తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్; ఈ ఏడాది నుంచే అమలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరం నుంచి సింగిల్ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టనుంది.

అల్లు అర్జున్, ప్రభాస్, షారూఖ్ ముసలి వాళ్లయితే ఇలాగే ఉంటారట; ఏఐ ఫొటోలు వైరల్

మీకు ఇష్టమైన నటులు వయసు మళ్లిన తర్వాత, చర్మం ముడతలు పడే వృద్ధాప్యంలో వారు ఎలా ఉంటారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

11 May 2023

ప్రభాస్

ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' విడుదల తేదీ వాయిదా! కారణం ఇదే 

రెబల్ స్టార్ ప్రభాస్, పొడుగుకాళ్ల సుందరి దీపికా హీరోహీరోయిన్లు దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ డ్రామా 'ప్రాజెక్ట్ K'.

ఉద్ధవ్ ఠాక్రే‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు; గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం

మహారాష్ట్రలో జూన్ 2022లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ గురువారం కీలక తీర్పును వెలువరించింది.

కేజ్రీవాల్ సర్కారు భారీ విజయం; దిల్లీలో పాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వాదేనని సుప్రీంకోర్టు తీర్పు

అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గురువారం భారీ ఊరట లభించింది. దిల్లీ పాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.

పాకిస్థాన్: ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబులు విసిరిన ఇమ్రాన్‌ మద్దతుదారులు 

పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి.

హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలపై దర్యాప్తు ముమ్మరం- మరొకరి అరెస్టు

హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలు మరోసారి సంచలనం సృష్టించగా, భోపాల్ ఏటీఎస్, హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు శాలరీ హైక్ లేదు; బోనస్‌ బడ్జెట్‌ తగ్గింపు

అమెరికా ఆధారిత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఉద్యోగులకు జీతాలను పెంచడం లేదని ప్రకటించింది. బోనస్‌లు, స్టాక్ అవార్డుల బడ్జెట్‌ను కూడా తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.

దేశంలోనే రెండో అత్యుత్తమ హై స్ట్రీట్‌గా నిలిచిన సోమాజిగూడ 

హైదరాబాద్‌లోని సోమాజిగూడ భారతదేశంలోని టాప్-30 హై స్ట్రీట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

దేశంలో కొత్తగా 1,690 కరోనా కేసులు; 12మంది మృతి

దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. యాక్టివ్ కేసులు కూడా 20వేల లోపు చేరుకోవడం గమనార్హం.

11 May 2023

పంజాబ్

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర మరో పేలుడు; వారం రోజుల్లో మూడో బ్లాస్ట్

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున మరో పేలుడు సంభవించింది.

National Technology Day 2023: జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? 

సాంకేతిక రంగంలో టెక్ దిగ్గజాలు, పరిశోధకులు, ఇంజనీర్ల విజయాలను స్మరించుకుంటూ భారతదేశంలో ప్రతి ఏటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటారు.

10 May 2023

కర్ణాటక

కర్ణాటకలో మళ్లీ హంగ్; సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్; ఎగ్జిట్ పోల్స్ అంచనా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగియడంతో పోస్ట్ పోల్ సర్వేల ఆధారంగా పలు సంస్థలు బుధవారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.

అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా తొమ్మిది రాష్ట్రాల్లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.

10 May 2023

తెలంగాణ

ఇంటర్‌లో ఆన్‌లైన్ ప్రవేశాలు; ఎప్పటి నుంచో తెలుసా?

ఇంటర్‌లో ఆన్‌లైన్ విధానం ద్వారా అడ్మిషన్లను చేపట్టనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ పేర్కొన్నారు.

10 May 2023

తుపాను

ఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు

బంగాళాఖాతంలో తుపాను ప్రభావం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.

Same sex marriage case: విచారణ బెంచ్ నుంచి సీజేఐ చంద్రచూడ్‌ను తొలగించాలని పిటిషన్; తిరస్కరించిన సుప్రీంకోర్టు 

స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించే బెంచ్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను తొలగించాలని అన్సన్ థామస్ చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది.

తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తరపు న్యాయవాది టీఎన్ బీజేపీ చీఫ్ అన్నామలైపై బుధవారం పరువు నష్టం కేసు నమోదు చేశారు.

'ఉస్తాద్ భగత్ సింగ్' క్రేజీ అప్డేట్; రేపు మొదటి గ్లింప్స్ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్.

రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు 

రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారాలో జరిగిన కార్యక్రమంలో రూ. 5,500 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఎదురుదాడికి దిగారు.

10 May 2023

బ్రిటన్

యూకే: ముగ్గురు వ్యక్తుల DNAతో శిశువు జననం

బ్రిటన్‌(యూకే)లో మొదటిసారిగా ముగ్గురు వ్యక్తుల DNAతో ఒక శిశువు జన్మించినట్లు సంతానోత్పత్తి నియంత్రణ సంస్థ ధృవీకరించింది.

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పార్టీ నాయకులు, మద్దతుదారులు ఆందోళకు దిగారు.

10 May 2023

తెలంగాణ

తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చూసుకోండి

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ (బీఎస్ఈ) 10వ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.

10 May 2023

టాటా

గో ఫస్ట్ విమానాల కోసం లీజుదార్లతో టాటా, ఇండిగో విడివిడిగా చర్చలు

గత వారం స్వచ్ఛంద దివాలా ప్రక్రియ కోసం దాఖలు చేసిన గో ఫస్ట్ కీలక విమానాలను దగ్గించుకునేందుకు దేశీయ దిగ్గజ విమానయాన సంస్థలు టాటా గ్రూప్, ఇండిగో ఆ సంస్థ లీజుదార్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

దేశంలో కొత్తగా 2,109 కరోనా కేసులు; 21,406కి తగ్గిన యాక్టివ్ కేసులు 

దేశంలో కరోనా కొత్త కేసులు 2,109 నమోదైనట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

10 May 2023

అమెరికా

ట్రంప్‌కు ఎదురుదెబ్బ; లైంగిక వేధింపుల కేసులో కారోల్‌కు 5మిలియన్ డాలర్లు చెల్లించాలని జ్యూరీ తీర్పు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 1990లలో మ్యాగజైన్ రచయిత జీన్ కారోల్‌(79)పై ట్రంప్ లైంగికంగా వేధించాడని, ఆపై ఆమెను అబద్ధాలకోరుగా ముద్ర వేసి పరువు తీశారని అమెరికా జ్యూరీ మంగళవారం నిర్ధారించింది.

10 May 2023

కర్ణాటక

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: కొనసాగుతున్న పోలింగ్; ఓటేసిన ప్రముఖులు

కట్టుదిట్టమైన భద్రత మధ్య బుధవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

09 May 2023

ఐపీఎల్

సూర్య విధ్వంసం; ఆర్‌సీబీపై ముంబయి ఇండియన్స్‌ ఘన విజయం 

వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ సునామీ సృష్టించాడు. సిక్సులు,ఫోర్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశాడు.

09 May 2023

ఐపీఎల్

దంచికొట్టిన ఆర్‌సీబీ బ్యాటర్లు; ముంబై ఇండియన్స్‌ లక్ష్యం 200పరుగులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దించికొట్టారు.

09 May 2023

కర్ణాటక

అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు మరో కీలక ఘట్టానికి సిద్ధమవుతోంది. పోలింగ్ బుధువారం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం ఏర్పాట్లను చేసింది.

కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి; 40 రోజుల్లో మూడో మరణం

ఆఫ్రికా దేశం నమీబియా నుంచి భారతదేశానికి తీసుకొచ్చిన వచ్చిన మరో చిరుత మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చనిపోయిందని అధికారులు తెలిపారు.

విశాఖ చరిత్ర తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి

విశాఖపట్టణంకు దశాబ్దాల చరిత్ర ఉంటుంది. ఈ చరిత్రను తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది.

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను పారామిలటరీ ఫోర్స్ మంగళవారం అరెస్టు చేసింది.

సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్

అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ కుమ్ములాట మొదలైనట్లు కనిపిస్తోంది.

4శాతం ముస్లిం రిజర్వేషన్లలపై రాజకీయ ప్రకటనలపై సుప్రీంకోర్టు అభ్యంతరం 

కర్ణాటకలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ల ఉపసంహరణకు సంబంధించిన కేసుపై జరుగుతున్న రాజకీయ ప్రకటనలను సుప్రీంకోర్టు ఈరోజు తీవ్రంగా పరిగణించింది.

09 May 2023

ఐఎండీ

తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది? 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ అల్పపీడనం బలపడి తుపానుగా మారుతుంది.

09 May 2023

తెలంగాణ

 తెలంగాణ: వేసవిలో రికార్డు స్థాయిలో వర్షాపాతం; 40ఏళ్ల తర్వాత తొలిసారిగా!

2023లో వేసవి కాలం వానాకాలాన్ని తలపిస్తోంది. తెలంగాణలో భారీగా కురుస్తున్న అకాల వర్షాలు వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేశాయి.

మణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు

మణిపూర్‌లో హింస చెలరేగుతున్న నేపథ్యంలో అక్కడ ఐఐడీ, ట్రీఐటీ, ఎన్ఐటీల్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి తరలించింది.

పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ 

కూరగాయల పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఘనత సాధించింది. దేశంలోనే 5వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది.

వంతెనపై నుంచి లోయలో పడిపోయిన బస్సు; 15 మంది మృతి 

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్తున్న బస్సు మంగళవారం ఖర్గోన్‌లో వంతెనపై నుంచి లోయలోకి పడిపోవడంతో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. దాదాపు 25మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.