భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Madhya pradesh: తల్లిదండ్రుల ముందే బాలికపై సామూహిక అత్యాచారం
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో 15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు ఆమె తల్లిదండ్రుల ముందే తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు.
Gaddar Awards: గద్దర్ పేరు మీద నంది అవార్డులు..ట్యాంక్బండ్పై గద్దర్ విగ్రహ ఏర్పాటు: రేవంత్రెడ్డి ప్రకటన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కవులు, కళాకారులు, సినీ ప్రముఖులు తదితరులకు ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తాం అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా తెలియజేశారు.
Jharkhand CM: హేమంత్ సోరెన్ అరెస్టు.. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్
భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ (Jharkhand) ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Hemant Soren)ను ఈడీ అరెస్టు చేసింది. దీంతో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు.
Gyanvapi mosque: జ్ఞానవాపి మసీదులో పూజలు చేసేందుకు హిందువులు అనుమతినిచ్చిన వారణాసి కోర్టు
వారణాసి కోర్టు బుధవారం హిందూ భక్తులను జ్ఞానవాపి మసీదు సీలు చేసిన నేలమాళిగలో పూజించడానికి అనుమతించింది.
Andhra Pradesh: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. ముఖ్య నిర్ణయాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Kumari Aunty food stall: కుమారి ఆంటీకి అండగా నిలబడ్డ సీఎం.. త్వరలోనే ఫుడ్ స్టాల్ను సందర్శిస్తానని హామీ
కుమారి ఆంటీ స్ట్రీట్ పుడ్ ను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తొలగించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు.
Rahul Gandhi: బెంగాల్లో రాహుల్ గాంధీ కారుపై దుండగుల దాడి.. ధ్వంసమైన కారు అద్దాలు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేప్పట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇటీవలే పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించింది.
Video: చైనా సైనికులను ఎదురుకొన్న లడఖ్ గొర్రెల కాపరులు
లడఖ్లోని గొర్రెల కాపరుల బృందం భారత్-చైనా సరిహద్దు సమీపంలో గొర్రెలను మేపుతున్న స్థానికులను ఆపడానికి ప్రయత్నించినప్పుడు చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలబడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Budget Sessions 2024: ప్రపంచంలోని టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో భారత్: ద్రౌపది ముర్ము
2024 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం కొత్త పార్లమెంట్ భవనంలో ప్రారంభం అయ్యాయి.
Hotel Cheating: ఢిల్లీలో ఏపీ మహిళా మోసం..హోటల్లో Rs. 6 లక్షల బిల్లు..బ్యాంకు ఖాతాలో 41 రూపాయలు
దిల్లీ ఏరోసిటీలోని ఓ విలాసవంతమైన హోటల్లో ఓమహిళ బస చేసింది.అయితే బిల్లు సుమారు ₹ 6 లక్షలు కాగా..యూపీఐ ద్వారా డబ్బులు పంపినట్లు మోసానికి పాల్పడింది.
AP Cabinet: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ .. పలు అంశాలపై కీలక చర్చ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్లో బుధవారం (జనవరి 31) ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది.
Tamil Nadu temples: 'పిక్నిక్ లేదా టూరిస్ట్ స్పాట్ కాదు': తమిళనాడు దేవాలయాల్లో హిందువుల ప్రవేశంపై కోర్టు
'కోడిమారం' (ధ్వజ స్తంభం) ప్రాంతం దాటి హిందువులు కాని వారిని అనుమతించరాదని పేర్కొంటూ అన్ని హిందూ దేవాలయాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు మంగళవారం తమిళనాడు Hindu Religious and Charitable Endowments (HR&CE) శాఖను ఆదేశించింది.
Samajwadi Party: యూపీలో 16 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ
ఉత్తర్ప్రదేశ్లో లోక్సభ(Lok Sabha) ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీ(Samajwadi Party) అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
Karnataka: పాఠశాలలో టాయిలెట్లను శుభ్రం చేస్తున్న విద్యార్థులు.. వీడియో వైరల్
కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న వీడియో వైరల్గా మారింది. దింతో రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతోంది.
Thalapathy' Vijay: దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఖరారు.. లోక్సభ ఎన్నికల ముందే పార్టీ పేరు ప్రకటన
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపుగా ఖరారైంది. మరో రెండు నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందే తన రాజకీయ పార్టీని స్థాపించనున్నారు.
Snow leopards: దేశంలో 718 మంచు చిరుతలు: శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడి
దేశంలోని మంచు చిరుతలపై కేంద్రం ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా శాస్త్రీయ అధ్యయనాన్ని నిర్వహించింది.
Karnataka: అంబేద్కర్ నామఫలకం ఏర్పాటుపై ఘర్షణ.. 25 మందికి పైగా గాయాలు
కర్ణాటకలోని నంజన్గూడు తాలూకాలోని హల్లారే గ్రామంలో సోమవారం రాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నామఫలకం బిగింపు విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఉద్రిక్తత నెలకొంది.
Hemant Soren: రాంచీకి వచ్చిన హేమంత్ సోరెన్.. శాసనసభ్యులతో సమావేశం
భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సోమవారం దిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు.
Chandigarh: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో 'ఇండియా' కూటమికి ఎదురుదెబ్బ.. బీజేపీ విజయం
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్.. ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్పై విజయం సాధించారు.
