క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

మరో అరుదైన ఫీట్ సాధించిన లియోనెల్ మెస్సీ

ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ మరో అరుదైన ఫీట్‌ను సాధించాడు. గురువారం పనామాపై అర్జెంటీన్ 2-0 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో లియోనెల్ మెస్సీ ఈ మైలురాయిని సాధించాడు.

పనిభారం ఎక్కువైతే ఐపీఎల్‌ ఆడటం మానేయండి : రవిశాస్త్రి

ప్రపంచకప్ సమీపిస్తున్నందున అన్ని జట్లు ఇప్పటికే సన్నహాలు మొదలెట్టాయి. ఇలాంటి తరుణంలో కీలక ఆటగాళ్లు గాయాల భారీన పడటం భారత్‌ని కలవరపెడుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఎప్పటికి కోలుకుంటాడో తెలియదు.

బ్యాట్ పట్టుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. వీడియో

బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ తన చర్యతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. టీ20 వరల్డ్ ఛాంపియన్స్ గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుతో రుషి సునాక్ సరాదాగా క్రికెట్ ఆడాడు.

భారత స్టార్‌ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌.ఎస్‌ ప్రణయ్‌ అవుట్

స్విస్ ఓపెన్‌లో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, పీవీ సింధు నిష్క్రమించారు. గురువారం జరిగిన పురుషల సింగల్స్ లో ఐదో సీడ్ ప్రణయ్, సీడెడ్‌ క్రిస్టో పొపోవ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. 8-21, 8-21తో ప్రణయ్ పరాజయం పాలయ్యారు.

బంగ్లాదేశ్ చేతిలో ఐర్లాండ్ చిత్తు.. బంగ్లాదే వన్డే సిరీస్

ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండపై సిరీస్ క్వీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్.. అదే ఊపుతో ఐర్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. గురువారం జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ 10 వికెట్లతో ఐర్లాండ్ ను చిత్తు చిత్తుగా ఓడించింది.

సూర్యకుమార్ యాదవ్‌పై విమర్శలు చేసిన మాజీ క్రికెటర్

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు టీమిండియా మేనేజేమెంట్ అవకాశాలు ఇవ్వడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సరికొత్త రికార్డును నెలకొల్పిన క్రిస్టియానో ​​రొనాల్డో

అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో ​​రొనాల్డో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. UEFA యూరో 2024 క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో 4-0తో లీచ్‌టెన్‌స్టెయిన్‌ను ఓడించడంతో క్రిస్టియానో ​​రొనాల్డో ఈ అరుదైన ఫీట్ ను సాధించాడు.

24 Mar 2023

బీసీసీఐ

ఆసియా కప్‌ పాక్‌లో.. ఇండియా మ్యాచ్‌ల మాత్రం విదేశాల్లో..!

ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆసియా కప్ -2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నికి పాకిస్థాన్ అతిథ్యమివ్వనుంది. ఇండియా, పాకిస్థాన్ మధ్య సరైన సంబంధాలు లేకపోవడం, భద్రతా పరమైన కారణాలతో పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ఇండియా సుముఖంగా లేదు.

24 Mar 2023

ఐపీఎల్

ఐపీఎల్ 2023లో స్పాట్ ఫిక్సింగ్ క్రికెటర్.. పదేళ్ల తర్వాత శ్రీశాంత్ ఎంట్రీ

ఐపీఎల్ 2023 మార్చి 31 నుండి ప్రారంభ కానుంది. టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ లాంటి నేరగానికి పాల్పడి క్రికెట్ నుంచి పూర్తిగా దూరమయ్యాడు. మళ్లీ ఐపీఎల్‌లో శ్రీశాంత్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టు తరుపున హ్యారీకేన్ ఆల్‌టైమ్ రికార్డు

ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ హ్యారికేన్ ఆల్ టైమ్ రికార్డును సృష్టించాడు. ఇటలీలో జరిగిన UEFA యూరో 2024 క్వాలిఫయర్స్‌లోని ఇంగ్లాండ్ ప్రారంభ గ్రూప్ సీ మ్యాచ్‌లో అతను అరుదైన ఫీట్ ను సాధించాడు.

2023 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫామ్‌లోకి వచ్చేనా..!

ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీంల్లో ముంబై ఇండియన్స్ ఒకటి.. ఇప్పటికే అత్యధికంగా ఐదు ట్రోఫీలు సాధించింది. అయితే ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో ఆ జట్టు టీం సభ్యులు వేరే ఫ్రాంచేజీలకు వెళ్లిపోయారు.

ఐపీఎల్‌ 2023లో ఆర్సీబీ షెడ్యూల్ ఇదే.. తొలి మ్యాచ్‌లో ముంబైతో ఢీ

ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ సమయం దగ్గర పడుతోంది. ఐపీఎల్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ఆర్సీబీ మొదటి మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్‌తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

Swiss Open: ఫ్రీ-క్వార్టర్ ఫైనల్లోకి పీవీ సింధు, ప్రణయ్

భారత స్టార్ షట్లర్స్ పీవీ సింధు, హెచ్ ఎస్ ప్రణయ్ స్వీస్ ఓపెన్స్ లో సత్తా చాటారు. స్వీస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫ్రీ-క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. త‌ర్వాతి రౌండ్‌లో ఈ ఒలింపిక్ విజేత‌ పీవీ సింధు ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వ‌ర్దానీతో సింధు త‌ల‌ప‌డ‌నుంది.

దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో సిరీస్‌ను 1-1తో దక్షిణాఫ్రికా సమం చేసింది. ప్రస్తుతం ఇరు జట్లు టీ20 సిరీస్ పై కన్నేశాయి.

23 Mar 2023

శ్రీలంక

న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి శ్రీలంక సిద్ధం

ఇటీవల న్యూజిలాండ్ 2-0 తేడాతో శ్రీలంకపై టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. తాజాగా మార్చి 25 నుంచి మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు శ్రీలంక సిద్ధమైంది. టెస్టు సిరీస్‌లో జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని శ్రీలంక భావిస్తోంది. టెస్టుల్లో గెలిచి జోష్ మీద ఉన్న న్యూజిలాండ్ అదే ఊపుతో వన్డే సిరీస్ పై కన్నేసింది.

టీమిండియాపై అడమ్ జంపా వీర విజృంభణ

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో 2-1తో వన్డే సిరీస్‌‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది.

23 Mar 2023

ఐపీఎల్

IPL: పంజాబ్ కింగ్స్ కి బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం

ఐపీఎల్ సీజన్ సమీపిస్తున్న వేళ.. కొన్ని ఫ్రాంచేజీలకు ఊహించిన షాక్‌లు తగులుతున్నాయి. గాయాల వల్ల, కొన్ని ఇతర కారణాలతో అయా జట్లలోని కీలక ఆటగాళ్లు ఐపీఎల్ మొత్తం సీజన్ కు దూరమవుతున్నారు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుకు కూడా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

అంతర్జాతీయ క్రికెట్‌కు మాజీ కెప్టెన్ గుడ్‌బై

స్కాట్లాండ్ మాజీ కెప్టెన్ కైల్ కోయెట్జర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోయెట్జర్ కెప్టెన్సీలో స్కాట్లాండ్ పలు సంచలన విజయాలు సాధించింది. ముఖ్యంగా 2018లో అప్పటి ప్రపంచ కప్ నెంబర్ వన్ ఇంగ్లండ్‌ జట్టుకు స్కాట్లాండ్ షాకిచ్చిన విషయం తెలిసిందే.

భారత్-ఆస్ట్రేలియా చివరి వన్డేలో వింత దృశ్యం

చైన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తద్వారా మూడు వన్డేల సిరీస్ ను 1-2 తేడాతో భారత్ కోల్పోయింది. అయితే నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో టీమిండియా సిరీస్ ను కోల్పోవడం ఇదే తొలిసారి.

భారత్‌పై వన్డే సిరీస్ నెగ్గాక.. వార్నర్ సెలబ్రేషన్స్.. తగ్గేదేలా

భారత్ పై వన్డే సిరీస్ నెగ్గాక సెలబ్రేషన్ సమయంలో వార్నర్ పుష్ప పాటకు స్టెప్పులేసి అదరగొట్టాడు. అయితే చైన్నైలో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.

సూర్యకుమార్ యాదవ్ హ్యాట్రిక్ గోల్డెన్ డక్స్‌తో చెత్త రికార్డు

టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశారు. మొన్నటి వరకు టీ20ల్లో ఇరగదీన అతడు.. వన్డేల్లో చెత్త ప్రదర్శనతో విఫలమవుతున్నాడు.

టీమిండియా ప్లేయర్లకు స్వల్ప విరామం

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా 2-1 తేడాతో ఓటమిపాలైంది. దీంతో వన్డే సిరీస్ ను భారత్ కోల్పోయింది.

వన్డేల్లో 65 హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో ఓటమిపాలైంది. ముంబై విజయంతో ఆరంభించిన రోహిత్ సేన గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో సిరీస్ కూడా చేజారిపోయింది. చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

భారత్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం.. చేతులెత్తిసిన టీమిండియా

ఆస్ట్రేలియా తో జరిగిన మూడో వన్డేలో భారత్ 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో 3 వన్డేల సిరీస్ ను టీమిండియా 1-2తో కోల్పోయింది. తొలి నుంచి భారత్ గెలుపు దిశగా సాగగా.. సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఆస్ట్రేలియా చేతిలోకి వెళ్లింది.

లెస్బియన్ అని ఒప్పుకున్న బాక్సర్

మహిళల ఫెదర్‌వెయిట్ విభాగంలో ఒలింపిక్ కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఇటాలియన్ బాక్సర్ ఇర్మా టెస్టా తాను లెస్బియన్ అనే విషయాన్ని ప్రకటించింది. ఈ నిజాన్ని బహిరంగంగా చెప్పడం ఎంతో ధైర్యానిచ్చిందని పేర్కొంది.

వరల్డ్ కప్‌లో ఇండియాపై పగ తీర్చుకుంటాం : షోయబ్ అక్తర్

ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియాతో సహా అన్ని జట్లు గట్టిగా రెడీ అవుతున్నాయి. భారత్ వేదికగా జరిగే ఈ టోర్నీ టీమిండియాకు చాలా కీలకం కానుంది. ఈ మెగా టోర్నీ విషయంలో ఇండియా, పాకిస్థాన్ మాధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

టీమిండియాకు భారీ షాక్.. స్టార్ బ్యాటర్ దూరం

డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు టీమిండియా కు భారీ షాక్ తగిలింది. భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఆ ఫైనల్ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు సమాచారం. టెస్టు ఛాంపియన్ షిప్ కాకుండా మొత్తం ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

రాహుల్ ద్రవిడ్ పై విరుచుకుపడ్డ పాక్ మాజీ ఆటగాడు

ఆస్ట్రేలియాతో చైన్నై వేదికగా మూడో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ గెలుచుకోవాలని టీమిండియా భావిస్తోంది. రెండో వన్డేలో ఘోర పరాజయాన్ని చవి చూసిన టీమిండియా.. చివరి వన్డేలో నెగ్గి ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. అయితే రెండో వన్డే గురించి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొన్ని అసక్తికర విషయాలను వెల్లడించారు.

వికెట్ల మధ్య ధోని కంటే ఫాస్టెస్ట్ రన్నర్ ఏబీ డివిలియర్స్ : విరాట్ కోహ్లీ

మైదానంలో వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే బ్యాటర్లలో టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ కచ్చితంగా ముందు స్థానంలో ఉంటాడు. సాధారణంగా మనిషి గంటకు 12-13 కిమీ వేగంగా పరిగెత్తగలడు. కానీ విరాట్ కోహ్లీ 24-25 కిమీ వేగంతో పరిగెత్తే సత్తా ఉంది.

ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ అభిమానులకు మంచి కిక్ ను ఇస్తుంది. మ్యాచ్ ఎప్పుడు జరిగినా వాతావరణం ఇరుపక్షాల మధ్య హీట్‌గా ఉంటుంది. అయితే స్లెడ్జింగ్ చేయడంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఎప్పుడు ముందు ఉంటారు.

వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు వేదిక ఫిక్స్..!

వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎలాగైనా టీమిండియా కప్పును కైవసం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీనిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా వన్డే వరల్డ్ కప్ గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

WPL: యూపీ వారియర్జ్‌ను ఓడించి ఫైనల్‌కి దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్

మహిళల ప్రీమియర్ లీగ్ 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 26న జరిగే ఫైనల్ మ్యాచ్ లోకి నేరుగా ప్రవేశించింది.

కుంబ్లే తో గొడవ తరువాత.. కోచ్ గా ఉండాలని కోహ్లీ కోరాడు : సెహ్వాగ్

టీమిండియా మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే 2016లో భారత ప్రధాన కోచ్ గా పదవి బాధ్యతలను చేపట్టాడు. అయితే 2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ అనంతరం ఆ బాధ్యతల నుండి తప్పుకున్నట్లు ప్రకటించాడు. కుంబ్లే స్థానంలో అప్పటివరకు టీమిండియా క్రికెట్ డైరక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి హెడ్ కోచ్ బాధ్యతలను తీసుకున్నాడు.

జస్ప్రిత్ బుమ్రాపై షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్

భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా ఐదు నెలలకు పైగా క్రికెట్ కు దూరమైన విషయం తెలిసిందే. వెన్నెముక గాయం పూర్తిగా కోలుకోకపోవడంతో ఐపీఎల్ 2023 నుంచి వైదొలిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుగ్గా రాణించి ప్రస్తుతం టీమిండియాకు దూరమయ్యాడు.

IND vs AUS: సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో గెలుపెవరిదో..!

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. రెండో వన్డేలో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ని 1-1తో సమం చేసింది. మూడో వన్డే మార్చి 22న చైన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.

వన్డేల్లో అద్బుత రికార్డుకు చేరువలో స్టీవెన్ స్మిత్

ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవెన్ స్మిత్ వన్డేలో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. వన్డేలో 5వేల పరుగులు చేయడానికి కేవలం 61 పరుగుల దూరంలో ఉన్నాడు.

21 Mar 2023

హకీ

హాకీ ప్లేయర్ రాణి రాంపాల్‌కు అరుదైన గౌరవం

ఇండియా మహిళా హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్ కు అరుదైన గౌరవం లభించింది. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఓ స్టేడియానికి ఆమె పేరును నామకరణం చేశారు. ఈ స్టేడియం ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఉంది. గతంలో ఈ స్టేడియానికి 'MCF రాయ్‌బరేలీ' అని పేరు ఉండగా.. ప్రస్తుతం దాన్ని 'రాణిస్ గర్ల్స్ హాకీ టర్ఫ్'గా మార్చారు.

రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ వంద సెంచరీలు చేస్తాడు: ఆసీస్ ఆల్ రౌండర్

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ తో జరిగిన చివరి టెస్టులో సెంచరీ చేసి కోహ్లీ అదరగొట్టాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సెంచరీల సంఖ్య 75కి చేరింది. అయితే అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తర్వాత రెండో స్థానంలో కోహ్లీ ఉన్నాడు.

ఆస్ట్రేలియాతో చివరి వన్డే.. జట్టులో కీలక మార్పు..!

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. మూడో వన్డేలో గెలిచిన జట్టునే సిరీస్ వరించనుండటంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి.

మేజర్ క్రికెట్ లీగ్‌లో 'ముంబాయి న్యూయార్క్'గా అవతరించిన ముంబాయి ఇండియన్స్

క్రికెట్‌లో లీగ్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే వస్తోంది. తాజాగా అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ అమెరికాలోని డల్లాస్ లో జూలై 13 నుంచి 30 వరకూ జరగనుంది. కొందరు టాప్ ప్లేయర్స్ ఈ లీగ్‌తో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం.