారతదేశం

Karachi port:1971 తర్వాత కరాచీ ఓడరేవుపై మళ్లీ భారత నావికాదళం దాడులు 

ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం సందర్భంగా, భారత ప్రభుత్వం అన్ని భద్రతా దళాలకు పూర్తి స్వేచ్చను ఇచ్చింది.

Big Breaking: పాక్ ప్రధాని ఇంటి సమీపంలో బాంబుపేలుళ్లు.. సురక్షిత ప్రాంతానికి పాకిస్తాన్ ప్రధాని..! 

భారత్‌పై పాకిస్థాన్ అనేక దాడులు చేపట్టిన నేపథ్యంలో, భారత్ తీవ్ర ప్రతిదాడికి దిగింది.

Pakistan: పాక్ కు చైనా ఇచ్చిన రెండు JF17 విమానాలను కూల్చివేసిన భారత్!

భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్థాన్ తరచూ భారత్‌పై క్షిపణి దాడులకు పాల్పడుతోంది.

08 May 2025
క్రీడలు

PSL 2025: రావల్పిండి స్టేడియం సమీపంలో కూలిన డ్రోన్.. భయపడిన పీసీబీ!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరిట ఒక బలమైన చర్య చేపట్టింది.

Operation Sindoor: భారత్‌, పాక్‌ ఉద్రిక్తతల వేళ ఇస్లామాబాద్‌లో సైరన్ల మోత 

భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసేందుకు పాకిస్థాన్ యత్నించగా, భారత సైన్యం ధీటైన ప్రతిస్పందన ఇచ్చింది.

08 May 2025
భారతదేశం

India Pakistan Tension: పాక్ కి పెద్ద షాక్ ఇచ్చిన భారత్.. చైనా HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ ధ్వంసం..

''ఆపరేషన్ సిందూర్''అనంతరం, భారత్ మరో కీలక దాడికి పాల్పడి పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Pakistan: భారత్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్.. 

భారత్, పాకిస్థాన్ మధ్య ఉత్కంఠ భరిత పరిణామాలు,ఆపరేషన్ సిందూర్, భారత్ తీసుకున్న వాణిజ్య నిషేధ నిర్ణయాలు కలిపి పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

India-Pakistan Conflict: కరాచీ,లాహోర్, రావల్పిండి సహా 9 ప్రాంతాల్లో భారత్ డ్రోన్ దాడులు.. పాకిస్తాన్ ఆర్మీ ఆరోపణ..

భారత్‌-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపధ్యంలో, పాక్ సైన్యం ఒక సంచలన ఆరోపణ చేసింది.

Pakistan: : పాకిస్తాన్‌ లాహోర్‌లో పేలుడు.. పరుగు తీసిన ప్రజలు

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో పేలుడు కలకలం రేపింది.

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌పై తొలిసారి స్పందించిన పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. ఏమన్నారంటే!

పహల్గాం దాడులకు ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్'పై తొలిసారి పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్పందించారు.

Pakistan:భారత్ పై దాడికి సిద్దమవుతోన్న పాకిస్థాన్..ఆర్మీ చీఫ్ బలగాలకు అనుమతి

భారతదేశంపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతోందని విశ్వసనీయ సమాచారం.

JeM Chief Warning PM Modi: భారత ప్రధాని మోదీపై విషం కక్కుతూ లేఖ విడుదల చేసిన మసూద్ అజహర్..

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' విజయవంతమైంది.

Kartarpur corridor: ఆపరేషన్ సిందూర్: కర్తార్‌పూర్ కారిడార్‌ను మూసివేసిన పాకిస్తాన్ 

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ వద్ద ఉన్నకర్తార్‌పూర్ కారిడార్‌ను ఒక రోజు పాటు మూసివేశారు. ఈ విషయాన్ని బుధవారం ఒక సీనియర్ అధికారి తెలిపారు.

Khawaja Asif: వెనక్కి తగ్గిన పాకిస్థాన్.. 'దాడులను ఆపండి.. మేము ఏమీ చేయము' పాక్  రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్  

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం అర్ధరాత్రి పాకిస్థాన్, అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని తొమ్మిది కీలక ప్రాంతాలపై వైమానిక దాడులు జరిపింది.

07 May 2025
ప్రపంచం

Indian Jets : ఐదు భారతీయ విమానాలను మట్టుబెట్టాం : పాక్

ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా మంగళవారం రాత్రి పాక్‌ ఉగ్ర స్థావరాలపై భారత్ వైమానిక దాడులకు దిగింది. రాత్రి ఒంటి గంట తరువాత ఈ దాడులు ప్రారంభమయ్యాయని సమాచారం.

Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్థాన్ 'ఫేక్ న్యూస్' వార్.. వాస్తవాలతో స్పందించిన భారతదేశం 

పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దారుణ ఉగ్రదాడికి భారత్‌ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది.

Operation Sindoor: భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో.. 80 మంది ఉగ్రవాదులు మృతి..?

భారత సైన్యం నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్' ఫలితాలు మెల్లమెల్లగా వెలుగులోకి వస్తున్నాయి.

06 May 2025
భారతదేశం

Baglihar Dam: ఈ ప్రాజెక్టు ఎందుకు పాకిస్తాన్‌కు ఆందోళన కలిగిస్తోంది?

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ సింధు జల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.

Pakistan: ఖరీఫ్‌ సీజన్‌ నుంచే పాకిస్తాన్ 21% నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం

భారతదేశం సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో,దాని ప్రభావం ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ నుంచే పాకిస్థాన్‌పై కనిపించబోతోందని ఇండస్‌ రివర్‌ సిస్టమ్‌ అథారిటీ (ISRA)అంచనా వేసింది.

05 May 2025
బిజినెస్

Pakistan: ఉద్రిక్తతలతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం.. ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌

భారత్‌తో కొనసాగుతున్నఉద్రిక్తతలు పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశముందని ప్రముఖ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ హెచ్చరించింది.

Fatah missile: 120 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను పేల్చగల ఫ‌త‌హ్ క్షిపణిని పరీక్షించిన పాకిస్తాన్..

పాకిస్థాన్‌ ఈరోజు ఫతహ్ క్షిపణిని పరీక్షించింది. ఈ మిస్సైల్ సుమారుగా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగి ఉంది.

05 May 2025
భారతదేశం

Chenab Water: పాకిస్థాన్ కి చీనాబ్ నీళ్లు బంద్.. సలాల్‌ జలాశయం గేట్లు మూసివేత..

భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న జలవివాదం మరింత ముదిరుతోంది.

04 May 2025
భారతదేశం

X Handle: పహల్గాం దాడి తర్వాత భారత్‌ కఠిన నిర్ణయం.. ఇమ్రాన్ ఖాన్‌, భుట్టో 'ఎక్స్' ఖాతాలు బ్లాక్‌

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్‌ తీసుకుంటున్న కఠిన చర్యల్లో భాగంగా పాక్‌ కీలక నేతల సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడం కీలక ఘట్టంగా మారింది.

04 May 2025
భారతదేశం

Pakistan: నీటి ద్వారా ప్రతీకారం.. బాగ్‌లిహార్‌ డ్యామ్‌ నుంచి నీరు నిలిపివేసిన భారత్

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారతదేశం ప్రతీకార చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది.

04 May 2025
భారతదేశం

India-Pakistan: భారత నౌకలపై నిషేధం విధించిన పాక్‌.. ప్రతీకార చర్యల ప్రారంభం?

ఉగ్రవాదానికి తలదాల్చే దేశంగా పాకిస్థాన్‌పై భారతదేశం మరింత కఠినంగా వ్యవహరించింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాక్‌ నుంచి వస్తున్న దిగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.