సుబ్రమణ్యం జైశంకర్: వార్తలు
S Jaishankar: పహల్గామ్ ఉగ్రదాడి ఘటన.. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్పై జైశంకర్ సంచలన ఆరోపణలు
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా స్పందించారు.
S Jaishankar: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఎస్. జైశంకర్ భద్రతా ఏర్పాట్లలో ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారు..
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ భద్రతను కేంద్ర హోంశాఖ మరింత పెంచినట్లు సమాచారం.
Saudi Arabia:భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ.. హఠాత్తుగా న్యూదిల్లీకి సౌదీ విదేశాంగ మంత్రి
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో, సౌదీ అరేబియా నుంచి ఒక జూనియర్ మంత్రి అకస్మాత్తుగా న్యూఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు.
US-India: అమెరికాతో ముందస్తు వాణిజ్య ఒప్పందం దిశగా భారత్ అడుగులు.. జైశంకర్ కీలక పోస్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల (టారిఫ్ల)పై ప్రపంచంలోని అనేక దేశాలు ప్రతిస్పందన చర్యలకు సన్నద్ధమవుతున్న తరుణంలో, భారత్ మాత్రం భిన్న దృక్పథాన్ని అవలంబిస్తోంది.
S Jaishankar:బంగాళాఖాతంలో భారత్కు అతి పొడవైన తీరప్రాంతం: బంగ్లాదేశ్ కు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
బంగాళాఖాతంలో భారతదేశానికి అతి పొడవైన తీర రేఖ ఉన్నట్టు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు.
S Jaishankar: భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో అలజడి.. కారు వద్దకు దూసుకొచ్చిన ఖలిస్థానీ మద్దతుదారు
భారత విదేశాంగ మంత్రి లండన్ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది.
S Jaishankar: భారత్-అమెరికా సంబంధాలపై కేంద్ర విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
భారత్ అధిక దిగుమతి సుంకాలను విధిస్తున్నందున, ఏప్రిల్ 2 నుంచి ఆ దేశంపై భారీ ప్రతీకార సుంకాలను అమలు చేయనున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Jaishankar: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే వాదనతో నేను ఏకీభవించను: ఎస్.జైశంకర్
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనే అభిప్రాయాన్ని తాను సమర్థించనని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ అన్నారు.
Deportation: అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొత్తదేమీ కాదు: జై శంకర్
అమెరికా నుండి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ (డిపోర్టేషన్) కొత్తది కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ తెలిపారు.
S Jaishankar: సరైన పత్రాలు లేకుండా అగ్రరాజ్యానికి వచ్చిన భారతీయులను తిరిగి రప్పిస్తాం: జైశంకర్
భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ (S Jaishankar) న్యాయబద్ధమైన వలసలను భారత ప్రభుత్వం పూర్తిగా సమర్థిస్తుందని స్పష్టం చేశారు.
US-India: ట్రంప్ అడ్మినిస్ట్రేషన్'లో భారత్కు తొలి ప్రాధాన్యం.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో మొదటి సమావేశం
అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన రెండో హయాంలో భారత్కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
S. Jaishankar:నేటి నుంచి మూడు రోజులు ఖతార్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్..
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ నేటి నుంచి మూడు రోజుల పాటు ఖతార్ పర్యటనకు వెళ్లనున్నారు.
S Jaishankar: నేడు అమెరికాకు కేంద్రమంత్రి జైశంకర్.. ట్రంప్తో భేటీ అయ్యే అవకాశం ..?
విదేశాంగ మంత్రి జై శంకర్ మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరారు.
Jaishankar: 'భారత్-చైనా సంబంధాలు కొన్ని మెరుగయ్యాయి': లోక్సభకు వివరించిన జైశంకర్
భారత్-చైనా సంబంధాలు ఇటీవల కొంత మెరుగుపడినట్లు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు.
Jaishankar: బ్రెజిల్ వేదికగా భారత్-చైనా విదేశాంగ మంత్రులు భేటీ
చైనా, భారత విదేశాంగ మంత్రులు రియో డి జనిరోలో భేటీ అయ్యారు. జీ20 సదస్సులో భాగంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశమయ్యారు.
Jaishankar: జైశంకర్ వ్యాఖ్యలను ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా టుడేపై కెనడా సర్కార్ నిషేధం..
కెనడాతో ఉన్న దౌత్య సంబంధాలు క్షీణిస్తుండడంతో కూడా, కెనడా తన విధానంలో ఎలాంటి మార్పు చేయలేదు.
India-China: భారత్- చైనా మధ్య ఇప్పుడు మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి: జైశంకర్
భారత్, చైనాల మధ్య వాస్తవాధీనరేఖ (ఎల్ఏసీ) వెంబడి బలగాల ఉపసంహరణలో కొంత మేర పురోగతి సాధించబడినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ తెలిపారు.
Kartarpur Sahib Corridor: కర్తార్పూర్ సాహిబ్ కారిడార్పై భారత్ - పాకిస్తాన్ ఒప్పందం.. మరో ఐదేళ్ల పాటు పొడగింపు
ఇటీవల జరిగిన SCO సదస్సులో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ పాకిస్తాన్ పర్యటన చేసిన సంగతి తెలిసిందే.
Jaishankar: పాకిస్తాన్ గడ్డ పై నుంచే ఆ దేశానికి చురకలంటించిన జైశంకర్.. మూడు చెడులను ఎదుర్కోవాలని ఎస్సీఓ సమ్మిట్లో పిలుపు..
షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) శిఖరాగ్ర సమావేశం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరుగుతోంది.
SCO Summit: SCO శిఖరాగ్ర సమావేశానికి ఎస్ జైశంకర్.. వివిధ అంశాలపై చర్చ
నేటి (మంగళవారం) నుంచి పాకిస్థాన్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు ప్రారంభం కానుంది.
All Party Meeting: బంగ్లాదేశ్ పరిణామాలపై కేంద్రం అఖిలపక్ష సమావేశం.. హాజరుకానున్న విదేశాంగ మంత్రి
బంగ్లాదేశ్లో అధికార మార్పిడి తర్వాత శరవేగంగా మారుతున్న పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం మంగళవారం అన్ని రాజకీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు.
India-China Dispute: లడఖ్లోని LAC వద్ద దళాలను ఉపసంహరించుకోవడానికి భారతదేశం, చైనా అంగీకారం
ఆసియాన్ సమావేశం సందర్భంగా లావోస్లోని వియంటియాన్లో విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ చైనా కౌంటర్ వాంగ్ యితో సమావేశమయ్యారు.
SCO Summit 2024: ఎస్సీఓ తేదీ, ఎజెండా, హాజరవుతువుతున్న దేశాలు ఇవే
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) 2024 సమ్మిట్ జూలై 4న కజకిస్థాన్లోని అస్తానాలో జరుగుతోంది. ఇది 24వ ఎస్సీఓ SCO సమ్మిట్.
Jaishankar: ఐరాస భద్రతా మండలిలో భారతకు శాశ్వత స్థానం
బీజేపీ నాయకుడు సుబ్రమణ్య జైశంకర్ మంగళవారం భారత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
Ebrahim Raisi: ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ మరణంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
Maldives: నేడు జైశంకర్తో భేటీ కానున్న.. మాల్దీవుల విదేశాంగ మంత్రి జమీర్
దౌత్యపరమైన ప్రతిష్టంభన మధ్య మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ బుధవారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు.
Jaishankar: 'యుఎన్ మాకు చెప్పాల్సిన అవసరం లేదు': ఎస్ జైశంకర్
విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ గురువారం భారతదేశంలో ఎన్నికలపై UN సీనియర్ అధికారి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు.
Chidambaram:కచ్చతీవు వివాదం.. విదేశాంగ మంత్రిపై చిదంబరం తీవ్ర విమర్శలు
కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్, డీఎంకేలను విమర్శించడంపై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు.
India-Canada: కెనడాలో భారత అధికారులను బెదిరించారు: జైశంకర్ కామెంట్స్
గతేడాది ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్ - కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
Jaishankar Iran Visit: భారత నౌకలపై దాడులు ఆందోళన కలిగించే విషయం: జైశంకర్
ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.
India aid: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. గాజాకు రెండో విడత సాయాన్ని పంపిన భారత్
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గాజాలోని పాలస్తీనీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
India-US 2+2 Dialogue: భారత్-అమెరికా 2+2 చర్చలు ప్రారంభం
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్తో సమావేశమయ్యారు.
Jaishankar: అందరినీ విడిపిస్తాం: ఖతార్లో మరణశిక్ష పడిన బాధిత కుటుంబాలతో జైశంకర్
గుఢచర్యం అభియోగాలతో ఖతార్లో 8మంది భారత మాజీ నావికాదళ సిబ్బందికి ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.
Jaishankar: ఉగ్రవాద అతిపెద్ద బాధిత దేశం భారత్.. తీవ్రవాదంపై కఠినంగానే ఉంటాం: జైశంకర్
భోపాల్లోని టౌన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఉగ్రవాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఖలీస్థాన్ ఎఫెక్ట్ : కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్కు Z కేటగిరి భద్రత
భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఖలిస్థానీ ఉగ్రవాదులు పోస్టర్లు వేసిన సందర్భంగా ఆయన భద్రతను Y నుంచి Z కేటగిరీకి పెంచింది.
కెనడా విదేశాంగ మంత్రితో జైశంకర్ రహస్య భేటీ.. దౌత్య వివాదంపై చర్చలు!
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపించిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది.
జైశంకర్ ఆధ్వర్యంలో అమెరికా-భారత్ బంధం మరింత బలపడింది: విదేశాంగ మంత్రిపై యూఎస్ ప్రశంసలు
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్పై అమెరికా ప్రశంసలు కురిపించింది.
భారత్ అమెరికా సంబంధాలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. ఇరు దేశాల మైత్రికి హద్దుల్లేవని ప్రకటన
భారత్ - అమెరికా బంధంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య మైత్రికి హద్దుల్లేవన్నారు.
ఖలిస్థాన్ ఉగ్రవాదం మళ్లీ పురుడు పోసుకోవడానికి కెనడా ఉదాసీనతే కారణం: జైశంకర్
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రత సలహాదారు జాక్ సుల్లివన్తో చర్చల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
నిజ్జర్ హత్య గురించి నన్ను అడగడం సరికాదు: జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కెనడాలో ఇందిరా గాంధీ హత్యోదంత శకటం ప్రదర్శన; ఖండించిన జైశంకర్
కెనడాలోని బ్రాంప్టన్లో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘోర అవమానం జరిగింది.
ఆపరేషన్ 'కావేరి': సూడాన్ నుంచి 1100మంది భారతీయులు తరలింపు
'ఆపరేషన్ కావేరి' కింద, భారతదేశం ఇప్పటివరకు సూడాన్ నుంచి దాదాపు 1100 మందిని తరలించింది.
సూడాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' ప్రారంభం
సూడాన్లో సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) మధ్య భీకర ఆదిపత్య పోరు జరుగుతోంది. ఈ పోరాటం కారణంగా సూడాన్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారతదేశం 'ఆపరేషన్ కావేరి'ని ప్రారంభించింది.
మొజాంబిక్లో 'మేడ్ ఇన్ ఇండియా' రైలులో ప్రయాణించిన జైశంకర్
భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆఫ్రికన్ దేశం మొజాంబిక్లో పర్యటిస్తున్నారు.
బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాల అంశం; బ్రిటన్ మంత్రికి గట్టిగానే చెప్పిన జైశంకర్
దిల్లీ, ముంబయిలోని బీబీసీ ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ సోదాల అంశం దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజా బీబీసీ ఆఫీసుల్లో సోదాలపై బ్రిటన్ మంత్రి అడిగిన ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు
మార్చి 2న దిల్లీలో జరిగే జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ హాజరుకానున్నారు. ఈ మేరకు చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్కు జైశంకర్ గట్టి కౌంటర్
అదానీ-హిండెన్బర్గ్ వివాదంపై పెట్టుబడిదారుల ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మండిపడ్డారు.
భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్
1962లో అప్పటి ప్రధాని నెహ్రూ హయాంలో చైనాతో యుద్ధం తర్వాత భారత్ తన భూభాగాన్ని కోల్పోయిందని, మోదీ హయాంలో కాదని విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల చేసిన ప్రకటనపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది.
పాక్ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్
దాయాది దేశం పాకిస్థాన్ కుట్రలను అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఎత్తిచూపారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందన్నారు. పాక్ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే చాలా చిన్నపదం అవుతుందని, అంతకు మించిన కఠిన పదాన్ని వాడాల్సి ఉంటుందన్నారు.
'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్
ఏ చిన్న అవకాశం వచ్చినా.. పాక్, చైనాపై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. తాజాగా సైప్రస్లోని ప్రవాస భారతీయలను ఊద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్, చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.