Budget Session: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. విపక్ష ఎంపీలందరిపై సస్పెన్షన్ ఎత్తివేత
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం(జనవరి 31) నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనున్నాయి.
Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీకి కాసుల వర్షం.. 25 రోజుల్లో 2.32 కోట్లు
తెలంగాణ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.
Vikarabad: రైలు ప్లాట్ఫారమ్ మధ్యలో ఇరుకున్న ప్రయాణీకుడు
తెలంగాణలోని వికారాబాద్ స్టేషన్లో ఒక వ్యక్తి రైలు, ప్లాట్ఫారమ్ మధ్య ఇరుక్కుపోవడంతో ఒక ఎక్స్ప్రెస్ రైలు ఆగిపోయింది.
మాల్దీవులకు షాకిచ్చిన భారత పర్యాటకులు.. 2023లో మనమే టాప్.. ఇప్పుడు 5వ స్థానానికి..
భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
Kerala: కేరళ బీజేపీ నేత హత్య.. పీఎఫ్ఐకి చెందిన 15 మందికి మరణశిక్ష
కేరళలోని అలప్పుజాలో స్థానిక బీజేపీ నాయకుడు రంజిత్ శ్రీనివాసన్ను హత్య చేసినందుకు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి చెందిన 15 మంది సభ్యులకు మంగళవారం మావెలిక్కర అదనపు జిల్లా సెషన్ కోర్టు-I మరణశిక్ష విధించింది.
జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం..హేమంత్ సోరెన్ ఎక్కడ? సీఎంగా ఆయన సతీమణి?
జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గత మూడు రోజులుగా కనిపించకపోవడంతో పరిస్థితులు గందరగోళంగా మారాయి.
AP Cabinet Meeting: ఏపీ మంత్రివర్గ భేటీ.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై చర్చించే అవకాశం
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై జనవరి 31న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.
INS Sumitra: సముద్రపు దొంగల నుంచి 19 మంది పాకిస్థానీ నావికులను కాపాడిన ఇండియన్ నేవీ
భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక మంగళవారం భారీ ఆపరేషన్ నిర్వహించింది.
Andrapradesh : ఆంధ్రప్రదేశ్ లో 30 మంది ఐపీఎస్ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయంలో వీరంతా కొత్తగా ఇచ్చిన పోస్టింగుల్లో కొనసాగనున్నారు.
Chandigarh Mayor Election: 'ఇండియా' కూటమికి మొదటి పరీక్ష.. చండీగఢ్లో బీజేపీతో ఢీ
'సిటీ బ్యూటిఫుల్'గా పేరుగాంచిన చండీగఢ్లో మేయర్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం పోలింగ్ ప్రారంభమైంది. ఇండియా(I.N.D.I.A) కూటమి, బీజేపీ పోటీ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకొన్నది.
Delhi: అసహజ శృంగారానికి డిమాండ్.. స్నేహితుడి దారుణహత్య
అసహజ శృంగారానికి బలవంతం చేయడంతో 20 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురైనట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.
US visas: 2023లో భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసిన అమెరికా
2023లో భారతీయులు రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు పొందారు. గత సంవత్సరం 14లక్షల యూఎస్ వీసాలను జారీ చేసినట్లు భారతదేశంలోని అమెరికా కాన్సులర్ బృందం పేర్కొంది.
విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
విజయవాడ కనకదుర్గ గుడి పాలకమండలి సమావేశం సోమవారం జరగ్గా.. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
SIMI: సిమిపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించిన కేంద్రం
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
UttarPradesh: భార్యతో అసహజ శృంగారం.. అతని ప్రైవేట్ పార్ట్ను కొరికేసిన భార్య
ఉత్తర్ప్రదేశ్ లోని హమీర్పూర్ జిల్లాలో ఒక మహిళ తన భర్త అసహజ అసహజ సంభోగం చేశాడనే కోపంతో అతని ప్రైవేట్ భాగాలను కొరికి గాయాలు చేసింది.
Prashant Kishore: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్: ప్రశాంత్ కిషోర్ జోస్యం
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏలోకి తిరిగి రావడంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక కామెంట్స్ చేశారు.
Chandrababu: కిందపడబోయిన చంద్రబాబు.. తృటిలో తప్పిన ప్రమాదం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి తృటిలో ప్రమాదం తప్పింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరులో టిడిపి 'రా కదలిరా' కార్యక్రమానికి టిడిపి నేతలు,కార్యకర్తలు భారీగా వచ్చారు.
PM Modi: పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెంచద్దు.. 'పరీక్షా పే చర్చ'లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో పరీక్షలకు సిద్ధమవుతున్నయువకుల కోసం ఒత్తిడి లేని వాతావరణాన్నిసృష్టించే కార్యక్రమం ఏడవ ఎడిషన్ పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాఠశాల విద్యార్థులతో సంభాషించారు.
7 రోజుల్లో దేశం అంతటా CAA అమలు చేస్తాం: కేంద్ర మంత్రి సంచలన కామెంట్స్
వారం రోజుల్లోగా దేశవ్యాప్తంగా పౌరసత్వ (సవరణ) చట్టం (CAA) అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ పేర్కొన్నారు.
chandrababu Naidu: చంద్రబాబు ముందస్తు బెయిల్పై ఏపీ సర్కార్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Rajya Sabha Elections: 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలు ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల
లోక్సభ ఎన్నికలకు ముందు.. 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించారు.