భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
India Pakistan Tension: పాక్ కి పెద్ద షాక్ ఇచ్చిన భారత్.. చైనా HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ ధ్వంసం..
''ఆపరేషన్ సిందూర్''అనంతరం, భారత్ మరో కీలక దాడికి పాల్పడి పాకిస్తాన్కి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Chandrababu: ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. పునర్విభజన చట్టంలో అమరావతి పేరు.. క్యాబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.
Indian railway: అధిక ధర గురించి ఫిర్యాదు.. ప్రయాణికుడిపై క్యాటరింగ్ సిబ్బంది దాడి(వీడియో)
రైళ్లలో, రైల్వే స్టేషన్లలో అమ్మే పానీయాలు, ఆహార పదార్థాలను ఎల్లప్పుడు ఎమ్ఆర్పీ ధరలకే విక్రయించాలి.
Ajit Krishnan: పాకిస్తాన్తో ఉద్రిక్తతలు.. గగన్యాన్ వ్యోమగామి అజిత్ కృష్ణన్నువెనక్కి పిలిపించిన వాయుసేన
పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.
Saudi Arabia:భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ.. హఠాత్తుగా న్యూదిల్లీకి సౌదీ విదేశాంగ మంత్రి
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో, సౌదీ అరేబియా నుంచి ఒక జూనియర్ మంత్రి అకస్మాత్తుగా న్యూఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు.
Pm Modi: ప్రధాని మోదీతో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ భేటీ
పాకిస్థాన్తో ఉన్న నియంత్రణ రేఖ వెంబడి పాక్ రేంజర్లు నిర్దాక్షిణ్యంగా పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.
Baglihar Dam:బాగ్లిహార్ డ్యాం గేట్లు ఎత్తేసిన భారత్.. దాయాది దేశంలో భయం భయం..
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
Operation Sindoor: సామాజిక మాధ్యమాలలో జాతి వ్యతిరేక పోస్టులపై పై నిఘా ఉంచండి.. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ
కేంద్ర హోంశాఖ (MHA) దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘా ఉంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
Opertion Sindoor: ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ .. రాజస్థాన్లో పాకిస్థాన్ బోర్డర్ సీల్.. పంజాబ్లో హైఅలర్ట్..!
పాకిస్థాన్తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాల్లో భద్రతా చర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.
Hyderabad:వివిధ అంశాలలో పరీక్షలు.. ఇదీ 'మిస్ వరల్డ్' పోటీల తీరూతెన్నూ..
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ పర్యాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి మిస్ వరల్డ్ 2025 పోటీలను ఒక గొప్ప అవకాశంగా మార్చేందుకు సిద్ధమైంది.
YS Jagan: 2027లో నేను మళ్లీ పాదయాత్ర చేస్తా.. పార్టీ నేతల సమావేశంలో మాజీ సీఎం జగన్
కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, 2027లో తాను మరోసారి పాదయాత్ర చేపట్టబోతున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
Private Schools: ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా కల్పించే ప్రవేశాలకు రేటింగ్ ఆధారంగా ఫీజులు
విద్యా హక్కు చట్టం (RTE) కింద ప్రైవేటు పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సిన సీట్లకు సంబంధించి ఫీజుల నిర్ధారణపై పాఠశాల విద్యాశాఖ పనిచేస్తోంది.
Krishna Water: 'కృష్ణా ప్రాజెక్టుల'పై ఏపీ ప్రభుత్వం రిట్పిటిషన్ దాఖలు..స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా నదిపై నిర్మితమైన ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు (KRMB) అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
Krishna Dist: నిఘా వర్గాలు హెచ్చరికలు..కృష్ణా జిల్లా సముద్ర తీరంలో హై అలర్ట్
జమ్ముకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సింధూర్' నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ప్రతీకార చర్యలు, చొరబాట్ల ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో 27విమానాశ్రయాలు మూసివేత.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే.
Chopper Crashes: ఉత్తరాఖండ్'లో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్లో విషాదం చోటు చేసుకుంది. ఒక హెలికాప్టర్ కూలిపోవడంతో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Operation Sindoor: బహవల్పూర్లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం.. వైరల్ అయిన ఉపగ్రహ చిత్రాలు
పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు నిర్వహించిన క్రూర దాడికి భారత్ ఘాటైన ప్రతిస్పందన తెలిపింది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై నేడు కేంద్రం సర్వసభ్య సమావేశం.. ఏం చర్చించనున్నారంటే?
ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో,కేంద్ర ప్రభుత్వం నేడు సర్వపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.
India-Pakistan: : నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం పాక్ ఆర్మీ కాల్పులు.. భారత జవాను మృతి
పహల్గాం దాడికి ప్రతీకార చర్యగా భారత సైన్యం పాకిస్థాన్ భూభాగంలో నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తతకు గురయ్యాయి.
Union Cabinet: తిరుపతి సహా దేశంలోని ఐదు ఐఐటీల్లో రూ.11,828 కోట్లతో విస్తరణ
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి సహా దేశంలోని ఐదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల (ఐఐటీలు) విద్యా ప్రమాణాలు, మౌలిక వసతుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.
OMC Case:అక్రమ మైనింగ్ కేసులో.. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి చుక్కెదురు
ఓబుళాపురం అక్రమ గనుల కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Praveen Sood: ప్రవీణ్ సూద్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సేవల్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది.
APSSC : ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం.. ధాత్రి మధుకు 14రోజుల రిమాండ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన కుంభకోణం కేసులో అరెస్టయిన పమిడికాల్వ మధుసూదన్ అలియాస్ ధాత్రి మధును పోలీసులు విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరిచారు.
Rajnath Singh: అమాయకుల ప్రాణాలు తీసిన వారినే మేం మట్టుబెట్టాం: రాజ్ నాథ్ సింగ్
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతికారంగా, భారత సాయుధ దళాలు దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గుర్తించి హతమార్చాయి.
Ajit Doval: ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం భారత్కు లేదు.. కానీ ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధం: అజిత్ దోవల్
పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో దాడులు జరిపిన నేపథ్యంలో, ఈ వివరాలను భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇతర దేశాలకు తెలియజేస్తున్నారు.
Mock Dril: దేశ వ్యాప్తంగా 244 ప్రాంతాల్లో సివిల్ మాక్ డ్రిల్ ప్రారంభం
పాకిస్థాన్తో గల ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన పరిస్థితిలో.. ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే ప్రజలు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సూచించిన దిశగా దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ ప్రారంభమైంది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తర్వాత.. జైషే స్థావరం ఇలా ఉంది.. వీడియో విడుదల చేసిన బీజేపీ
పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి కౌంటర్ చర్యగా భారత్ ఉగ్రవాదసంస్థలపై గట్టి బదులు ఇచ్చింది.
Modi on Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ తీవ్రమైన ప్రతీకార చర్యలు చేపట్టింది.ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ స్ట్రైక్స్ పై చర్చ జరిగింది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ.. రేపు అఖిలపక్షసమావేశం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం దాడులకు దిగింది.
OPERATION SINDOOR: ఆపరేషన్ సింధూర్.. ఉత్తర్ప్రదేశ్'లో రెడ్ అలర్ట్.. యూపీ పోలీసులు 'పూర్తిగా సిద్ధంగా ఉన్నారు':డిజిపి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషన్ సిందూర్' పేరిట చర్యలు చేపట్టింది.
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్': ఇండిగో, స్పైస్జెట్, ఎయిర్ ఇండియా పలు నగరాలకు సర్వీసులు రద్దు/నిలిపివేత
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో, ఉత్తర భారతదేశంలో బుధవారం రోజు విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది.
PM Modi: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో.. పలు దేశాల పర్యటనలను రద్దు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్లో ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చురుకైన మెరుపుదాడులు జరిపిన విషయం తెలిసిందే.
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్'.. 25 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్..వెల్లడించిన సైన్యం
భారత సైన్యం ఇటీవల పాకిస్థాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) ప్రాంతాల్లో తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు చేసింది.
Operation Sindoor: భారత్-పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. అమిత్ షా కీలక ఆదేశాలు జారీ
పహల్గాంలో చోటుచేసుకున్న ఉగ్రదాడికి భారత భద్రతా బలగాలు తక్షణమే కఠినంగా ప్రతిస్పందించాయి.
Vyomika Singh and Sophia Qureshi:ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ?
పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై గగనతల దాడులు జరిపింది.
Operation Sindoor: పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్ సిందూర్'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ తక్షణమే గట్టి చర్యలు తీసుకుంది.
Mumbai Airport: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం
ఇండిగో విమానాన్ని బాంబుతో పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగారు.
Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్
భారత రక్షణ దళాలు త్రివిధ సేనల సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో పాక్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి.
Karreguttalu: కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 22 మంది మావోయిస్టుల మృతి
భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతంలో కాల్పులు జరిగాయి.
Israel Backs India: ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు ఇజ్రాయెల్ మద్దతు
కొన్ని రోజులుగా పాకిస్తాన్పై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది.