భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
India-Pakistan: పహల్గామ్ దాడిపై కేంద్రానికి ఇవాళ ఎన్ఐఏ ప్రాథమిక నివేదిక
జమ్ముకశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన ప్రాథమిక నివేదికను ఈరోజు (మే 4న) కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.
Heatwaves: 13 జిల్లాల్లో వడగాలుల ముప్పు.. జూన్ వరకు జాగ్రత్త
తెలంగాణ రాష్ట్రంలో వడగాలుల ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా 13 జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు.
Pakistani Ranger: భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన పాక్ రేంజర్ను పట్టుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు
భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య ఓ కీలక ఘటన జరిగింది. శనివారం రాజస్థాన్లోని శ్రీగంగానగర్ సమీపంలో పాకిస్తాన్కు చెందిన ఓ రేంజర్ భారత్ సరిహద్దులోకి చొరబడ్డాడు.
Colombo airport: చెన్నై నుంచి సమాచారం.. శ్రీలంక ఎయిర్పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్
పహల్గాం ఉగ్రదాడిలో పాల్పడినవారిని పట్టుకునేందుకు భద్రతా దళాలు విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీతో ఒమర్ అబ్దుల్లా కీలక భేటీ
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
Asaduddin Owaisi: '2029 ఎన్నికల వరకైనా కులగణన పూర్తవుతుందా?' కేంద్రాన్ని ప్రశ్నించిన ఓవైసీ!
జాతీయ జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. 2024 సాధారణ ఎన్నికల నాటినుంచి కాంగ్రెస్ సహా పలువురు ఇండీ కూటమి నేతలు ఈ డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
Kishan Reddy : తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ.. లక్ష కోట్లతో ఐదు కారిడార్ ప్రాజెక్టులు
కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత దశాబ్దంలో దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరిగిందని చెప్పారు.
Pirate attack: తమిళనాడు మత్స్యకారులపై పైరెట్స్ దాడి.. 17 మందికి గాయాలు
తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంక సముద్రపు దొంగలు దాడికి పాల్పడ్డారు.
India-Pakistan: పాకిస్థాన్కు భారత్ షాక్.. అన్ని మెయిల్స్, పార్సిళ్ల నిలిపివేత
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం, పాకిస్తాన్పై దౌత్య, వాణిజ్య రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ పరిణామాల మధ్య పాక్కు మరో భారీ దెబ్బే తగిలింది.
PM Modi: పహల్గాం దాడిపై ప్రధానమంత్రి మోదీ ఫైర్.. ఉగ్రవాదులకు ఘాటు హెచ్చరిక
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం-పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తతకెక్కాయి.
Indiramma Housing Scheme : ఇందిరమ్మ లబ్ధిదారులకు వార్నింగ్.. ఇల్లు కట్టే ముందు ఈ విషయంలో జాగ్రత్త!
ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, నీట్ పరీక్షల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
Indian Navy: ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధమే.. త్రిశూల శక్తి చూపించిన నేవీ
పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదిరాయి.
Telangana Weather: తెలంగాణలో నేడు, రేపు ఈదురు గాలులతో వర్షాలు. 20 జిల్లాలకు హెచ్చరిక
తెలంగాణలో శనివారం వాతావరణం కీలకంగా మారనుంది.
Bomb threat: ఏపీ భవన్కు బాంబు బెదిరింపు మెయిల్.. ఢిల్లీలో హైఅలర్ట్
దిల్లీలోని ఏపీ భవన్లో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం రాత్రి భవన్కి ఒక బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. దీంతో పోలీసులను, అధికారులు అప్రమత్తమయ్యారు.
Telangana: రైతులకు శుభవార్త.. పంటల రుణ పరిమితి పెంపు.. టెస్కాబ్ కొత్త నిర్ణయం!
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ పరిమితిని ఖరారు చేసింది.
Karnataka Minister: 'నాకొక బాంబు ఇవ్వండి.. పాక్పై పోరాటానికి సిద్ధం' : కర్ణాటక మంత్రి
పహల్గాం (Pahalgam)లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పాశవిక ఘటనతో భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి.
Delhi: దిల్లీకి భారీ వర్షం.. ఉరుములతో కూడిన తుఫాన్ హెచ్చరిక!
దేశ రాజధాని దిల్లీలో వాతావరణ పరిస్థితులు మళ్లీ తీవ్రతరంగా మారాయి. కేంద్ర వాతావరణ శాఖ శనివారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని హెచ్చరిక జారీ చేసింది.
Goa Stampede: జాతరలో విషాదం.. గోవా ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి
గోవా రాష్ట్రంలోని శిర్గావ్లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.
Chandrababu: ఏపీ కలల రాజధాని అమరావతి కేవలం ఒక నగరం కాదు.. ఐదు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు... ఐదు కోట్ల మందికిపైగా ప్రజల సెంటిమెంట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
PM Modi: అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి: మోదీ
అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Shehbaz Sharif: భారత్లో.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ యూట్యూబ్ ఛానల్ బ్లాక్
పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్-పాక్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
#NewsBytesExplainer: బైసరన్ వ్యాలీ భద్రతా అనుమతులపై ఎవరు ఏమంటున్నారు?
ఎప్పటిలాగే ఏప్రిల్ 22న కూడా జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం బైసరన్ వ్యాలీకి భారీగా సందర్శకులు వచ్చారు.
National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ,రాహుల్ గాంధీలకు దిల్లీ కోర్టు నోటీసులు
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ప్రముఖులు సోనియా గాంధీ,రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది.
Andhra Pradesh: క్వాంటం వ్యాలీగా అమరావతి.. ఐబీఎం, టీసీఎస్ , ఎల్ అండ్ టీలతో ఒప్పందం !
ఆంధ్రప్రదేశ్ను దేశంలో క్వాంటం కంప్యూటింగ్ రంగంలో ముందువరుసలో నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు.
IAF: గంగా ఎక్స్ప్రెస్వేపై యుద్ధ విమానాల టేకాఫ్,ల్యాండింగ్
ఉత్తర్ప్రదేశ్లోని షాజహాన్పుర్లో గంగా ఎక్స్ప్రెస్వేపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు అత్యవసర పరిస్థితుల్లో టేకాఫ్, ల్యాండింగ్ను సాధన చేస్తున్నాయి.
Mangaluru High Alert: మంగళూరులో హై అలర్ట్.. మర్డర్ కేసులో నిందితుడిని కత్తులతో నరికి చంపేశారు..
కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు నగరంలో పరిస్థితులు తీవ్రంగా మారడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
India-Pakistan: ఉగ్రవాద నిధులను అరికట్టడానికి పాకిస్తాన్పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్..?
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు తిరిగి తీవ్రంగా ఉత్కంఠతరంగా మారాయి.
Nepali Student: ఒడిశాలోని కీట్ వర్సిటీలో 18 ఏళ్ల నేపాలీ బాలిక మృతి.. 90 రోజుల్లో రెండో కేసు
ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో ఉన్న కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కీట్) లో నేపాలీ విద్యార్థుల ఆత్మహత్యలు ఒకటి తర్వాత ఒకటి చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Vizhinjam Seaport: అదానీ గ్రూప్ అభివృద్ధి చేసిన విజిన్జమ్ అంతర్జాతీయ ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
కేరళలో నిర్మించిన కొత్త విజిన్జం బహుళ ప్రయోజనాల పోర్టును (Vizhinjam Seaport) ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అంకితమిచ్చారు.
Kedarnath Temple: తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం తలుపులు.. యాత్రికులకు స్వాగతం చెప్పిన సీఎం ధామి
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయం ద్వారాలు శుక్రవారం ఉదయం భక్తుల కోసం తెరుచుకున్నాయి.
Maharashtra Cyber: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. 10లక్షలకు పైగా సైబర్ దాడులు
పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన అనంతరం భారత్లో సైబర్ దాడులు భారీగా పెరిగినట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం వెల్లడించింది.
Polavaram: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణానికి మూడో కట్టర్.. ఈ నెల 7 నుంచి రంగంలోకి
పోలవరం ప్రాజెక్టులో కీలక భాగమైన డయాఫ్రం వాల్ నిర్మాణానికి అవసరమైన మూడవ కట్టర్ యంత్రం, ఏప్రిల్ నెల నుంచే ప్రాజెక్టు ప్రాంగణానికి చేరాల్సి ఉండగా, అది ఒక్క నెల ఆలస్యంగా ఇప్పుడు అక్కడికి చేరుకుంటోంది.
Amaravati: అమరావతికి వెళ్లే ప్రజలకు ప్రత్యేక ఆహార ఏర్పాట్లు.. మూడు పూటలా ప్రత్యేక వంటకాలు.. వివరాలు ఇవే..
అమరావతిలో పునర్నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాష్ట్ర పర్యటనకు రానున్నారు.
India-Pakistan: ఎనిమిదో రోజూ అదే తీరు.. ఎల్వోసీ వెంబడి పాక్ కాల్పులు.. దీటుగా బదులిచ్చిన భారత్
జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ చేపడుతున్న కవ్వింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
AP High Court: హైకోర్టు కీలక తీర్పు.. క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీలకు ఎస్సీ హోదా వర్తించదు
షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)కు చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ హోదా కొనసాగదని హైకోర్టు స్పష్టం చేసింది.
Delhi: ఢిల్లీలో మరోసారి భారీ వర్షం, దుమ్ము తుఫాను.. విమానాల రాకపోకలకు అంతరాయం
దేశ రాజధాని దిల్లీలో మరోసారి భారీ వర్షం,దుమ్ముతో కూడిన గాలి బీభత్సం సృష్టించింది.
Girija Vyas: సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు,మాజీ కేంద్రమంత్రి గిరిజా వ్యాస్ కన్నుమూత
సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ గిరిజా వ్యాస్ గురువారం అహ్మదాబాద్లో తుదిశ్వాస విడిచారు.
NEET UG 2025: 120 కి పైగా టెలిగ్రామ్,ఇన్స్టాగ్రామ్ ఛానెల్లపై'నీట్'చర్యలు!
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ UG 2025 పరీక్షను కేంద్రంగా చేసుకొని, తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కఠిన చర్యలు తీసుకుంది.
Big Standoff at Attari: సొంతదేశ ప్రజల్ని అనుమతించని పాకిస్తాన్.. అట్టారీ-వాఘా వద్ద ఉద్రిక్తత
పాకిస్థాన్ రోజురోజుకి దిగజారిపోతోంది. సొంత దేశ పౌరులకే సరిహద్దు దాటేందుకు అనుమతిని నిరాకరిస్తోంది.
Pahalgam terror attack: దర్యాప్తు కోసం NIA 3D మ్యాపింగ్ టెక్నిక్ని ఉపయోగిస్తుంది..అది ఏమిటి?
పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగి వారం కంటే ఎక్కువ కాలం గడిచినా, దర్యాప్తు సంస్థలు ఇంకా పెద్దగా విజయం సాధించలేదు.